Political News

విజ‌య‌మ్మ వీడియోతో జ‌గ‌న్‌కు షాక్‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27న యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని 4 వంద‌ల రోజుల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ముసుగులో గుద్దులాట‌కు దిగింది. …

Read More »

ఆ నేత‌ల రాజకీయం ఏమైన‌ట్టు..? పొలిటిక‌ల్ గుసగుస‌!

ఎస్సీల హ‌క్యుల కోసం ఉద్య‌మించిన‌ ఉద్య‌మ‌కారులు.. కారెం శివాజీ.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. ఏమ‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఎందుకు మౌనంగా ఉన్నారు. క‌నీసం తెర‌మీద‌కి కూడా రావ‌డం లేదు.. ఎందుకు? నిజానికి వీరిద్ద‌రు.. మంద‌కృష్ణ‌మాదిగ‌కు వ్య‌తిరేకంగా ఏ ప్ర‌భుత్వం ఉంటే.. ఆ ప్ర‌భుత్వాని కి అనుకూలంగా చ‌క్రం తిప్పుతున్న ప‌రిస్థితి ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో 2014-19 వ‌ర‌కు కూడా కారెం, జూపూడి ఇద్ద‌రూ కూడా …

Read More »

చంద్ర‌.. గిరి ఎక్క‌లేక పోతున్న ‘సైకిల్‌’ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక్క‌రే కుప్పం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీద‌క్కించుకుంది. అయితే ..ఇప్పుడు చంద్ర‌బాబుకు ప్రాణ‌సంక‌టంగా మారిన ఈ జిల్లాలో మ‌రోసారి వెలుగు వెల‌గాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ముఖ్యంగా టీడీపీని విమ‌ర్శించేవారికి చెక్ పెట్టాల‌నేది ఆయ‌న వ్యూహం. మ‌రీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గంగా ఉన్న‌వారిని చిత్తుచిత్తుగా ఓడించాల‌నేది చంద్ర‌బాబు క‌ల‌. ఈ …

Read More »

మంత్రిగారా మ‌జాకానా.. భూ ఆక్ర‌మ‌ణ‌లే కాదు.. దందాలు కూడా!!

వైసీపీ మంత్రి.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నేత ఉష శ్రీచ‌ర‌ణ్ పై భూ కుంభ కోణం అభియోగాలు పెరిగిపోయాయి. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గంప‌రిధిలోనే కాకుండా..జిల్లాలోని కీల‌క ప్రాంతా ల్లో కూడా మంత్రి అనుచ‌రులు, ఆమె కుటుంబ స‌భ్యులు చేస్తున్న దందాలు..ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. నిజానికి అధిష్టానానికి తెలిసి చేస్తున్నారో.. తెలియ‌కుండా చేస్తున్నారో.. తెలియ‌దు కానీ, వేల కోట్ల రూపాల్లోనే ఈ దందాలు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ‘జులాన్‌’ కంపెనీ …

Read More »

మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. …

Read More »

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి. కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ …

Read More »

పోల‌వ‌రంలో త‌మ్ముళ్ల ఫైట్‌.. సూప‌ర్‌!

ఏపీలో నిఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రం. ఇక్క‌డ కాంగ్రెస్ సంస్థాగ‌త ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే 2004, 2009 వ‌రుస ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు దూకుడు, ఆయ‌న చేసిన వ‌స్తున్నా మీకోసం యాత్ర కార‌ణంగా ఇక్క‌డ పార్టీ పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో మొడియం శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకు న్నారు. పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. మొడియం …

Read More »

ఆ 22 మంది ఏమ‌య్యారు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌!

మొత్తం 23 మంది నాయ‌కులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ సాగుతోంది. వారే .. 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంత‌కు చేరారు. స‌రే.. వీరిపై రాజ‌కీయ విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌నే అనుకున్నా.. వీరంద‌రికీ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు. …

Read More »

ఈ ఎంపీ కు జగన్ సపోర్ట్ తగ్గిందా?

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ను ఇంతకాలం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా భావించేవారు చాలామంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు, ఆయన అనుచరులు, వైసీపీలోని ఇతర నేతలు, చివరకు అధికారులు కూడా ఆయన జగన్‌కు అత్యంత ఇష్టుడని.. జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉందని భావించేవారు. అందుకు తగ్గట్లుగానే నియోజకవర్గంలో.. సొంత జిల్లాలో ఆయన హవా నడిచింది. కానీ, గత కొన్నేళ్లుగా నందిగం సురేశ్‌ను ఇంటాబయటా అంతా లైట్‌గా తీసుకుంటున్నట్లు టాక్. …

Read More »

రేపల్లెలో రెడీ అవుతున్న మోపిదేవి కుమారుడు

నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా అదే రూట్లో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దించడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, …

Read More »

ఈ ఫోటోలు చూశాక ఏమైనా అర్థమైందా గుడివాడ అమర్నాథ్?

ఏదైనా చెబితే అతికినట్లుగా ఉండాలి. అబద్ధాన్ని సైతం అడ్డగోలు వాదనతో వినిపించటంలో మాత్రం ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ముందుంటారన్న మాట ఏపీ ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. తన తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఆయన వినిపించే వాదన విన్నోళ్లంతా నోరు నొక్కుకునే పరిస్థితి. అయినప్పటికీ వెనక్కి తగ్గని మంత్రిగారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫోటోలను …

Read More »

అన్న‌ద‌మ్ముల ‘రాజ‌కీయం’.. ఇర‌కాటంలో వైసీపీ!

చాలా మంది అన్న‌ద‌మ్ములు, త‌ల్లీ కుమార్తెలు కూడా రాజ‌కీయం చేస్తున్నారు. అయితే.. అంద‌రూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, స‌త్య‌లు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్ర‌తిభా భార‌తి, గ్రీష్మ‌లు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే మాత్రం కొంత భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. వైసీపీలో ఉన్న వారిలో ఒక‌రు టీడీపీలో ఉంటే.. మ‌రొక‌రు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజ‌కీయాలు …

Read More »