Political News

టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రం!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని ప‌ఠిస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ నుంచి దూర‌మైన వారిని చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. స‌మాజంలో మంచి ప‌లుకు బ‌డి.. ఆర్థికంగా బలం ఉన్న‌వారిని త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లా కు చెందిన ఆదినారాయ‌ణరెడ్డి, సీఎం రమేష్‌, స‌హా.. అనేక మంది నాయ‌కుల‌ను తిరిగి రావాల‌ని కోరుతు న్న‌ట్టు తెలుస్తోంది. అలానే.. ఉభ‌య …

Read More »

ఏపీలో మ‌రో స‌ల‌హాదారు.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌!

jagan

ఏపీ స‌ర్కారులో మంత్రుల‌కు మించి.. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. మంత్రి వ‌ర్గం క‌న్నా డ‌బుల్ సంఖ్య‌లో ఉన్నార‌నేది అంద‌రికీ తెలి సిందే. దీనిపై కూడా ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయినా.. ప్ర‌స్తుతం 56 నుంచి 62 మంది స‌ల‌హాదారులు ఉన్నారు. అయితే.. వీరిపై అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. తెల్ల ఏనుగుల‌ను పోషిస్తున్నారనే కామెంట్లు కూడా వ‌చ్చాయి. అంతేకాదు.. ఈ స‌ల‌హాదారుల ప‌రిస్థితి ఏంటంటూ.. హైకోర్టులో అనేక కేసులు కూడా ప‌డ్డాయి. వీటిలో …

Read More »

కేసీఆర్ తీరు బాగోలేదు.. ఇదేం ప‌ద్ధ‌తి: సుప్రీం కోర్టు ఫైర్‌

మొయినాబాద్‌లో జ‌రిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం కేసుకు సంబంధించి విచార‌ణ చేస్తున్న దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేసీఆర్ తీరు ఏం బాగోలేద‌ని.. ఇదేం ప‌ద్ధ‌త‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు నేరుగా ఎలా పంపుతార‌ని నిల‌దీసింది. ఈ మేర‌కు కేసు విచారణ …

Read More »

రెచ్చిపోతున్న ప్రవీణ్ ప్రకాష్

ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. రోజు బడులను సందర్శిస్తూ బోధనా, బోధనేతర సిబ్బందిని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా క్లాస్ రూములోకి వెళ్లి పిల్లల నోట్సులను పరిశీలిస్తున్నారు. పిల్లల నోట్సులు సరిగ్గా లేకపోతే టీచర్లను, డీఈవోలను తిడుతున్నాడు. సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. సార్ టైమ్ టేబులు బడిలో టైమ్ టేబుల్ అమలువుతుందో లేదో చెప్పడం కష్టం. ప్రవీణ్ ప్రకాష్ మాత్రం …

Read More »

జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ.. టికెట్లు అమ్ముకుంటోంది: నారా లోకేష్

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మంత్రి రోజాపై టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. స‌టైర్లు వేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా.. చంద్ర‌గిరిలో న‌డుస్తున్న నారా లోకేష్‌..జబర్దస్త్ ఆంటి అంటూ.. మంత్రి రోజాపై క‌మెంట్లు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి తిరుమల దర్శనాల టికెట్లు అమ్ముకుంటున్నారన్నారు. దేశంలోని టీటీడీ ఆస్తుల్ని అమ్మేయాలని జగన్ కుట్ర చేశాడని, రోజా ఆంటీ.. కూడా టికెట్లు అమ్ముకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. చెవిరెడ్డి.. …

Read More »

పవన్, బాబు వ్యాఖ్యలు తప్పా?

ఇంతకుముందేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడేమో నారా చంద్రబాబు నాయుడు ఒకప్పటి తెలంగాణ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణను అవమానించారంటూ వీరి మీద ఇక్కడి వాళ్లు విరుచుకుపడుతున్నారు. గతంలో ఒక పొలిటికల్ మీటింగ్‌లో పవన్ మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు గద్దర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సీనియర్ ఎన్టీఆర్‌ను ఇక్కడి జనాలు ఇప్పటికీ దేవుడిలా చూడడానికి కారణం చెబుతూ.. ఇక్కడ వరి …

Read More »

ఈ ఖాకీలు ధైర్యం వెనుక పెద్దప్లానే ఉందా?

ఏపీలో పోలీసు వ్య‌వ‌స్థపై అనేక విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి. ఆ జిల్లా .. ఈ జిల్లా.. అనే తేడా లేదు. దాదాపు చా లా వ‌ర‌కు జిల్లాల్లో సీఐ స్థాయి పోలీసులు.. ఇష్టాను రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు పొలిటిక‌ల్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి వారంతా..రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి ఇవే సందేహాలు వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను …

Read More »

బాల‌య్య చిన్న‌ల్లుడికి టార్గెట్ పెట్టిన చంద్ర‌బాబు…!

టీడీపీ యువ‌నాయ‌కుడు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు ఇంచార్జ్‌గా ఉన్న శ్రీ భ‌ర‌త్‌కు ఇప్పుడు కీల‌క టార్గెట్ అప్ప‌గించార‌ట‌.. పార్టీ అధినేత చంద్ర‌బాబు. ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ ద‌క్కించుకునేలా వ్య‌వ‌హ‌రించాల‌ని.. దీనికి టార్గెట్‌గా పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు పునాదులు వేసుకోవాల‌ని కూడా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి టీడీపీ మ‌ద్ద‌తుదారుగా డాక్ట‌ర్ వేపాడ చిరంజీవి రావు పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌ను గెలిపించి.. …

Read More »

యువ‌గళానికి నెల పూర్తి.. ల‌క్ష్య సాధ‌న‌లో ఎంతెంత దూరం?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన కీల‌క‌మైన పాద‌యాత్ర ‘యువ‌గ‌ళం’. దీనికి నెల రోజులు పూర్త‌య్యాయి. గ‌త జ‌న‌వ‌రి నెల 27వ తేదీన ప్రారంభించిన ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. 400 రోజుల పాటు 4 వేల‌కిలో మీట‌ర్ల దూరాన్ని ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవాల‌నేది ల‌క్ష్యం. అంతేకాదు.. నాయ‌కుడిగా త‌న‌ను తాను నిల‌బెట్టుకునే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు నారా లోకేష్‌. మ‌రి ఈ నెల రోజుల …

Read More »

సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గెలుపే టార్గెట్‌!

“వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాలి. పోటీ ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది.. ఎవ‌రెవ‌రు చేతులు క‌లుపుతారు ..ఎవ‌రెవ‌రు ఎలా ముందుకు వ‌స్తారు? అనేది అన‌వ‌స‌రం. మ‌నం మాత్రం గెలిచి తీరాలి. వైనాట్ 175”- ఇదీ త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ త‌న పార్టీ నాయ‌కులు..మంత్రులు.. మేధావులు.. ఇత‌ర నాయ‌క‌త్వానికి కూడా చెబుతున్నమాట‌. ఈ క్ర‌మంలోనే వ్యూహాల‌పై వ్యూహాలు అల్లుతున్నారు. ఐడియాల‌పై ఐడియాలు వేస్తున్నారు. వలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా త‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హారాలు …

Read More »

ఐపీఎస్‌ల్లో కాక రేపుతున్న సునీల్ ఇష్యూ…!

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌లు వేరు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయే లెక్క‌లు వేరు! అన్న‌ట్టుగా ఉంది. ఏపీలో ఐపీఎస్‌ల ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. దీని పై విపక్షాలు సైతం.. తీవ్ర నిర‌స‌న‌, ఆందోళ‌న‌ల‌ను చేశాయి. కోర్టుల‌కు కూడా వెళ్లాయి. ఐపీఎస్ అధికారులే వేధిస్తుంటే.. ఎలా? అని ప్ర‌శ్నించాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ వ్య‌వ‌హారం మ‌రింత ఇబ్బందిగా మారింది. అయితే.. ఎక్కడా …

Read More »

జ‌గ‌న్ ప్ర‌యోగంతో ఎమ్మెల్యేల జేబులు గుల్ల‌వుతున్నాయా…!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌యోగాల‌కు పెద్ద‌పీట వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లోనూ విజ‌యం ద క్కించుకోవాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఇప్ప‌టికే ప్ర‌వేశ పెట్టిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థను బాగానేవాడుకుంటోంది. అయితే.. వీరు ప్ర‌భుత్వం నుంచి గౌర‌వ వేత‌నం రూపంలో ప్ర‌జాధ‌నం తీసుకుంటున్నారు కాబట్టి.. వీరిని సొంత పార్టీ కోసం వినియోగించే అవ‌కాశం లేదు. దీంతో గృహ‌సార‌థుల‌నే కొత్త కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ లెక్క‌ల ప్ర‌కారం.. రాష్ట్రంలో 70 శాతం …

Read More »