ఆధిపత్య పోరు అధికార పార్టీకే కాదు.. విపక్షంలోనూ ఉంటుందా ? టీడీపీ నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్నారా ? పార్టీ గెలవకముందే పచ్చ చొక్కాలు పదవులు పంచుకుంటున్నాయా ? అచెన్న, గంటా, అయ్యన్న ఇంకెందరో ఆశలు పెట్టుకుని ఉన్నారా ? వారిని పార్టీ కట్టడి చేస్తుందా ? పరిస్థితి చేయి దాటి పోతుందా ? పార్టీలో అంతర్గత కుమ్ములాటపరస్పర దూషణలు దిగిన నేతలుగంటా ఏమైనా పెద్ద నాయకుడా అని ప్రశ్నించిన …
Read More »కేసీఆర్కు షాక్ ఇచ్చిన కుమారస్వామి
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించి రెండు రోజులవుతున్నా కేసీఆర్ కోరుకున్న బజ్ ఎక్కడా కనిపించడం లేదు. జనాన్ని తేగలిగినా జనంలో ఊపు మాత్రం తేలేకపోయారన్నది ఖమ్మం సభ తరువాత వినిపిస్తున్నమాట. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన, ఇతర పార్టీలరకు చెందిన నాయకులపై కేసీఆర్ పెట్టుకున్న హోప్స్కు ఈ సభ సమాధి కట్టేసిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగినప్పటికీ ఆయన ఫ్రెండ్స్ మొహం చాటేశారు. మరీ …
Read More »జగన్కు ఎవరు కావాలి.. మోడీనా? కేసీఆరా?
ఔను.. ఏపీ సీఎం జగన్కు ఇప్పుడు ఎవరు కావాలి? మోడీ కావాలా? కేసీఆర్ కావాలా? ఇదీ… ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల మధ్య సాగుతున్న చర్చ. దీనికి కారణం.. బీఆర్ ఎస్ పార్టీని ఏపీలో విస్తరించా లని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని.. కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తనపై ఉన్న …
Read More »గుజరాత్ అల్లర్లు-మోడీ-బీబీసీ.. తాజా వివాదం!
2002- సంవత్సరంలో దేశంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలేంటి? అనగానే వెంటనే గుజరాత్లో చోటు చేసు కున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అనేది తొలి వరుసలో ఉంటుంది. దీనికి కారణం.. అప్పట్లో దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీనే ఉన్నారు. దీంతో ఈ వివాదం చుట్టూ …
Read More »సొంత ఎంపీపై అన్ని కేసులా.. ఆశ్చర్యపోతున్న వైసీపీ నేతలు
ఆయన సొంత ఎంపీ. ఏరికోరి గత ఎన్నికల్లో ఆయనను పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ఆయన నుంచి ఆర్థికంగా కొందరు నేతలకు కూడా సాయం చేయించారనే టాక్ ఉంది.అయితే.. ఇప్పుడు అలాంటి నేతపై విపక్షాలను మించిపోయిన రీతిలో ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ పరిణామం ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విషయం ఏంటంటే.. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు.. కొన్నాళ్లుగా ప్రభుత్వ …
Read More »టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రులు ఎంతమందంటే..
రాజకీయాలు చాలా చిత్రమైనవి.. రాజకీయ నాయకులు మరింత చిత్రమైనవారు.. అందులోనూ సీనియర్ నాయకుల చిత్రాలు మరింత విచిత్రంగా ఉంటాయి. అలా అని అవేమీ చిన్నచిన్న విషయాలు కావు.. ఎంతో ముందుచూపుతో వేసే పెద్దపెద్ద అంగలు. అవును.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలూ ఇలాంటి అంగలే వేస్తూ తమ అధినేత చంద్రబాబు జేబులో తమ కోర్కెల చిట్టా పెడుతున్నారు. అయితే.. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి మాటవసరుసగానో, మనవిగానో కాకుండా… వినతిపత్రంగానో, …
Read More »మోడీ ఢీకొట్టే సత్తా కేసీఆర్కు లేదని తేలిపోయిందా…!
తాజాగా ఖమ్మం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ నిర్వహించిన ఆవిర్భావ సభ హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే.. ఈ సభావేదికగా.. కేసీఆర్ చేసిన రెండు వ్యాఖ్యలు.. రెండు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఒకటి విశాఖ ఉక్కు విషయం. రెండు జల వినియోగం. ఈ రెండు కూడా లోకల్ ఇష్యూలే. అయితే.. ఈ రెండు విషయాల్లోనూ… కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మోడీని ఢీకొట్టడం వీరి …
Read More »ఇది న్యాయమేనా కేసీఆర్ సారూ?!
ఖమ్మంలో బీఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన తొలి ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనకు దన్నుగా వచ్చిన.. పలువురు ముఖ్యమంత్రులు కూడా విమర్శలు గుప్పిం చారు. అయితే.. ఇది ఎలా ఉనప్పటికీ.. సభను విజయవంతం చేయడంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్రావుకు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించారు. ఐదులక్షల మందిని తీసుకురావాలని టార్గెట్ …
Read More »ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు!!
టీడీపీలో నేతల తీరు ఏమాత్రం మారలేదు. ఇప్పటికే నేతల పరిస్థితి బాగోలేదని.. దీనిని ఎలా లైన్లో పెట్టాలా అని చంద్రబాబు సతమతం అవుతున్నారు. ఒక్కొక్కరినీ పిలిచి క్లాస్ ఇస్తున్నారు. మరి ఇంతగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నా.. సీనియర్ నేతలే నోరు పారేసుకుని రచ్చ కెక్కడం.. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై.. మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోరు చేసుకున్నారు. “ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. …
Read More »2024 ఎఫెక్ట్: మోడీ నోట సంచలన మాట..!!
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నోట.. ఎప్పుడూ వినని మాట.. తాజాగా వినిపించింది. ఇప్పటి వరకు బద్ధ శత్రువులుగా చూస్తున్న.. అసలు వారిని మనుషులుగా కూడా పరిగణించని.. ముస్లిం వర్గంపై ప్రధాని మోడీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. ముస్లింలకు చేరువ కావాలని.. ఆదిశగా వారిని ఆకర్షించాలని ఆయన చెప్పడం.. నిజంగానే ప్రపంచంలో ఎనిమిదో వింత అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా …
Read More »బాస్ మాటల్లో చురుకు తగ్గిందా?
అంచనాలు అంతలా లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే.. అంతలా ఉంటుంది. ఇంతలా ఉంటుందన్న అంచనాలకు సంబంధించిన ముందస్తు విశ్లేషణలు ఉదరగొట్టే వేళలో.. ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గినా తుస్ మనే పరిస్థితి. ఖమ్మంలో తాజాగా ముగిసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. సభాస్థలి 70 ఎకరాల్లో ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని.. ఏకంగా 70 …
Read More »రఘునందన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన తోట
సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు అంతే తీవ్రస్థాయిలో రిటార్టు ఇచ్చారు బీఆర్ఎస్ ఏపీ వ్యవహరాల బాధ్యుడు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ లో చేరినందుకు ప్రతిగా తనకు మియాపూర్ లో భారీ ఎత్తున భూముల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన తోట చంద్రశేఖర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభను డైవర్ట్ చేయటానికే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates