Political News

జనసేనలోకి కన్నా.. ఎంట్రీకి డేట్ ఫిక్సు?

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి.. ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారన్న ప్రచారం రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది. అదే సమయంలో ఎన్నికల వేళ.. హడావుడిగా పొత్తులకు పోకుండా.. ముందునుంచే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతుండటం.. అందుకు తగ్గ పరిణామాలు గడిచిన కొద్దిరోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తెలుగుదేశం …

Read More »

అనుష్టుప్ యాత్రకు వేళాయే..జనసైన్యం కదులుతోంది

కొండగట్టు పవన్ కల్యాణ్ కు ఓ సెంటిమెంటు. ఏ పనైనా కొండగట్టు నుంచి మొదలెడితే శుభం కలుగుతుందని పవర్ స్టార్ విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్.. తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు నిర్వహిస్తున్నారు. వారాహి అంటే అమ్మవారి శక్తిస్వరూపం. వారాహి అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకామెగా, దశ మహావిద్యల్లో ఒకామెగా కొలుస్తారు. ఆమె వరాహ ముఖం కలిగి ఉండటంతో వారాహిగా పిలుస్తారు. వారాహి …

Read More »

టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఇదే…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో స‌ర్వేలు కామ‌న్‌. ఏ పార్టీకి ఆ పార్టీ స‌ర్వేలు చేయించుకుం టాయి. దీనిని ప్ర‌చారం చేసుకునేందుకు లేదా.. పార్టీ నేత‌ల్లో భ‌రోసాను నింపేందుకు పార్టీలు వినియోగిం చుకుంటాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అలానే ఇప్పుడు అంత‌ర్గ‌త స‌ర్వేలు పుంజుకున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయిస్తున్నాయి. తాజాగా టీడీపీకి అత్యంత కీల‌క …

Read More »

బాబుకు పెద్ద చిక్కే!

క‌డ‌ప‌జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైదుకూరు. ఇక్క‌డ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్ద‌రే వ్య‌క్తులు.. ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు.. గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ ర‌వీంద్రారె డ్డి, శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్ద‌రే ఇక్క‌డ ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున శెట్టిప‌ల్లి 1985, 1999 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో ఈయ‌న వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. మ‌రోవైపు.. డీఎల్ ర‌వీంద్రారెడ్డి …

Read More »

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం …

Read More »

షర్మిలకు ఏమైంది? జోరు తగ్గింది.. పదును మిస్ అయ్యిందే?

అవకాశాలు ఉన్న చోట ప్రయత్నం చేయటం ద్వారా.. చాన్సుల్ని సొంతం చేసుకునే వీలు ఉంటుంది. అలాంటిది అవకాశం అన్న మాటకు కూడా ఛాన్స్ లేని చోట వచ్చి.. రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల తీరును కొందరు గొప్పగా అభివర్ణిస్తే.. మరికొందరు ఆమెను తీవ్రంగా తప్పు పడుతుంటారు. అయితే.. తన మీద విమర్శల్ని చేసేవారిని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అలవాటున్న ఆమె..గడిచిన కొంతకాలంగా తన తీరుకు …

Read More »

వైసీపీ నేత కోసం.. నాగ‌బాబు త్యాగం!

అవును.. రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు వ్యూహాలు లేకుండా.. ముందు ఆలోచ‌న లేకుండా ఏ ప‌నినీ చేయ‌రు, చేయ‌బోరు. ఇది.. ఇప్పుడు జ‌న‌సేన‌లోనూ క‌నిపిస్తోంది.గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన పార్టీ కీల‌క నాయ‌కుడు నాగ‌బాబు తాజాగా.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని అన్నారు. అయితే.. దీనికి ముందు అంద‌రూ కూడా టీడీపీతో జ‌న‌సేన …

Read More »

లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ

కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అభివృద్ధికి పర్యాయపదంగా నిలిచిన అసెంబ్లీ సెగ్మెంట్. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచే కుప్పం టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న విశ్వ ప్రయత్నం జరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనే ఓడించాలన్న ఉద్దేశంతో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి కుప్పం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు సంకల్పించారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ …

Read More »

కరణం వెంకటేశ్ వైపు మొగ్గిన బాలినేని ..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. చీరాల స్ట్రాంగ్ మేన్ గా పిలిచే ఆమంచి కృష్ణమోహన్ , పరుచూరు ఇంఛార్జ్ పగ్గాలు చేపట్టి, చీరాల నుంచి వైదొలిగిన తర్వాత మిగిలిన నేతల్లో పోటీ పెరిగింది. వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేశ్ తో పాటు, పోతుల సునీత సహా ఒకరిద్దరు నేతలు బరిలో ఉన్నారు. ఈ సారి బీసీ సామాజిక వర్గాలకు టికెట్ ఇచ్చే …

Read More »

ఐడియాలు కావ‌లెను.. వైసీపీలో వేలాడుతున్న బోర్డులు..!

అవును..! ఇప్పుడు వైసీపీకి ఐడియాలు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించే నాయ‌కులు కావాలి. ప్ర‌స్తుతం ఉన్న ఐప్యాక్‌పై సీఎం జ‌గ‌న్ గుస్సాగానున్నార‌ని తెలుస్తోంది. విప‌క్షాల దూకుడును క‌ట్ట‌డి చేసేలా ఐప్యాక్ టీం.. దూసుకుపోయేలా వ్యూహాలు ర‌చించ‌లేక‌పోతోంద‌న్న‌ది వైసీపీ అధినేత మ‌నోగతంగా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న వ్యూహాలు పాత‌చింత‌కాయి మాదిరిగా ఉన్నార‌ని అంటున్నార‌ట‌. వీటివ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో కొత్త ఐడియాల‌కు ఆహ్వానం ప‌లు …

Read More »

రాజ్‌భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌.. ఈసారీ ర‌చ్చేనా?!

తెలంగాణ రాజ్‌భ‌వ‌న్ వ‌ర్సెస్ అధికార పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ల మ‌ధ్య మ‌ళ్లీ రాజ‌కీయ ర‌చ్చ ప్రారంభ‌మైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండేళ్లుగా రాజ్‌భ‌వ‌న్‌కు, సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. త‌న‌కు వేతనం కూడా ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం ప్రొటోకాల్ కూడా ద‌క్క‌డం లేద‌ని.. ఇటీవ‌ల కూడా గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పాల్గొన్న కార్య‌క్ర‌మంలో …

Read More »

మా ఉద్యోగాలు ప్రజాప్ర‌తినిధుల భిక్ష కాదు: బొప్ప‌రాజు ఫైర్‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉద్యోగుల‌కు హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని.. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీతభత్యాలు సకాలంలో రావడం లేదని.. ఈ విషయం ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రజాప్రతినిధుల దయ దక్షిణ్యాలతో ఉద్యోగాలకు రాలేదని, పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామని అన్నారు. “ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలే అమ‌లు కావ‌డం లేదు. ఉద్యోగుల‌కు రావాల్సిన బ‌కాయిలు ఇవ్వ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు విష‌యం తెలియాల్సి ఉంది. ఉద్యోగులు అడుగుతున్న గొంతెమ్మ …

Read More »