టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు నెట్ రన్ రేట్ -0.100 కు చేరి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, సౌత్ ఆఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడంతో భారత్పై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఇప్పుడు …
Read More »ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదానికి గురైన ‘బీచ్క్రాఫ్ట్ కింగ్ …
Read More »అన్వేషణను అరెస్టు చేస్తారా?
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని సమాచారం. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. …
Read More »ఇరాన్లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా హెచ్చరికలతో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత రాయబార కార్యాలయం తమ పౌరులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అడ్వైజరీ జారీ చేసింది. కానీ అదే సమయంలో మెడికల్ విద్యార్థులకు కీలకమైన పరీక్షలు ఉండటంతో, వారు ప్రాణాలు కాపాడుకోవాలా లేక చదువును కాపాడుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా మార్చి …
Read More »ఎన్నికల ఎఫెక్ట్: కేరళ.. ఇకపై కేరళం!
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రజల మనసు చూరగొనేలా నిర్ణయాలు తీసుకుంటోంది. సోమవారం.. పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి.. 5 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ప్రధాన మంత్రి.. బెంగాల్ ప్రజల సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. తాను అండగా ఉంటానని.. ప్రజలు తమకు పట్టం కట్టాలని అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో బంగారు బెంగాల్ ను సాకారం …
Read More »టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి. మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్ను, జింబాబ్వేను ఓడించాలి. …
Read More »మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ కథ ముగిసింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఒక భారీ సైనిక ఆపరేషన్లో ఇతను తీవ్రంగా గాయపడి మరణించినట్లు మెక్సికో రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఇతన్ని పట్టుకోవడం మెక్సికో ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అయితే …
Read More »‘భర్త సంపాదన ఎంతో భార్యకు చెప్పక్కర్లేదు’
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం కూడా ప్రదర్శిస్తారు. కానీ, కొందరు భర్తలు తాము ఎంత సంపాయిస్తున్నామో.. ఎంత జీతం వస్తోందో భార్యలకు చెప్పేందుకు ఇష్టపడరు. దీనినే ఓ భార్య చట్ట పరంగా సవాల్ చేసి.. ఎదురు దెబ్బతిన్నారు. తొలుత ఆమె విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత.. రాష్ట్ర హైకోర్టు కూడా తిరస్కరించాయి. భర్త సంపాదన …
Read More »ఇండియా ముందుకు వెళ్లాలంటే?
టీ20 ప్రపంచకప్లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం అన్ని జట్లలో అత్యధిక నెట్ రన్రేట్ను నమోదు చేసింది. టోర్నీ జరుగుతున్నది ఇండియాలో. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఇక కప్పు మనదే అని ధీమాతో ఉన్నారు అభిమానులు. కానీ ఆదివారం భారత జట్టుకే కాదు.. అభిమానులకూ పెద్ద షాక్ తగిలింది. టైటిల్ …
Read More »మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శోభ (25), విమ్లా (23) ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శనివారం వేర్వేరు యువకులతో వీరి వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వరకు పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం …
Read More »సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్ను ఓడించింది. లీగ్ దశలో తిరుగులేని ఫామ్ లో కనిపించిన మన బ్యాటర్లు, కీలకమైన ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది. టాస్ గెలిచి …
Read More »ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని డ్రాఫ్ట్ నియమాల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఫిబ్రవరి 20, 2026న అసెంబ్లీలో ప్రకటించారు. డ్రాఫ్ట్ ప్రకారం, వధూవరులు దరఖాస్తులో తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు నమోదు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates