Trends

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ …

Read More »

మిస్సింగ్ కేసులు.. లండన్, అమెరికా కంటే మనమే బెటర్ అంట!

సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం, ఈ మిస్సింగ్ కేసుల రేటు గ్లోబల్ లెవల్‌లో చూస్తే మిగతా దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోల్చినప్పుడు ఢిల్లీలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. …

Read More »

హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి

తూర్పు గోదావరి ప్రజలకు వారం నుండి కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులిని అధికారులు కొద్దిసేపటి క్రితమే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. దీంతో భయంతో విలవిలలాడిపోన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Read More »

ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యవంశీ

2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకుంటూ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి వీర కుమ్ముడు కుమ్మాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాకుండా, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన నాక్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ వచ్చే మార్చి …

Read More »

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయగా, వేలాది వాహనాలు రోడ్డుపైనే ఇరుక్కుపోయాయి. దాదాపు 30 గంటలకు పైగా జనం తిండి, నీళ్లు లేక నడిరోడ్డుపై నరకం చూశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ …

Read More »

ఇక ఓలా, ఉబేర్ పని అయిపోయినట్లేనా?

దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్ లాంటి ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి ఇది గట్టి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఉన్న సహకార నమూనా కావడం, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఈ యాప్ కి ఉన్న ప్లస్ పాయింట్. మార్కెట్ లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన దిగ్గజ సంస్థలకు ఇది చమటలు …

Read More »

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం కష్టమే అని తెలుస్తోంది. దీంతో కమిన్స్ రాకుంటే ఆ ప్లేస్‌లో జట్టును నడిపించే లీడర్ ఎవరనే చర్చ నడుస్తోంది. ఈ రేసులో నలుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నా, వారి ప్లస్ మైనస్‌లు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సీనియర్ …

Read More »

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు మొబైల్ వాడొద్దని మందలించడంతో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఫ్లాట్ నంబర్ 907 బాల్కనీ నుంచి వీరు ముగ్గురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకు దూకడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ​మృతులను పాఖి …

Read More »

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చినందుకు నిరసనగా, బంగ్లాకు మద్దతు తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా, దీని వెనుక పాక్ ఆడుతున్న పెద్ద రాజకీయ క్రీడ కనిపిస్తోంది. అయితే ఈ ‘సెలెక్టివ్ పార్టిసిపేషన్’ (నచ్చిన మ్యాచ్‌లే ఆడటం) …

Read More »

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, కివీస్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి …

Read More »

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం… పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా తుపాకులు క‌లిగి ఉన్న జ‌నాభా ఉన్న‌ ద‌క్షిణాది రాష్ట్రాల్లో.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అయితే.. తుపాకుల వినియోగం గ‌త కొన్నాళ్ల వ‌ర‌కు పెద్ద‌గా లేక‌పోయినా.. ఇటీవ‌ల కాలంలో ఇది పెరుగుతుండ‌డం ప్ర‌మాద‌క‌ర సంకేతంగా మారింది. గ‌త ఏడాది నిజామాబాద్‌లో నాటు తుపాకీల వినియోగం.. ఏకంగా పోలీసుల‌పైనే కాల్పుల …

Read More »

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల ఫేమ్‌నే పెట్టుబడిగా తీసుకుని, తాము డబ్బులు పెట్టి వరుసగా హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌లు కడుతోంది ఆ సంస్థ. ఈ దిశగా తొలి అడుగు పడింది గచ్చిబౌలిలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌తోనే. ఆ తర్వాత ఏఏఏ, ఏవీడీ, ఏఆర్‌టీ.. ఇలా వరుసగా మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి.  మహేష్ బాబుతో కలిసి మొదలుపెట్టిన ఏఎంబీ (గచ్చిబౌలి) …

Read More »