Trends

గోల్డ్ మెడల్ సాధించినా దక్కని కొలువు… బీటెక్ స్టూడెంట్ సూసైడ్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఒక తీవ్ర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల వయసున్న ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ యువకుడు తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానంటూ తన తండ్రికి క్షమాపణలు చెబుతూ అతను రాసిన సూసైడ్ నోట్ అక్కడ లభ్యమైంది. విద్యాభ్యాసంలో ఎంతో ప్రతిభ కనబరిచిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలచివేసింది. మృతుడిని ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. …

Read More »

స‌ర్వీస్ గ‌న్‌తో కాల్చుకుని డీజీపీ ఆత్మ‌హ‌త్య‌

దేశంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వీసు రివార్వ్‌తో కాల్చుకుని ఏసీపీ, ఎస్సై, సీఐ వంటి పోలీసు అధికారులు హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. కానీ, దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రానికి పోలీసు బాస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న డీజీపీ త‌న స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అది కూడా ఆయ‌న కార్యాల‌యానికి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇత‌ర అధికారులతో స‌మావేశమ‌య్యారు. అనంత‌రం తిరిగి ఆయ‌న నివాసానికి …

Read More »

నడ్డా ఇంటికి చేరిన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్

నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచగా, ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు సమాచారం. …

Read More »

మెస్సి ఫ్యాన్స్ ఫీలవ్వకండి

Messi

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇండియా ఎప్పుడూ ఆడింది లేకపోయినా, ఈ సారి కూడా పోటీలో లేకున్నా.. ఆ టోర్నీ మీద మన వాళ్లకున్న ఆసక్తి తక్కువేమీ కాదు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అర్ధరాత్రి ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ సందడే కనిపించింది. ఐతే మన జట్టు లేని టోర్నీలో ఎక్కువమంది కోరుకున్నది అర్జెంటీనా విజయాన్నే. ఎందుకంటే అది లియోనల్ మెస్సి జట్టు. అతను ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్‌కు …

Read More »

బొద్దింక‌ల‌పై తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసులు!

పార్ల‌మెంటు ముట్ట‌డికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఢిల్లీ పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టారు. పార్ల‌మెంటు స‌హా ఢిల్లీ వ్యాప్తంగా సోమ‌వారం ఉద‌యం నుంచి 144 సెక్ష‌న్ విధించిన పోలీసులు.. సీజేపీ కార్య‌కర్తలను ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. సోమ‌వారం ఉద‌యం నాటికే సుమారు 50 వేల మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన సీజేపీ కార్య‌క‌ర్త‌లు.. పార్ల‌మెంటు ముట్ట‌డి చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. ఈ …

Read More »

ఫిఫా ఫైనల్… దండగ అన్నవాడే గెలిపించాడు

2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ ఊహించని ట్విస్టులతో ముగిసింది. అర్జెంటీనాతో జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో ఎవరో ఊహించని ప్లేయర్ స్పానిష్ జట్టుకు అసలైన హీరోగా మారాడు. టోర్నీ అంతటా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొని, అసలు ఇతను జట్టులో దండగ అనే రేంజ్‌లో విమర్శలు మూటగట్టుకున్న బార్సిలోనా ఫార్వర్డ్ ఫెరాన్ టోర్రెస్, ఎక్స్‌ట్రా టైమ్‌లో సంచలన గోల్‌తో మెస్సీ ఆర్మీ ఆశలను దెబ్బతీసి స్పెయిన్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. నిజానికి …

Read More »

రోహిత్, కోహ్లీ పోరాడినా లాభం లేదు…

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను 2-1 తో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు సాధించగా, భారత్ 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. గాయంతో బుమ్రా దూరమవ్వడం జట్టు బౌలింగ్ లైనప్ ను ఎంతగా దెబ్బతీసిందో ఈ మ్యాచ్ …

Read More »

అందరికీ ఆ క్రీమే కావాలి… ఎందుకంటే?

సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్… ఈ పేరు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కుర్రకారు అయితే దీని గురించి మరింత ఎక్కువగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై ఓ రేంజి చర్చే జరుగుతోంది. ఏంటీ.. ముఖం కడుక్కోవడానికి వాడే క్రీమ్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా చర్చ జరుగుతుందా? అంటే…అవును జరుగుతోంది. అప్పుడప్పుడే టీనేజీలోకి అడుగుపెట్టిన వారయితే దీని గురించి మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  సరే.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఫేస్ వాష్ …

Read More »

భర్త క్షేమం కోసం తిరుమలలో కాలి నడకన పవన్ భార్య

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం తిరుపతిలోని అలిపిరి నుంచి కాలి బాటన బయలుదేరిన అన్న.. శుక్రవారం రాత్రికే తిరుమల చేరుకున్నారు. అనంతరం శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదికారులు ప్రొటోకాల్ మేరకు …

Read More »

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ జిల్లాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులతో అలరారుతున్నాయి. తాజాగా బంగారు గనులతో రాయలసీమ రతనాల సీమగా మారిపోతోంది. ఇప్పటికే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్రారంభం కాగా…త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలోనూ గోల్డ్ మైన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలన పూర్తి కాగా… త్వరలోనే బంగారు …

Read More »

రోహిత్ శర్మ లేకుండా ప్రపంచ వరల్డ్ కప్?

ఇప్పటికే టెస్ట్, టీ20 లకు దూరమైన హిట్ మ్యాన్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ మొదలైంది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలోనూ అతను కేవలం 11 పరుగులే చేశాడు. ఇక వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌కు జులై 19న జరిగే మూడో వన్డేనే ఈ ఫార్మాట్‌లో చివరి …

Read More »

ఏపీలో మళ్లీ కరోనా కలకలం…?

యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి.  దాదాపుగా రెండేళ్లకు …

Read More »