Trends

భారత్ రక్షణ శక్తి పెరుగుతోంది… ఏరో ఇండియా 2025లో హైలైట్స్!

ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత నౌకాదళం, వైమానిక దళం, డిఫెన్స్ రంగానికి చెందిన అనేక సంస్థలు తమ అత్యాధునిక వైమానిక సామర్థ్యాలను ప్రదర్శించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియా పావిలియన్ లో భారతదేశ ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. ఈవెంట్‌లో భారత నౌకాదళం అధునాతన …

Read More »

మళ్ళీ నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్

పాకిస్తాన్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం మరోసారి వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకి తీవ్ర గాయం కావడం, ఆ గాయానికి స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కారణమని అనుమానాలు వెల్లువెత్తడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోవడం, కళ్లకు వెలుతురు నేరుగా తాకడం వల్లే గాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి నమ్మకం తక్కువైందని …

Read More »

పెళ్లి ర‌ద్దు: సిబిల్ స్కోర్‌.. ఎంత ప‌నిచేసింది!

పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం.. జ‌ర‌గ‌క‌పోవ‌డం అనేది కామ‌నే. కానీ, ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. ర‌ద్ద‌వుతున్న పెళ్లిళ్ల వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగాను.. ఒకింత ఆవేద‌న‌గానూ ఉంటున్నాయి. పెళ్లి పీట‌లు ఎక్కి మూడు ముడులు ప‌డే దాకా కూడా.. ఈ పెళ్లి జ‌రుగుతుందో లేదో !? అనే సందేహాలు చుట్టుముడు తున్నాయి. ఇటీవ‌ల పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న వ‌రుడు.. చోళీకే పీచే క్యాహై పాట‌కు డ్యాన్స్ చేయ‌డంతో పెళ్లి కుమార్తె తండ్రికి …

Read More »

ఆధార్ ధృవీకరణలోనూ AI డామినేషన్!!

భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 214.8 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఇప్పుడు 32% వృద్ధి కనిపించింది. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం రోజుకు 9 కోట్లకు పైగా ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. ఇందులో ఫేస్ అథెంటికేషన్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. జనవరిలో 12 కోట్లకు పైగా ఫేస్ …

Read More »

కెప్టెన్ తడబడితే ఎలా? – కపిల్ దేవ్

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదని, ఇది జట్టుకు సమస్యగా మారవచ్చని కపిల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన …

Read More »

బైడెన్‌కు షాక్ : భద్రతా అనుమతులు రద్దు చేసిన ట్రంప్!

అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునే అనుమతిని బైడెన్‌కు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, తన అధికారిక హోదాను ఉపయోగించి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్‌ కోల్పోయినప్పటి నుంచి ఇదే …

Read More »

విదేశాల్లో 10,000 మందికి పైగా భారత ఖైదీలు

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం 86 దేశాల్లో మొత్తం 10,152 మంది భారతీయులు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక అందులో మరికొందరు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), నేపాల్, కువైట్, ఖతార్, పాకిస్తాన్, అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, స్పెయిన్, …

Read More »

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 8 రోజుల్లో ఇది మూడోది!

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. తాజాగా అలాస్కాలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో, గత ఎనిమిది రోజుల్లో అమెరికాలో మూడు ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పశ్చిమ అలాస్కాలోని నోమ్ …

Read More »

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం ఆస్తులను కేటాయించవచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తికి భారీగా 500 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు లబ్ధిదారుడు మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది. మోహిని మోహన్ దత్తా పేరు టాటా గ్రూప్‌తో పెద్దగా సంబంధం …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ టెన్షన్ ఏంటి హిట్ మ్యాన్?

ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్ లోనైనా ధాటిగా ఆడే రోహిత్, ఈ మధ్య కాలంలో పూర్తిగా బలహీనతను ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలోనూ అతని బ్యాటింగ్ నిరాశపరిచింది. అతి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఛాంపియన్స్ …

Read More »

2009 – 2024 కాలంలో ఎంతమంది భారతీయులను బహిష్కరించారో తెలుసా?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక మిలిటరీ విమానం ద్వారా వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో ఈ అంశంపై వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటివరకు మొత్తం 15,668 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్టు మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా, …

Read More »

రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు…!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. …

Read More »