ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినట్లేననిపిస్తోంది.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమంటున్న పార్టీలు ఇప్పుడే వచ్చేస్తే బావుండునన్నంత కసిగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బస్తీమే సవాల్ అంటున్నాయి. వీధిపోరాటాలు, దాడులు, కేసులు, జైళ్లు ఇలా ప్రత్యర్థి పార్టీలు బిజీగా ఉంటున్నాయి. ఈ ప్రక్రియ ఒక పక్క సాగుతుండగానే మరో పక్క అంతర్లీనంగా ఎన్నికల సన్నాహాలు జరిగిపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్ని వైపుల …
Read More »జగన్ ని తక్కువ అంచనా వేస్తున్నారా?
వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన ఏకంగా 175 కు 175 సీట్లలోనూ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే… ఈ ఫార్ములా ను సొంతం చేసుకోవడం.. అంటే 175 సీట్లలోనూ విజయం దక్కించుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. జగన్ వ్యూహాలపై వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే …
Read More »బాబు వాళ్లను మేనేజ్ చేశారా.. వారే మేనేజ్ అయ్యారా… !
గుంటూరు పాలిటిక్స్లో ఇదో పెద్ద అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే.. విరుద్ధ స్వభావాలు.. భావాలు ఉన్న నాయకులు ఇప్పు డు కలిసిపోబోతున్నారు. అంతేకాదు.. కత్తులు దూసుకున్న నేతలు.. చేతులు కలపనున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసు కున్న స్వరాలు.. ఆప్యాయతను కుమ్మరించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు.. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా ముందుకు సాగగలుగుతున్నారు? ఎలా సాగుతారు? అనేవి ఆసక్తికర ప్రశ్నలుగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. నిన్న మొన్నటి వరకు …
Read More »జగన్.. ‘మత్తు’ వదిలించాల్సిందేనా..!
ఏపీ సీఎం జగన్ ‘మత్తు’ వదిలించాల్సిందేనా? ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో మద్య నియంత్రణ చర్యలకు దిగాల్సిందేనా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రజలు మద్యాన్ని కోరుకునే వారు తగ్గుతున్నారు. తాజాగా జాతీయ స్థాయి నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయి. జగన్ హామీ ఇచ్చి అమలు చేయని వాటిలో రెండు ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి సీపీఎస్ రద్దు. రెండు మద్యనిషేధం. అయితే..ఈ రెండు …
Read More »మురళీధరన్ డైరెక్షన్… రాష్ట్ర నాయకుల యాక్షన్
ఏపీ బీజేపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబిక్కింది. పార్టీ మాజీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీలో చేరిన రోజే కొందరు రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి, తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, చిలుకుపాటి కుమారస్వామి, హనుమంతు ఉదయ్ భాస్కర్ సహా పలు …
Read More »ఒకే కేసు.. నాడు ఓట్లు రాబడితే.. నేడు పోగొడుతోందా?!
రాజకీయాల్లో సింపతీకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాయకులు ఎవరైనా సింపతీకి వ్యతిరేకం కాదు.. అసలు సింపతీ కోసం.. ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు రాజకీయ నేతలు చేసే ఫీట్లు కూడా అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకే.. అందుకే ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో 151 మంది ఎమ్మెల్యేలు అందివచ్చారు. …
Read More »కన్నా వర్సెస్ రాయపాటి.. యూటర్న్ పాలిటిక్స్!!
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ బాట పట్టారు. అయితే.. గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాయపాటి సాంబశివరావు.. నాలుగు రోజుల కిందట.. కన్నా లాంటివారు వచ్చినా.. తనకు ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రావడమే.. తమముందున్న కర్తవ్యమని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ, రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఏమో.. వెంటనే రాయపాటి యూటర్న్ …
Read More »అవినాష్ పార్టీ మారిపోతారా? వైసీపీలో గుసగుస!!
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ పీటముడులు మరిన్ని పెరుగుతున్నాయి. తాజాగా పరిణామాలు.. ఆయనను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు తనపై ఓ వర్గం మీడియా దాడి చేస్తోందని చెబుతూ వచ్చిన అవినాష్.. ఇప్పుడు సీబీఐ లాగుతున్న కూపీలు.. సేకరిస్తున్న ఆధారాలతో ఊబిలో దిగిపోతున్నారనే వాదన వైసీపీలోనే వినిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో పెదవి విప్పని వ్యక్తి …
Read More »టీడీపీని ఏదో చేయాలనుకుని.. వంశీనే ఇరుక్కుపోయారా?
మ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న వివాదం.. అనంతరం టీడీపీ నేతల అరెస్టులు వంటి ఘటనలతో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇమేజ్ డ్యామేజీ అయిందా ? అంటే.. ఔననే అంటున్నాయి.. వైసీపీ వర్గాలు. వైసీపీలోనే వంశీ అంటే గిట్టని వర్గం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు.. వర్గం తాజాగా జరిగిన గన్నవరం ఎపిసోడ్ ద్వారా వంశీ పని అయిపోయిందనే ప్రచారం ప్రారంభించినట్టు చెబుతున్నారు. నిజానికి …
Read More »కొట్టి..కొట్టి..కొట్టి…కొట్టి…
గన్నవరం ఘటనల్లో భాదితులపైనే కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం పదకొండు మందిని అరెస్టు చేసింది. అందులో టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను ఏ-1 నిందితుడిగా చేర్చారు. వారందరినీ కోర్టులో హాజరు పరచారు. పోలీసు స్టేషన్లో తనను కొట్టారని న్యాయమూర్తి ముందు పట్టాభి గోడు వినిపించారు. వైద్య పరీక్ష తర్వాత 14 రోజుల రిమాండ్ కొనసాగించడంతో తొలుత సబ్ జైలుకు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రెండు …
Read More »కృష్ణా జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం
చంద్రన్నకు కోపమొచ్చింది. అది అట్టాంటి, ఇట్టాంటి కోపం కాదు. పార్టీ నేతలను గట్టిగా కడిగి పారేశారు. ఉంటే ఉండండి, పోతే పోండీ అన్నట్లుగా గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇదీ కృష్ణా జిల్లా కథ.. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ దౌర్జన్యాలు, పోలీసుల థర్డ్ డిగ్రీ వంటి అంశాల పై నేతలు సరిగ్గా స్పందించలేదు. దీనిపై తెలుగుదేశం అధినేతతో పాటు, ఇతర సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నారు. …
Read More »గవర్నర్కు పాదాభివందనం.. రుణం తీర్చేసుకున్నారా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎవరికీ సహజంగా నమస్కారమే చేయరని పేరుంది. అయితే.. కొందరు దీనికి మినహాయింపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మిత్రుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వంటివా రికి మాత్రం ఆయన మనస్పూర్తిగా నమస్కారం చేస్తారు. ఇక, పాదనమస్కారం అనేది అసలు జగన్ను ఊహించలేం. అప్పుడెప్పుడో ఒకే ఒక్కసారి.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన రామ్నాథ్ కోవింద్కు మాత్రం చేశారు. నేరుగా రాష్ట్రపతి భవన్కువెళ్లి ఆయనకు పాదనమస్కారం చేయడం.. పెద్ద …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates