జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కోసం.. చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మేమొస్తామంటే.. మీరురానిస్తారా!! అంటూ.. నాయకులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా పాత కాపులే. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన వారే. నిజానికి గత ఎన్నికల్లో 142 స్థానాల్లో నేరుగా జనసేన తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఒక్క రాజోలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఓడిపోయింది. తర్వాత.. ఈ …
Read More »బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడికి ఫస్ట్ టార్గెట్
ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మరో మూడు రాష్ట్రాల సీఎంలు ఈ సభకు రానున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ సభకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నాయకులూ హాజరువుతున్న ఈ …
Read More »బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట
వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే …
Read More »తెలంగాణ : ఆ సీనియర్ లీడర్ మళ్లీ టీడీపీలోకి !
నేషనల్ పాలిటిక్స్పై నజర్ పెట్టిన బీఆర్ఎస్కు సొంత రాష్ట్రం తెలంగాణలోని జిల్లాజిల్లాలో తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి. ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన …
Read More »సంక్రాంతిని బాగా వాడుకున్న కేసీఆర్’
తెలంగాణలో ఒక కాలు, ఆంధ్రలో మరో కాలు పెట్టి రాజకీయం చేస్తున్న కేసీఆర్ను ఏపీలోని ప్రధాన పార్టీలు ఎలా తీసుకుంటున్నాయో ఏమో కానీ కేసీఆర్ మాత్రం చాప కింద నీరులా పని సాగిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా సంక్రాంతి పండుగను కేసీఆర్ బీఆర్ఎస్ వర్గాలు ఫుల్గా వాడుకున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ సంబరాలంటే కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటివన్నీ వేరే లెవెల్లో …
Read More »పొలిటికల్ త్రిశంకుస్వర్గంలో కాపులు…!
ఏపీలో ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని తిట్టుకున్నా.. రాజకీయాలు కులం రంగును పులిమేసుకున్నాయి. దీనికి ఏ కులమూ అతీతంకాదు. రెడ్లు అంటే.. వైసీపీ, కమ్మలు అంటే.. టీడీపీ అన్న పేరు ఉండనే ఉంది. ఇక, ఇతర కులాల్లోనూ.. మెజారిటీ సామాజిక వర్గాలు.. వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని.. ఈ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక, ఎటొచ్చీ.. ఏపీలో 15 శాతంగా(తాజాగా లెక్కల ప్రకారం) ఉన్న …
Read More »ఏపీ పై తెలంగాణ మంత్రి లవ్!
అదేం చిత్రమో కానీ.. కొన్నాళ్ల కిందట.. ఏపీ వేరు మేం వేరు.. అక్కడ ప్రజలు ఏమైతే మాకెందుకు.. అని.. వ్యాఖ్యానించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తాజాగా టంగ్ మార్చారు. ఒక రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలు రెండు రాష్ట్రాలు అయ్యాయి.. అంతే! రెండు రాష్ట్రాల ప్రజల మనసులు కలిసే ఉన్నాయి.. అంటూ.. తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో గత విషయాలు గుర్తున్నవారు.. హనన్నా.. శ్రీనన్నా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏపీ …
Read More »టీడీపీ కి అంత సీన్ వుందా?
టీడీపీ అధినేత చంద్రబాబు భోగి పండుగ సందర్భంగా నారావారి పల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. సంచ లన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 150-160 కాదు.. 175 నియోజకవర్గాల్లో 175 చోట్లా విజయం దక్కించు కోవాలి.. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.. అని అన్నారు. నిజానికి ఇన్నేళ్లలో అంటే.. 2014 నుంచి 2023 వరకు కూడా చంద్రబాబు నోటి నుంచి ఈ మాట రాలేదనే చెప్పాలి. కనీసం.. వైసీపీ అధినేత జగన్ …
Read More »జేడీ గారి జగన్ భజన
సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు పాపులారిటీ వచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల విచారణ వల్ల. సీబీఐ జేడీగా ఉండగా ఈ కేసును డీల్ చేసిన ఆయన పెద్ద హీరో అయిపోయారు. ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలియదు. సీబీఐ జేడీగా పని చేయడం వల్ల.. జేడీ అనేదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అవినీతిపరుల పాలిట సింహస్వప్నం లాగా ఆయన్ని చూసేవారు యూత్. అలాంటి వ్యక్తి.. గత కొన్నేళ్లలో …
Read More »కేశినేని నాని టార్గెట్ చేసిన ఆ ముగ్గురు….
కేశిసేని నాని.. కొన్ని సందర్భాల్లో స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తుంటారు. టీడీపీ తీరునే విమర్శిస్తుంటారు. చంద్రబాబును సైతం లెక్కచేయకుండా మాట్లాడుతుంటారు. పార్టీలో తానో పవర్ సెంటర్ అన్నట్లుగా పావులు కదుపుతుంటారు. విజయవాడ మొత్తం తనదేనని ఫీలైపోతుంటారు. ఇప్పుడు కూడా కేశినేని నాని అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ల పంపిణీ ఎలా ఉండాలో, ఎవరికి టికెట్లు ఇవ్వాలో కూడా కేశినేని చెప్పేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కుందని …
Read More »‘అఖిల’ ప్రియ… కాదు.. ‘అప్పుల’ ప్రియ…!
టీడీపీ నాయకురాలు.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ.. కొన్నాళ్లుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను పార్టీలో ఎవరూ పట్టించుకోకపోవడం.. కనీసం.. కుటుంబంలోనూ దన్నుగా ఎవరూ నిలబడకపోవడం .. వంటివి ఆమెను చిరాకు పెడుతున్నాయి. అయితే.. ఇంతలో, అఖిల ప్రియకు.. అప్పులు మరింత సంకటంగా మారాయి. ‘అఖిల’ ప్రియ కాదు.. ‘అప్పుల’ ప్రియ అంటూ.. సొంత కుటుంబ సభ్యులు.. స్థానిక మీడియా ముందు కామెంట్లు …
Read More »అమరావతి సెంటిమెంటు ఏమైనట్టు…
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సెంటిమెంటుగా ఉన్న రాజధాని అమరావతి విషయం ఇప్పుడు వైసీపీలో చర్చకు వస్తుండడం గమనార్హం. సాధారణంగా.. నిన్న మొన్నటి వరకు టీడీపీ సహా.. జనసేనలో ఈ విషయం ఆసక్తిగా ఉంది. రాజధాని అమరావతికే తమ మద్దతు అని టీడీపీ బాహాటంగానే ప్రచారం చేసింది. అయితే.. తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన చేశారు. ఈ క్రమంలో అక్కడి ప్రజల నాడిని తెలుసుకున్నారు. పైకి మౌనంగానే ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర, సీమ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates