ఏపీలోని జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థలో పనిచేసిన మాజీ న్యాయమూర్తుల నుంచి ప్రజాస్వామ్య వాదుల వరకు కూడా ప్రతి ఒక్కరూ సీఎం జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవ్సింహ్ చౌహాన్ సైగా సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం దివాలా తీసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన …
Read More »మళ్లీ కామెడీ అయిపోయిన ఏపీ ఐటీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ మధ్య కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసే కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక కామెంట్తో వారంలో ఒక్కసారైనా సోషల్ మీడియాలో ట్రెండ్ కాకుండా ఉండరు ఆయన. కొన్ని రోజుల కిందటే దావోస్ ఫినాన్షియల్ సమ్మిట్కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరూ వెళ్లకపోవడంపై స్పందిస్తూ.. అక్కడ చలి ఎక్కువని, పెట్టుబడి దారుల్నే ఇక్కడికి రప్పిస్తామని అమర్నాథ్ …
Read More »టీడీపీ కంచుకోటల్లో ఫ్యాన్ రివర్స్లో తిరుగుతోందా…!
రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలు సుమారు 50 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 50 నియోజకవర్గాల్లో దాదాపు 35 నుంచి 40 స్థానాల్లో పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు కూడా వచ్చి వీరంతా ఓడిపోయారు. ఇక, వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుంటే.. ఈ కంచుకోటలు పదిలమేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా కీలకమైన స్థానాల్లో గెలుపు ప్రభావం ఎలా ఉంది? అనేది కూడా …
Read More »కోటంరెడ్డి ఎఫెక్ట్… టీడీపీ మాజీ మంత్రి నారాయణ అవుట్…!
నెల్లూరు రాజకీయాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వారు వీరు అవుతున్నారు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి . నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే టీడీపీకి మద్దతు ప్రకటించడం ..వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే.. ఇక్కడ నుంచి టీడీపీ తరఫునే పోటీ చేస్తానని చెప్పడం తెలిసిందే. ఆయన చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, దీనిని సాకారం చేయడం ఇప్పుడు చంద్రబాబుకు తలకు మించిన భారంగా …
Read More »అమలాపురంలో ఈసారి పోట్లగిత్తలు బరిలో దిగుతున్నాయా
ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది. ఓవైపు వివిధ పార్టీల టికెట్ల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు పార్టీలు కూడా నియోజకవర్గాలలో తగిన అభ్యర్థులు ఎవరా అనే లెక్కలు వేసుకుంటున్నాయి. కోనసీమ జిల్లాలోని కీలక లోక్ సభ నియోజకవర్గం అమలాపురం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారా అనేది చర్చనీయమవుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన గంటి హరీశ్ మాథుర్ ఈసారి అమలాపురం బరిలో …
Read More »ఇలాంటి వారితోనే టీడీపీకి చేటు!
టీడీపీలో పెద్ద చిక్కు వచ్చి పడింది. పార్టీ అధినేత చంద్రబాబు మాటలకు.. ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాల్సిన నాయకులు.. ఈ పనిని వదిలేసి, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు లేదా.. ఆయన కుమారుడు మాత్రమే పదవులు అనుభవించరు. పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది చాలా సింపుల్ విషయం. మరి ఈ విషయం తెలిసి …
Read More »లోకేష్ యాత్రలో నారా బ్రాహ్మణి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. లోకేష్ ప్రతీ ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఒకటొకటిగా ఎండగడుతూ ఓపిగ్గా ప్రజలకు అర్థమయ్యేట్టు వివరిస్తున్నారు. తాడేపల్లి పిల్లికి ఏమీ చేతకాదని సెటైర్లు వేస్తున్నారు. జనంలోకి వస్తే నిజమేమిటో తెలుస్తుందని సవాలు చేస్తున్నారు. సెల్ఫీల కోసం వచ్చే జనాన్ని నిరాశ పరచకుండా అందరితో ఫోటోలు …
Read More »వైసీపీలో ఈ 11 మంది ఎంపీలపై ఒక్కటే హాట్ టాపిక్…!
వైసీపీలో ఎంపీల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా.. ఎంపీల్లో సగం మంది కూడా.. పుంజుకోవడం లేదు. ప్రజలను కలవడం లేదు. గడపగడప కార్యక్రమాన్ని తమది కానట్టే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. మాత్రం గడపగడపకు తిరుగుతున్నారు. అయితే, ఈయనకు టికెట్ ఇవ్వబోమని.. పార్టీ అంతర్గతంగా నిర్ణయానికి వచ్చేసింది. ఏమో మనసు మార్చుకునే అవకాశం ఉందేమో.. అని …
Read More »‘సారథులు’ లేరు సార్… జగన్కు పెద్ద చిక్కే వచ్చిందిగా…!
వైసీపీ సర్కారుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ముఖ్యంగా సీఎం జగన్కు ఇబ్బందిగానూ మారింది. త్వరలో నే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథులు అనే కాన్సెప్టును అమలు చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని యోచిస్తున్నారు. వీరు పూర్తిగా పార్టీకే అంకి తం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు.. ప్రజ లను వైసీపీవైపు మళ్లించాలి. ఇక, …
Read More »యువగళం వర్సెస్ సజ్జల సన్.. ఏం జరుగుతోంది?
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. ఇప్పుడు అదే జరుగుతోంది. టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా.. ప్రస్తుతం ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డికి మధ్య ఏదో సంబంధం ఉందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలకు ఔననే సమాధానమే వస్తోంది. అక్కడెక్కడో జరుగుతున్న యువగళం పాదయాత్రకు, భార్గవ రెడ్డికి మధ్య రిలేషన్ ఏంటి? అనేది …
Read More »Breaking : ఏపీకి కొత్త గవర్నర్.. ఎవరు.. నేపథ్యం ఏంటి?
ఏపీకి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. సుప్రీకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఏపీ నూతన గవర్నర్గా నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ చేశారు. ఇక, కొత్తగా నియమితులైన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టిన …
Read More »చంద్రబాబును ఐదేళ్లు కాదు.. పదేళ్లు సీఎంను చేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీకి ఐదేళ్లుకాదు.. పదేళ్ల పాటు సీఎంను చేయాలని ఆ పార్టీ యువ నాయకుడు, యువగళం పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రమం మళ్లీ గాడిన పడాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చి చెప్పారు. 16వ రోజు యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్ పురం నుంచి ప్రారంభమయ్యింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదవ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates