తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకు మద్దతునిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా మారడాన్ని డీఎంకే అధినేత స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా.. టీవీకే, కాంగ్రెస్ ఒక్కటైన నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యతిరేకించే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమితో చేతులు కలపడానికి స్టాలిన్ రెడీ అయినట్లు …
Read More »స్కూల్ లో ‘ఎస్ సార్’ బదులు ‘జై శ్రీరామ్’ అనాలి
విద్యాలయాల్లో మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలు దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో నిత్యం వివాదాస్పదమే అవుతున్నాయి. గతంలో పాఠశాలలకు ముస్లిం విద్యార్థినీలు బురఖా ధరించి రావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికే సమయంలో ‘ఎస్ సర్’ కు బదులుగా ‘జై శ్రీరామ్’ అని పలకాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ బీజేపీ …
Read More »జమ్మలమడుగులో అభివృద్ధి పరుగులు
ఏపీలో అధికార కూటమి సర్కారు… రాష్ట్రాభివృద్ది దిశగా వేస్తున్న అడుగులు ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్త చర్చలకు తెర తీస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను అలా పక్కనబెడితే… కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమలో వరుసబెట్టి పరిశ్రమలు ఏర్పాటవుతున్న తీరు ఈ చర్చల విస్తరణను మరింతగా పెంచిందని చెప్పక తప్పదు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కడప జిల్లా జమ్మలమడుగులో ఓ భారీ సోలార్ ప్రాజెక్టుకు …
Read More »‘త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా!’
ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. అధికార కూటమి పార్టీలను విపక్షం వైసీపీ తూలనాడుతూ ఉంటే… వైసీపీని అధికార కూటమి పార్టీలూ అంతే స్థాయిలో విమర్శిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఏం జరిగిందన్న అంశాలను బయటకు తీస్తున్న కూటమి పార్టీలు వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం జగన్ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు వెళ్లిన టీడీపీ …
Read More »రఘురామ కొత్త పార్టీ పెడుతున్నారా?
అదేంటో గానీ… సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. రాజు గారు నోరు తెరిస్తే చాలు అది సంచలనం అయిపోతోంది. ఇక రాజు గారు ఏమైనా చేశారంటే… దానిపై ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది. రాజు గారు కొత్తగా ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారని గడచిన రెండు …
Read More »పెద్దల సభ పోరు… మనవి ఎన్ని స్థానాలు?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏపీకి సంబంధించి 4 స్థానాలు ఉండడం గమనార్హం. ఈ ఎన్నికలు మొత్తం 10 రాష్ట్రాల్లో జరగనున్నాయి. అయితే.. కొన్ని స్థానాలు జూన్లోను, మరికొన్ని స్థానాలు జూలైలోనూ ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల్లోనూ ఖాళీ అయ్యే …
Read More »బాబు `లైట్` తీసుకుంటే… నష్టం తప్పదా?!
ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజకీయాల్లో కుదిరే పనికాదు. ఏ విషయాన్నయినా.. సీరియస్గానే తీసుకోవాలి.. సిన్సియర్గానే ఆలోచించాలి. లేకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు తెలంగాణ విషయంలో చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత నాలుగు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై యుద్ధ ప్రాతిపదికన చర్చలు చేస్తోంది. దీనిని నిర్మించి తీరుతామని కూడా.. తెలంగాణ జలవనరుల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు.. కేంద్రం కూడా …
Read More »మా మంచి ఎమ్మెల్యే.. ఈ మాటను కాపాడుకోవాలి …!
మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా తక్కువ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి – అసంతృప్తి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల చాలా అంటే.. చాలా తక్కువగా.. ప్రజలు ఎమ్మెల్యేలపై సానుకూల ధోరణితోనే ఉన్నారు. ఈ ధోరణిని ఎమ్మెల్యేలు .. వచ్చే ఎన్నికల వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. …
Read More »జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని
మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో తాను ఎలాంటి పదవులూ ఆశించడం లేదన్నారు. తాను ఎన్నికల తర్వాత.. పార్టీలో చేరానని.. ఇంత స్వల్ప సమయానికే పదవులు ఆశించే పరిస్థితి లేదన్నారు. తాను పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సభ్యత్వం వరకు తాను సంతృప్తి చెందుతానని చెప్పారు. ఈ సందర్భంగా జగన్పైనా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అనే ప్రతిపాదనను …
Read More »జగన్ను వారెందుకు కలిశారు: లోకేష్ ఆరా
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..? ఎవరు తప్పు చేశారు? ఎక్కడ జరిగింది? అంటూ.. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు.. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చెప్పాలని కూడా ఆయన ఆదేశించారు. దీంతో అసలు విషయంపై పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చర్చకు దారితీసింది. ఏం …
Read More »జగన్ రైటు… జనమే రాంగా?
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా.. గిచ్చుతారా.. అనే వాదనతో సంబంధం లేకుండా.. మరోసారి ఆయన నోటి వెంట మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) మాటే వినిపించింది. రాజధాని అమరావతికి .. లక్షల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని.. అసలు ఎప్పటికీ రాజధాని అనేది లేకుండా చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 14 లక్షల …
Read More »యుద్ధమైనా.. విపత్తయినా.. మోడీది రాజకీయమే
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం జరిగినా.. ప్రధాని మోడీకి రాజకీయాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సమయాన్ని.. తద్వారా వచ్చిన ఇంధన విపత్తును ఎవరూ కాదనలేరన్నారు. కానీ.. దీని వెనుక చేసిన రాజకీయమే ఇప్పుడుచర్చకు కీలకమని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే.. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందన్నారు. ఆ సమయంలోనే చమురు ఉత్పత్తులు.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates