Political News

కూట‌మి పాల‌న‌కు జ‌గ‌న్ మార్కులు!

Y S Jagan

ఏ పార్టీకైనా.. నాయ‌కుడికైనా నాయ‌కులు ముఖ్య‌మే..వారిని ఊర‌డించాల్సిందే.. బుజ్జ‌గించాల్సిందే.. క‌ష్టంలో ఉంటే.. కాపాడుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా చేసేది ఇదే. అయితే.. వీరితోపాటు.. నాయ‌కుల‌కు.. పార్టీలకు కావాల్సింది.. ప్ర‌జ‌లు. వారు ఓటేస్తేనే… ఏ పార్టీ అయినా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంది. అధికారం ద‌క్కించుకుంటుంది. ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దిమాసాలు పూర్త‌యినా.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాయ‌కుల కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్న జ‌గ‌న్‌.. …

Read More »

గిరిజ‌న ఓటుపై జ‌న‌సేన క‌స‌ర‌త్తు?

ఏపీలోని గిరిజ‌న ఓటు బ్యాంకుపై కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన జ‌న‌సేన పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందా? ప్ర‌స్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న గిరిజ‌న ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొంటే.. బ‌ల‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా.. భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి జ‌న‌సేన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. అస‌లు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన …

Read More »

జై కిసాన్ అని సాయం చేసిన జవాన్ లకు జై..వైరల్

‘జై జవాన్..జై కిసాన్’…ఈ నినాదం గురించి తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు సరిహద్దుల్లో పగలూ, రాత్రీ పహారా కాస్తున్న సైనికులను మనం జై జవాన్ అంటూ ఎంతో గౌరవిస్తుంటాం. ఇక, లాభం వచ్చినా..నష్టం వచ్చినా…పట్టించుకోకుండా దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పంటలు పండించే రైతులను జై కిసాన్ అని పొగుడుతాం. ఈ క్రమంలోనే జై జవాన్..జై కిసాన్ …

Read More »

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు భారం.. కారణమిదే..

హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక ప్రధాన జీవనాడి లాంటిది. రోజూ వేలాది మంది ప్రజలు ఈ రైల్‌ను వినియోగించుకుంటూ, ట్రాఫిక్‌, కాలుష్యం వంటి సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి వేడి మధ్య ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కూడిన మెట్రో ప్రయాణం ఒక వరంగా మారింది. అయితే, ఇదంతా తక్కువ ఖర్చుతో కుదిరిన రోజులే. ఇప్పుడు మాత్రం మెట్రో ఛార్జీలు పెరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కాలం …

Read More »

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు: 793 కోట్ల ఆస్తులు అటాచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తుల‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ తాజాగా అటాచ్ చేసింది. త‌ద్వారా రూ.793 కోట్ల ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్ర‌తి రూపాయికి ఇక నుంచి లెక్క‌లు స‌మ‌ర్పించాలి. ఒక‌ర‌కంగా.. ఇది పెద్ద …

Read More »

అధికారులు కొడ‌తార‌ని భ‌య‌మా ఎంపీ?

“మీ విచార‌ణ‌ను వీడియోలు.. ఆడియోలు తీయాల‌ని కోరుతున్నారు. అంటే.. అధికారులు మిమ్మ‌ల్ని (పిటిష‌నర్‌) కొడ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా?” అని వైసీపీ ఎంపీ.. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు ప్ర‌శ్నించింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగినట్టు ప్ర‌భుత్వం పేర్కొంటున్న‌ మ‌ద్యం కుంభ‌కోణంపై ప్ర‌త్యేక దర్యాప్తు బృందం విచార‌ణ చేస్తోంది. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు దీనిని నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల కింద‌టే మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయ‌న సుప్రీంకోర్టును …

Read More »

జ‌గ‌న్‌కు సౌండ్ లేకుండా చేసిన చంద్ర‌బాబు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు సీఎం చంద్ర‌బాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పుర‌స్క రించుకుని క్రిస్టియ‌న్లు ఘ‌నంగా నిర్వ‌హించుకునే.. గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు.. జ‌గ‌న్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నాయ‌కుల‌ను కూడా రెడీ చేశారు. త‌మ హ‌యాంలో పాస్ట‌ర్ల‌కు, మ‌తాచార్యుల‌కు నెల నెలా పింఛ‌ను రూపంలో గౌర‌వ వేత‌నం ఇచ్చామ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. దానిని ఎత్తేశార‌ని వారికి …

Read More »

కియా దొంగలు దొరికారా?… గుట్టు వీడలేదా?

ఏపీలోని కియా కార్ల కంపెనీకి చెందిన 900 ఇంజిన్లు మాయమైన ఘటన నిజంగానే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన కారు ఇంజిన్లు చోరీకి గురయ్యాయని నిర్ధారించుకున్న కియా యాజమాన్యం.. ఒకింత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా… అసలు ఈ చోరీకి సంబంధించిన గుట్టు …

Read More »

కాశ్మీర్ పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్ విషయాన్ని లేవనెత్తుతూ, దానిపై తమ వైఖరి ఎలాంటి మార్పులేని దృక్పథాన్ని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీయుల కన్వెన్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కాకపోయినా, మళ్లీ అదే రాగం పాడుతుండటమే పెద్దగా చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని మరచిపోమని మునీర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ యొక్క వ్యాఖ్యలకు పెద్దగా స్పందన లేకపోయినా, …

Read More »

అమ‌రావ‌తిలో అన్న‌గారి విగ్ర‌హం.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో విశ్వవిఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, తెలుగువారి అన్న‌గారు.. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు సంక‌ల్పించింది. దీనిని దేశంలోనే పెద్ద‌దిగా నిర్మించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో గుజ‌రాత్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అతి పెద్ద విగ్ర‌హంగా ఉంది. దీనిలోనే మ్యూజియం, గ్రంథాల‌యం, ఎగ్జిబిష‌న్ వంటివి కూడా ఉన్నాయి. అయితే.. దీనికి మించిన విధంగా అన్న‌గారు ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని రాజ‌ధానిలో ఏర్పాటు చేయాల‌న్న‌ది టీడీపీ ఆలోచ‌న‌. తద్వారా.. అన్న‌గారి …

Read More »

గిరిజ‌నుల‌కు ప‌వ‌న్ పాద `ర‌క్ష‌లు`.. విష‌యం తెలిస్తే ఫిదా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌ర‌చుగా ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌వారికి త‌న సొంత నిధుల నుంచి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా గిరిజ‌నుల‌కు వినూత్న కానుక‌లు పంపించి.. వారికి `ర‌క్ష‌`గా ఉంటాన‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సేన పార్టీ అభిమానులు ఫిదా అవుతుంటే.. ఆపార్టీ నాయ‌కులు ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. విష‌యం ఏంటి? ఈ ఏడాది ఉగాది …

Read More »

గ‌ట్టిగా గెలిచినా.. ప‌ట్టు లేని త‌మ్ముళ్లు..

నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు వైసీపీ హ‌వాలో ఉన్న ఈ సింహ‌పురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది ప‌టాటోపంగానే ఉంద‌ని.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌రూ లేద‌ని చెప్పుకొస్తున్నారు త‌మ్ముళ్లు. వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బాట ప‌ట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండ‌గా.. కూడా వారే అధికారంలో ఉండి చ‌క్రం …

Read More »