వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారు. జిల్లాల ఇంచార్జ్ల నుంచి పార్టీ సీనియర్ల వరకు చాలా మంది పార్టీ కాడి పడేశారు. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలో కీలక సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పేరున్న మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారిపోయారు. ఇది వైసీపీకి ఊహించని పరిణామం. అయితే.. ఆయన చెప్పిన మాటల …
Read More »జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు పుష్ప సినిమాలు అల్లు అర్జున్ మాదిరి నీయవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్లు చేస్తుంటారు. వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికలకు ముందు అతి విశ్వాసంతో చేసిన కామెంట్లు ఆయనను ట్రోలింగ్ కు గురి చేశాయి. అయితే, ‘‘ఒక్కసారి చేస్తే పొరపాటు..అదే పొరపాటు మళ్లీ …
Read More »ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు
వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను సభలో వివరించారు. జగన్ నైజాన్ని, జగన్పై మాజీ సీఎం రోశయ్య చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ పాలకులు మూడేళ్ల క్రితం తనను అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారని తెలిపారు. మూడేళ్ల క్రితం సెప్టెంబరు …
Read More »నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 53 రోజులపాటు ఉన్నారు. ‘‘నిజం గెలిచింది’’ అంటూ నాటి చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి …
Read More »‘ఎన్నికల్లో చంపడానికైనా… చావడానికైనా సిద్ధం!’
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటున్నాయి. రాష్ట్రంలోని అన్నీ స్థానాలను గెలుచుకోవాలని కూటమి భావిస్తుంది. అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఏకపక్షంగా ఫలితాలు రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కూటమి ఆదేశించింది. ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని వైసీపీ అధినేత హుకుం జారీ చేశారు. కూటమికి నష్టం …
Read More »లోకేశ్ ఇలాఖాలో ఈసారైనా ఎన్నికలు ఉంటాయా?
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడం, విలీన ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టులో కేసులు ఉండటం, ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే దానిపై స్పష్టత లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. 2021 మార్చిలో మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలతోపాటు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళగిరి-తాడేపల్లి నగరపాలక …
Read More »అరుణాచల్ స్వతంత్ర ప్రదేశమా…?వరల్డ్ మ్యాప్ లో వివాదం!
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర సరిహద్దు ప్రాంతంగా చూపించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాలకు సంబందించిన సరిహద్దు ప్రాంతాలను ఖచ్చితంగా, సమానంగా చూపించాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ కరెక్ట్ …
Read More »అన్ని సర్వేలదీ అదే దారి.. వైసీపీ మౌనం అందుకేనా?
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే చర్చ కామన్. ఈ విషయంపై అనేక సర్వేలు వస్తున్నాయి. ఆగస్టు చివరి వారంలో వెల్లడైన ప్రతిష్టాత్మక ఇండియా టుడే – సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మళ్లీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని …
Read More »నాడు చెల్లి.. నేడు మిత్రుడు.. జగన్కు సెగ పెంచేస్తున్నారు!
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు.. ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు జెండా.. అజెండాలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీకి ముఖ్యంగా జగన్కు భారీ ఎత్తున సెగ పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో సోదరి.. ఇప్పుడు సాయిరెడ్డి వరుసగా వైసీపీని ఇరకాటంలోకి నెడుతున్నారని అంటున్నారు. గత 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ …
Read More »హై హై నాయకా… అది ఏం నాలుక?
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై నాయకా’ తెలుగు చిత్రం గురించి ఈ తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఆ సినిమాలో బూతు లేనిదే మాట్లాడడం చేతగాని తండ్రిగా కోటా శ్రీనివాసరావు..ఆ తండ్రి బూతులు నేర్చుకొని టీచర్లపై ప్రయోగించే కొడుకు నటన ఆకట్టుకుంటుంది. కోటా, ఆయన తనయుడి బూతు పురాణానికి చెక్ పెట్టే టీచర్ …
Read More »వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. మునిగిపోయే టైటానిక్ వంటి వైసీపీ నుంచి బాలినేని, సాయిరెడ్డి, మోపిదేవి వంటి కీలక నేతలు దూకేశారు. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది …
Read More »ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్యంతర ఎన్నికల సెగ భారీగా తగిలేలా కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలు వచ్చే అక్టోబరు-నవంబరు మాసాల మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్షం డెమొక్రాట్లు, అధికార పక్షం రిపబ్లికన్లు హోరోహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రజల నాడిని పట్టుకునేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ సంస్థలు చేస్తున్న సర్వేల్లో ట్రంప్కు ఓటేసేది లేదని అమెరికా పౌరులు తెగేసి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates