Political News

జ‌గ‌న్‌ను ఇవి కాపాడ‌లేవ‌ని ఇప్పుడు తెలిసిందా…!

రాష్ట్రంలో మొత్తం 9 శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో నాలుగు స్థానిక సంస్థ‌లకు జ‌రిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. స్థానిక సంస్థ‌లు అన్నీ కూడా గుండు గుత్త‌గా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబ‌ట్టి.. ఇక‌, అదే స‌మ‌యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. అయితే.. ఇది కూడా గాలికి కొట్టుకుపోయింది. దీనికి కార‌ణం.. ఉపాధ్యాయ సంఘాల్లో …

Read More »

టీడీపీ గెలుపులో పవన్ పాత్రెంత ?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానాన్ని టీడీపీ గెలుచుకోవటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రుందనే ప్రచారం మొదలైంది. ఎన్నికలు జరిగిన మిగిలిన స్ధానాలసంగతి పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుపులో మాత్రం పవన్ పాత్రుందని అర్ధమైపోతోంది. మామూలుగా అయితే జనసేన, పవన్ అభిమానుల ఓట్లు మిత్రపక్షం బీజేపీకి పడాలి. కానీ పవన్ పిలుపువల్ల ఆ ఓట్లలో ఎక్కువశాతం టీడీపీకి పడ్డాయనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని పవన్ …

Read More »

ఏం బ‌తుక‌య్యానీది..జ‌గ‌న్ రెడ్డీ: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. సీఎం జ‌గ‌న్ దూకుడుపై ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయ‌న‌కు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేదు. అంతేకాదు.. అర్ధ‌రాత్రి అరెస్టులు చేయించారు. ఏకంగా ఎన్నిక‌ల్లో గెలిచిన‌ట్టుగా ప్ర‌క‌టించిన టీడీపీ అభ్య‌ర్థి రాంగోపాల్‌రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ ప‌రిణామాలు స్థానికంగా …

Read More »

లోకేష్ కొత్త నినాదం పులకేశి

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. రోజు వారిలో ఇరు పార్టీల నేతలు తిట్టుకుంటూనే ఉంటారు. మీరెంత అంటే మీరెంత అన్న రేంజ్ లో తిట్ల దండకం నడుస్తుంటుంది. గత మూడు నాలుగు నెలలుగా ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు జనంలోకే వెళ్తూ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెడ్డటం మొదలు పెట్టిన తర్వాత ఆరోపణాస్త్రాలు వేగం పెరిగాయి. జగన్ …

Read More »

తప్పులో కాలేసిన ఐ ప్యాక్.. జగనన్న బండబూతులు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్య ఫలితాలనిచ్చాయి. వైసీపీని చావు దెబ్బ కొట్టాయి. ఫలితాలను చూసి అధికార పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మితిమీరిన ఆత్మవిశ్వాసమా.. లెక్క తప్పిందా అర్థం కాక నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలో మూడింటికి మూడు ఓడిపోవడం దేనికి సంకేతమన్న విశ్లేషణ కూడా మొదలైంది. అంచనా ఎక్కడ తప్పిందో వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.. వైసీపీకి వ్యూహకర్తగా ఉండే ఐ ప్యాక్ కూడా తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. …

Read More »

ఇక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌.. వైసీపీ ఏం చేస్తుంది?

స్థానిక‌సంస్థ‌లు, ఉపాధ్యాయులు, ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కీల‌క‌మైన ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర ప‌రాజయం చ‌వి చూసింది. ఇక‌, శాస‌న మండ‌లిలో టీడీపీ గ‌ళం వినిపించ‌దు.. అని భావించిన వైసీపీ.. ఇప్పుడు మూడు స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. వైసీపీ నేత‌లు భారీ ఎత్తున చ‌తికిల ప‌డిన ద‌రిమిలా.. ఈ నెల 23న నిర్వ‌హించ‌నున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కోటా …

Read More »

‘టీడీపీ విజయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’

Sajjala

ఎన్నికల ఏదైనా విజయమే తప్పించి అపజయం అన్నది తమ హిస్టరీలో లేదన్నట్లుగా మాట్లాడే వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ కారణంగా ఇప్పుడు వారు తమ ఓటమిని కవర్ చేసేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. మూడో పట్టభద్రుల స్థానమైన పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ స్వల్ప అధిక్యతలో ఉండి.. గెలుపు దిశగా …

Read More »

వైసీపీలో క‌డ‌ప‌.. కుదుపు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మాత్రం కంచు కోట‌. ఇక్క‌డ వైసీపీకి ఎదురులేద‌నే ప‌రిస్థితి ఉంది. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్తానాలు(క‌డ‌ప‌, రాజంపేట‌) స‌హా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాతో ముడిప‌డిన …

Read More »

వలంటీర్లు.. ప‌థ‌కాలు.. ఏవీ ప‌నిచేయ‌లేదు.. జ‌గ‌న‌న్నా!

ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు.. ఎన్నాళ్లో సాగ‌వు. నిజాలు తెలిసిన త‌ర్వాత‌.. ఏ ప్ర‌జ‌లు ఆగ‌రు! ఇదీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ముఖ్యంగా ప్ర‌జా నాడికి అద్దం ప‌ట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తీర్పును ప‌రిశీలిస్తే అర్ధం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌లు ఎప్పుడు పెట్టినా.. సింగిల్‌గా ఎదుర్కొని విజయం ద‌క్కించుకుంటామ‌ని వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఆ ఎన్నిక‌లు మ‌రో రూపంలో వ‌చ్చాయి. …

Read More »

టీడీపీకే ఆ మూడు.. రెప‌రెప‌లాడిన తెలుగు దేశం జెండా!

ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఇప్పటికే టీడీపీ ఖాతాలో పడగా.. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీకే దక్కింది. పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడినా.. చివ‌ర‌కు టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు కావాల్సిన ఓట్లు ఏ …

Read More »

‘మూడు’కు మాడు ప‌గిలిన‌ట్టేనా?

వ‌చ్చే ఎన్నిక‌లలోపు.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బ‌లమైన సామాజిక వ‌ర్గానికి చెందిన సీతంరాజు సుధాక‌ర్‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా.. విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేస్తామ‌న్న‌.. త‌మ‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార నే వాద‌న‌ను వినిపించాల‌ని భావించింది. ఒక‌వైపు న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉన్న రాజ‌ధాని …

Read More »

నిమ్మ‌ల స్పెష‌ల్‌.. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌నే హైలెట్‌..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల రామా నాయుడు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న హెలెట్‌గా నిలిచారు. వాస్త‌వానికి బ‌డ్జె ట్ ప్ర‌సంగం రోజుకు ముందు రోజు.. ఆయ‌న‌ను, ప‌య్యావుల‌కేశ‌వ్‌ను కూడా స‌భ జ‌రిగిన‌న్నాళ్లు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. నిజానికి ఇలా స‌స్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. తీరిగ్గావారి ప‌నులు చేసుకుంటారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లినా వెళ్ల‌కపోయినా.. ఇక‌, …

Read More »