Political News

అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిధులకు విశాఖ విశిష్టతను చెప్పడంతో పాటు, కాబోయే రాజధానిగా పరిచయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఆ దిశగా కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విశాఖకున్న ప్రయోజనాలను వివరించేందుకు వీడియోలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అమరావతి …

Read More »

జగన్, కేసీఆర్ బీజేపీ గ్రూపా ?

రాజకీయ కూటమిలో ఎవరు ఎటు వైపు ఉంటారు. ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరు ఎవరికి శత్రువులు, శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడి ఎవరికి వర్తిస్తుంది. ఇలాంటి చర్చ అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ కొన్ని రోజుల తర్వాత తెరమరుగవుతుంటుంది. ఈ సారి మళ్లీ అదే చర్చ మొదలైంది… స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ …

Read More »

“నువ్వు డైపర్స్ వేసుకునేటప్పుడు పుట్టిన పార్టీ”

దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలుపై తెలుగు తమ్ముళ్లు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మేం ఎలా పోటీ చేయాలో నువ్వు చెప్పేదేంటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నేతల కౌంటర్లు ఎలా ఉన్నా.. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా రియాక్టు అయ్యారు. జగన్ కు సవాలు చేసేంత సీన్ లేదన్న ఆయన.. “నువ్వు డైపర్స్ …

Read More »

ప్రభుత్వంపై మండిపోతున్న కాంట్రాక్టర్లు

బిల్లుల బకాయిల పేరుకుపోవటంతో ఇసుక కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై మండిపోతున్నారు. తమకు వెంటనే బిల్లులు క్లియర్ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవటమే మిగిలిందని నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. తమతో కాంట్రాక్టుచేసుకున్న జేపీ వెంచర్స్- ఐపీఎండీసీ భవనం పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం అమరావతిలోని ఏపీఎండీసీ ఆఫీసు దగ్గర జరిగిన గొడవ ఒక్కసారిగా సంచలనమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని జనాల ఇసుక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం …

Read More »

‘జగన్ పిచ్చి వేషాలు’: రేణుకా చౌదరి

సీనియర్ పొలిటీషియన్ రేణుకా చౌదరి. తాజాగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాల్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన మాటలు మంట పుట్టేలా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా గొప్ప పాలన చేసిన రాజశేఖర్ రెడ్డికి తన సంతానం కారణంగా సుఖం లేకుండా పోయిందని రేణుకా చౌదరి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆత్మకు శాంతి …

Read More »

ప్ర‌కాశంలో ఎదురు ‘గాలి’..కొట్టుకుపోయే కీల‌క సీటు!

Balineni

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంద‌నే స‌ర్వేలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా షార్ప్ షూట‌ర్‌గా పేరున్న కీల‌క నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌లో ఒంగోలు నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లోనే బాలినేని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, రెండోసారి ఛాన్స్ ద‌క్క‌క పోయే స‌రికి.. తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయ‌న చుట్టూనే కొన్ని …

Read More »

టీడీపీ ‘టార్గెట్ 10 ఇయ‌ర్స్‌’!

టీడీపీ టార్గెట్ ఏంటి? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం. వైసీపీ నేత‌ల‌ను జైళ్ల‌కు పంపించ‌డం .. రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించ‌డం…పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం. ఇవే క‌నిపిస్తున్నాయి. ఇవే వినిపిస్తున్నాయి. అయితే.. అస‌లు టార్గెట్ వేరే ఉంద‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. ‘టార్గెట్ 10 ఇయ‌ర్స్‌’ అని పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్‌హాట్‌గా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుతోపాటు.. ఆపై ఎన్నిక‌ల్లోనూ విజ‌యం …

Read More »

జ‌గ‌న్ చేతిలో ఆ రెండు జిల్లాల రిపోర్ట్‌.. చాలా హాట్ గురూ!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగాల‌ని నిర్న‌యించుకున్న వైసీపీ అధినేత పార్టీ ఎమ్మెల్యేల తీరును చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌ర్వేలు.. రిపోర్టులతో నిత్యం ఎమ్మెల్యేల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. పాజిటివ్ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇదే విష‌యం వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాజాగా రెండు జిల్లాల్లో …

Read More »

సాకు దొరికింది.. రంగు పడింది..

విశాఖ పెట్టుబడుల సదస్సుకు రంగం సిద్ధమైంది. మార్చి 3,4 తేదీల్లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిలయన్, అంబానీ సంస్థల ప్రతినిధులుతో పాటు అమెరికా, ఐరోపా, ఆసియాలోని బడా కంపెనీల ప్రతినిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో ఎక్కువ మంది వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. విశాఖను రాజధానిగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కూడా …

Read More »

విజయసాయిరెడ్డికి ప్రత్యామ్నాయం కావలెను

విజయసాయిరెడ్డి… ఒకప్పుడు వైసీపీలో జగన్ తరువాత జగన్ అంత. కానీ, ఇప్పుడు ఆ స్థానం పోయింది. విజయసాయిరెడ్డిని విశాఖపట్నం నుంచి తప్పించారు.. విజయసాయిరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి తప్పించారు.. విజయసాయిరెడ్డిని అనుబంధ సంఘాల బాధ్యతల నుంచీ తప్పించారు.. ఇక ఉన్నది ఒకే ఒక పదవి. అది… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి. ఆ పదవైనా ఉంచుతారా లేదా అన్నది ఇప్పడు వైసీపీలో హాట్ టాపిగ్గా మారింది. కొద్దిరోజులుగా …

Read More »

ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రాజాసింగ్

వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల గురించి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ తనపై విధించిన బహిష్కరణ త్వరలో ఎత్తివేస్తుందని… బీజేపీ టికెట్‌తో మళ్లీ పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే పోటీలో ఉండనని, స్వతంత్రుడిగా పోటీ చేసే ఆలోచనే తనకు లేదని రాజాసింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాను పెద్ద అభిమానినన్న …

Read More »

అమరావతికి అంతర్జాతీయ మ్యాగజైన్ గుర్తింపు

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అమరావతికి శంకుస్థాపన చేసే సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోసారి చంద్రబాబు సీఎం అయి ఉంటే ఆంధ్రుల అంతరాత్మ అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా విరాజిల్లుతుండేదని నిపుణులు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ …

Read More »