Political News

సోనియా-షర్మిల భేటీ ?

బెంగుళూరులో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీకి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ఈనెల 17,18 తేదీల్లో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నాయి. మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకనే మరిన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు అందాయి. సరే …

Read More »

పవన్ వచ్చాడు.. లోకేష్ సైడైపోయాడు

తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తీరు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సబ్జెక్ట్ లేదని, మాట తడబడుతుందని.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్.. యువగళంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు.. ఇంటరాక్షన్ కార్యక్రమాలతో శభాష్ అనిపించుకున్నాడు. జనాలతో లోకేష్ మమేకమైన తీరు.. వివిధ అంశాలపై తన ప్రసంగాలు.. ఏపీ సీఎం జగన్ మీద వేసిన పంచులు …

Read More »

చంద్రబాబును ఇరుకున పెట్టిన రేవంత్

రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు. కానీ ఆయనకు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ ఎదుగుదలకు ప్రధాన కారణమైన తెలుగుదేశం పార్టీ మీద, అలాగే చంద్రబాబు మీద ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇప్పటికీ ఆయన్ని తెలుగుదేశం నాయకుడిలా, ఆ పార్టీ సానుభూతి పరుడిలా చూసేవాళ్లున్నారు. టీడీపీని వీడి చాలా ఏళ్లయినా.. చంద్రబాబును ఎప్పుడూ పల్లెత్తు …

Read More »

ఆ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌..

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌క్క ప‌క్క‌న ఉండే మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి వ్య‌తిరేక‌త తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌దే గెలుప‌ని భావించిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ అంత‌ర్మ‌థ‌నంలో చిక్కుకుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు వినుకొండ‌, గుర‌జాల‌, న‌ర‌సారావు పేట‌. ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీలో వ్య‌తిర‌క‌త క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వినుకొండ నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజయం ద‌క్కించుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పాద‌యాత్ర‌తో …

Read More »

ఏపీలో స‌ర్వేలు చూసుకుంటున్న నేత‌లు.. బ్యూరోక్రాట్లు!

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు. వాస్త‌వానికి సార్వ‌త్రిక స‌మ‌రానికి ఇంకా 8 నుంచి 9 నెల‌ల గ‌డు వుంది. అయితే.. అప్పుడే ఎన్నిక‌లు జ‌రుగుతాయా? లేక‌.. మ‌రో నాలుగు మాసాల్లో తెలంగాణ‌తోపాటే ఎన్ని కలు వ‌స్తాయా? అనేది ఆస‌క్తిగా మారింది. దీంతో రాజ‌కీయంగా ఏపీలో కొంద‌రు నాయ‌కులు పావులు క‌ద‌పా ల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

జగన్ భార్య భారతి గురించి మాట్లాడనన్న పవన్

ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. పవన్ వాలంటీర్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్న వైనం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లలో కొందరు కిరాతకులున్నారని, వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గారు నమస్కారమండి…నేను పవన్ కల్యాణ్ నండి…ఆయ్…తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి…అంటూ గోదారి …

Read More »

పొత్తుకు వెనకాడుతున్నారా ?

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబునాయుడు వెనకాడుతున్నారా ? తాజాగా చేసిన వ్యాఖ్యలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు ప్రస్తావన వచ్చినపుడు తనకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నారు. బీజేపీతో పొత్తు విషయమై ఎన్నికలు వచ్చినపుడు ఆలోచిస్తానన్నారు. కేంద్రమంత్రి నారాయణ మాటలను గుర్తుచేసినపుడు ఎవరో దారినపోయే దానయ్యలు అన్న విషయమై తాను స్పందించలేనని ప్రకటించారు. కేంద్రమంత్రి …

Read More »

గ్రామీణ ఓటు బ్యాంకు… బాబు స్కెచ్ ఇదే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేరుతు న్నాయి. ఇప్ప‌టికే యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో నాయ‌కుల‌ను లైన్‌లో పెడుతు న్నారు. ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు ర‌కాలుగా ఓటు బ్యాంకును వ‌ర్గీక‌రించారు. వీటిలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, గ్రామీణ …

Read More »

సోనియానే ఎట్రాక్షనా ?

ఈనెల 17,18 తేదీల్లో బెంగళూరులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశంలో సోనియాగాంధీయే ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. చాలాకాలంగా సోనియా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలుసు. ఆనారోగ్య కారణాలతోనే పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటంలేదు. అందుకనే జాతీయ అధ్యక్ష బాధ్యతలను కూడా వదిలేసుకున్నారు. సీనియర్లలో కూడా చాలామందితో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతున్నారంతే. ఈ నేపధ్యంలోనే …

Read More »

3 గంటల విద్యుత్…రేవంత్ వివరణ

తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. …

Read More »

చంద్ర‌బాబు దూకుడు పెంచ‌క‌పోతే క‌ష్ట‌మేనా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచాల్సిందేన‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజకీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్న నేప‌థ్యంలో ఆయ‌న చురుగ్గా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చెబుతున్నారు. నిజానికి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఢిల్లీ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఏడాదే ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స‌య్యే ఆలోచ‌న క‌నిపిస్తోంది. దీనికిపై వైసీపీ అన్నీ అప్ర మ‌త్తం చేసుకుంటోంది. వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. కేవ‌లం 30 నుంచి 40 …

Read More »

రాబోయే ఎన్నికల్లో వాలంటర్ల సత్తా ఏంటో చూపిస్తారు

జనసేనాని పవన్ కళ్యాణ్….ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. పవన్ కల్యాణ్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ పై తన దగ్గరున్న వివరాలను పవన్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనాకాలంలో …

Read More »