తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే ఐటి శాఖ దాడులు మొదలుపెట్టింది. జరుగుతున్న దాడులు కూడా ఏకపక్షంగా టార్గెట్ చేసి జరుగుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు జరిగిన దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదనే కాబట్టి. అదికూడా అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజే దాడులు జరిగాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, విక్రాంత్ రెడ్డితో పాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళు, …
Read More »కాంగ్రెస్కు పాల్వాయి కుమార్తె గుడ్ బై.. రీజన్ అదే!
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఈ క్రమంలో కీలక నేతలు ఆమెను బుజ్జగిస్తారనే చర్చ సాగింది. కానీ, ఎవరూ పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదు. దీంతో …
Read More »కేసీయార్ కు షాకేనా ?
ముగిసిన నామినేషన్ల ఘట్టాన్ని చూస్తే రెండు ఇంట్రస్టింగ్ పాయింట్లు కనిపించాయి. ఈ రెండు కూడా కేసీయార్ కు షాకిచ్చేట్లుగానే ఉండటం మరింత ఇంట్రెస్టింగుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే 10వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే. దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే దాఖలయ్యాయి. ఈ రెండింటినే ఎందుకింత హైలైట్ చేస్తున్నారంటే ఈ రెండుచోట్ల కేసీయార్ పోటీ చేస్తున్నారు కాబట్టే. కేసీయార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు …
Read More »‘సబిత’కు సెంటిమెంటు దెబ్బ..!
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో అయినా.. తర్వాత రాజకీయంగా అయినా.. సెంటిమెంటును నమ్ముకున్నవారే రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారు. ఇలానే దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో సెంటిమెంటును నమ్ముకుని విజయ తీరం చేరుతున్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్న ఈ కుటుంబం.. అనేక పదువులు కూడా చేపట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్కు, ఇటు మహేశ్వరం నియోజకవర్గానికి ఇంద్రారెడ్డి చేసిన త్యాగాలు, చేసిన …
Read More »లోకేష్ తమ్ముడు..పవన్ అన్నయ్య: కేటీఆర్
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని, డిసెంబర్ 3న ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని కేటీఆర్ అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ పై …
Read More »రెండు చోట్లా ఆపశోపాలు.. కేసీఆర్ చెమటోడుస్తున్నారే..!
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి కావొచ్చు.. లేదా బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిననాటి నుంచి కావొచ్చు.. ఇప్పటి వరకు ఆయన ఏ ఎన్నికల్లో అయినా కేవలం ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా గతంలో పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఆయన ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఎంచుకుని అక్కడ నుంచి తలపడుతున్నారు. కానీ, తెలంగాణ ప్రస్తుత ఎన్నికల్లో …
Read More »“గురువును విమర్శించలేను “
రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు ఉంటాయి. భార్యాభర్త ఒకే పార్టీలో ఉండడం సహజం. అన్నదమ్ము లు కూడా ఒకే కండువా కప్పుకోవడం తెలిసిందే. ఇక, రాజకీయ గురువులు-శిష్యులు కూడా ఒకే పార్టీలో ఉండడం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజకీయాలు కూడా మారిపోయాయి. టికెట్ దక్కితే చాలు.. అది ఎవరైనా ఫర్వాలేదనే వాదన వినిపిస్తోంది. భార్య ఒక పార్టీలో భర్త మరోపార్టీలో, అన్న ఒక పార్టీలో తమ్ముడు మరో పార్టీలో, …
Read More »పురందేశ్వరి చంద్రముఖిగా మారారు: అప్పలరాజు
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కొద్ది రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పురంధేశ్వరి ఖండించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు…పురంధేశ్వరిపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అని అప్పలరాజు …
Read More »తెలంగాణ సీఎం నేనే.. మోడీ మాటిచ్చారు: ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రులు ఎవరు అనే వివాదం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకే పరిమితమైంది. ఈ పార్టీలో లెక్కకు మించిన నాయకులు.. తామంటే తామేనని ముఖ్యమంత్రి అభ్య ర్థులుగా అనధికార ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇది రాజకీయంగా కూడా కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతోంది. “కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ, ప్రజలు మాత్రం లేరు” అంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రుల …
Read More »నేతలకు కేసీఆర్ ఫుల్లు క్లాసు పీకారా ?
కామారెడ్డి లో గెలుపు కేసీయార్ అనుకున్నంత ఈజీగా ఉండేట్లు కనబడటం లేదు. ఎందుకంటే కామారెడ్డిలో గురువారం నామినేషన్ వేసిన కేసీఆర్ తర్వాత సిట్టింగ్ ఎంఎల్ఏ గంప గోవర్ధన్ ఇంట్లో నేతలు, క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలామంది పనితీరుపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. నేతల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తిచూపి ఫుల్లుగా క్లాసులు పీకినట్లు సమాచారం. స్వయంగా తానే పోటీ చేస్తున్నా నేతల మధ్య ఈ సమన్వయ …
Read More »పాలేరులో భయపడుతోన్న ‘పొంగులేటి ‘!
ఖమ్మం జిల్లా పాలేరులో గెలిచి తీరుతానని సవాల్ విసురుతున్న మాజీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ను టార్గెట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయనని.. ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తోన్న …
Read More »కేసీయార్ స్లోగన్ మారిందా ?
ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేసీయార్ స్లోగన్ మారుతోంది. భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ పదే పదే చెబుతున్నారు. మొన్నటివరకు జాతీయపార్టీ బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని ఏలేస్తానని గొప్పలు చెప్పుకున్న విషయం చూసిందే. మహారాష్ట్రాలో హడావుడి చేశారు. రెండు మూడుసార్లు కర్నాటకకు వెళ్ళారు. అవసరం లేకపోయినా ఉత్తరప్రదేశ్, పంజాబ్ అమరవీరులకు భారీ మొత్తంలో పరిహారాన్ని అందించారు. తరచూ ఢిల్లీకి వెళ్ళి క్యాంపేసిన సంగతి అందరికీ గుర్తుండే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates