పల్నాడులో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ మద్దతు కూడా ఉండదన్నారు. నిజానికి బీజేపీ-వైసీపీ మిత్రపక్షాలేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మంచి సఖ్యత లేదా అవగాహన ఉందన్నది వాస్తవం. మొదట్లో జగన్ విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా కొంతకాలంగా బాగానే మద్దతిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి సుమారు రు. 24 వేల కోట్లు విడుదల చేయటం …
Read More »‘జనం రావట్లేదని జగన్ కన్నీరు పెట్టుకున్నారు’
రాజకీయాల్లో బలమైన నేతల హవానే వేరు ఉంటుంది. కాలక్రమంలో కొన్ని రాజకీయ కుటుంబాల ఫేమ్ తగ్గొచ్చు. కానీ.. వారి గతాన్ని చూస్తే.. ఇన్ని జరిగాయా? అన్న విస్మయం కలుగక మానదు. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలగటమే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నంతనే రెబల్ రాజకీయ కుటుంబంగా కొండా ఫ్యామిలీకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్ని కావు. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే కొండా దంపతులు.. తాజాగా …
Read More »మోక్షజ్ఞ ఎంట్రీకి పూరి ?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రూట్ క్లియరయ్యేలా ఉంది. ఇప్పటికే బాగా సన్నబడిన లుక్స్ తో బాలయ్య ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తరహాలో అతి తక్కువ టైంలో శరీరంలో తెచ్చుకున్న మార్పుకి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తన తెరంగేట్రం ఎప్పుడనే దాని మీదే అందరి చూపూ ఉంది. సెప్టెంబర్ 6 …
Read More »అమిత్ షాను అనే ధైర్యం ఉందా?
నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే.. బీజేపీ పేరుకే వైరి పక్షాలు కానీ.. తెర వెనుక ఈ రెండు పార్టీలు ఒకదానికి ఒకటి సహకారం అందించుకుంటున్నాయన్నది స్పష్టం. బీజేపీని వైసీపీ వాళ్లు ఎప్పుడూ గట్టిగా విమర్శించరు. అలాగే కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ఎప్పుడు ఏ మద్దతు కావాలన్నా అందిస్తారు. అలాగే బీజేపీ కూడా జగన్ అండ్ కోకు పరోక్షంగా తమ సహాయ సహకారాలు అందిస్తున్న విషయం అనేక అంశాల్లో స్పష్టంగా వెల్లడైంది. …
Read More »జగన్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి: నిప్పులు చెరిగిన అమిత్ షా
ఏపీలోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకో వాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదని, జగన్ పాలనలో విశాఖపట్టణం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. షా అన్నారు. విశాఖపట్టణం రైల్వే గ్రౌండ్లో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …
Read More »ఢిల్లీకి జీయర్ స్వామి.. కేసీఆర్పై ఫిర్యాదు కోసమేనా?
జీయర్ సంస్థల నిర్వాహకులు.. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వాది చిన్న జీయర్ స్వామి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసిం ది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ తీసుకున్నారని.. మంగళ , బుధవారాల్లో జీయర్ స్వామి.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్షాలతోనూ భేటీ కానున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. దీనికి సంబందించిన విమాన టికెట్లను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి …
Read More »కేసీయార్ ను దూరంపెట్టేశారా ? నమ్మటంలేదా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాల అధినేతలంతా సమావేశమవుతున్నారు. ఒక విధంగా జరగబోయే సమావేశం చాలా చాలా కీలక సమావేశమనే చెప్పాలి. బీహార్ రాజధాని పాట్నాలో జరగబోతున్న సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవ చూపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధితో పాటు ఎన్సీపీ ఛీప్ శరద్ పవార్, బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ …
Read More »మోడీ సర్కార్ పై ఏషియా గేమ్స్ పిడుగు
చిలిచి చిలికి గాలవానలాగ అయ్యిందన్న సామెతలాగ అయిపోతోంది మహిళా రెజ్లర్ల వివాదం. మహిళా రెజ్లర్ల సహాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. చాలాకాలంగా బ్రిజ్ తమను లైగింకంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు గడచిన 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళెంత గోలచేసినా, ఆందోళనలు చేసినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఏదో మొక్కుబడిగా క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఈమధ్యనే మాట్లాడారు. ఎవరెంత మాట్లాడినా ఎన్ని ప్రతిపాదనలు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలోకి చేరిక..
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఈ నెలలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఆయన దాదాపు గంట పాటు చర్చించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి …
Read More »వైసీపీ ప్రభుత్వం నడ్డి మీద కొట్టిన నడ్డా
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ సారథి జగత్ ప్రకాష్ నడ్డా చెలరేగిపోయారు. సీఎం జగన్ పేరును మచ్చుకైనా పేర్కొనకుండానే ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని నడ్డా అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. …
Read More »టీడీపీ టికెట్ ఇస్తే ఓకే.. లేకపోతే..: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. పార్టీ టికెట్ ఆశిస్తున్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. తాను పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం …
Read More »ఎన్నికల ముంగిట.. కేసీఆర్ సుడిగాలి అభివృద్ధి!!
అదేంటి అనుకుంటున్నారా? ఔను నిజమేనని అంటున్నారు తెలంగాణ ప్రతిపక్ష నాయకులు. ఎన్నికలకు మరో ఐదు మాసాలే గడువున్న నేపథ్యంలో ఇప్పుడు హుటాహుటిన సీఎం కేసీఆర్ పదుల సంఖ్యలో పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఇది సుడిగాలి అభివృద్ధి! అంటూ.. విపక్షనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రాజెక్టులకు(నిధులు ఉన్నాయో లేవో తెలియదు) …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates