Political News

ఏదైనా మోడీ వ‌ర‌కు వ‌స్తేనే.. డీప్‌ఫేక్‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌

ఏ స‌మ‌స్య అయినా.. త‌న దాకా వ‌స్తే త‌ప్ప‌.. తెలియ‌ద‌న్న‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి సెగ త‌గిలితేత‌ప్ప‌.. స్పందించే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల‌పై విమ‌ర్శ‌లు, మీమ్స్ వ‌చ్చిన‌ప్పుడు హాయిగా ఎంజాయ్ చేసిన బీజేపీ నేత‌లు.. త‌ర్వాత కాలంలో ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు రావ‌డాన్ని స‌హించ‌లేక పోయింది. ఆ …

Read More »

‘టీచ‌ర్లు’.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌.. !

పాఠ‌శాలలు-విద్యార్థులు-ప‌రీక్ష‌లు-చ‌దువు…వీటికి మాత్ర‌మే ప‌రిమితం కావాల్సిన ఉపాధ్యాయులు.. వారికి సంబంధించిన విష‌యాలు ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అంతేకాదు.. ఏపీలో ఇప్పుడు టీచ‌ర్ల చుట్టూనే వివాదాలు, చ‌ర్చ‌లు కూడా రాజుకున్నాయి. దీంతో వీరి విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విష‌యం ఏంటి..?రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఉపాధ్యాయుల సేవల ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం వినియోగించుకుంటుంది. ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలోనే ఎక్క‌డైనా ఏ …

Read More »

80 సీట్లు రాకుంటే కేసీఆర్ వేసే శిక్షకు సిద్ధం: రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జోరు పెంచారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, హరీష్ రావుల విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన …

Read More »

బీఆర్ ఎస్‌ను అందుకే తిట్ట‌ను: ప‌వ‌న్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేస్తున్న(8 స్థానాలు) జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌రుస‌గా రెండో రోజూ ఉమ్మ‌డి పార్టీల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కొత్త‌గూడెం లో బీజేపీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ప‌వ‌న్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను బీఆర్ ఎస్‌ను , కాంగ్రెస్‌ను తిట్ట‌లేన‌ని చెప్పారు. బీఆర్ ఎస్‌ను తిట్టాల‌ని, కాంగ్రెస్ నేత లను తిట్టాల‌ని …

Read More »

రఘురామ ఎఫెక్ట్‌: సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ హిస్ట‌రీలో తొలిసారి కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది ముఖ్య‌మంత్రులు పాలించినా ఎవ‌రూ సాధించ‌ని ‘రికార్డు’ సీఎం జ‌గ‌న్ సాధించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంప‌డ‌మే. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. పైగా.. పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి కావ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌కే …

Read More »

కేసీయార్ మీద ఆరు నియోజకవర్గాలు మండిపోతున్నాయా ?

వివిధ కారణాలతో కేసీయార్ ప్రభుత్వం మీద తెలంగాణాలో చాలా వర్గాలు వ్యతిరేకంగా మారాయి. అయితే కేసీయార్ మీద మరో వర్గం ప్రత్యేకంగా మండిపోతోంది. ఈ వర్గం ఏమిటంటే గల్ఫ్ బాధిత కుటుంబాల వర్గం. తెలంగాణా నుండి గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య సుమారు 15 లక్షలుంటుంది. అక్కడ పనిచేసి తిరిగి వచ్చేసిన వాళ్ళ సంఖ్య మరో పది లక్షలుంటుది. అంటే గల్ఫ్ దేశాలతో సంబంధాలున్న వాళ్ళు …

Read More »

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర

అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర జోరందుకుంది. ఇప్పుడు జోరందుకోవటం ఏమిటో కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో బస్సుయాత్రలు చేస్తున్నారు కదాని అనుమానం రావటం సహజమే. కానీ ఇపుడు బస్సుయాత్రలు చేస్తున్నది రాజకీయ పార్టీల నేతలు కాదు. అచ్చంగా నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాల జేఏసీ నేతలు. కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు వివరించే ఉద్దేశ్యంతో నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నేతలు రెండు యాత్రలు మొదలుపెట్టారు. ఒక బస్సు ఉత్తర తెలంగాణాలో తిరుగుతుంటే, రెండో …

Read More »

ఇక‌, మోడీ మ‌కాం.. మార్పు వ‌చ్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యం ఓవైపు.. ఇది సాధ్యం కాక పోతే.. క‌నీసం గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానాల‌లో అయినా విజ‌యం ద‌క్కించుకోవాల‌నే త‌లంపు మ‌రోవైపు పెట్టు కున్న బీజేపీ వ్యూహాత్మ‌కంగానే ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి నాయ‌కులు వ‌స్తున్నారు. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతుండ‌డంతో నాయ‌కులు దూకుడు పెంచారు. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌క్కా …

Read More »

కాంగ్రెసోళ్లూ.. న‌న్నే సీఎంగా కోరుతున్న‌రు: కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన బీఆర్ ఎస్ అధినేత‌,సీఎం కేసీఆర్‌.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రేవంత్ ను సీఎం అభ్య‌ర్థిగా పేర్కొంటూ వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఉటంకించారు. “ఇల్లు అల‌గ్గానే పండ‌గ అయినట్టా.. మీరు చెప్పుర్రి! ఇదిగో గీడ రేవంత్ రెడ్డి సీఎం ముచ్చ‌ట కూడా …

Read More »

ప్ర‌చారం స‌రే… ప‌వ‌న్‌కు పెద్ద సంక‌టం ఏంటంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరుగుతున్న బీజేపీతో చేతులు క‌లిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వారే ఆయ‌న ఇంటికి వెళ్లారో.. ఈయ‌నే మ‌న‌సులో ఉన్న‌ట్టు చేశారో.. మొత్తానికి క‌మ‌లంతో గ్లాసు దోస్తీ క‌ట్టింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల వేళ‌.. మ‌రో ఐదారు రోజుల వ‌ర‌కు ప్ర‌చార స‌మ‌యం ఉంది. దీంతో స‌హ‌జంగానే మిత్ర పార్టీ నుంచి ప్ర‌చారం కోసం ప‌వ‌న్‌పై …

Read More »

అంకెలు.. సంఖ్య‌లు త‌గ్గుతున్నాయే.. కాంగ్రెస్ గుస‌గుస‌!!

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు 110.. నోటిఫికేష‌న్ వ‌చ్చాక 100.. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ స‌మ‌యానికి 90 నుంచి 100 మధ్యలో.. ప్ర‌చారం ప్రారంభించాక‌.. 90.. ఇప్పుడు 80- ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల లెక్క‌!! ఇదెవ‌రో చెప్పిన మాట కాదు.. స్వ‌యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి సీనియ‌ర్ నాయ‌కులు త‌డ‌వ‌కోసారి చెబుతున్న అంకెలు.. సంఖ్య‌లు!! ఇప్పుడు ఈవిష‌య‌మే కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ చ‌ర్చ‌గా …

Read More »

ఏపీలో రౌడీల రాజ్యం.. వ‌రంగ‌ల్‌ స్పూర్తితో త‌ట్టుకుంటున్నాం: ప‌వ‌న్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల‌లో పోటీ చేస్తున్న జ‌న‌సేన అభ్య‌ర్థుల త‌ర‌ఫున తొలిసారి ఆ పార్టీ చీఫ్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మైకు ప‌ట్టారు. వ‌రంగల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నిర్వ‌హించిన విజ‌య‌సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేందుకు వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని …

Read More »