Political News

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు, నేతలు టీడీపీని వదిలేసి బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మేనమామ దేవేందర్ గౌడ్ ద్వారా పార్టీలో …

Read More »

కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 …

Read More »

ఒక రోడ్డు వేస్తే ఏపీ.. రెండు రోడ్లేస్తే తెలంగాణ‌: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తొలిసారి బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. ఏపీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేద‌ని.. తెలంగాణ అభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంద‌ని ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. “ఒక రోడ్డు వేస్తే.. దానిని ఏపీ అంటారు. రెండు రోడ్లు వేస్తే.. అది తెలంగాణ‌”-అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీలో ప్ర‌స్తుతం చీక‌ట్లు అలుముకున్నాయ‌ని చెప్పారు. కానీ, ప‌సిమొగ్గ‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగులు …

Read More »

వివేక్ చేరికతో వెయ్యేనుగుల బలం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు ముమ్మరంగా ప్రచారం మొదలుబెట్టింది. ఇక, బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు చేరుతున్నారు. ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. శంషాబాద్ లోని …

Read More »

టీటీడీ బోర్డుకు పురంధేశ్వరి వార్నింగ్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమలలో ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పార్వతీ మంటపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే తరహాలో అలిపిరి మంటపం కూడా తొలగిస్తామని చెబుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి …

Read More »

కొత్తగా హ్యాకింగ్ రగడ మొదలైందా ?

జాతీయస్ధాయిలో కేంద్రప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం రేగుతునే ఉండాలి. ఇందుకు అవసరమైన జాగ్రత్తలను నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లుంది. తాజాగా ప్రతిపక్షాల మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ వివాదం రాజుకుంది. ప్రభుత్వం తరపున పనిచేస్తున్న కొందరు హ్యాకర్లు మీ మొబైల్ ఫోన్లను టార్గెట్ గా చేసుకున్నట్లు ఐఫోన్ కంపెనీ యాపిల్ యాజమాన్యం నుండి కొందరు ప్రతిపక్ష నేతలకు హెచ్చరికలు అందాయి. తమ కంపెనీ ఫోన్లను వాడుతున్న ప్రముఖ రాజకీయ …

Read More »

అక్కడే కేసీఆర్ మీటింగులు పెడుతున్నాడు

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే కేసీయార్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. దసరా పండుగ తర్వాత మొదలైన బహిరంగ సభల్లో ఎక్కువ నియోజకవర్గాలు కాంగ్రెస్ కు బాగా పట్టున్న నియోజకవర్గాలు కావటమే గమనార్హం. ఇప్పటివరకు కేసీయార్ 15 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. వీటిలో అచ్చంపేట, హుజూర్ నగర్, కోదాడ, పాలేరు, జుక్కల్, బాన్సువాడ, తుంగతుర్తి, ఆలేరు, నారాయణ్ ఖేడ్, మిర్యాలగూడ, దేవరకొండ, వనపర్తి, మునుగోడు వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో …

Read More »

కామ్రెడ్స్ ఒంట‌రి పోరు.. ఖ‌మ్మంలో ప్ర‌భావ‌మెంత‌?

అయితే కేసీఆర్‌తో కాదంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునేందుకు ఆది నుంచి ప్ర‌య‌త్నించిన క‌మ్యూనిస్టులకు చివ‌రి నిముషంలో ఇరు ప‌క్షాల నుంచి భంగ‌పాటే ఎద‌రైంది. అటు కేసీఆర్ ఉల‌క‌లేదు.. ప‌ల‌క‌లేదు. మునుగోడులో క‌మ్యూనిస్టులు స‌హ‌క‌రించిన నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ల‌సి వెళ్లాల‌ని అనుకున్నారు. అయితే.. కేసీఆర్ చివ‌ర‌కు హ్యాండిచ్చారు. ఇక‌, త‌ర్వాత అంకంలోకి కాంగ్రెస్ వ‌చ్చినా.. ఆ పార్టీ కూడా క‌మ్యూనిస్టుల‌తో పొత్తుల‌కు రెడీ కాలేదు. దీంతో ఇప్పుడు త‌ప్ప‌ని స‌రి …

Read More »

తెలంగాణ‌పై రాహుల్ స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌.. టార్గెట్ కేసీఆర్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశ‌గా దూకుడు పెంచింది. ప్ర‌స్తు తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అత్యంత బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ పాలిత ఛ‌త్తీస్‌గ‌ఢ్, రాజ‌స్తాన్‌ల కంటే కూడా తెలంగాణ‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ప్ర‌తి 15 రోజుల‌కురెండు సార్లు తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను కేంద్రంగా చేసుకుని …

Read More »

కేసీఆర్‌.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు: రేవంత్

సీఎం కేసీఆర్.. బీఆర్ ఎస్ ముఖ్య నేత‌లు.. త‌మ ఫోన్ల‌ను హ్యాక్ చేస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. “స్పైవేర్‌ని ఉపయోగించి మా ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారు. ఇది గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. కానీ ఏదీ మనల్ని అడ్డుకోదు. మా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం. కాంగ్రెస్‌ పార్టీ ఏకైక ప్రాధాన్యత …

Read More »

బాబు కోసం బారులు.. ఉప్పొంగిన అభిమానం

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు హైకోర్టు మ‌ధ్యంత బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో రోడ్డు మార్గంలో రాజ‌మండ్రి నుంచి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఉండ‌వ‌ల్లికి బ‌య‌లు దేరారు. చంద్ర‌బాబు జడ్ + కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉండ‌డంతో ఆ మేర‌కు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, పార్టీ నాయ‌కుల పిలుపు మేర‌కు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు …

Read More »

45 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

52 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం 4.30 గంటల సమయంలో చంద్రబాబు విడుదలై బయటకు వచ్చారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని..ఇకపై కూడా ఏ తప్పు చేయబోనని చంద్రబాబు ఎమోషనల్ …

Read More »