సొంతింటిని చక్కదిద్దు కోవటానికి చంద్రబాబునాయుడు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లోని వైరి వర్గాలను పిలిపించి మాట్లాడుతున్నారు. అంటే అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే విషయమై దృష్టిపెట్టారు. పార్టీ చాలాచోట్ల బలంగా ఉంది. దీనికి కారణం నేతలు ఎంతమాత్రం కాదు. పార్టీకి కమిటెడ్ గా ఉండే క్యాడర్ వల్లే పునాదులు బలంగా ఉన్నాయి. అంటే పార్టీపై క్యాడర్లో ఉన్న అభిమానం చాలామంది నేతల్లో కనబడటం …
Read More »ఈసారి దక్షిణాది నుంచి మోదీ పోటీ, ఎక్కడనుండంటే!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుండి నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారా ? అవుననే అంటున్నది తమిళ మీడియా. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరం నుండే పోటీచేయటానికి మోడీ రెడీ అవుతున్నారని మలై మలర్ అనే మీడియా చెప్పింది. దీనికి మద్దతుగా తమకు కూడా ఇలాంటి సంకేతాలు అందినట్లు తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు. అంటే రామేశ్వరం నుండి మోడీ పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలేమో. ఇప్పుడు కాశీ నుండి …
Read More »మోడీ ని వ్యతిరేకించక తప్పదు కేసీయార్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. విభజించు పాలించు అనే పద్దతిలో కేంద్రం తీసుకురాబోతున్న బిల్లును ఎట్టిపరిస్ధితులోను సమర్ధించేదిలేదని కేసీయార్ చెప్పారు. బిల్లును ఏరూపంలో తీసుకొచ్చినా కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేసీయార్ స్పష్టంగా చెప్పేశారు. కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసుదుద్దీన్ ఓవైసీ తదితరులతో కేసీయార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకించాలన్న నిర్ణయం …
Read More »ఇంటిపోరు ఎఫెక్ట్.. ఓటమి అంచుల్లో వైసీపీ మంత్రులు..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ …
Read More »ఆచంట వైసీపీలో టీడీపీ రాగాలు..
అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు. ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. …
Read More »పవన్ మళ్లీ ఏసేశాడుగా..!!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారాహి 2.0 యాత్ర చేపట్టిన ఆయన తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు లింకు పెడుతూ.. ఫొటోలు, ఆధారాలతో సహా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలు విషయాలపై పవన్ విమర్శల బాణాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. చెట్ల …
Read More »పవన్ కు పేర్ని నాని వార్నింగ్
ఏలూరు సభలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లపై, ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు …
Read More »వైసీపీ ఎంపీల్లో మైనస్లు.. ఎందరంటే..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పనితీరు.. వారి గ్రాఫ్పైనే పార్టీ అధినేత, సీఎం జగన్ దృష్టి పెట్టారు. వారిని అదిలిస్తున్నారు.. కదిలిస్తున్నారు.. ప్రజల చెంతకు పంపిస్తున్నారు. జాగ్రత్తగా లేకపోతే.. టికెట్ దక్కదని కూడా హెచ్చరిస్తున్నారు. సరే.. ఇదంతా బాగానే ఉంది. మరి ఎంపీల మాటేంటి? వారి లెక్కల పరిస్థితి ఏంటి? అనేది మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టారు. కానీ, అంతర్గత సంభాషణల్లో …
Read More »హ్యట్రిక్ స్ధానాలపై చంద్రబాబు గురిపెట్టారా ?
రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ స్ధానాల్లో మళ్ళీ గెలుపుపై చంద్రబాబునాయుడు దృష్టిపెట్టినట్లు సమాచారం. హ్యాట్రిక్ స్ధానాల్లో నాలుగోసారి గెలిచి పార్టీసత్తాను చాటాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకు వీలుగా గెలుపుకోసం హ్యాట్రిక్ వీరులతో చంద్రబాబు ఇప్పటికే అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. 2009, 2014, 19 ఎన్నికల్లో టీడీపీ వరుసగా విజయాలు సాధించిన సీట్లు రాష్ట్రం మొత్తం మీద ఏడు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో గెలుపును కంటిన్యుచేస్తే నాలుగోసారి కూడా గెలిచినట్లవుతుందన్నది …
Read More »టీడీపీలో టికెట్ల వ్యవహారం.. తమ్ముళ్ల గుసగుస ఏంటంటే!
వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్న తెలుగు దేశం పార్టీలో కొందరు పనిచేస్తుండగా.. మరికొందరు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడేసరికి ఈవాదన మరింత బలంగా వినిపిస్తోంది. ఎక్కడికక్కడ చాలా మంది నాయకులు.. తమ అంతర్గత సంభాషణల్లో ఇదే వాదనను తెరమీదికి తెస్తున్నారు. “మేం నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ, ఈ నాలుగేళ్లలో మౌనంగా ఉన్న నాయకులు.. కనీసం …
Read More »బాయ్కాట్ చేస్తే ఒక బాధ, సపోర్ట్ చేస్తే మరో బాధ
దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొత్త చిక్కులు తెస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని వ్యతరేకించేవారు, మద్దతిచ్చేవారూ రెండువర్గాలూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతిస్తుందా.. ఇవ్వదా అనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మద్దతిస్తే …
Read More »జగన్ ఆయువుపట్టు మీద కొట్టిన పవన్
రాజకీయాల్లో లాభపడడం ఎంత ముఖ్యంగా ప్రత్యర్థికి నష్టం కలిగించడం కూడా అంతే ముఖ్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా అదే పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్కు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆయువు పట్టులాంటి వాలంటీర్ల వ్యవస్థపై అదను చూసి దెబ్బకొట్టారు. వాలంటీర్లను చూడగానే ప్రజలు దడుచుకునేలా షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతోనే తాను ఈ సత్యం చెప్తున్నానని.. రాష్ట్రంలో వేలమంది అమ్మాయిలు, ఒంటరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates