Political News

కేసీఆర్ లిస్ట్ రెడీ.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

తెలంగాణ‌లో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేసీఆర్‌.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. పార్టీని ఎలాగైనా గెలిపించాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. అభ్య‌ర్థుల జాబితాపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఈ నెల 17 త‌ర్వాత 80 నుంచి 90 స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. అంద‌రి కంటే ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్న కేసీఆర్‌.. …

Read More »

ప‌వ‌న్‌పై ఈ అప‌వాదు ఇప్ప‌టికైనా పోతుందా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, కామెంట్లు కామ‌నే. అయితే.. కొన్ని కొన్ని విష‌యాలు మాత్రం నాయ‌కు లకు ఇబ్బందిగానే ఉంటాయి. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. నాలుగేళ్ల‌యినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌లేక‌పోతున్నారని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటివి నాయ‌కుల‌ను దీర్ఘ‌కాలంలో ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ఇలాంటి అప‌వాదే.. ఒక‌టి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను కూడా వెంటాడుతోంది. నాలుగేళ్లు గ‌డిచిపోయినా.. ఆయ‌న త‌న‌కు ఓటేసిన వారిని ప‌ట్టించుకోలేద‌ని.. …

Read More »

ఇద్దరి గురి యువత మీదేనా ?

రాబోయే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల తరపున యువతే ఎక్కువగా పోటీలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ప్రకటించారు. చంద్రబాబు లెక్కప్రకారం 40 శాతం అంటే 70 నియోజకవర్గాలు. మరి ఇన్ని టికెట్లను యువతకు కేటాయించటం సాధ్యమేనా అన్నది చూడాలి. యువత అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సీనియర్ల వారసులు, పూర్తిగా కొత్త నేతలే యువత అని అనుకుంటున్నారు. సరే …

Read More »

హైద‌రాబాద్‌లో ఏ కులం.. భూముల ధ‌ర‌లు పెంచింది?

యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో సాగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆదివారం సాయంత్రం .. ఇక్క‌డి రైతులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైసీపీ నాయ‌కులు, సీఎం జ‌గ‌న్ చేసిన గ‌త వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. “రాజ‌ధాని అమ‌రావ‌తిలో …

Read More »

తనపై పోటీ చేయాలంటూ పవన్ కు ఎంపీ సవాల్

వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు గెలిపించిన ఎంపీ విశాఖలో భద్రత లేదని భయపడి హైదరాబాద్ కు పారిపోతాను అంటున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎంపీకి హితవు పలికారు. ఇక చర్చి భూములను ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశారని పవన్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ …

Read More »

జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టలేదన్న మంత్రి

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవులలో 50 శాతానికి పైగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జగన్ కట్టబెట్టారని వైసిపి నేతలు డబ్బా కొడుతూ ఉంటారు. అయితే, జగన్ పాలనలో దళితులను, బీసీలను, మైనారిటీలను బానిసలుగా చూస్తున్నారని, వారితో జగన్ ప్రవర్తించే తీరు అందుకు నిదర్శనం అని పలుమార్లు ప్రతిపక్ష …

Read More »

సోము వీర్రాజు.. సైలెంట్‌

Somu Veerraju

భారతీయ జనతా పార్టీ ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ఆయనను అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకం వెనుక పలు సమీకరణలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పురంధేశ్వరికి పూర్తిగా సహకరిస్తా.. పార్టీ కార్యకర్తగా తాను పనిచేస్తానని ఆ సమయంలో వీర్రాజు ప్రకటించారు. …

Read More »

టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి నేత‌లు.. పొత్తు క‌థ కంచికేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు ఉండ‌దా? ఈ రెండు పార్టీలు వేర్వేరుగానే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాయా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలే అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. వారాహి యాత్ర‌తో పుల్ జోష్‌లో ఉన్న జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంది. టీడీపీని కూడా …

Read More »

మోడీకి చంద్ర‌బాబు 9 పేజీల లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అదేస‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కూడా.. ఏపీ విప‌క్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖ‌లో అనేక విష యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా విప‌క్షాల స‌మావేశాలు, రోడ్ షోల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం.. అనుమ‌తి ఇచ్చినా.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించి.. దాడులు చేయించ‌డం వంటివిష‌యాల‌ను ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌ల పుంగ‌నూరులో జ‌రిగిన దారుణాన్ని చంద్ర‌బాబు …

Read More »

మ‌ల్లారెడ్డి ఎక్క‌డ కాలు పెట్టినా!

బీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి.. పూల‌మ్మిన‌, పాల‌మ్మిన‌, క‌ష్ట‌ప‌డ్డా,  స‌క్సెస్ అయిన అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఇదే డైలాగ్ కొడుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.  మేడ్చ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధి ప‌నులు చేయ‌డం లేద‌ని, ఎందుకు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నార‌ని ప్ర‌జలు ప్ర‌శ్నిస్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచిన మ‌ల్లారెడ్డి …

Read More »

కీల‌క ఓటు బ్యాంకుపై టీడీపీ వ్యూహం!

ఔను.. అటు మ‌హిళ‌లు.. ఇటు రైతులు.. ఈ రెండు ఓటు బ్యాంకులు ఏ పార్టీకైనా అత్యంత కీల‌కం. ఎందు కంటే.. ఎన్నిక‌ల్లో ఇత‌ర వ‌ర్గాల ఓటు బ్యాంకుఎలా ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎటూ పోవు. ఖ‌చ్చితంగా పోలింగ్ బూత్‌కు వ‌చ్చేవారిలో రైతులు మ‌హిళ‌లు ఉంటారు. అందుకే.. ఈ రెండు ఓటు బ్యాంకుల‌పైనా.. పార్టీలు క‌న్నేస్తాయి. ఇదే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ మైలేజీ ఇచ్చింద‌నే చ‌ర్చ ఉంది. ఇక‌, …

Read More »

అప్పుడు జ‌గ‌న్‌.. ఇప్పుడు కేటీఆర్‌..

2019 ఎన్నిక‌ల‌కు మందు జ‌గ‌న్ లాగే.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో చ‌క్రం తిప్పుతామ‌ని ఇటీవ‌ల కేటీఆర్ త‌ర‌చూ చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో వ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేన‌ని, అందులో బీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేటీఆర్ అంటున్నారు. అంతే కాకుండా త‌మ‌కు న‌చ్చిన వాళ్ల‌ను ప్ర‌ధానిగా ఎంపిక చేసుకోవ‌చ్చ‌ని, ఆ అధికారం పార్టీకి వ‌స్తుంద‌ని కూడా కేటీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. …

Read More »