Political News

షర్మిలకు ఏపీ బాధ్యతలు ?

మొత్తానికి వైఎస్సార్టీపీ అదినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి అవసరమైన వేదిక ఏర్పాటైపోయిందని సమాచారం. కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు ఎంపిక చేయటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతోంది. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి హోదాలో ఏపీకి ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవాలన్న అగ్రనేతల సూచనకు షర్మిల కూడా ఓకే చెప్పారట. సో, అన్నీ విషయాలు ఓకే …

Read More »

లిక్కర్ సిండికేట్లు రెడీ అయ్యాయా ?

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి …

Read More »

ఎన్నిక‌ల టైం.. ఏదీ అడిగినా ఇచ్చేద్దాం!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. మ‌రో రెండు నెల‌ల్లోపే ఎన్నిక‌ల న‌గారా మోగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల‌న్నీ విజ‌య వ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌.. ప్ర‌చార ప్ర‌ణాళిక‌ల‌పై దృష్టి సారిస్తున్నాయి. మ‌రోవైపు ఇదే అదునుగా తమ డిమాండ్ల సాధ‌న‌కు ప్ర‌భుత్వంపై పోరాటానికి వివిధ వ‌ర్గాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే స‌రైన స‌మ‌య‌మంటూ.. ఇప్పుడైతేనే డిమాండ్లు నెర‌వేర్చుకోగ‌ల‌మ‌నే అభిప్రాయంతో ధ‌ర్నాల‌కు  సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాల‌న్నా.. …

Read More »

టీడీపీతో టచ్ లో బొత్స కుటుంబ సభ్యులు?

వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన, టీడీపీ ఉండవని, ఒకవేళ ఆ రెండు పార్టీలు అప్పటికే ఉంటే తాను గుండు కొట్టించుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీలకు లేదని, ఎన్నికలప్పుడే వాటికి స్కీములు గుర్తుకు వస్తాయని బొత్స విమర్శలు గుప్పించారు. చెప్పుతో కొడతామని పవన్ వంటి నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించిన బొత్స…చెప్పులు అందరికీ …

Read More »

దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది: నారా లోకేష్‌!

దళితులను జగన్ ప్రభుత్వం  వేధిస్తోందని… అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.విదేశీ విద్య …

Read More »

వారాహి యాత్ర.. వైసీపీ అటెన్షన్‌

పవన్‌ వారాహి యాత్ర అంటేనే వైసీపీ అలర్ట్‌ అవుతోంది. మొదటి, రెండో విడతల్లో గోదావరి జిల్లాలకే పరిమితం అనుకుంటే.. మూడో విడత ఉత్తరాంధ్రలో కాలు పెట్టాడు. విశాఖలో తొలిరోజు మాట్లాడుతూ తానేం మాట్లాడతానో అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు నా నమస్కారాలు.. అంటూ తన ప్రసంగాన్ని పార్రంభించారు. అది నిజమే అంటూ జనసైనికులు తమ కేరింతలతో సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన …

Read More »

దండుపాళ్యం  బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదు

దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన …

Read More »

టీడీపీలోకి యార్లగడ్డ.. ముహుర్తం ఫిక్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడిప్పుడే వాటికి ఆ విబేధాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఈ పరిస్థితుల్లోనే గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య …

Read More »

తెలంగాణ‌లో వ‌ద్దు.. ఏపీలో అన్న‌పై పోరు!

వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌కు నిరాశ త‌ప్పేలా లేదు. ఎన్నో ఆశ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, మంత‌నాలు చేసి.. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేయాల‌నుకున్న ష‌ర్మిల‌కు హ‌స్తం పార్టీ చేయి ఇచ్చేలా క‌నిపించ‌డం లేదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌లో ఆమె పార్టీ విలీనం కోసం అధిష్ఠానం కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు స‌మాచారం. పార్టీని విలీనం చేసిన త‌ర్వాత తెలంగాణ‌లో కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ త‌ర‌పున ప‌ని చేయాల‌ని చెప్పిన‌ట్లు …

Read More »

`మెగా స‌పోర్టు` అవ‌స‌రం లేదా.. జ‌న‌సేనానీ?

ఔను.. ఇప్పుడు ఈ మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల కిందట చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. ఇదే మాట అంటున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కుతాన‌ని కొంత సేపు చెబుతున్నారు. త‌ర్వాత‌.. తాను ఎమ్మెల్యే అయితే.. చాల‌నే భావ‌న‌లో మాట్లాడుతున్నారు. స‌రే.. ఏదేమైనా.. 2019 ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఆయ‌న ఎంత దూకుడుగా ఉన్నా.. ఫ‌లితం …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌.. జుట్టు వాళ్ల చేతిలో!

తెలంగాణ ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కంతో ఉన్న కాంగ్రెస్‌.. అందుకు త‌గ్గ‌ట్లుగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన అధిష్ఠానం.. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు పార్టీని స‌న్న‌ద్ధం చేసే బాధ్య‌త‌ల‌ను అగ్ర నేత‌ల‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు తెలిసింది. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన ప్ర‌చారం, అమ‌లు చేయాల్సిన వ్యూహాల బాధ్య‌త‌ల‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ల‌కు అధిష్ఠానం అప్ప‌గించిన‌ట్లు టాక్‌. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్ …

Read More »

ఎక్క‌డి నుంచి అనేది ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో గాజువాక‌, భీమ‌వ‌రం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం ప‌రిస్థితుల్లో కాస్త మార్పు వ‌చ్చినట్లే క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సారి విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ ఆచితూచి పోటీచేసే స్థానాన్ని ఎంపిక చేసుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. …

Read More »