Political News

టార్గెట్ కాంగ్రెస్‌: తెలంగాణ‌పై కేంద్రం పంజా.. ఎవ‌రికి న‌ష్టం?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల ఇళ్ల‌పై ముఖ్యంగా ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న అగ్ర‌నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించింది. ఖమ్మం, హైదరాబాద్‌‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. దీనికి ముందు.. ఖ‌మ్మం అభ్య‌ర్థి, ఇటీవలే బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ …

Read More »

దేశాన్ని నడిపించే సామర్థ్యం మోడీకి ఉంది: ప‌వ‌న్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌న దేశాని కి మోడీ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని పేర్కొన్నారు. ఆయ‌న చూపిన దిశానిర్దేశం భ‌విష్య‌త్తులో ఈ దేశాన్ని ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్తుంద‌ని కూడా చెప్పారు. దేశానికి మోడీని దార్శ‌నికుడిగా ప‌వ‌న్ అభివ‌ర్ణించా రు. అంతేకాదు.. దేశం ఎదుర్కొంటున్న అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌గ‌ల స‌త్తా, ధైర్యం, సామ‌ర్థ్యం ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు. “మోడీ మన దేశానికి …

Read More »

ఎవరైనా వస్తారేమోనని బీజేపీ ఎదురు చూపులు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ …

Read More »

విచారణలో జాప్యం..జగన్ కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ …

Read More »

త‌క్ష‌ణం.. 4 వేల పింఛ‌న్‌.. కాంగ్రెస్ హామీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సామాజిక పింఛ‌న్ పెంపుద‌ల ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా మారిపోయింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మ‌ళ్లీ వ‌స్తే.. పింఛ‌నును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్త‌య్యేనాటికి రూ.5000 చేస్తామ‌ని బీఆర్ ఎస్ అధినేత ప్ర‌క‌టించారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఆయ‌న అనుస‌రిస్తున్నార‌నే వాద‌న …

Read More »

‘జ‌గ‌న్‌పై ఈగ వాలినా ఊరుకోం.. ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం’

ఏపీ సీఐడీ.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా మీడియాలో ఉంటున్న పోలీసు విభాగం. మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా.. ఏపీ సీఐడీ చ‌ర్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ సీఐడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం జ‌గ‌న్‌పై ఈగ‌వాలినా ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఎవ‌రైనా సాహ‌సించి ఆయ‌న‌పై పోస్టులు పెట్టినా.. వ్యాఖ్య‌లు చేసినా వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని కేసులు పెడ‌తామ‌ని …

Read More »

కేసీఆర్ ను పీకే ఏం చేయలేరు: హరీష్ రావు

నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నిన్న జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్…బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ …

Read More »

ఇసుక కేసులో చంద్రబాబుకు ఊరట

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఈ …

Read More »

‘నాట్ బిఫోర్ మీ’.. జ‌గ‌న్ కేసులో ఏపీ హైకోర్టు

‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వ‌ర‌కు కూడా.. న్యాయ మూర్తులు ప‌లు కేసుల విచార‌ణ నుంచి దూరం జ‌రుగుతున్నారు. గ‌తంలో ఆయా కేసుల‌కు సంబందించిన పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున వీరు న్యాయ వాదులుగా వాదించ‌డ‌మో.. లేక గ‌తంలో ఈ కేసుల‌ను న్యాయ‌మూర్తుల‌గా ఉండి విచార‌ణ చేయ‌డ‌మో.. నేప‌థ్యంలో న్యాయ‌మూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నార‌ని న్యాయ …

Read More »

పంతం నెగ్గించుకున్న ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓ వైపు తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ కు పోటీ ఇచ్చేందుకు గజ్వేల్ బరిలో దిగుతున్న ఈటల.. ఇప్పుడు వేములవాడ విషయంలోనూ అనుకున్నది సాధించారు. తనను నమ్మి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తుల ఉమకు వేములవాడ టికెట్ వచ్చేలా చూసుకున్నారు. ఈ టికెట్ ను తుల ఉమకు ఇప్పించడం కోసం పట్టుబట్టి మరీ …

Read More »

అప్ప‌ట్లో బాబు ఫైట్ చేశారు.. మ‌రి జ‌గ‌న్ ?

“మా ప‌థ‌కాల‌కు మీ బొమ్మలు.. మీ పేర్లు వేసుకుంటున్నారు. ఇలా కుద‌ర‌దు.”- అని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా సీఎం జ‌గ‌న్‌కు తేల్చి చెప్పిన ఘ‌ట‌న చ‌ర్చనీయాంశం అయింది. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు.. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కేంద్రానికి వివ‌రించ‌డం.. కేంద్రం నుంచి మంత్రి అధావ‌లే ఇటీవ‌ల వ‌చ్చి ఇక్క‌డి ప‌థ‌కాల పేర్లు ప‌రిశీలించ‌డం తెలిసిందే. ఆ వెంట‌నే కేంద్రం.. జ‌గ‌న్ స‌ర్కారుకు తాఖీదు పంపింది. ఇలా అయితే.. …

Read More »

సీఎం రేసు నుంచి బయటకు వచ్చేసిన కోమటిరెడ్డి

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ విషయాన్ని అనధికారిక సమావేశాల్లో అధికార బీఆర్ఎస్ నేతలు సైతం ఒప్పుకోవటం కనిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలియని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ కు ఈసారి అధికారాన్ని అందించాలన్న అభిలాష పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి వేళలో.. కేసీఆర్ అండ్ …

Read More »