Political News

దాడులను ఎదుర్కొనేందుకు లోకేష్ కొత్త వ్యూహం?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు వైసిపి నేతలు….పోలీసుల సాయంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో తాడేరు వద్ద యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలపై, నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటన …

Read More »

రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడు: జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నాయకుల‌పై రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న ప్ర‌జావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “యువ‌గ‌ళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితుల‌పైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని …

Read More »

కేసీయార్ ను వెంటాడుతున్న రుణమాఫీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని …

Read More »

ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి ?

రాబోయో ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గడచిన రెండు ఎన్నికల్లో ముఖ్యంగా 2019లో రిజర్వుడు స్ధానాల్లో తెలుగుదేశంపార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 36 రిజర్వుడు స్ధానాలున్నాయి. ఇందులో 29 ఎస్సీ, 7 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వయ్యాయి. వీటిల్లో ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ తరపున కేవలం ఒకే ఎంఎల్ఏ ఉన్నారు. మిగిలిన 34 నియోజకవర్గాలూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో …

Read More »

ఇండియా… కాదు, ఇక ‘భార‌త్‌’

ప్ర‌పంచ స్థాయిలో మ‌న దేశం గురించి ఎవ‌రైనా మాట్లాడాల్సి వ‌చ్చినా.. అధికారిక స‌మాచారం పంచుకోవాల్సి వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ‘ఇండియా’ అనే సంబోధించేవారు. ఉదాహ‌ర‌ణ‌కు ‘ప్రైమినిస్ట‌ర్ ఆఫ్ ఇండియా’ అని, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇప్ప‌టి వ‌ర‌కు సంబోధించ‌డం మ‌న‌కు తెలుసు. ఇదే సంప్రదాయంగా కూడా వ‌స్తోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో అన్నింటికీ ‘భారతీయ‌త‌’ను జోడిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు … ఇప్పుడు ఇండియా పేరును కూడా …

Read More »

తాడిప‌త్రిపైనా ఓ క‌న్నేయండి బాబూ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ, ఇక్క‌డ అనే తేడా లేకుండా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు త‌న ముద్ర ప‌డేలా చేస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న షెడ్యూల్ ప్ర‌కారం.. క‌ళ్యాణ‌దుర్గం, రాయ‌దుర్గం, గుంత‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌న‌కే ప‌రిమితం కానున్నారు. కానీ, స్థానికంగా మాత్రం త‌మ్ముళ్ల నుంచి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ …

Read More »

కమ్యూనిస్టులకు దిక్కుతోచటం లేదా ?

తెలంగాణాలో కమ్యూనిస్టులకు దిక్కుతోస్తున్నట్లు లేదు. అందుకనే ఏవేవో మాట్లాడుతున్నారు. తమ వాస్తవ బలానికి మించిన మాటలు చాలా చెబుతున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. కూనంనేని ఏమన్నారంటే తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని. అంటే కమ్యూనిస్టుల ఆలోచనలలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే కమ్యూనిస్టులతో కలిసొచ్చే పార్టీలంటూ ప్రత్యేకించి ఏమీలేవు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని నాలుగు …

Read More »

విచిత్రమైన పరిస్ధితిలో డీకే ?

తెలంగాణా నేత డీకే అరుణ విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే గద్వాల అభ్యర్ధిగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆమెపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డిని హైకోర్టు ఈమధ్యనే అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం హైకోర్టు గనుక ఎంఎల్ఏని లేదా ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్ధులను గెలిచినట్లు ప్రకటించాలి. సో హైకోర్టు తీర్పు ప్రకారం కృష్ణమోహన్ అనుర్హుడవ్వటంతో డీకే అరుణే …

Read More »

అభ్యర్ధుల్లో మార్పులు తప్పవా ?

జమిలి ఎన్నికలు తెలంగాణాలోని అన్నీ పార్టీలను అయోమయంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా కేసీయార్ ను బాగా కలవరపెట్టేస్తోంది. కారణం ఏమిటంటే 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేయటమే. కేసీయార్ అభ్యర్ధుల ప్రకటన పూర్తియిన తర్వాత నరేంద్రమోడీ జమిలి ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో కేసీయార్ కు ఒక విధంగా దిమ్మతిరిగిందనే చెప్పాలి. ఇపుడు గనుక జమిలి ఎన్నికలు జరిగితే కేసీయార్ కు చాలా సమస్యలు తప్పేట్లు లేదు. ప్రధానమైన సమస్య ఏమిటంటే అభ్యర్ధుల్లో …

Read More »

రజనీకాంత్ కు గవర్నర్ పదవి..క్లారిటీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు, భక్తి ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే, ముఖ్యమంత్రిగా ఆయనకు పాదాభివందనం చేయలేదని, ఒక యోగిగా మాత్రమే ఆయనకు పాదాభివందనం చేశానని తలైవా క్లారిటీనిచ్చారు. ఏదేమైనా, రజినీకాంత్ బిజెపి మద్దతుదారుడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిజెపి తరఫున గవర్నర్ గా …

Read More »

మైనంపల్లి టెన్షన్ పెంచేస్తున్నారా ?

ఏ విషయం తేల్చకుండా మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు టెన్షన్ పెంచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీలో పోటీకి కేసీయార్ టికెట్ ప్రకటించారు. అయితే టికెట్ తీసుకోవటానికి హనుమంతరావు నిరాకరించారు. కారణం ఏమిటంటే మెదక్ లో తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇస్తేనే మల్కాజ్ గిరిలో తాను పోటీచేస్తానని చెప్పారు. తండ్రి, కొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇవ్వటం కేసీయార్ కు ఇష్టంలేదు. అందుకనే మెదక్ …

Read More »

‘టన్ను’ల్లో చంద్రబాబు ముడుపులు: అమర్నాథ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం ఇంగ్లీష్ పత్రికలలో కథనాలు కూడా వచ్చాయని, ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటిషన్ …

Read More »