Political News

‘నీ ఎన్నిక‌ల గుర్తు కంటే.. నువ్వే అందంగా ఉన్నావ్‌!’

మ‌హిళ‌ల‌పై భౌతిక దాడులేకాదు.. మాన‌సిక దాడులు కూడా కొన‌సాగుతున్నాయ‌నేందుకు.. ఇదే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఒక‌వైపు మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. దేశం ముందుకు సాగు తుంటే.. మ‌రోవైపు వారిని అవ‌మానించే క్ర‌తువులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి.. ప్ర‌జ‌ల మ‌ధ్య జై కొట్టించుకుని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టాల‌ని భావిస్తున్న‌వారి విష‌యంలోనే అవ‌మానాలు.. ఎదురవుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల కురుక్షేత్రంలోకి దిగిన మ‌హిళా అభ్య‌ర్థి …

Read More »

క‌దులుతున్న‌నారా కుటుంబం.. ప‌క్కా ప్లాన్ ఇదే!

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంత‌రాలు వ‌చ్చినా.. ఇబ్బందులు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డ‌మే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను పునః ప్రారంభించ‌నున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాద‌యాత్ర‌ను అక్క‌డ నుంచి ఆయ‌న తిరిగి ప్రారంభించ‌నున్నారు. ఈ యాత్ర వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి రెండో వారం …

Read More »

ఇంకోసారి ఇలా మాట్లాడితే పార్టీనే ర‌ద్దు చేస్తాం: ఈసీ ఫైర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిప్పులు చెరిగింది. ఇలా ఇంకోసారి మాట్లాడితే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వు. అవ‌స‌ర‌మైతే.. పార్టీని సైతం ర‌ద్దు చేస్తాం! అంటూ.. ఆగ్ర హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం పొద్దు పోయాక‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు లేఖ అందింది. ఈ లేఖ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు విష‌యాల‌ను …

Read More »

బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయా ?

తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫెయిలైనట్లే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ మీద మండిపోతున్న ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని డిసైడ్ చేశారు. ముస్లిం మైనారిటి సంఘం, జమాత్ ఏ హింద్ సంస్ధలు కాంగ్రెస్ కు మద్దతుగా ఓట్లేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సంస్ధలు తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ కు షాకనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 119 నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 40 …

Read More »

బర్రెలక్క : చేతిలో 5 వేలు.. బ్యాంకులో 1500.. ఇదీ లెక్క‌!!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల గురించి.. ఎవ‌రైనా  చాలానే ఊహించుకుంటారు. ఎంతో స్థితిమంతులుగా భావిస్తారు. ఇది స‌హ‌జ‌మే. ఎందుకంటే ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, ఎన్నిక‌లు కూడా.. అంతే ఖ‌రీదు అయిపో యాయి. కోటీశ్వ‌రులు త‌ప్ప‌.. ఎన్నిక‌ల్లో పోటీచేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అయితే.. మ‌చ్చుకైనా ల‌క్షాధికారి క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ్య‌క్తులు.. మ‌గైనా ఆడైనా.. కోటీశ్వ‌రులే. ఇది ఎవ‌రో చెప్పిన లెక్క‌కాదు.. కేంద్ర …

Read More »

ఎన్నిక‌ల వేళ‌.. కారు బ్యానెట్‌లో నోట్ల క‌ట్ట‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌కుండా, వారికినోట్లు పంచి.. ఓట్లుకొనుగోలు చేయ‌కుండా చూసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర పోలీసుల వ‌ర‌కు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అడుగ‌డుగునా.. త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌తి కారును ఆపుతున్నారు. బైకుల‌ను కూడా నిలుపుతున్నారు. నిలువునా శీల ప‌రీక్ష అన్న‌ట్టు..అంగుళం అంగుళాన్ని కూడా త‌నిఖీ చేస్తూ.. అక్ర‌మ న‌గ‌దు త‌ర‌లింపును అడ్డుకుంటున్నారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 400 కోట్ల …

Read More »

అమిత్ షా రోడ్ షో.. రెచ్చిపోయిన దొంగ‌లు.. జేబులు ఖాళీ

కీల‌క నాయ‌కులు వ‌స్తే.. పోలీసులు ఏర్పాటు చేసే భ‌ద్ర‌త సెప‌రేట్గా ఉంటుంది. ఈగ‌ను, దోమ‌ను కూడా ద‌రి చేర‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే.. తాజాగా దేశం మొత్తానికి బాధ్య‌త వ‌హించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న స‌భ‌లోనే భ‌ద్ర‌త లోపాట్లు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. దీంతో దొంగ‌లు, చైన్ స్నాచ‌ర్లు రెచ్చిపోయారు. జేబులు కొట్టేశారు.. మెడ‌ల్లో ఉన్న హారాలు దోచేశారు. దీంతో అమిత్ షా పాల్గొన్న స‌భ‌ల్లో …

Read More »

బర్రెలక్కకు విచిత్ర అనుభవాలు !

ఛీ.. ఛీ.. ఈ జ‌నాలు మార‌రా? అంటూ.. నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణం.. నిరుద్యోగిగా ఎదుర్కొన్న కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చిన యువతి శిరీష అలియాస్ బ‌ర్రెల‌క్క‌.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్ర‌స్తుత తెలంగాణ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న విష‌యంతెలిసిందే. మరిపెడకు చెందిన శిరీష.. సోషల్‌ మీడియాలో అందరికీ పరిచయమయ్యారు. తన సమస్యను రాష్ట్రంతోపాటు దేశ ప్రజలందరికీ …

Read More »

‘రోడ్డు కావాలా.. అయితే.. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేయండి’

ఏపీలో వైసీపీ హ‌యాంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణ‌, బాగుజేత వంటివాటి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అస‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం నుంచి సామాజిక సాధికార యాత్ర‌ల వ‌ర‌కు కూడా.. ఎక్క‌డ క‌నిపించినా.. ప్ర‌జ‌లు …

Read More »

కూతురి కోసం బీజేపీకి కేసీఆర్ దాసోహం: సీపీఐ నారాయణ

ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని నారాయణ షాకింగ్ ఆరోపణలు చేశారు. మొన్నటిదాకా బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కూతురి కోసం బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. …

Read More »

జ‌గ‌న్ పాల‌న 3 నెల‌ల్లో ఎక్స్‌పెయిరీ: నారా లోకేష్‌

ఏపీలో జ‌గ‌న్ పాల‌న మ‌రో మూడు మాసాల్లో ముగియ‌నుంద‌ని, అయినా.. ఆర్భాటం మాత్రం మానుకోవ‌డం లేద‌ని టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల క‌ల‌ల‌ను ఆయ‌న వీడ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. కోర్టుల‌న్నా.. న్యాయ వ్య‌వ‌స్థ అన్నా.. జ‌గ‌న్‌కు అత్యంత చుల‌క‌నగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖకు తరలించేందుకు ఏపీ సీఎం జగన్‌ జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మీడియాతో …

Read More »

రింగు రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట

కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతోపాటు ఇసుక కేసులలో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ రెండు కేసులలో చంద్రబాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు …

Read More »