Political News

జగన్ హయాంలో కౌన్సిలర్ కూడా బెదిరిస్తున్నాడు : పవన్

ఏపీలోని జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంచాయతీల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. తమ హక్కుల కోసం పంచాయతీల, నిధుల కోసం సర్పంచులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదల, తమ సమస్యలు పరిష్కారం కోసం సర్పంచ్ లే ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ …

Read More »

బాబుకు ప్ల‌స్ అయ్యేనా?

వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం చంద్రబాబుకు అత్య‌వ‌స‌రం. పార్టీని తిరిగి అధికారంలోకి తేక‌పోతే మ‌నుగ‌డ ఇక క‌ష్ట‌మే. ఈ విష‌యం బాబుకూ బాగా తెలుసు. అందుకే ఈ ఎన్నిక‌ల‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పుంగ‌నూరు ఘ‌ట‌న బాబుకు క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ బాబు …

Read More »

మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిస్తేనే ద‌ళిత బంధా?

ద‌ళిత బంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డ‌మే లక్ష్యంగా కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మ‌ని దీన్ని అంటుంటారు. ఆ ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. ద‌ళితుల ఓట్ల కోసం 2021లో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ ప‌థ‌కం కింద ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ద‌ళిత బంధు కూడా ఊహించినంత వేగంగా సాగ‌డం …

Read More »

కాలేజీ రోజుల నుంచే బాబు, పెద్దిరెడ్డి వైరం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత రాజ‌కీయ‌ వైరం ఇప్పుడుంద‌ని టాక్‌. తాజాగా పుంగ‌నూర్‌లో అడుగుపెట్ట‌కుండా బాబును పెద్దిరెడ్డి అడ్డుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా పుంగ‌నూరులోకి రాకుండా ప‌క్క నుంచి వెళ్లిపోవ‌డానికి కూడా పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అనేదే లేకుండా చేయాల‌ని పెద్దిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే …

Read More »

కేటీఆర్ కోసం క్యూ

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా అక్క‌డి కేటీఆర్ ల్యాబీ ముందు నేత‌లు క్యూ క‌డుతున్నారు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు గంట‌లు గంట‌లు ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం పార్టీలో సీఎం కేసీఆర్ త‌ర్వాత కీల‌క నాయ‌కుడు ఎవ‌రంటే ఎక్కువగా వినిపించే పేరు కేటీఆర్‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఎదుగుతున్న ఆయ‌న‌.. బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా పార్టీ బాధ్య‌త‌లు చూస్తూనే, ఐటీ మంత్రిగా ప్ర‌భుత్వంలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో టికెట్ ఆశిస్తున్న …

Read More »

టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , …

Read More »

ఈ మైన‌స్‌లు లేక‌పోతే టీడీపీ విక్ట‌రీ ప‌క్కా…!

ఏ పార్టీకైనా విజ‌యం అందాలంటే.. అంత ఈజీ అయితే కాదు. ముందు పార్టీని సంస్క‌రించుకోవాలి. త‌ర్వాత నేత‌ల‌ను లైన్‌లో పెట్టుకోవాలి. అనంత‌రం.. తాము ఎంచుకున్న అజెండాను స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. ఈ మూడు విష‌యాల‌ను ప‌క్కాగా నిర్వ‌హిస్తే త‌ప్ప‌.. ఏ పార్టీకైనా.. విజ‌యం ద‌క్కించుకోవ‌డం అంత తేలిక కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తూనే ఉంటుంది. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల్సిన …

Read More »

పుంగనూరు దాడి ఘటనలో 30 మంది పై కేసు!

శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసు నమోదు చేయగా..ఎవరినీ అదుపులోనికి మాత్రం తీసుకోలేదు. వారి పై ఐపీసీ 147,332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో …

Read More »

ఆర్టీసీ బిల్లు వెనుక‌.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామంటూ కేసీఆర్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అయితే ఈ బిల్లు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం దాగి ఉంద‌ని తెలుస్తోంది. ఏ ర‌కంగా చూసినా ఈ బిల్లుతో కేసీఆర్‌కే ప్ర‌యోజ‌న‌మే క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. మూడో సారి ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తున్న కేసీఆర్‌.. ఆర్టీసీ బిల్లుతో మాస్ట‌ర్ ప్లానే వేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇటు 40 వేల‌కు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు …

Read More »

సంచలన వ్యూహాలు సిద్దం చేసుకున్న పవన్

రాబోయే ఎన్నికల్లో దుష్టపాలకుడు (ఇది పవన్ మాట) జగన్మోహన్ రెడ్డి మీద సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ను గద్దె దింపాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్నారు. రాష్ట్రాన్ని జగన్ పాలన నుండి కాపాడుకోవాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్న విషయాన్ని గమనించాలన్నారు. ఒకవేళ పోరాటంలో విఫలమైతే మళ్ళీ …

Read More »

సీమ టార్గెట్ వెనుక టీడీపీ వ్యూహం ప‌సిగ‌ట్టారా..?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు నిర్ణీత ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో ల‌క్ష్యాల స్థాయి మారుతున్న విష‌యం కొంత నిశితంగా గ‌మ‌నిస్తే త‌ప్ప అర్థంకాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. నిన్న‌మొన్న‌టి వ‌రకు ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకుని.. చంద్ర‌బాబు విజ‌న్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా విజ‌యం ద‌క్కించు కోవాల‌ని భావించింది. అయితే.. అనూహ్య కార‌ణాలు.. పార్టీ ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో అంచ‌నా …

Read More »

రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోందా ?

కేసీయార్ లో రైతు రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోంది. రైతులకు చేయాల్సిన సుమారు రు. 20 వేల కోట్ల రుణ మాఫీ చేయాలని కేసీఆర్ డిసైడ్ చేశారు. ఆ మేరకు నెలాఖరులోగా మొత్తం రుణమాఫీ జరిగిపోవాలని డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. కేసీయార్ది ఏముంది ఎంతైనా ప్రకటించేస్తారు, ఎలాగైనా ప్రకటిస్తారు. కానీ ప్రకటనలకు తగ్గట్లుగా, ఆదేశాలకు అనుగుణంగా ఖజానాలో నిధులుండాలి కదా. 2018 లో రైతు రుణమాఫీ ప్రకటించినపుడూ ఖజానాలో నిధులు …

Read More »