Political News

కేసీఆర్, క‌విత ఉలిక్కి ప‌డే నిర్ణ‌యం తీసుకోనున్న రేవంత్

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మ‌త్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ నేప‌థ్యంలో మొద‌లైన ఈ వేడి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని రేవంత్ రెడ్డికి అప్ప‌గించ‌డంతో తారాస్థాయికి చేరింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ ముఖ్య‌నేత‌ల మ‌ధ్య పోరుతో ఇంకా రంజుగా మార‌నున్న‌ట్లు చెప్తున్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌విత , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి …

Read More »

కేసీయార్, ఈటలకు షాక్ తప్పదా ?

అవును ఇద్దరికీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకేసరి షాక్ ఇవ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేట్లుగా లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ ప్రభావం ఇప్పట్లో తగ్గేట్లు కనబడటంలేదు. తెలంగాణా మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తాజాగా మాట్లాడుతూ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రబావం అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు. జనాలంతా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలని కూడా ఆయన …

Read More »

ఆ జిల్లా ల్లో వైసీపీలో నేత‌ల జోరు.. నిల‌చేదెవ‌రు.. నిల‌బెట్టేదెవ‌రు?

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చాలా జిల్లాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. క‌నీసం.. టీడీపీకి ఒక్క‌స్థానం కూడా ద‌క్క‌ని జిల్లాలు ఉన్నాయి. ఇలాంటి జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉంది? నేత‌ల బ‌లం ఎలా ఉంది? ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఓ ఏడాది ఉన్న జోరు ఇప్పు డు క‌నిపిస్తోందా? ఇక తిరుగులేదు.. అనుకున్న ప‌రిస్థితి.. ఇప్పుడు కూడా ఉందా? అంటే.. క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో …

Read More »

‘రాజు’గారి ఇలాకాలో రాజ‌కీయ ఒడిదుడుకులు!

టీడీపీకి ఇదో విప‌త్క‌ర ప‌రిస్థితి! అత్యంత కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీని న‌డిపించే నేత లేకుండా పోయార‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కీల‌క నేత‌గా.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈయ‌న ఇటీవ‌ల కాలంలో కొంత అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పో యిన త‌ర్వాత ఏడాది పాటు ఆయ‌న ఢిల్లీలో ఉండి.. చికిత్స తీసుకున్నారు. పోనీ ఆత‌ర్వాతైనా …

Read More »

దళిత బంధుపై కేసీఆర్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు మాంచి హీట్ మీద ఉన్నాయి. ఎవరికివారు.. హుజురాబాద్ లో విజయం సాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ వైపు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి. ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న ద‌ళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్‌గా కేసీర్ కామెంట్లు చేశారు. అంద‌రూ అనుకున్న‌ట్టు …

Read More »

టీడీపీ ఆశలు వదిలేసుకున్నదా ?

భారతరత్న పురస్కారంపై తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని చంద్రబాబునాయుడు అండ్ కో కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే మరి స్వయంగా అన్నగారి కొడుకైనా బాలయ్య పురస్కారాన్ని కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని వర్ణించటం వివాదాస్పదంగా మారింది. అంటే బాలయ్య వ్యాఖ్యలను బట్టి ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం రాదని బాలయ్య డిసైడయ్యారా అనే అనుమానాలు …

Read More »

ఆ టీడీపీ నేత‌కు మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు.. నెర‌వేరేనా..?

ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ స్వ‌ర్గానికి ఎగురుతాన‌న్న‌ట్టుగా ఉంది.. టీడీపీ నేత‌ల ప‌రిస్థితి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేదెలారా .. నాయ‌నా ? అని పార్టీ అధినేత చంద్ర‌బాబు మ‌థ‌న ప‌డుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగాలి? జ‌గ‌న్‌ను ఎలా ఢి కొట్టాలి? అనే విష‌యంపై ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. కానీ, క్షేత్ర‌స్తాయిలో నాయ‌కులు మాత్రం.. ఆలు లేదు.. చూలులేదు..అన్న‌ట్టుగా మంత్రివ‌ర్గంలో నాకు చోటు ద‌క్కుతుంది! అని ప్ర‌చారం చేసుకుంటున్నారు. …

Read More »

పెగాసస్సే ప్రతిపక్షాలను కలుపుతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకంచేయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఒకవైపు మమత, మరోవైపు శరద్ పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మమత మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్షాలన్నీ కలవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దీనికి ఆధారం ఏమిటంటే చాలామంది ప్రతిపక్ష నేతల మొబైళ్ళపై కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ తో నిఘా …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి.. జీహెచ్ఎంసీ షాక్

అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజే కౌశిక్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10లక్షల జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి …

Read More »

ఈటల పాద‌యాత్ర‌.. ఎవ‌రికి లాభం.. బీజేపీకా? ఈట‌ల‌కా?

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా తొలిరోజు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 127 గ్రామాల మీదుగా 23 …

Read More »

కొడుకు కేంద్రమంత్రి.. పేరెంట్స్ కూలీలు..

అవును.. మీరు చదివింది అక్షరాల నిజం. కొడుకు కేంద్రమంత్రిగా మోడీ సర్కారులో పని చేస్తుంటే.. ఆయన తల్లిదండ్రులు నేటికీ వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న అరుదైన రాజకీయ నాయకుడిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు మోడీ సర్కారులోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్. ఇలాంటి ఉదంతం మన తెలుగు నేల మీద భూతద్దం వేసినా సైతం గుర్తించలేం. రాజకీయ నేతలు ఎలా ఉండాలి? ఎలాంటి నేతలతో ఈ …

Read More »

పంక్చ‌ర్లు ప‌డుతున్నా.. ప‌ట్టించుకోరా? టీడీపీలో గుస‌గుస‌

ఔను! టీడీపీ సైకిల్‌కు పంక్చ‌ర్లు ప‌డుతున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు ఏదో చేస్తారు.. వేచి చూద్దాం.. అనే ధోర‌ణిని అవలంబించారు. కానీ, రెండేళ్లు గ‌డిచినా.. అసంతృప్త నేత‌ల‌ను చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ప‌లువ‌రు నేత‌లు.. ఆయ‌న‌కు విన్న‌పాలు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో మ‌ళ్లీ …

Read More »