Political News

జనసేన సభ్యత్వం… సౌండ్ లేదేంటి?

జ‌న‌సేన పార్టీలో స‌భ్య‌త్వ న‌మోదు విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాల‌ను జ‌నసేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆదివారం మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని ప్రారంభించారు. తొలి స‌భ్య‌త్వం త‌నే తీసుకుని పార్టీకి 2 కోట్ల రూపాయ‌లు విరాళంగా అందించారు. అనంత‌రం ప‌లువురు నాయ‌కులు కూడా స్పందించి.. స‌భ్య‌త్వాలు తీసుకున్నారు. ఇక‌, సోమ‌వారం ఈ విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌లేదు. స‌హ‌జంగా స‌భ్య‌త్వ న‌మోదు అన‌గానే …

Read More »

`గేట్స్` ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ అక్క‌సు… ఎందుకిలా?

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు.. బిల్ గేట్స్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వంతో క‌లిసి గేట్స్ ఫౌండేష‌న్ ద్వారా.. ఏపీలో సాంకేతిక విప్ల‌వానికి స‌హ‌క‌రించేందుకు ఆయ‌న ప‌లు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ఆయన సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రివ‌ర్గాన్ని కూడా క‌లుసుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు వీక్షించారు. ఆర్టీజీఎస్‌లో కూడా క‌లియదిరిగి సాంకేతిక పాల‌న‌ను ప‌రిశీలించారు. ఇదంతా ఎవ‌రి కోసమో కాదు.. …

Read More »

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి వ‌చ్చిన తుమ్మ‌ల‌.. చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కులు బిల్ గేట్స్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా త‌న పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావ‌డంతో తీరిక చేసుకుని మ‌రీ ఆయ‌న‌తో మాట్లాడారు. బ‌ల‌మైన స్నేహం.. టీడీపీ ఆవిర్భావం …

Read More »

చంద్రబాబు విజన్ పై గేట్స్ అభినందనలు

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కు కొత్త‌కాద‌ని మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌కు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్‌) అని తెలిపారు. అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గేట్స్‌.. సోమ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో మంత్రి వ‌ర్గ బృందంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టి ఉండ‌క‌పోతే.. నాడు హైద‌రాబాదుకు …

Read More »

విజయవాడ పునుగులు తిన్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్. అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా వ్యవసాయ విషయాలను కూడా తెలుసుకున్నారు.. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ పర్యటించారు. అక్కడి అరటి తోటను పరిశీలించి అమరావతి రైతులతో …

Read More »

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం …

Read More »

కార్పొరేట్ రంగంలోకి జేడీ.. ప్రశ్నిస్తున్న జనసైనికులు

సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవి ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్యకలాపాల విభాగ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టయింది. సీబీఐలో పలు సంచలన కేసుల విచారణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఐపీఎస్ సేవల …

Read More »

అక్కడ బీజేపీ – కాంగ్రెస్ పొత్తు

తెలంగాణ రాజ‌కీయాల్లో  చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ లు చేతులు క‌లిపాయి. ఫ‌లితంగా మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మునిసిపాలిటీని ద‌క్కించుకున్నాయి. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. వాస్త‌వానికి నిన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌-కాంగ్రెస్ ల మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉంద‌ని బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను కాద‌ని.. మ‌రో కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌.. కాంగ్రెస్‌-బీఆర్ ఎస్ …

Read More »

అమరావతిలో బాబుతో బిల్ గేట్స్ భేటీ, కారణమేంటి?

27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మీటింగ్ ఏపీ, తెలంగాణలోని వేలాది మంది యువత భవితను మార్చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నేడు ఐటీ ఉద్యోగులుగా దేశవిదేశాల్లో స్థిరపడ్డారంటే అందుకు ఆనాటి ఆ ఒక్క మీటింగే కారణమనేది అనేక విశ్లేషకుల …

Read More »

విమర్శకుల ప్రశంసలు అందుకున్న డిప్యూటీ సీఎం!

సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారం సంగతి పక్కనబెడితే..రాజకీయాలకు అతీతంగా భట్టి విక్రమార్క చేసిన పని విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేబినెట్ మంత్రుల పేర్లతో …

Read More »

జ‌గిత్యాల‌లో ఒకటైన కాంగ్రెస్ వర్గాలు

జ‌గిత్యాల మునిసిప‌ల్ పీఠం ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్‌పార్టీకే ద‌క్కింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న స్త‌బ్ద‌తకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అదిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ జాతీయ‌స్థాయి నాయ‌కుడు స‌వాంగ్ ను రంగంలోకి దింపింది. దీంతో ఆయ‌న ఎంట్రీ ఇచ్చి.. ఇరు వ‌ర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేస్తేనే పార్టీకి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ఇదేస‌మ‌యంలో సీనియ‌ర్ నేత జీవ‌న్ …

Read More »

`కోవా బ‌న్‌` వివాదం.. నాగబాబు ఎంట్రీ..!

గ‌త వారం ప‌ది రోజులుగా తెర‌చాటునే ఉన్న `కోవా బ‌న్‌` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ రంగు పులుముకుంది. ఈ వివాదం స‌రికాదంటూ.. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ నాగ‌బాబు, టీడీపీ త‌ర‌ఫున మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. నాగ‌బాబు అయితే.. ఏకంగా బాధిత కుటుంబాన్ని త‌న నివాసానికి పిలిచి ఊర‌డించారు. రెక్క‌డితే కానీ.. డొక్కాడ‌ని కుటుంబాల‌ను.. చిరు వ్యాపారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధించ‌డం స‌రికాద‌ని ఆయ‌న హిత‌వు …

Read More »