ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో అభ్యర్థులలో హర్షం వ్యక్తం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించారు. అతి తక్కువ సమయంలోనే కోర్టు కేసులను అధిగమించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. గత డీఎస్సీ ఒక రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఏటా డీఎస్సీ వేస్తామని …
Read More »ర్యాలీ పేరుతో అంబటి హడావిడి
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి నుంచి ఆయన వాహనం కదిలిన వెంటనే మిగతా వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జక్కంపూడి రాజా సహా వైఎస్ఆర్సిపి నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. …
Read More »అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు దూరంగా ఉన్నారు. కానీ, కొందరిలో మాత్రం సభకు రావాలని.. ప్రజల సమస్యలపై ప్రశ్నలు సంధించాలని ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే.. జగన్ లెక్కవేరు. ఆయన నియోజకవర్గానికి వెళ్లినా వెళ్లకపోయినా.. చెల్లుతుంది. కానీ.. ఇతర ప్రజా ప్రతినిధుల్లో 8 మంది పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజలకు దూరమైతే.. వచ్చే …
Read More »ఎమ్మెల్యేలతో `ఆటలు`: ముహూర్తం ఫిక్స్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయించారు. వాస్తవానికి ప్రభుత్వమే ఈ సారి ఈ క్రీడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం.. ఈ నెల 24, 25, 26 తేదీల్లో శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గెలిచిన వారికి …
Read More »బాల్క సుమన్ కు రిమాండ్.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి. అసలే మునిసిపల్ ఎన్నికల్లో కనీసం రెండు పదుల సంఖ్యలో కూడా స్థానాలు దక్కించుకోలేదన్న ఆవేదనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ విధులకు అడ్డు పడ్డారని.. తమ వారిపై దౌర్జన్యం చేశారని.. పోలీసులు బాల్క సుమన్పై ఫిర్యాదు …
Read More »జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు కావడం, మరే కేసులోనూ పీటీ వారెంట్ ను పోలీసులు కోరకపోవడంతో ఆయన కొద్ది సేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా అంబటిని కలిసేందుకు పలువురు వైసీపీ నేతలు జైలు దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంబటి కీలక వ్యాఖ్యలు …
Read More »‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్వే.. ఎవరికి దక్కేనో!!
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన రెండు స్థానాలు ఉన్నాయి. బీఆర్ ఎస్కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగియనుంది. ఇక, అసెంబ్లీలో శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్కు …
Read More »పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోకేష్ క్రికెట్ లవర్ అని ముందు నుంచి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లారు. ఐతే దీని మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో లోకేష్ కొలంబోకు వెళ్లాడని.. రాష్ట్రం …
Read More »అంబటి… ఈ సారైనా రిలీజయ్యేనా?
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత మరో రెండు కేసుల్లో ఆయనను పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా…ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా కేసులో తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు ఫార్మాలిటీస్ …
Read More »‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’
మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ లపై సురేఖ చేసిన కామెంట్లు గతంలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కామెంట్లపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సురేఖ రాజకీయ నాయకుల గురించి …
Read More »ముక్కుసూటిగా పోతే.. రఘురామకే ఇబ్బంది.. !
రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు తెలియదని అనుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా ఆయనకు పదేళ్ల అనుభవమే ఉన్నా.. డక్కాముక్కీలు తిన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైసీపీ హయాం నుంచి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే వరకు ఆయన అనేక రూపాల్లో రాజకీయాలు చూస్తున్నారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కొందరికే పరిమితం …
Read More »మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల ఫలితాలు తారమారైనా సరే చాలామంది నేతలు పెద్దగా చలించరు. అయితే, మరి కొందరు నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక, ఫలితాలు తమకు అనుకూలంగా రాక ఎమోషనల్ అవుతుంటారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కోవలోకే వస్తారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో ఎర్రబెల్లి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates