రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రభుత్వం దగ్గర భారీ భూ బ్యాంక్ ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని అన్నారు. ఏ సామాజికవర్గం కూడా.. ప్రభుత్వం నుంచి భూములు వస్తాయేమోననే ఆశలను విడనాడాలని ఆయన సూచించారు. అయితే.. అన్ని సామాజికవర్గాల …
Read More »పడుతున్నా.. పైచేయి మాదేనంటున్న బీఆర్ఎస్!
ఒక పరాజయం ఎదురైతేనే… పార్టీలు తమను తాము సరిచేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇక, వరుస పెట్టి పరాజయాలు వెంటాడితే.. మరేం చేయాలి?!. మరింత అప్రమత్తం కావాలి. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. తమ తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఇది రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. కానీ.. తెలంగాణను పదేళ్లపాటు ఏలిన బీఆర్ఎస్ పార్టీలో ఈ తరహా సంస్కృతి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వరుస …
Read More »అసెంబ్లీలో శివరాత్రి వేడుక.. ఒకరోజు ముందే
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అన్ని శివాలయాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మహా శివరాత్రి ముచ్చట కనిపించింది. టీడీపీ సహా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా మంత్రులు, ఎమ్మె ల్యేలు(ఒకరిద్దరు మినహా) మహా శివరాత్రిని తలపించే వస్త్ర ధారణతో హాజరయ్యారు. శివరాత్రి రోజు శివత త్వంతో కూడిన వస్త్రాలను ధరిస్తారు. అచ్చంగా అలాంటి వస్త్రాలనే ధరించిన …
Read More »పవన్ సహాయాన్ని బయటపెట్టిన బన్నీ మేనేజర్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉదారతతో పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు కొండంత అండగా నిలిచారు. రాజకీయ ప్రచారాలకు అతీతంగా, మానవీయ దృక్పథంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మొదట 42 మంది అనాథ చిన్నారులకు సహాయం అందించిన ఆయన, ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యను వెల్లడించిన మాధవపురానికి చెందిన సత్య, చైతన్య అనే ఇద్దరు చిన్నారులకు …
Read More »బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!
తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది. నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ …
Read More »‘పిక్చర్ బాకీ హే..’ బీఆర్ఎస్ కు కవిత వార్నింగ్!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. జాగృతిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇంకో చోట ట్రోలింగ్, కామెంట్స్ చేస్తున్నారని…‘కారు’కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏ సిర్ఫ్ ట్రైలర్.. పిక్చర్ బాకీ హై’’ అంటూ మాస్ డైలాగ్ తో బీఆర్ఎస్ కు వార్నింగ్ …
Read More »‘మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రినవుతా’
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారని, కానీ, రెండేళ్లు గడుస్తున్నా ఆ మాట నిలబెట్టుకోలేదని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవిపై తనకు హై కమాండ్ హామీ ఇచ్చిందని, ఇన్నాళ్లూ వేచి చూసినా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. …
Read More »ఏపీ బడ్జెట్: లోకేష్- పవన్ కల్యాణ్లకే ఎక్కువ సొమ్ములు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెద్దపీట వేశారు. వారు చూస్తున్న శాఖలకు అధిక మొత్తంలో సొమ్ములు కేటాయించారు. వాస్తవంగా ఏపీ వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలు కాగా.. దీనిలో 32 వేల 308 కోట్ల రూపాయలను మంత్రి లోకేష్ సారథ్యంలోని పాఠశాల విద్యకే కేటాయించారు. దీనివల్ల …
Read More »అమరావతి-పోలవరం పరుగులు.. బడ్జెట్ కేటాయింపులు ఇవీ!
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ రెండు ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. వేరే పద్దుల్లో చూపించకుండా.. నేరుగానే ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం విశేషం. పోలవరానికి 6105 కోట్ల రూపాయలను, అమరావతికి 6000 కోట్ల రూపాయలను కేటాయించారు. వాస్తవానికి గత 2025-26 బడ్జెట్లోనూ దాదాపు ఇంతే …
Read More »బీఆర్ఎస్-కాంగ్రెస్లకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు: బండి
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లపై సెటైర్లు పేల్చారు. ఈ రెండు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, వారి అక్రమ సంబంధం.. ఇదే విధంగా కొనసాగాలని.. ప్రజల ఛీత్కారాలు కూడా ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. కాంగ్రెస్తో సంసారం చేస్తూ.. బీఆర్ఎస్తో కన్నుకొడుతోందంటూ.. ఎంఐఎంపై తీవ్ర విమర్శలు చేశారు. “బీఆర్ …
Read More »ఏపీ చరిత్రలో ఫస్ట్ టైమ్.. బడ్జెట్కు పూజలు!
ఏపీ చరిత్రలో.. ఆ మాటకు వస్తే.. దేశ చరిత్రలోనే తొలిసారి బడ్జెట్ కు పూజలు చేయడం.. దేవుడి చెంతన ఉంచడం.. వంటివి ఆసక్తిగా మారాయి. ఏపీలో 2026-27 వార్షిక బడ్జెట్ను శనివారం(ఫిబ్రవరి-14) అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే.. సంప్రదాయం ప్రకారం.. తొలుత బడ్జెట్ పత్రాలను(బుక్లెట్ అయినా.. డిజిటల్ అయినా) సభా నాయకుడు అయిన.. ముఖ్యమంత్రికి.. ఆర్థిక మంత్రి అందిస్తారు. ఆయన ఆ బడ్జెట్ ప్రతులను తీసుకుని తిరిగి.. ఆర్థిక మంత్రికి …
Read More »చరిత్రలో ఫస్ట్ టైమ్: బీఆర్ ఎస్ ఎంత వీకైందంటే!
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారత రాష్ట్ర సమితి ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రాష్ట్రాన్ని సాధించామని, దశాబ్దాల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని చెప్పుకొనే ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ తీవ్ర నిరాశనే ఎదుర్కొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates