Political News

మ‌ద్యం స్కామ్‌లో సంచ‌ల‌నం.. ‘వారంద‌రికీ’ బెయిల్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని, దారి మ‌ళ్లాయ‌ని, విదేశాల‌కు సైతం పంపించార‌ని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే 14 మందిని అరెస్టు చేశారు. వీరంతా హైప్రొఫైల్ ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిణామాల‌తో ఈ కేసు …

Read More »

బాబు ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ అనుస‌రిస్తున్న మొండి వైఖ‌రిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మవుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కు ఇంటా బ‌య‌ట కూడా సెగ త‌గులుతోంది. స‌భ‌కు వెళ్లాల్సిందేన‌ని.. సీమ‌కు చెందిన నాయ‌కులు కోరుతున్నారు. ఇప్ప‌టికే భారీ డ్యామేజీ జ‌రిగింద‌ని.. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌భ‌ను వినియోగించుకుందామ‌ని.. చెబుతున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇస్తే త‌ప్ప‌! …

Read More »

నేత‌ల కుంప‌టి: దేన్నీ వ‌ద‌ల‌ట్లేదు

టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. క్షేత్రస్థాయిలో నాయకులను ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా.. పరిస్థితిలో మార్పు అయితే కనిపించడం లేదు. ఏడాదిన్న‌ర కాలంగా అనే విషయాలలో క్షేత్రస్థాయి నాయకులు చేస్తున్న తప్పుల కారణంగా ప్రభుత్వం నిందలు పడాల్సిన‌ పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోనూ చులకన భావం కనిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట. గతంలో ఇసుక, లిక్కర్ విషయంలో …

Read More »

లైట్ తీసుకున్న హ‌రీష్ రావు: క‌విత‌కు డ్యామేజీయేగా!

బీఆర్ఎస్ కీల‌క‌నాయ‌కుడు, ఎమ్మెల్యే హ‌రీష్ రావుపై ఆపార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. చివ‌ర‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి చేశార‌ని.. దోచుకున్నార‌ని.. కానీ, త‌న తండ్రి కేసీఆర్‌ను మాత్ర‌మే ప్రొజెక్టు చేస్తున్నార‌ని ఆమె మీడియ ముందు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల దుమారం నేప‌థ్యంలోనే పార్టీ అధిష్ఠానం క‌విత‌పై చ‌ర్య‌లు తీసుకుని స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. …

Read More »

ఏపీ స‌ర్కారుకు.. ‘తుర‌క‌పాలెం’ మ‌ర‌క‌!

ఏపీ ప్ర‌భుత్వానికి.. గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న భారీ మ‌ర‌ణాలు మ‌ర‌క‌లుగా మారుతు న్నాయి. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 80 మందికి పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు మృతి చెందారు. అంతు చిక్క‌ని జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ జ్వ‌రాల బారిన ప‌డిన‌వారు.. అతిత‌క్కువ కాలంలోనే మృతి చెందుతున్నారు. దీనిపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ లు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన …

Read More »

మిథున్ రెడ్డి బెయిల్‌.. ఆ ఒక్క‌టే కార‌ణం!

వైసీపీ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ ల‌భించింది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… ప‌లు ష‌ర‌తులు విధించింది. అంతేకాదు.. కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే బెయిల్‌పై బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ హ‌యాంలో చోటు చేసుకున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిధుల‌ను దారి మ‌ళ్లించ‌డంతోపాటు… కొత్త పాల‌సీ ప్ర‌కారం.. ఎవరు ఎంత …

Read More »

చిన్న మార్పులతో పెద్ద‌నేత‌గా నారా లోకేష్!

నారా లోకేష్. ఇప్పుడు దేశ వ్యాప్త‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేరు. వాస్తవానికి ఆయ‌న‌ మంత్రి. గతంలో ‘యువ‌గ‌ళం’ పాదయాత్ర ద్వారా సుదీర్ఘ దూరం ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయినప్పటికీ, ఇప్పుడు మరో కోణంలో నారా లోకేష్ పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక‌, ఆయన వ్యవహార శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చంద్రబాబు తర్వాత స్థానాన్ని …

Read More »

స‌క్సెస్ మంత్రం: విలేజ్ పాలిటిక్స్‌పై జ‌న‌సేన వ్యూహం

ఏపీలోని గ్రామీణ స్థాయిలో రాజకీయాలు పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ‘విలేజ్ పాలిటిక్స్’ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేది జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహం గా ఉందని నాయకులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ …

Read More »

ముహూర్తం పెట్టేశారు.. జ‌గ‌న్ తేల్చేశారు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 18 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు వారం రోజులపాటు జరుగుతాయని అధికార పార్టీ వర్గాల్లో అంచనా ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఈ దఫా అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాదిన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ …

Read More »

పొలిటిక‌ల్ చిత్రం: జ‌న‌సేన‌కు అధికార ప్ర‌తినిధులు కావ‌లెను..!

రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా.. న‌లుగురుకావాలి. నాయ‌కుల త‌ర‌ఫునే కాకుండా.. పార్టీ త‌ర‌ఫున కూడా స్పందిం చేందుకు అధికార ప్ర‌తినిధులు అన్ని పార్టీల‌కూ చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏపీలోని కీల‌క పార్టీలు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని అంటున్నారు. ముఖ్యంగా మూడు పార్టీల‌కు అధికార ప్ర‌తినిధులు లేకుండాపోయారు. వీటిలో రెండు కూట‌మిలోనే ఉండ‌గా.. మ‌రొక‌టి కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీల్లోనూ అధికార ప్ర‌తినిధుల కొర‌త వెంటాడుతోంది. ఎవ‌రూ కూడా …

Read More »

భారత్ దమ్మేంటో ట్రంప్ కు తెలిసొచ్చింది!

అమెరికా అంటేనే ప్రపంచ దేశాలన్నీపెద్దన్నగా, అగ్ర దేశంగా పరిగణిస్తూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ గౌరవాన్ని కాపాడుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన తొలి టెర్మ్ లో సవ్యంగానే నడుచుకున్నారు. అయితే ఎందుకనో గానీ రెండో సారి అధ్యక్ష పీఠం అందగానే ఆయనలోని వింతలు, వికారాలు అన్నీ బయటకు వచ్చాయి. విదేశాలన్నింటినీ పూచిక పుల్లల్లా తీసివేసిన ట్రంప్… అందులో …

Read More »

రాజ‌కీయ గురువులు.. ఇప్పుడెంత‌మంది ..!

విద్యార్థుల‌కే కాదు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారికి.. ఉన్న‌వారికి కూడా గురువులు ఉంటారనే విష‌యం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజ‌కీయ గురువులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు.. జాతీయ నాయ‌కుడిగా ఉన్న జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ కు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ శిష్యులు ఉండేవారు. ఇప్ప‌టికీ .. చాలా మంది త‌మ గురువు జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ్ అనే చెప్పుకొంటారు. రాజకీయాల్లో విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. తాము ఎలా ఉన్న ప్ర‌జ‌ల మేలు …

Read More »