Political News

జనసేనలోకి పాత కాపులు

కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో …

Read More »

టీఎస్పీఎస్సీకి ఇంత డిమాండా

కేసీయార్ పదేళ్ళ పాలనలో బాగా పాపులరైన టీఎస్పీఎస్సీకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. గ్రూప్ పరీక్షలను నిర్వహించి, అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిందే టీఎస్పీఎస్సీ. గడచిన పదేళ్ళల్లో తన లక్ష్యాలను చేరుకోకపోయినా నిత్యం బాగా వార్తల్లో అయితే నిలిచింది. కారణాలు ఏమిటంటే ఇంతటి వివాదాస్పదమైన బోర్డు మరోటి లేదు కాబట్టే. పరీక్షల కోసం టీఎస్సపీస్సీ బోర్డు నోటిపికేషన్లు జారీచేయటం, పరీక్షల పేపర్లు లీకవ్వటంతో నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాలు, ప్రతిపక్షాలు, …

Read More »

ఈ ఐఏఎస్ అడ్డంగా బుక్కయిపోయాడా ?

సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గట్టిగా తగులుకున్నట్లేనా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే కేసీయార్ పాలనలో ఒక మంత్రి నోటిమాటతోనే అర్వింద్ రు. 55 కోట్లు ఖర్చులు పెట్టిన విషయం బయటపడింది. 55 కోట్ల రూపాయలు ఖర్చలంటే మామూలు విషయంకాదు. అందుకనే అర్వింద్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ తో …

Read More »

కృష్ణాలో ఆ మూడు ట‌ఫ్ ఫైట్‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ..!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ ఎత్తున ఎన్నిక‌ల యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూడు చోట్ల అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది తేలిపోయింది. వైసీపీ ప్ర‌క‌టించిన జాబితా ప్ర‌కారం.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థులు దాదాపు ఖ‌రార‌య్యారు. ఇక‌, టీడీపీ ఇప్ప‌టికీ జాబితా ప్ర‌క‌టించక‌పోయినా.. దాదాపు ఇప్పుడున్న ఇంచార్జ్‌లే అభ్య‌ర్థులు కానున్నార‌నే అంచ‌నాలు వున్నాయి. పైగా ఈ మూడు కూడా.. అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు. మ‌రీ ముఖ్యంగా …

Read More »

దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లేనా ?

మూడు రోజుల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పూర్తయ్యింది. అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశాలు ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఆ సమావేశాలకే రేవంత్ తన బృందంతో హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం తన పర్యటనలో ప్రభుత్వం తరపున రేవంత్ రు. 40,232 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇపుడు జరిగిన ఎంవోయూలే అత్యధిక ఒప్పందాలని చెప్పుకోవాలి. పదేళ్ళల్లో తెలంగాణా …

Read More »

జంగా కూడా జంపేనా..!

బీసీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న జంగా కృష్ణ‌మూర్తి కూడా.. జంపైపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్న జంగా.. గ‌తంలో గుర‌జాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రెండుసార్లు(1999, 2004) విజ‌యం ద‌క్కించు కున్నారు. త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలతో ఆయ‌న ఎదురీదుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీకి జై కొట్టిన జంగా.. గ‌త ఎన్నిక‌ల్లోనే గుర‌జాల టికెట్‌ను ఆశించారు. అయితే, …

Read More »

ఉత్త‌రాంధ్ర వైసీపీలో క‌ల‌క‌లం.. కీల‌క నేత రీ ఎంట్రీ!

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ట్టున్న నాయ‌కుడు, మాజీ మంత్రి కొణతాల రామ‌కృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను త్వ‌ర‌లోనే జ‌న‌సేనలో చేర‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న జ‌నసేన అధినేత ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెండు పార్ల‌మెంటు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబందించి ఆయ‌న ముందు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. అదేస‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకునేందుకు తాను సిద్ధ‌మేన‌ని వెల్ల‌డించారు. …

Read More »

రిబ్బ‌న్‌లు-రంగులు-బొమ్మ‌లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా క‌డ‌ప జిల్లాలోని కీల‌క‌మైన క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రా..క‌ద‌లిరా ! స‌భ‌లో ఆద్యంతం ఆస‌క్తిగా మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీపై ఆసాంతం ఆయ‌న సైట‌ర్ల‌తో విరుచుకుప డ్డారు. “వైసీపీ అంటే.. ఏంటి త‌మ్ముళ్లు.. రిబ్బ‌న్‌లు-రంగులు-బొమ్మ‌లు.. అంతేగా!” అని వ్యాఖ్యానించ‌డం తో స‌భ చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. వైసీపీ హ‌యాంలో క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేస్తామ‌ని.. ల‌క్ష‌ల మందికి ఉపాధి దొరుకుతుంద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని.. అయితే.. ఆయ‌న …

Read More »

వైసీపీకి భారీ షాక్‌: కోన‌సీమలో 40 వేల ఓట్లకు గండి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ ప్రాంతానికి (ప్ర‌స్తుతం కోన‌సీమ జిల్లా) చెందిన శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్ర‌క‌టించారు. త‌న‌తోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబ‌లిజ నాయ‌కులు ఆ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌స్తార‌ని ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం కోన‌సీమ‌లో బ‌ల‌మైన పాత్ర పోషిస్తోంది. …

Read More »

చంద్ర‌బాబు అదిరిపోయే హ‌మీ.. జ‌నాలు ఫిదా!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న హామీ ఇచ్చారు. నిజానికి ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో రూపంలో ఆరు గ్యారెంటీల‌ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. పూర్తిస్థాయిలో హామీల విష‌యంలో ఇంకా ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు. వీటిలో తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ …

Read More »

“వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదు.. అయినా పోటీ చేస్తా”

“వైసీపీకి ఏళ్ల త‌ర‌బ‌డి సేవ చేశా. నిజాయితీగా ఉన్నా. అయినా నాకు పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం ఎవ‌రో అంద‌రికీ తెలుసు. అయితే.. నేను పోటీ నుంచి విర‌మించుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా” అని ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు ర‌క్ష‌ణ నిధి అన్నారు. తాజాగా ప్ర‌క‌టించిన వైసీపీ నాలుగో జాబితాలో తిరువూరు టికెట్‌ను పార్టీ ఇటీవ‌ల టీడీపీ నుంచి …

Read More »

మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న …

Read More »