Political News

పవన్… నాలుగు శాఖలకు న్యాయం చేస్తున్నారా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాలుగు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఉన్నాయి. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. వాటికి ఆయన న్యాయం చెయ్యగలరా? ఆరు శాఖలు ఆయనకి భారంగా మారవా? అంటూ కొందరు సందేహాలు లేవనెత్తారు. వాటిని పటాపంచలు చేస్తూ ఆ పదవులకే వన్నె తీసుకు …

Read More »

హరీశ్ ప్రసంగం లో పస తగ్గిందా?

ఒకప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మాట్లాడితే వంక పెట్టడానికి, వేలెత్తి చూపడానికి వీలు లేని విధంగా ఆయన మాటలు ఉండేవి. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, మేధావులు సైతం మాటకు మాట అనలేని పరిస్థితి ఉండేది. అలాంటి హరీశ్ రావు తాజాగా సీఎం రేవంత్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చాలా సింపుల్‌గా కౌంటర్లు రావడం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు, హరీశ్ రావు అనుకున్నంతగా స్క్రిప్ట్ …

Read More »

బాబు టైమిస్తున్నారు.. మరి నాయకులు?

సీఎంగా చంద్రబాబు నిరంతరం ఎంతో బిజీగా ఉంటున్నారు. ఒకవైపు పెట్టుబడుల సదస్సులు, మరోవైపు పార్టీలో ఏర్పడుతున్న సమస్యలు, ప్రభుత్వం పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు కూడా చంద్రబాబు సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు కేంద్రంతో సమన్వయం చేసుకోవడం, అవసరం వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి పరిష్కార మార్గాలు …

Read More »

ఇటు జిల్లాలు – అటు మెగా సిటీలు… మారనున్న ఏపీ మ్యాప్‌!

ఏపీ ముఖచిత్రం మారనుందా? అనేక ప్రాంతాల్లో మార్పులు రానున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల బృందం పరిశీలిస్తోంది. రెండు కొత్త జిల్లాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ల వారీగా కూడా హద్దులను మార్చనున్నారు. తద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయనున్నారు. నిజానికి వైసీపీ హయాంలోనే …

Read More »

పవన్ మెచ్చిన హనుమాన్ మిషన్, సక్సెస్ ఐతే మాత్రం…

ఏపీలో కొత్తగా సర్పమిత్ర వాలంటీర్లను అటవీశాఖ నియమించనుంది. గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్ప మిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు అటవీ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్ప మిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు …

Read More »

కుప్పంలో యాపిల్ ఛాసిస్ యూనిట్!

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. వాస్తవానికి శనివారమే ఏడు కీలక పరిశ్రమలకు చంద్రబాబు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు రానున్నాయి. స్థానికంగా 10 వేల మందికి పైగా యువత, మహిళలకు ఉపాధి లభించనుంది. మరోవైపు తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్ల సంస్థ యాపిల్ కూడా కుప్పంలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు …

Read More »

వైసీపీ మాజీ మంత్రిని కాపాడిన అధికార పార్టీ నాయకుడు?

వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును పోలీసులు అరెస్టు చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. ఎందుకంటే.. ఆయ‌న‌ను సుమారు 7 గంట‌ల‌పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించ‌డ‌మే. అంతేకాదు.. పోలీసు స్టేష‌న్ ప్రాంగణంలోనూ.. అప్ర‌క‌టిత 144 సెక్ష‌న్ విధించ‌డంతో సీదిరి అరెస్టు ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను పోలీసులు ఇంటికి పంపించేశారు. దీనిపై వైసీపీలోనే కాదు.. ముఖ్యంగా టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. అస‌లు ఏం జ‌రిగింది? శ్రీకాకుళం జిల్లా.. …

Read More »

టైం చూసుకుని కవితక్క పాలిటిక్స్‌!

రాజకీయాల్లో టైమింగ్‌కు చాలా ఇంపార్టెంట్‌ ఉంటుంది. కీలకమైన ఎన్నికల సమయంలో అనూహ్యంగా అయిన వారు రంగంలోకి దిగి రాజకీయ విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైసీపీ అధినేత జగన్ ఇద్దరు సోదరీమణులు సునీత, శర్మిల ఎన్ని కల సమయంలో విజృంభించారు. దీంతో వైసీపీ ఓటమికి వీరు కూడా కలిసి వచ్చారన్న వాదన ఉంది. ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలోనూ …

Read More »

జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్ర‌చారం.. రేవంత్ 8 సార్లు.. కేటీఆర్ 32 సార్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్ ప్ర‌కారం ఆదివారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌చారానికి అవ‌కాశం ఉండ‌గా.. దాదాపు నియోజ‌కవ‌ర్గంలో సాయంత్రం దీనికి ప‌దినిమిషాల ముందే.. అభ్య‌ర్థులు మైక్ ప్ర‌చారాన్ని.. బ‌హిరంగ స‌భ‌ల‌ను కూడా ముగించారు. ఇక‌, ఇప్ప‌టి నుంచి అభ్య‌ర్థులు ఒకరిద్దరుగా ఇంటింటి ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, అక్టోబ‌రు 6న ఈ ఉపఎన్నిక‌కు కేంద్ర ఎన్నికల …

Read More »

2034 వ‌రకు మాదే అధికారం: తేల్చేసిన సీఎం

తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం లేద‌ని.. 2034 వ‌ర‌కు తామే అధికారంలో ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న‌ట్టు చెప్పారు. గ‌తంలో పాలించిన చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌ను తాము కొన‌సాగిస్తున్న‌ట్టు చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప్రాజెక్టులు చేప‌ట్టనున్న‌ట్టు వివ‌రించారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో అనేక కేంద్ర సంస్థ‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. వాటి వ‌ల్లే రాష్ట్రానికి ప్ర‌పంచ‌స్థాయిలో …

Read More »

అడవిలో కూర్చొని పవన్ చదువుతున్న ఆ బుక్కేంటి?

చుట్టూతా అడవి.. పక్కనే సెలయేరు.. ఒక బండరాయిపై కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం పట్టుకొని సీరియస్ గా చదువుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిని చూసిన ఆయన అభిమానులు, జనసైనికులు.. ఆ పుస్తకం పేరు ఏంటని ఆసక్తిగా గమనించారు. మరికొందరైతే ఆ పుస్తకం పైన టైటిల్ ని చూసి గూగుల్ సెర్చ్ చేశారు. కెన్నెత్ ఆండర్సన్ రాసిన మాన్ ఈటర్స్ జంగిల్ కిల్లర్స్ పుస్తకం అది..! ఆ …

Read More »

ఉత్త‌రాదిలో లోకేష్ హవా.. బాబు స్ట్రాట‌జీ.. !

రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో టిడిపి పగ్గాలు చేపట్టడం ఖాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అదే సమయంలో పార్టీ నాయకులను ఏ విధంగా ముందుండి నడిపించాలి అనే అంశాలపై చాలా జాగ్రత్తగా అడుగులు …

Read More »