Political News

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఏపీలో రియాక్షన్!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 11న జరగబోయే ఈ పోలింగ్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా సహజంగా ప్రజల్లో కొంత ఆసక్తి ఉంటుంది., అయితే జూబ్లీహిల్స్ …

Read More »

మాగంటి మృతిపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. తాను మాగంటి గోపీ కుమారుడినని, తనను అమెరికా నుంచి ఇక్కడకు రావద్దని కొందరు నేతలు బెదిరించారని ఓ యువకుడు మాట్లాడిన వీడియో సంచలనం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం …

Read More »

తాట తీస్తా… ప్రైవేటు కాలేజీలకు సీఎం వార్నింగ్

ఫీజు రీయింబర్స్‎మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం బంద్ న‎కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం బకాయిలు 3 వేల కోట్లు మాత్రమే అని చెబుతుంటే..కాలేజీల యాజమాన్యాలు ఆరు వేల కోట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమాషాలు …

Read More »

రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకున్న కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అలా …

Read More »

కోటి మందికి గుడ్ న్యూస్ చెప్పిన పవన్

ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కోటి మందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి …

Read More »

2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణికి సీఎం చంద్ర‌బాబు భారీ కానుక ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకున్న టీంలో ఏపీకి చెందిన శ్రీచ‌రణి కూడా ఉన్నారు. ఆమె క‌డ‌ప జిల్లాకు చెం దిన వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్‌. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్‌లో చెల‌రేగి ఆడిన క్రీడాకారిణి గా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఏపీకి వ‌చ్చిన ఆమె.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను క‌లుసుకున్నారు. ఈ …

Read More »

ఎన్టీఆర్, చంద్రబాబు లేకుండా జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియదా

స‌మ‌యానికి త‌గు మాట‌లాడ‌డం నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య. ముఖ్యంగా మాట‌ల మాంత్రికులు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌లు ఈ విద్య‌లో ఆరితేరారు. ఎక్క డ త‌మ‌కు అవ‌కాశం ఉంటే.. అక్క‌డ త‌మ మాట‌లు మారుస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో కేటీఆర్.. ఇలాంటి ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లే చేశారు. గ‌తంలో ప‌లు …

Read More »

దాప‌రికం లేదు.. బుజ్జ‌గింపులు లేవు.. క‌డిగేసిన బాబు!

దేశంలో ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వాధినేతగా ఉన్న ముఖ్య‌మంత్రి స‌హ‌జంగా స‌ర్కారు చేసే త‌ప్పుల‌ను వెల్ల‌డించేందుకు సంశ‌యిస్తారు. నేరుగా బ‌య‌ట‌కు కూడా చెప్ప‌రు. ఎందుకంటే డ్యామేజీ అవుతుంద‌న్న వాద‌న కావొచ్చు. లేక‌పోతే.. ప్రత్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇస్తున్నామ‌న్న వాద‌న కావొచ్చు. గతంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అలానే చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌రిగిన త‌ప్పుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించేందుకు సంశ‌యించేవారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో ప‌ల‌చన అయ్యారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితికి భిన్నంగా …

Read More »

కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థులు దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత అనేక మార్పులు సంత‌రించుకున్నాయి. ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న న‌రేంద్ర‌ మోడీ.. వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీ ఏయే విషయాల‌ను విస్మ‌రించిందో.. ఆయా విష‌యాల‌ను ఆయ‌న అందిపుచ్చుకున్నారు. బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఇలాంటి వాటిలో చాలా …

Read More »

ద‌డ ద‌డ‌: బాబు విన్నారు.. రంగంలోకి దిగారు.. !

ఇటీవ‌ల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేముందు.. సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి విన‌తులు కూడా తీసుకున్నారు. వీటిలో ఎక్కువ‌గా రెవెన్యూ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు.. ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పైనే ఉన్నాయి. వీటిని సావ‌ధానంగా విన్న చంద్ర‌బాబు ఎవ‌రినీ హెచ్చ‌రించ‌లేదు. ఎవ‌రినీ ఏమీ అన‌లేదు. కానీ, దాని తాలూకు ప‌ర్య‌వ‌సానం మాత్రం …

Read More »

సాయిరెడ్డి కుమార్తెకు షాక్‌

ఒక అక్ర‌మం.. అన్యాయం చేయాలంటే.. ఎంతో సాహ‌సం ఉండాలి. పైగా ఎవ‌రినో ఒక‌రిని చూసైనా నేర్చు కోవాలి. ఇలానే స్ఫూర్తి పొందిన వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె.. నేహా రెడ్డి ఇప్పుడు కోట్ల సొమ్మును వ‌దిలించుకుంటున్నారు. అక్ర‌మ‌మ‌ని తెలిసి కూడా.. స‌క్ర‌మంగా మార్చే ప్ర యత్నాలు చేసి.. చిక్కుల్లో ప‌డ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు… అనేక మంది అక్ర‌మాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. సాయిరెడ్డి …

Read More »

అమ‌రావ‌తికి ‘మైక్రోసాఫ్ట్’ మ‌ణిహారం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి రాజ‌ధానిలో ప్రారంభం కానున్న క్వాంట‌మ్ వ్యాలీలో తాను కూడా భాగ‌స్వామ్యమ‌య్యేందుకు ముందుకు వ‌చ్చింది. దీనిలో భాగంగా ఏకంగా 1200 క్యూబిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి గ‌తంలోనే సీఎం చంద్ర‌బాబు.. మైక్రోసాఫ్ట్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయి. దీనిపై తాజాగా ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. ఎంత పెట్టుబ‌డి? మైక్రోసాఫ్ట్.. …

Read More »