Political News

ఖాన్ క‌ల‌క‌లం.. విజ‌య‌వాడ టీడీపీలో అర్ధ‌రాత్రి హ‌డావుడి!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఆ దిశగా జ‌న‌సేన‌తో ఇప్ప‌టికే పొత్తు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో బీజేపీతోనూ చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే.. ఈ పొత్తులే.. పార్టీకి విచ్చుక‌త్తులుగా మారుతున్నాయి. చాలా చోట్ల నాయ‌కులు.. ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ లేకుండా చేస్తారా? అంటూ.. వారి వారి మార్గాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నూజివీడులో అబ్య‌ర్థిని …

Read More »

నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్ వేవ్‌!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువనేశ్వ‌రి గురించి పైకి పెద్ద‌గా ఏమీ విని పించ‌డం లేదు. క‌నిపించ‌డం కూడా లేదు. కానీ.. ఆమె సైలెంట్ వేవ్ సృష్టించే ప‌నిలో ఉన్నారు. చాలా నిరాడంబరంగా ఉండే భువ‌నేశ్వ‌రి.. అంతే నిరాడంబ‌రంగా ప‌క్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో సాధ్య‌మైనంత మేర‌కు.. నారా భువ‌నేశ్వ‌రి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో …

Read More »

రేవంత్‌రెడ్డి సిద్ధం.. తొలి అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారీగా స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి తాజాగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ …

Read More »

నూజివీడు – మైల‌వ‌రం – పెన‌మ‌లూరు సీట్లు వీళ్ల‌కే!

టీడీపీ, వైసీపీల్లో రాజ‌కీయ దుమారం పెరుగుతోంది. నాయ‌కుల జంపింగులు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, వేరే పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునేది లేదు.. అని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ.. స్వీయ నిబంధ‌న‌లు తోసిపుచ్చి.. పార్టీల్లోకి నాయ‌కుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో …

Read More »

తెలంగాణలో కొత్త సర్వే – కాంగ్రెస్ వైపే మొగ్గా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు ఖాయమని ఒక సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి ఓట్లేస్తారనే విషయంలో అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం ఏమి తేలిందంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలుస్తుందని. బీఆర్ఎస్ 3-5 సీట్ల మధ్య గెలుస్తుందని, …

Read More »

ష‌ర్మిల అరెస్టుకు పోలీసుల య‌త్నం.. అర్ధ‌రాత్రి హైడ్రామా!

Sharmila

ఏపీలో అర్ధ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం ఉద‌యం చ‌లో సెక్ర‌టేరియెట్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై అభ్య‌ర్తులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్. ష‌ర్మిల ఈ ఉద్య‌మా నికి పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న కుమారుడి వివాహం అనంత‌రం.. నేరుగా బుధ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యం లో గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. అక్క‌డ నుంచి ఆమె పార్టీ ముఖ్య‌నాయ‌కుడు …

Read More »

క‌విత‌కు మ‌ళ్లీ నోటీసులు.. వ‌ద‌లని మ‌ద్యం కేసు

kavitha

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది. అయితే.. ఈ నోటీసులు బుధ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. ఆమెకు జారీ చేయ‌డం …

Read More »

టార్గెట్ బీసీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీసీల‌ను టార్గెట్ చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు కాపు నేత‌లే ఆయ‌న‌ను స‌మ‌ర్థిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారా? ఈ క్ర‌మంలో బీసీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.బీసీల్లో ఐక్య‌త లోపించింద‌ని.. ప‌వ‌న్ అన్నారు. దీనినే వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. బీసీల‌ను ఒక ఆట ఆడిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. సీఎం జ‌గ‌న్ త‌న‌కు మాత్ర‌మే …

Read More »

పవన్ తో పొత్తు..జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబుపై మరో చేయి!

రీజనల్ పార్టీలను అడ్డం పెట్టుకుని ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ… జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబు పై మరో చేయి వేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంతో బీజేపీ మూడు ముక్కులాట ఆడుతోందని విమర్శించారు. బాబు, జగన్, పవన్ లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని అన్నారు. ఈ నెల 26న ఖర్గే, మాణిక్ ఠాకూర్, …

Read More »

పవన్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చేసినట్లే

2014 ఎన్నికల్లో పార్టీని పోటీలో నిలపకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు మాత్రమే ఇచ్చి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తర్వాతి ఎన్నికల్లో టీడీపీకి దూరమై సొంతంగా పార్టీని బరిలో నిలిపారు. కానీ దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు పవన్. పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఏం చేయాలో అన్నీ చేసింది. భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోనూ …

Read More »

వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

ఏపీలో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మార్పుతో చాలామంది నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలోని తాజాగా వైసీపీకి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి వేమిరెడ్డి …

Read More »

‘రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి!’

“రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి ప‌డుతుంది.. జ‌గ‌న్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థ‌ల‌కు చెందిన విలేక‌రుల‌ను కొట్ట‌డం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేప‌థ్యంలో బండారు పై విధంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు …

Read More »