Political News

బుజ్జ‌గింపు ప‌ర్వంలో బాబు బిజీబిజీ!!

టీడీపీ అధినేత‌కు టికెట్ల కేటాయింపు క‌న్నా.. బుజ్జ‌గింపులు పెద్ద చిక్కుగా మారాయి. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 94 స్థానాల్లో అభ్య‌ర్థులను ఒక‌వైపు లైన్‌లో పెడుతూనే.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి.. భంగ ప‌డిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో రోజురోజంతా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు. తన నివాసంలో ఆశావహులను కలుస్తూ.. వారిని ఊర‌డిస్తున్నారు. తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు వ‌రుస పెట్టి బాబును క‌లుస్తున్నారు. దీంతో ఆయా నేతలను బుజ్జగించి, …

Read More »

నరసరావుపేటకు షిఫ్ట్ చేస్తున్నారా ?

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గట్టినేతగా పేరున్న మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావును నియోజకవర్గం షిఫ్ట్ చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పల్నాడు ప్రాంతంలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ నుండి యరపతినేని ఆరుసార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న యరపతినేని పార్టీకి చాలా అండగా ఉంటున్నారు. ఇలాంటి యరపతినేనికి మొదటిజాబితాలో చోటు …

Read More »

‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి …

Read More »

‘జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా’

“జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా”- అని వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసులో నిందితుడు, అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పాడు. రాజ‌కీయాల కార‌ణంగానే తాను ఇరుక్కు పోయి.. బ‌లి అయిపోయాన‌ని.. ఈ నేప‌థ్యంలో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌నేంటే చూపిస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ద‌స్త‌గిరి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప …

Read More »

బీజేపీలోకి కాపు.. రాయ‌దుర్గంలో హోరా హోరీ త‌ప్ప‌దా?!

వైసీపీ టికెట్ ద‌క్క‌క పోవ‌డంతో ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి చేర‌డం ఖాయ‌మైంది. తాజాగా ఆయ‌న బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విజ‌య‌వాడ‌లో క‌లిసేందుకు ప్ర‌య‌త్నించారు. బీజేపీ స‌భ‌లో పాల్గొనేందుకు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి.. త‌ను పార్టీలో చేర‌తాన‌ని చెప్పేందుకు వ‌చ్చిన‌ట్టు కాపు తెలిపారు. ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ …

Read More »

నీ ‘గుడ్డు’ ప‌గులుద్ది.. మంత్రికి టీడీపీ మ‌హిళా నేత వార్నింగ్‌

ఏపీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమ‌ర్నాథ్‌కు టీడీపీ నాయ‌కురాలు.. విశాఖ జిల్లా పాయ‌కరావుపేట టీడీపీ అభ్య‌ర్థి వంగ‌ల‌పూడి అనిత తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగితే.. నీ గుడ్డు ప‌గిలిద్ది! అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌పై మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీనిపై తాను కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని అనిత చెప్పారు. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌న‌పై చేసిన …

Read More »

‘డైమండ్ రాణి.. పులుసు పాప‌’

ఏపీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై సినీ నిర్మాత‌.. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్ తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘డైమండ్ రాణి-పులుసుపాప‌’- అంటూ ఆయ‌న కామెంట్లు చేశారు. “రోజా డైమండ్ రాణి.. పులుసు పాప‌.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్” అన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు చేప‌ల పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యార‌ని.. దీనిలో త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేపోమాపో …

Read More »

ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా భావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సైన్యంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం, ఆరుగాలం కష్టపడే రైతుల కోసం ఆయన తన ఆదాయం నుంచి ఎన్ని కోట్లు ఇచ్చారో చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎలా సంపాదిద్దాం అనే చూస్తారు కానీ.. చేతిలో ఎముక లేని విధంగా జనం కోసం డబ్బులు ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. …

Read More »

పార్టీ ఏదైనా బీసీలకే టాప్ ప్రయారిటీ ?

రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటున్నదే. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటిజాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. …

Read More »

పవన్ కు జోగయ్య లేఖ..చంద్రబాబునూ ఇరికించారు

టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలకు అసంతృప్త నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కొందరు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు …

Read More »

జనసైనికులకు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడంపై జనసైనికుల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీట్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండాలని, పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ నడుస్తోంది. ఐతే ఈ విషయంలో టీడీపీని విమర్శిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను కూడా తప్పుబడుతున్న …

Read More »

బ్ర‌ద‌ర్ అనిల్‌ రంగం లోకి దిగారు

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల భర్త‌, ప్ర‌ముఖ సువార్తీకుడు.. బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా.. జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. “అన్యాయాన్ని ఆ దేవుడే ఓడిస్తాడు“ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. కీల‌క‌మైన ప్రాంతాల‌లో చ‌ర్చ‌ల‌కు వెళ్లి ప్ర‌త్యేక `ప్రార్థ‌న‌`లు నిర్వ‌హిస్తు న్నారు. ఈ క్ర‌మంలో బ్ర‌ద‌ర్ అనిల్ చిత్తూరు జిల్లాలోని ఎస్సీ …

Read More »