Political News

కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్‌కు ఊహించ‌ని సంక‌టం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. క‌విత.. పాత `టీఆర్ ఎస్‌` పేరును వినియోగించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్ర‌క‌ట‌న తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంద‌ని.. ఎవ‌రైనా దీనిని …

Read More »

జగన్‌ను రెడ్లు కూడా సమర్థించడం లేదా?

పార్టీలకు నాయకులు, నాయకులకు సామాజిక వర్గాలు మద్దతు అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం. ఏ పార్టీకి ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగానే రాజకీయాలు చేస్తున్న రోజులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు అవునన్నా, కాదన్నా సామాజిక వర్గాల ఆధారంగానే రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీకి రెడ్ల మద్దతు అవసరం అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. 2019లో దీనిని సాధించారు. కానీ, 2019–24 మధ్య రెడ్డి సామాజిక వర్గానికి …

Read More »

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే మిగిలి ఉంది. ఇది కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చ‌ట్ట‌బ ద్ద‌త వ‌చ్చేసిన‌ట్టే కాబ‌ట్టి.. రాజ‌ధాని ప‌నుల‌ను నిర్దేశిత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. తాజాగా శ‌నివారం సాయంతం అమ‌రావ‌తి ప‌నుల‌పై చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. అమ‌రావ‌తి నిర్మాణం ఇక …

Read More »

మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మావిగన్ లాంటి ఆలోచనలు జగన్ లాంటి వారికే వస్తాయని అధికార కూటమి విమర్శలు గుప్పిస్తుంటే… అమరావతి కంటే మెరుగైన రాజధాని ప్రతిపాదనను జగన్ చేశారంటూ వైసీపీ నేతలు వంత పాడుతున్నారు. తాజాగా మావిగన్ అన్నది జగన్ ఆలోచన కాదని, అది ఎవరో సలహా ఇస్తే జగన్ దానిని వల్లె వేశారన్న …

Read More »

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి… ఏం జరిగింది?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి నేతృత్వంలో  భారీ సంఖ్యలో గజ్వేల్ కు తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు… కేసీఆర్ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లాయి. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి …

Read More »

ఇంకో మెట్టు ఎక్కేసావయ్యా లోకేష్

ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండ‌డంలోనే అస‌లైన గౌర‌వం, మ‌ర్యాద ఉంటాయ‌ని మ‌రోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చాటి చెప్పారు. త‌ర‌చుగా ఆయ‌న ఆడంబ‌రాల‌కు పోకుండా.. సాధార‌ణ నాయ‌కుడిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ఇటు పార్టీ ప‌రంగా చూసుకున్నా.. అటు ప్ర‌భుత్వ ప‌రంగా చూసుకున్నా.. లోకేష్ ఉన్న‌త‌స్థానంలోనే ఉన్నారు. ముఖ్య‌మంత్రి కుమారుడిగానే కాకుండా..మంత్రిగా(నాలుగు శాఖ‌ల‌కు) ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ టీడీపీకి …

Read More »

గీత దాటితే వేటు వేస్తా.. బాబు డెడ్లీ వార్నింగ్

పదవుల కోసం తన చుట్టూ తిరగడం కాదని, ప్రజల చుట్టూ తిరగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తేనే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగితేనే నేతలు బాగా పనిచేసినట్టని చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.   నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ …

Read More »

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న తీర్చి దిద్దుతున్నారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్ (సీ-డాక్‌) కేంద్రాన్ని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వర్గానికి ఆయ‌న తీసుకువ‌చ్చారు. స‌హ‌జంగా నియోజ‌క‌వ‌ర్గం అభివృధ్ధి అంటే.. వంతెన‌లు, కాల్వ‌లు, రోడ్ల నిర్మాణం అనే మాట‌ను ఆయ‌న చెరిపివేశారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఐటీకి కేంద్రంగా …

Read More »

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది.. మహిళలకు నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో బలమైన సామాజిక వర్గాలు, బలమైన మహిళల‌ నాయకత్వానికి టిడిపి పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా రాయపాటి శైలజను పార్టీ అధినేత రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. …

Read More »

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది. ర‌ఘురామ‌.. త‌న‌ను `వాడు వీడు` అని వ్యాఖ్యానించిన‌ట్టు సునీల్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ర‌ఘురామ‌ను ఆయ‌న‌.. `గేదెలా పెరిగావ్‌` అంటూ బాడీ షేమింగ్ చేశారు. తాజాగా విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియోలో ర‌ఘురామ‌పై సునీల్ విరుచుకుప‌డ్డారు. ర‌ఘురామ చుట్టూ ఎంగిలిమెతుకులు తినే కుక్క‌లు …

Read More »

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ దారిన తాము వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రికి అనుకూలంగా ఉన్న రాజ‌కీయాల‌ను వారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగానే కాకుండా.. ప్ర‌భుత్వానికి కూడా వారు చెడ్డ‌పేరు తెస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో ముఖ్యంగా 9 మంది టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రింత వివాదాస్పదంగా …

Read More »

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే.. ముందుండాలి. వాటిని వినియోగించుకోవాలి. ఈ విష‌యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన పెద్ద అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌నే అభిప్రాయం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. ప్ర‌ధానంగా మూడు విష‌యాల్లో వైసీపీ ఈ అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 1) మూడు రాజ‌ధానులు: మూడు రాజ‌ధానులు అనే ఫార్ములా జ‌గ‌న్ …

Read More »