Political News

మోడీతో సెల్ఫీ..తీసుకోక తప్పదు!

నిజ‌మే.. ఇది ఒక ప‌థ‌కం కింద అమ‌లు చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రి కూడా చేశారు. సాక్షాత్తూ… కేంద్ర ఆహార , వినియోగ‌, స‌ర‌ఫ‌రాల శాఖ ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కూడా.. స‌మాచారం పంపించింది. మోడీతో సెల్ఫీని తప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని.. దీనిని మొక్కుబ‌డి తంతుగా మాత్రం పూర్తి చేయొద్ద‌ని కూడా ఆదేశించడం గ‌మ‌నార్హం. దీనిపై క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఉండాల‌ని పేర్కొంది. ఏంటీ మోడీతో సెల్ఫీ.. దేశ‌వ్యాప్తంగా అన్ని …

Read More »

ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త.. పొలిటిక‌ల్ క‌ల‌క‌లం

కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్‌. ష‌ర్మిల రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాల్లో ఆమె ప‌ర్యటిస్తూ.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ అవుతోంది. అయితే.. ఆమె త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌ధానంగా వైసీపీ పాల‌న‌ను, త‌న అన్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర‌డుగ‌ట్టిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా చేయ‌ని విమ‌ర్శ‌లు, వ్య‌క్తిగ‌త స‌వాళ్లు, కుటుంబ వ్య‌వ‌హారాలు ఇలా.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. …

Read More »

వైసీపీ ఐదో జాబితాలో సంచ‌ల‌న మార్పులు

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జాబితాలు ప్ర‌క‌టించింది. వీటిలో కొంద‌రికి స్థానచ‌ల‌నం క‌ల్పించ‌డంతోపాటు.. మ‌రికొంద‌రు కొత్త ముఖాల‌కు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా.. మూడు అసెంబ్లీ …

Read More »

పరువు నష్టం నోటీసు పై కేటీఆర్ రివ‌ర్స్ కామెంట్స్‌

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ షాక్ ఇచ్చారు. ఆయ‌న‌కు పరువు నష్టం నోటీసులు పంపించారు. “కేటీఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు. కానీ 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలి” అని మాణిక్యం వ్యాఖ్యానించారు. ఏడు రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. అస‌లు ఏంటీ వివాదం.. …

Read More »

కోట్ల-కేఇ చేతులు కలిపారా ?

ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో డోన్ నుండి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు సమాచారం. కర్నూలు నుండి పోయిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన కోట్ల రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్నారట. అందుకనే డోన్ నియోజకర్గంపై మాత్రమే దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ ఇన్చార్జిగా చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సుబ్బారెడ్డి పెద్దగా యాక్టివ్ ఉండటంలేదు. …

Read More »

ఏపీపై బీజేపీ వ్యూహం, ప‌వ‌న్‌కు ఏం చెప్పారు?

ఏపీ విష‌యంలో బీజేపీ అనుస‌రిస్తున్న విధానం ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆ పార్టీ ఎలా ముందుకు సాగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం పొత్తులు పెట్టుకుని టీడీపీ-జ‌న‌సేన ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఈ పొత్తుకు బీజేపీ కూడా క‌లిసి వ‌స్తే.. త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని.. 175 లో 160 స్తానాలు ద‌క్కించుకుంటామని మిత్ర‌ప‌క్షం అంచ‌నా వేస్తోంది. కానీ, బీజేపీ మాత్రం దీనిపై స్పందించ‌డం లేదు. ఇక‌, రాష్ట్ర నేత‌లు.. …

Read More »

‘ఆంటీ’ని ఏమ‌నొద్దు.. సీఎం రేవంత్ ఆదేశాలు!

త‌న వంట‌కాల‌తో ఆహార ప్రియుల‌ను ఆక‌ట్టుకుని.. యూట్యూబ‌ర్ల చ‌ల‌వ‌తో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వచ్చిన కుమారి ఆంటీ వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగి.. స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింది. ఆంటీ జోలికి వెళ్ల‌ద్దంటూ.. సీఎం రేవంత్ తాజాగా అధికారుల‌ను మౌఖికంగా ఆదేశించారు. రోడ్డుప‌క్క‌న వ్యాపారాలు చేసుకునేవారి విష‌యంలో చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాల‌ని.. వారు అక్క‌డ చేసుకోక‌పోతే.. ఇంకెక్క‌డ వ్యాపారాలు చేసుకుంటార‌ని సీఎం రేవంత్ అధికారుల‌కు సూచించారు. దీంతో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందంటూ.. …

Read More »

ఒంగోలుపై ఎవరి పట్టువారిదేనా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల టికెట్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖాయంచేసేశారు. అయితే ఎంతకాలం కసరత్తు చేసినా ఒక నియోజకవర్గం మాత్రం కొరుకుడుపడట్లేదు. ఆ నియోజకవర్గమే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో మొదటినుండి ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి హవా బాగానే నడుస్తోంది. ఈయన జగన్ కు దగ్గరి బంధువు కూడా కావటంతో జిల్లాలో దాదాపు తిరుగులేకుండా ఉంది. ఇలాంటి నేపధ్యంలో జగన్ టికెట్లకు అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు. …

Read More »

కాంగ్రెస్ టికెట్ పై బీఆర్ఎస్ ఎంపీ పోటి ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ నుండి పోటీచేయటానికి రంగం రెడీ అయ్యిందని సమాచారం. ఇపుడు బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. తొమ్మిది మంది గెలిచినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక నుండి ఎంఎల్ఏగా గెలవటంతో రాజీనామా చేశారు. దాంతో బీఆర్ఎస్ ఎంపీల బలం ఎనిమిదికి తగ్గింది. ఇక విషయానికి వస్తే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన …

Read More »

అన్నా ఈ సారి త‌ప్పుకోండి.. :జ‌గ‌న్‌

క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ రాజ‌కీయాలు చేసే నేత‌. గ‌త 15 ఏళ్లుగా క‌ర‌ణం రాజ‌కీయంగా ప‌ట్టుదొర‌క్క నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. తాను త‌ప్పుకుని త‌న కొడుకుని గ్రాండ్‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయిద్దామ‌ని.. కొడుకుతో అసెంబ్లీలో అధ్య‌క్షా అని పలికిద్దామ‌ని బ‌ల‌రాం క‌న్న క‌ల‌లు కూడా క‌ల‌లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు రాజ‌కీయంగా వేసిన త‌ప్ప‌ట‌డుగులతో ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయిన …

Read More »

గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం.. ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హం!

ప్ర‌జా గాయ‌కుడు, విప్ల‌వ‌మూర్తి గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం ల‌భించింది. ఆయ‌న నిలువెత్తు విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ హామీని నిలెట్టుకోనున్నారు. తాజాగా తెల్లాపూర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చేసిన తీర్మానానికి హైద‌రాబాద్ మెట్రోడెవ‌ల‌ప్ …

Read More »

ష‌ర్మిల‌కు కొండంత అండ‌.. ప్ర‌చారానికి రెడీ!

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా చ‌క్రం తిప్పుతున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ప‌దేళ్లు నిద్రాణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తానంటూ.. ఆమె చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమెజిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల యాత్ర‌ను ప్రారంభిం చారు. ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, శ్రేణుల‌తో ఆమె నియోజ‌వ‌ర్గాల వారిగా.. జిల్లాల వారిగా చ‌ర్చలు జ‌రుపుతున్నారు. వైసీపీస‌ర్కారు స‌హా సొంత అన్న‌పై …

Read More »