ఏపీ సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాలను ముందే వేడెక్కించేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు రావాలని .. వైసీపీ అధినేత జగన్ను అసెంబ్లీ స్పీకర్ .. అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ఆహ్వానించారు. అయితే.. జగన్ వస్తారా? రారా ? అనేది ఇప్పటికీ సస్పెన్షన్లోనే ఉంది. ఇదిలావుంటే.. ఈ సమావేశాలకు సంబంధించి… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. …
Read More »వైఎస్ వారసురాలిగా.. షర్మిలకు ఎన్ని మార్కులు.. ?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గురించి కొన్ని ప్రధాన పత్రికల్లో తాజాగా పతాక శీర్షిక వార్తలు వచ్చాయి. వైఎస్ వారసురాలిగా ఆమె ఏ మేరకు మార్కులు వేసుకున్నారు.. ఏ మేరకు పార్టీని పుంజుకునేలా చేశారు.. ప్రజల ఏమనుకుంటున్నారు.. అనే మూడు విషయాలపై మీడియా ప్రధానంగా దృష్టి సారించింది. ఇది ఒక మీడియాలోనే కాదు పార్టీలోనూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు పిసిసి చీఫ్ …
Read More »అలా ఐతే సీబీఐ విచారణ వద్దు: హైకోర్టు సంచలన ఆదేశం
తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదరు కమిషన్పై ప్రతిపక్షం బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది . దీనిని పీసీ ఘోష్ కమిషన్ కాదని.. ఇది పీసీసీ కమిషన్ అని వ్యాఖ్యానిస్తోంది. ఈ క్రమంలోనే సదరు కమి షన్ను రద్దు చేశాయాలని …
Read More »జగన్ తల్లి ‘జట్టు’ మార్చేశారా?
సెప్టెంబర్ 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గుర్తుకు వస్తుంది. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ఈ ఘటన జరిగి 16 ఏళ్లు అవుతోంది. తమ సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏటా వైఎస్ వర్థంతి, జయంతి సందర్భంగా అక్కడకు వెళ్లి తండ్రికి నివాళి అర్పిస్తుంటారు. మంగళవారం కూడా అదే …
Read More »బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితపై వేటు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీపై, కొందరు బీఆర్ఎస్ నాయకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్, కృష్ణారెడ్డిలపై కవిత చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు తార స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధిష్టానం …
Read More »వైసీపీ… చిత్త శుద్ధి లేని శివపూజలు.. !
వైసిపి అధినేత జగన్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా దీక్షలకు దిగుతున్నారు. విశాఖపట్నం లోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు అందరికీ తెలిసిందే. పైకి ప్రైవేటీకరణ లేదని రాష్ట్రస్థాయిలో బిజెపి నాయకులు ఎవరూ చెప్పడం లేదు. కానీ కూటమిలోని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సీఎం చంద్రబాబు చూచాయిగా చెబుతున్నారు. ఇంతకుమించి మిగిలిన నాయకులు ఎవరూ మాట్లాడటం లేదు. ఇక కేంద్రం నుంచి …
Read More »సీబీఎన్ డైరీ: నిందలు – నిజాలు ..!
టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్త య్యాయి. ఇంత సుదీర్ఘ రాజకీయం జీవితం ఎవరికీ లేదా? అంటే.. చాలా మందికి ఉంది. కానీ, ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. కూడా నవనవోన్మేషంగా ముందుకు సాగడం మాత్రం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతోంది. వాస్తవానికి ఆయన ఆరోగ్యం పరంగా ఇబ్బందులున్నాయి. అయినా.. ఎక్కడా వాటిని లెక్కచేయరు. ప్రజలు-రాష్ట్రం అంటూ.. పరుగులు పెడతారు.. తోటి వారిని …
Read More »కేసీఆర్ ను కవిత కాపాడారా? ఇరికించారా?
తెలంగాణ జనం ఇప్పుడు ఓ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక మేథావి వర్గం అయితే…ఈ చర్చలపై రకరకాల విశ్లేషణలతో వారివారి వాదనలను వినిపిస్తున్నారు. అదేంటంటే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేతను కాళేశ్వరం కేసులో కాపాడేందుకు యత్నించారా? లేదంటే పూర్తిగా ఇరికించేశారా? అన్నదే ఆ చర్చ. కాళేశ్వరంలో చిల్లిగవ్వ అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ బల్లగుద్ది మరీ చెబుతుంటే… కవిత …
Read More »టార్గెట్ డీజీపీ: సాక్షిపై కేసులు!
సాక్షి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు చెందిన మీడియా అనే విషయం తెలిసిందే. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కూడా జగన్వే. అయితే.. ప్రస్తుతం ఈ మీడియాను ఆయన సతీమణి భారతి నడుపుతున్నారు. ఇదిలావుంటే.. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత.. సర్కారును తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్న జగన్, ఆయన మీడియా పదే పదే పోలీసులపైనా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. …
Read More »ఇక, వైసీపీ జెండా పీకేయాల్సిందే!
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం.. ఇక, ఎప్పటికీ చెక్కుచెదరని.. టీడీపీ కోటగా మారనుందా? ఇక, ఇక్కడ వేరే పార్టీ కానీ. వేరే జెండా కానీ.. కనిపించే పరిస్థితి ఉండదా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గం ఎప్పుడు ఏ ఒక్కరి సొంతం కాదు. ఏ పార్టీ అయినా.. గెలిచే అవకాశం ఉంటుంది. కానీ.. కొన్ని కొన్ని నియోజకవర్గాలుమాత్రం దశాబ్దాలుగా ఒక పార్టీకే.. …
Read More »బీజేపీని ఇరికించేసిన రేవంత్ రెడ్డి.. విషయం ఇదీ!
రాజకీయాలు.. రాజకీయాలే. ఏం చేసినా.. దాని వెనుక మర్మం.. ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై.. నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అంశం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. తెలంగాణలోని ఏ కూడలిలో చూసినా.. ఏ బస్తీలో కనిపించినా.. ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా.. ‘కేసీఆర్ సర్’ గురించే చర్చ. ఇక, ఈ కమిషన్ రిపోర్టుపై.. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి …
Read More »పులివెందులలో జగన్.. సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోయారు!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో సోమవారం పర్యటించారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత.. ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. అయితే.. సాధారణంగా జగన్ అనగానే.. భారీ జనసందోహం కామనేకదా. అలానే వచ్చారు. పార్టీ సీనియర్లు రాకపోయినా.. వారి అనుచరులు , ద్వితీయ శ్రేణి నాయకులు కూడా జగన్ కోసం వచ్చారు. అయితే.. జగన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates