Political News

అప్ప‌టి అట‌వీ మంత్రే.. అడ‌వులు ఆక్ర‌మించారు: ప‌వ‌న్ ఫైర్‌

ఏపీకి గ్రేట్ గ్రీన్ వాల్‌(హ‌రిత గోడ‌) అవ‌స‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అడవులు జాతీయ ఆస్తి అని పేర్కొన్న ఆయ‌న‌… వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. అట‌వీ సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అట‌వీ ర‌క్ష‌ణ‌లో రాజకీయలకు తావుండదన్న డిప్యూటీ సీఎం.. ప్రతి అంగుళం అమూల్యమేన‌ని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడవుల రక్షణ విషయంలో దిశానిర్దేశం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ …

Read More »

జూబ్లీహిల్స్‌లో ఫ‌స్ట్ టైమ్‌: బ‌రిలో 58 మంది అభ్య‌ర్థులు

హైద‌రాబాద్‌లోని కీల‌క అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్‌లో అన్ని వ‌డ‌బోత‌ల త‌ర్వాత‌.. 58 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో ఎక్కువ‌గా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఉన్నారు. నిజానికి నామినేష‌న్ల గ‌డువు ముగిసే స‌రికి 211 మంది అభ్య‌ర్థులు నామి నేష‌న్లు దాఖ‌లు చేశారు. ఆ మ‌రుస‌టి రోజు చేప‌ట్టిన స్క్రూటినీలో 81 మంది అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అధికారులు ధ్రువీక‌రించారు. అయితే.. ఇంత మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిల‌వ‌డంతో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ …

Read More »

తెలంగాణ రోల్ మోడల్ స్టేట్‌: విక్టోరియా పార్ల‌మెంటు ప్ర‌శంస‌

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఊహించ‌ని ప్ర‌శంస ద‌క్కింది. `తెలంగాణ రోల్ మోడ‌ల్ స్టేట్` అంటూ.. ఆస్ట్రేలియాలోని `విక్టోరియా` పార్లమెంటు స‌భ్యులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. పార‌ద‌ర్శ‌క పాల‌న‌, ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, అధికారుల ప‌నితీరు, మంత్రుల స‌మ‌న్వ‌యం.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న పాల‌నా ఫ‌లాలు.. ఇలా అనేక విష‌యాల్లో తెలంగాణ రోల్ మోడ‌ల్‌గా ఉంద‌ని కొనియాడారు. విక్టోరియా-తెలంగాణల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌ను పెంపొందించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి …

Read More »

డేటా సెంటర్ వెనుక‌.. నైట్ ఔట్ క‌ష్టాలు: నారా లోకేష్‌

విశాఖ‌ప‌ట్నంలో త్వ‌లోనే గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానుంది. గూగుల్ భాగ‌స్వామ్య సంస్థ రైడెన్ తో క‌లిసి.. ఈ డేటా కేంద్రం.. అదేవిధంగా ఏఐ హ‌బ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న వాద‌న ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. మెల్‌బోర్న్‌లో నిర్వ‌హించిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లువురు పారిశ్రామిక …

Read More »

వారసత్వం మచ్చ తుడిపేస్తున్న తండ్రీకొడుకులు

రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులు రావడం కొత్త కాదు. గతంలోనూ అనేక మంది కుటుంబాల నుంచి వచ్చారు. కలివిడిగా రాజకీయాలు చేసుకున్న వారు ఉన్నారు. కానీ.. మారుతున్న కాలంలో గత పదిహేనేళ్లుగా ఈ కుటుంబ రాజకీయాలు కూడా మారుతున్నాయి. సొంత కుటుంబసభ్యులే నేతలకు చిక్కు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తండ్రిపై కొడుకులు, కొడుకులపై తండ్రులు కూడా పెత్తనం చేసిన రాజకీయాలు ఉన్నాయి. తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఆయ‌న కుమారుడు ఎమ్మెల్సీ …

Read More »

ఎస్‌! వైఎస్‌-కేసీఆర్ నుంచి మీరు నేర్చుకున్న‌దేంటి జ‌గ‌న్ స‌ర్‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ.. కొన్ని విష‌యాల‌ను ప్ర‌స్తావించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అవి త‌న‌కు మాత్రం వ‌ర్తించ‌వ‌ని అనుకున్నారో ఏమో.. అనే సందేహం వ‌స్తోంది. ఎందుకంటే.. హైటెక్ సిటీని తానే డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు చంద్ర‌బాబు బిల్డ‌ప్ రాజ‌కీయాలు చేశార‌ని.. చేస్తున్నా ర‌ని జ‌గ‌న్ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ.. హైటెక్ సిటీకి పునాదులు వేసింది నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి అని.. త‌ర్వాత‌.. వైఎస్ …

Read More »

బాబుపై సానుభూతి పెంచుతున్న జ‌గ‌న్‌!!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూప‌డం .. విమ‌ర్శించ‌డం వంటివి ప్ర‌తిప‌క్ష పార్టీలుగా.. ప్ర‌త్య‌ర్థినాయ‌కులుగా త‌ప్పుకాదు. కానీ, ఆయ‌నను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తే?! అది ముమ్మాటికీ ఈ విమ‌ర్శ‌లు చేసిన వారికి మేలు జ‌ర‌గ‌క‌పోగా.. చంద్ర‌బాబుకు మాత్రం సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే.. ఒక‌ప్ప‌టి మాదిరిగా వ్య‌వ‌స్థ‌లు లేవు. ఇప్పుడు అన్నీ క్ష‌ణాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి. ఏం జ‌రుగుతోంది? ఎవ‌రు ఏం చేస్తున్నారు? అనే …

Read More »

రిజర్వేషన్ సంగతేంటి? తేల్చని రేవంత్!

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదం కూడా అయిన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి పెండింగులోనే పడింది. ఇది అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియ నుంచి అనేక రాజకీయాలకు వరకు రిజర్వేషన్ విషయం తీవ్రమైన ఉత్కంఠ రేపింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు.. ప్రభుత్వం పోరాడినా.. తిరిగి ఇది పెండింగులోనే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా గురువారం సాయంత్రం …

Read More »

దేవుడా.. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్థం.. 20 మందికి పైనే మృతి

ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు (వి. కావేరి) కర్నూలు శివారు చిన్నటేకూరులో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారుణ రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైనే మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ …

Read More »

వైసీపీ కార్య‌క‌ర్త‌ల నోళ్లు మూయించిన జ‌గ‌న్

విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ రావ‌డం మీద వైసీపీ కార్య‌క్త‌లు గ‌త కొన్ని రోజులుగా ఎంత రాద్దాంతం చేస్తున్నారో, ఎన్ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారో తెలిసిందే. 80 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డితో గూగుల్.. ఈ డేటా సెంట‌ర్‌, ఏఐ హ‌బ్‌ల‌ను ఏర్పాటు చేస్తుండ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం కాగా.. కూటమి ప్ర‌భుత్వం మీద స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. జ‌నాల్లో కూడా దీనిపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ …

Read More »

ఆస్ట్రేలియా-దుబాయ్ టూర్‌.. పెట్టుబ‌డుల లెక్క ఇదీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌లు విదేశాల్లో ప‌ర్య‌టించారు. నారా లోకే ష్ ప‌ర్య‌ట‌న ముగియ‌గా.. చంద్ర‌బాబు మ‌రో రెండు రోజులు కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌ల ప్రధాన ల‌క్ష్యం.. పెట్టుబ‌డుల వేటేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల మేర‌కు 20 ల‌క్షల ఉద్యోగాలు ఉపాధి క‌ల్ప‌న‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే తీసుకువ‌చ్చిన 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల …

Read More »

బీహార్ దంగ‌ల్‌: కాంగ్రెస్ క్లారిటీ.. బీజేపీకి సెగ‌!

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో 15 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మిలో ఏర్ప‌డిన అనిశ్చితి పూర్తిగా తొలిగిపోయింది. దీంతో ఇప్పుడు.. మ‌హాఘ‌ట్ బంధ‌న్ నాయ‌కులు పుంజుకున్నారు. పూర్తిస్థాయిలో ప్ర‌చారంపై దృష్టి పెట్ట‌నున్నారు. అయితే.. మ‌రో చిన్న స‌మ‌స్య ఈ కూట‌మిని వెంటాడుతోంది. 8 స్థానాల్లో కూట‌మిలోని మూడు కీల‌క పార్టీలు.. కాంగ్రెస్‌-ఆర్జేడీ-సీపీఐలు.. …

Read More »