Political News

అంబ‌టి వ‌ర్సెస్ ర‌జ‌నీ.. వైసీపీలో రచ్చ ..!

రేపల్లె నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై వైసీపీలో ఎడతెగని రచ్చ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాన్ని నిన్న మొన్నటి వరకు చూసిన మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరిపోయారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి మోపిదేవి వెంకటరమణ వారసుడికి టికెట్ ఇవ్వాలని వైసిపి భావించింది. కానీ, ఆయన తన రాజ్యసభ ప్రభుత్వానికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. దీనిని బీసీ సామాజిక వర్గానికి …

Read More »

వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్

వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో కిరాయి రౌడీ గ్యాంగులు ఉండవని హెచ్చరించారు. అలా చేస్తే కిరాయి గ్యాంగులు మెయింటైన్ చేసే వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని పరోక్షంగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం…కాంట్రాక్టర్లను జైల్లో పెడతాం అంటూ జగన్ చేసిన …

Read More »

బోరుగడ్డ అనిల్… అదంతా చేసింది ఎంపీ సీటు కోసమా?

బోరుగడ్డ అనిల్.. ఏపీ రాజకీయాల్లో తరచుగా వినపడే పేరది. గత వైసీపీ పాలనలో జగన్ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన ఆయన ఏకంగా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఏకంగా చంద్రబాబును చంపేస్తానంటూ రెచ్చిపోయిన అనిల్ కు కూటమి ప్రభుత్వం రాగానే చుక్కలు కనిపించాయి. ఆయనపై ఏకంగా రౌడీషీట్ నమోదు కావడంతో పాటు పదుల సంఖ్యలో కేసులు ఫైల్ …

Read More »

బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?

తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి …

Read More »

ఏపీలో కొత్త జిల్లాలు.. సర్కారుకు కొత్త సమస్యలు..!

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు భావించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ తొలిసారి 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలకు పెంచారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతామని ప్రకటించి, అరకు వంటి పెద్ద పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించి మొత్తంగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో …

Read More »

ఎమ్మెల్యేలతో పవన్ ములాఖాత్ – లోపల వేరే కారణం ఉందా?

జ‌న‌సేన పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేల‌తో ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ భేటీ అయ్యారు. వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో సంగ‌తులు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ త‌మ నియోజ‌క‌వర్గా ల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యేలు వివ‌రించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామ‌ని… కొంద‌రు చెబితే.. మ‌రికొంద‌రు త‌మ స‌మ‌స్య‌లు వెల్ల‌డించారు. దీనికి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధానం ఇచ్చారు. ఇదీ.. బ‌య‌ట‌కు వ‌చ్చిన వార్త‌. అయితే.. తెర‌వెనుక మ‌రో రీజ‌న్ …

Read More »

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు ఈ విష‌యంలో ఒకింత తాత్సారం చేస్తాయి. కానీ, ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన, మ‌రవైపు ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌జ‌లను త‌మకు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైసీపీ పుంజుకునే అవ‌కాశాల‌పై ఇటీవ‌ల ఆ పార్టీ దృష్టి పెట్టింది. సోష‌ల్ మీడియా …

Read More »

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు కూడా.. కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈవ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క స‌వాల్ రువ్వారు. `ద‌మ్ము, ధైర్యం ఉంటే.. ఆ ప‌ది మందితో రాజీనామా చేయించు. ఎన్నిక‌ల‌కు వెళ్దాం“ అని …

Read More »

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ నాయ‌కుల నుంచే వ‌స్తున్నాయి. తాజాగా మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు సిద్ధ‌మైన ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ స‌మ‌రం చేస్తున్నారు. ఈ మొత్తం క్రెడిట్‌ను తానే తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వాస్త‌వానికి పీపీపీ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ.. క‌మ్యూనిస్టులు కూడా ఉద్య‌మాలు చేస్తున్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో వైసీపీతో క‌లిసి పోరాడేందుకు తాము …

Read More »

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. స్థానిక పార్టీ కేడ‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వైసీపీ హ‌యాంలో ప‌డిన ఇబ్బందుల‌ను.. అవ‌మానాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. …

Read More »

పీపీపీ విధానాన్ని వ‌దులుకునే ప్ర‌సక్తే లేదంటున్న చంద్రబాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల ఎఫెక్ట్ జ‌గ‌న్‌పై భారీగా ప‌డుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. “`సూప‌ర్ సిక్స్‌` తో  జ‌గ‌న్ కు దిమ్మ తిరుగుతోంది“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. పార్టీ ఎంపీల‌తో క‌లిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బందిక‌రంగా ఉంద‌న్నారు. పార్టీలో నాయ‌కులు ఎవ‌రూ ఆయ‌న‌కు …

Read More »

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్న మ‌హిళానాయ‌కురాలు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమెకు జ‌న‌సేన నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఆది నుంచి కూడా …

Read More »