Political News

మంత్రుల వెనుకబాటు.. రీజన్లు ఇవేనా..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న టిడిపి నాయకులకు ఇటీవల ర్యాంకులు కేటాయించారు. వీటిలో పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ వంటి వారు చివరి స్థానాల్లో నిలబడ్డారు. దీంతో అసలు మంత్రులు ఎందుకు వెనుకపడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి అన్న విషయంపై పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ …

Read More »

ప్లీజింగ్ పాలిటిక్స్‌: టీడీపీకి మేలేనా..!

బుజ్జగింపు రాజకీయాలు టిడిపికి సరిపోతాయా? నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటిపై పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరు బుజ్జగింపు రాజకీయాలని తలపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలామంది లక్ష్మణ రేఖలను దాటేశారన్నది అందరికీ తెలిసిందే. కొందరు కోవర్టులుగా మారి ప్రతిపక్షానికి సమాచారం చేరవేశారనేది కూడా కొన్నాళ్ల కిందట చర్చకు వచ్చింది. ఇక వ్యక్తిగతంగా వారు …

Read More »

ఓడితే.. రాజ్య‌స‌భే

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థిగా నిల‌బ‌డ్డ‌.. మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీ. సుద‌ర్శ‌న్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూట‌మి పార్టీలు శ‌త విధాల ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. త‌మ కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాలు ఏక‌గ్రీవంగా ఎంపిక చేయ‌డంతో వారితో పాటు.. ఎన్డీయే కూట‌మిలోని కొన్నిపార్టీల‌ను కూడా మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వీరితోపాటు.. ఎన్డీయే-ఇండియా కూట‌ముల్లో లేని.. త‌ట‌స్థ పార్టీలు(వైసీపీ, బీజేడీ(ఒడిశా), అవామీ, త‌దిత‌ర పార్టీల‌ను మ‌చ్చిక చేసుకుని …

Read More »

రిజ‌ర్వేష‌న్ల‌పై ముందుకే..: కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విష‌యంలో ముందుకే వెళ్లాల‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్పటి వ‌ర‌కు దీనిపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేయ‌క‌పోయినా.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్సుకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో దీనిని అమ‌లు చేసి తీరాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చెప్పారు. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు …

Read More »

మ‌హిళ‌లు మావైపే: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో మ‌హిళలు త‌మ వైపే ఉన్నార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. త‌ల్లికి వంద‌నం ప‌ధ‌కం కింద‌.. ల‌బ్ధిదారులైన‌ ప్ర‌తి మ‌హిళ‌కు ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇచ్చామ‌న్నారు. ఇప్పుడు స్త్రీ శ‌క్తి ద్వారా ఉచిత ఆర్టీసీ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నా మ‌ని.. ఈ రెండు ప‌థ‌కాలపై …

Read More »

జనసేనలో స్థాయి ఏదైనా కట్టు దాటితే వేటే!

జనసేన… తెలుగు నేలలోని దాదాపుగా అన్ని పార్టీల కంటే కూడా చిన్న వయసు కలిగిన పార్టీగానే చెప్పాలి. అయినా కూడా పార్టీ నియావళిని పకడ్బందీగా అమలు చేసే విషయంలో అధిష్ఠానం ఓ స్పష్టమైన గీత గీసుకున్నట్టుంది. పార్టీ నియమావళి దాటిన వారు పెద్ద వారైనా, చిన్నవారైనా… అసలు పార్టీలో వారి స్థాయి ఏదైనా కూడా సస్పెన్షన్ వేసేయాల్సిందేనని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది కట్టుదాటిన …

Read More »

భారత్‌ పై ఈ ఏడుపు ఎందుకు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడమే కాకుండా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను తప్పుపట్టడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రభుత్వంలోని పీటర్ నవర్రో, స్కాట్ బెస్ెంట్ లాంటి అధికారులు భారత్ రష్యాకు రెవెన్యూ అందించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ ఆరోపణలకు విరుద్ధంగా ఉన్నాయి. భారత్ తన అవసరాలకు మించిన ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదని, …

Read More »

రేవంత్ డేరింగ్!… ఒక్క పోలీసు లేకుండా ఓయూకొస్తా!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రేవంత్… తిరిగి తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండరని ఆయన ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నానని ఆయన తెలిపారు. రేవంత్ …

Read More »

సీఎం పై దాడి వెనుక ప్లాన్ బయటపడింది

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడైన రాజేష్‌ సక్రియా కత్తిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎందుకు వదిలేశాడు అనే వివరాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాజేష్‌ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర కూరగాయల బండి నుంచి కత్తి తీసుకున్నాడు. మొదట అతని లక్ష్యం సుప్రీంకోర్టు. అక్కడ కుక్కలపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా …

Read More »

లోకేశ్ గుడ్ న్యూస్… ఉత్సవ మండపాలకు ప్రీ పవర్

అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని …

Read More »

జ‌గ‌న్ పాలిటిక్స్‌: మిథున్ రెడ్డిని ప‌రామ‌ర్శించాలా.. వద్దా.. ?

జైల్లో ఉన్న నాయకులను పరామర్శించడం ఇటీవల వైసిపి అధినేత జ‌గ‌న్‌కు కామన్ గా మారిన విషయం తెలిసిందే. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఓ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో ఉన్నప్పుడు జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన పై అక్రమంగా కేసులు బనాయించార‌ని, మరియమ్మ అనే ఎస్సీ మహిళ రెండు వర్గాల ఘర్షణ కారణంగా జరిగిన దాడిలో చనిపోయారని జగన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాజీమంత్రి కాకాని …

Read More »

‘సేనతో సేనాని’తో తెలంగాణలో ‘గ్లాసు’ గలగల

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రస్తుతం ఏపీలోనే యాక్టివ్ గా ఉంది. ప్రారంభం నాడు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను సాగించేలా వ్యూహం రచించినా… ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిద్దామని అనుకుంటున్నా…ఏవో అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. అయితే పార్టీని నమ్ముకుని పవన్ వెంట నడిచిన తెలంగాణ జనసేన …

Read More »