Political News

టికెట్ ద‌క్క‌క‌పోతే.. ఒంట‌రిపోరుకు రెడీ..

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. గ‌తంలో మాదిరిగా కేవ‌లం జెండా మోసి బ‌తికేసే నాయ‌కులు.. అధినేత ఏది ఇస్తే అది తీసుకుని స‌ర్దేసుకునే నాయ‌కులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా.. మా కేంటి? అనే టైపులోనే రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. పాత‌త‌రం నాయ‌కులు అయితే.. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో వ‌చ్చిన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. న‌డుచుకుంటూ చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ్లిన వారు …

Read More »

కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు …

Read More »

టీడీపీ-జ‌న‌సేన కలిస్తే ఏమవుద్ది?

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు చేతులు క‌లిపాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఇక‌, ఇప్పుడు టికెట్ల వ్య‌వ‌హారం మాత్ర‌మే తేలాల్సి ఉంది. అధికారంలోకి వ‌చ్చాక ప‌ద‌వుల వ్య‌వ‌హారంపై దృష్టి పెడ‌తామ‌ని జ‌న‌సేన అధినేత‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే.. అధికార‌ వైసీపీ ఒకింత ఈ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒక‌వైపు ఇరు పార్టీలు క‌ల‌వ‌కూడ‌ద‌ని అనుకున్నా.. క‌లిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన ద‌రిమిలా.. వ్యూహాలు మారుస్తోంది. …

Read More »

తనకు టికెట్ కన్ఫర్మ్ అంటోన్న రోజా

వైసీపీ ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్ ల స్థానాలను సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మరో 45 మందితో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గోదావరి, గుంటూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో జగన్ నిన్న భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ …

Read More »

20 ఏళ్ల త‌ర్వాతైనా.. టీడీపీ అక్క‌డ బోణీ కొట్టేనా..!

ఒక‌టి కాదు.. రెండు కాదు..ఏకంగా 20 ఏళ్ల‌బ‌ట్టి.. టీడీపీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పల్టీలు కొడుతోంది. రాజ‌ధాని ఇచ్చామ‌ని.. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించామ‌ని చెప్పిన 2019 ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ పార్టీ పుంజుకోలేక పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడైనా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుం దా? విజ‌యం ద‌క్కించుకుంటుందా? అనేది ఆసక్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. అదే.. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం. 2008కి పూర్వం గుంటూరు-1 నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న …

Read More »

బర్రెలక్క మాటలు విన్నావా జగన్?

ఒక వేలును చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లు మన వైపు చూపిస్తాయన్న చిన్న విషయాన్ని మరిచి.. రాజకీయ శత్రుత్వంలో గీత దాటేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బర్రెలక్క పేరును వాడేస్తూ.. పవన్ మీద వేసిన పంచ్ లు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. బర్రెలక్కను పొగిడేస్తూ.. పవన్ ను తెగనాడే జగన్ ధోరణి ఏ మాత్రం సరికాదంటూ ఆమే …

Read More »

కేసీయార్ కు ఉచ్చు బిగుస్తోందా ?

కేసీయార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనుమానంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజి రిజర్వేయర్ నిర్మాణ లోపాలే ఇపుడు కేసీయార్ కు శాపాలుగా మారబోతున్నాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్ధ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బయటపడిన లోపాలు, వాటి …

Read More »

ప్యాలెస్ కాలింగ్…వైసీపీ ఎమ్మెల్యేస్ షివరింగ్

2024 ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం జగన్ రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎటు చూసినా సరే ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన వైనం మిగతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. మరో 45 మంది జాబితా …

Read More »

తెలంగాణ లోక్ సభ బరిలో సోనియా, మోడీ

మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారం చేపట్టేందుకు బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ …

Read More »

ముగిసిన యువగళం..పైలాన్ ఆవిష్కరించిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించి పాదయాత్రకు లోకేష్ ముగింపు పలికారు. 226 రోజులపాటు కొనసాగిన పాదయాత్రకు ఈ రోజుతో పుల్ స్టాప్ పడింది. జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించి డిసెంబర్ 18న ముగించారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి కారణాల నేపథ్యంలో దాదాపు నెలన్నర రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ …

Read More »

వైసీపీ బలాన్ని కొట్టేందుకు బాబు ప్లాన్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గాలి ఎటు వైపు వీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ పార్టీ వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారతున్నాయని భావించిన జగన్ కూడా దిద్దుబాటు చర్యలకు దిగారు. నియోజకవర్గాల ఇంఛార్జీలను మార్చడంతో పాటు మంత్రులు సరిగ్గా పని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ …

Read More »

మ‌ద్దిశెట్టికి గేట్లు ప‌డ్డాయే.. కిం క‌ర్త‌వ్యం..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ప‌రిస్థితి అగమ్య‌గోచ‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ర్శి టికెట్‌ను బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి ఇవ్వాల‌ని పార్టి నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. మ‌ద్దిశెట్టికి, బూచేప‌ల్లికి మ‌ధ్య వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. వైరి వ‌ర్గాలు మారిపోయాయి. ప‌లితంగా ఇది త‌న సీటేన‌ని.. 2019 ఎన్నిక‌ల్లో …

Read More »