Political News

కేటీఆర్ బృందం 4 గంటలు వెయిటింగ్ లో పీయూష్?

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అన్న మాట తరచూ చెబుతుంటారు. అదే మాటను గొప్పగా చెబుతారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ నేతలు సైతం ఇదే విషయాన్ని మా గొప్పగా చెబుతారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ అన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా. ఒకవిధంగా చెప్పాలంటే.. సీఎం హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలకు …

Read More »

‘అమెజాన్ గంజాయి’.. లింకులు ఏపీలోనే!

అమెజాన్

ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని బంద్రా ఎయిర్‌పోర్టులో ల‌భించిన 1000 కోట్ల రూపాయ‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల కేరాఫ్ ఏపీ. తెలంగాణ‌లో గంజాయి అక్ర‌మ రావాణాకు కేరాఫ్‌. మ‌హారాష్ట్ర‌లో మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాకు కేరాఫ్ ఏపీ. ఇప్పుడు.. తాజాగా ఎక్క‌డో ఆన్‌లైన్‌లో వ్యాపారంచేసుకునే అమెజాన్‌లో జ‌రుగుతున్న గంజాయి ర‌వాణాకు కూడా కేరాఫ్ ఏపీ.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డినా.. కేరాఫ్ ఏపీ అనే మాట వినిపిస్తోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో పోలీసులు …

Read More »

ఓడిన చోట గెల‌వాల‌ని

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని పెద్ద‌లు చెప్తుంటారు. అదే రాజ‌కీయాల‌కు అన్వ‌యిస్తే.. ఓడిన చోటే గెల‌వాల‌ని నాయ‌కులు చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా అదే సూత్రాన్ని పాటించేందుకు ముందుకు సాగుతున్నారు. అందుకే రాజ్య‌స‌భ అవ‌కాశాన్ని కూడా వ‌దిలేసుకున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో పోటీ చేసి తిరిగి విజ‌య బావుటా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆమె ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా..తెలంగాణ‌లో …

Read More »

కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయా

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన …

Read More »

ఇంత రాద్దాంతం అవసరమా వైసీపీ?

ఒక చిన్న మున్సిపాలిటి విషయంలో ప్రభుత్వం, అధికారపార్టీ అనవసరంగా గబ్బుపడుతోంది. కృష్ణాజిల్లాలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అందుకునే విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానం ఎంతమాత్రం సరికాదు. 29 వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటిలో వైసీపీ-టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక కౌన్సిలర్ టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఇదికాకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కొండపల్లి మున్సిపాలిటిలో …

Read More »

శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే …

Read More »

జ‌గ‌న్ ఆయ‌న్ను బాగా వాడుతున్నారుగా… న్యాయం జ‌రిగేనా..?

Peddi Reddy

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి గురించి వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. షార్ప్ షూట‌ర్‌గా ఆయ‌న అనేక విజ‌యాలు సాధించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో  వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స‌త్తాతో పార్టీ విజ‌యం సాధించింది. ఎక్క‌డిక‌క్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఆ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. దీంతో పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్‌పై సింప‌తీ కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. పార్టీ …

Read More »

అయితే.. ఈ సారి మంత్రి వ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట‌..!

YS Jagan Mohan Reddy

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాధాన్యాలు మారుతున్నాయా ?  ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచింది ఒక ఎత్తు.. ఇక నుంచి గ‌డిచేది మ‌రో ఎత్తు..! అనే వ్యూహంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారా ? అంటే.. అవున‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయులైన నాయ‌కులు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ పోరు ఒక ఎత్తు. అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఎదుర్కొనబోయే ముఖ చిత్రం మ‌రో ఎత్తుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. …

Read More »

కవర్ చేయబోయి దొరికిపోయిన జగన్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు అందరినీ ఆందోళనలోకి నెడుతున్నాయి. నెలా నెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా జగన్ సర్కారు కిందా మీదా పడిపోతుండటం.. ఇతరత్రా చెల్లింపులు, బిల్లుల విషయంలో చేతులెత్తేస్తుండటం.. ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోతుండటం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏపీలో చాలా చోట్ల రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నా వాటికి మరమ్మతులు …

Read More »

బుగ్గన మాటలకు మామూలు పంచ్ పడలేదుగా?

Buggana Rajender Reddy

వాస్తవం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని వదిలేసి.. తమకు నచ్చినట్లుగా విషయాల్ని చెప్పటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంలో ఇలాంటి తీరు ఉండేది కాదు. ఏదైనా విషయాన్ని మసిపూసి మారేడు కాయ మాదిరి చేయాలంటే పాలకులు సవాలచ్చ ఆలోచించేవారు. ఒకవేళ.. వారి నోటి నుంచి వచ్చిన తప్పుడు మాటను నిలదీస్తే ఆత్మరక్షణలో పడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఒకవేళ.. అలాంటి వ్యాఖ్యల్లోని తప్పుల్ని ఎత్తి …

Read More »

ఇసుక మాఫియా కోసం డ్యామ్ గేట్లు ఎత్తలేదా?

భారీ వర్షం కురిసింది. వరద పోటు తలెత్తింది. ఇప్పటివరకు వరద పోటు బారిన పడిన జిల్లాలుగా వినని కడప.. చిత్తూరు.. అనంతపురం.. నెల్లూరు జిల్లాలు ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి కడప జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు.. వరద పోటు కారణంగా గ్రామాలకు గ్రామాలు వరదల్లో చిక్కుకుపోవటం.. పెద్ద ఎత్తున బాధితులు గల్లంతు కావటం లాంటివి తెలిసిందే. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగింది? అన్నది …

Read More »

రాష్ట్రమంతా పాదయాత్రలట

అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో …

Read More »