Political News

తెలంగాణ లో నిజమైన స‌ర్వే, ఏపీలో మళ్ళీ జ‌గ‌న్‌కేనట

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మ‌ళ్లీ మ‌రో ఛాన్స్ ద‌క్కించు కుంటుందా? లేక పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని భావిస్తున్న టీడీపీ-జ‌నసేన‌లు ఉమ్మ‌డిగా అధికారం సాధిస్తాయా? పొత్తు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా? ఇదీ.. కొన్నాళ్లుగా రాజ‌కీయంగా జ‌రుగుతున్న తీవ్ర‌మైన చ‌ర్చ‌. ఇక‌, సాధార‌ణ ప్ర‌జానీకంలోనూ ఇటు పొత్తు, అటు ఒంట‌రి(వైసీపీ) పోటీపై అనేక అంచ‌నాలు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ఒక పార్టీకి మ‌రో పార్టీ జ‌త …

Read More »

ఆ మంత్రికి నో చెబుతున్న జగన్ ?

జగన్మోహన్ రెడ్డికి గట్టి మద్దతుదారుడిగా, అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడిన మంత్రి జోగు రమేష్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదా ? వైసీపీ నేతల సమాచారం ప్రకారమే కాకుండా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అలాగే అనుకోవాల్సొస్తోంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సర్వే వివరాలను బట్టి జోగికి గ్రౌండ్ రిపోర్టు అంత అనుకూలంగా లేదని సమాచారం. జోగిమీద అనేక కారణాలతో జనాల్లో మైనస్ ఉందని రిపోర్టులో వచ్చిందట. …

Read More »

జిల్లాల మ్యాప్ మార్చనున్న సీఎం రేవంత్ ?

కేసీయార్ హయాంలో ఏర్పాటైన జిల్లాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమీక్షకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తొందరలోనే జారీ అవబోతోందని అధికారవర్గాలు చెప్పాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడేనాటికి పది జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని కేసీయార్ ముందు 31 జిల్లాలుగా విభజించారు. తర్వాత మరో రెండు జిల్లాలను చేర్చి మొత్తం 33 జిల్లాలుగా చేశారు. అయితే మొదట్లో 31 జిల్లాలు చేసినా తర్వాత 33 జిల్లాలుగా …

Read More »

అనుకున్నంతా జరిగిందా ? ఘోర ఓటమి

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుకున్నంతా జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఘోరంగా ఓడిపోయింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని చాలా రోజులు టీబీజీకేఎస్ ఊగిసలాడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం తప్పకుండా సింగరేణి ఎన్నికలపైన కూడా పడుతుందని కేసీయార్ భావించారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భయపడ్డారు. అందుకనే సింగరేణి ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు కూతురు కవిత ద్వారా …

Read More »

రైతుబంధు పై రేవంత్ కీలక నిర్ణయం ?

రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పథకం అమలుకు అప్పర్ లిమిట్ సీలింగ్ విధించాలని అనుకుంటున్నదట. రైతుబంధు పథకం అమలుపై సమీక్షించిన తర్వాతనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 2018లో కేసీయార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పథకంలో అనర్హులకు కూడా చాలా లబ్ది జరిగిందని వచ్చిన ఆరోపణలను కేసీయార్ ప్రభుత్వం …

Read More »

దుమ్ము రేపేలా.. పార్టీల ‘స్లోగ‌న్లు’.. ఎంత ఖర్చ‌యినా ఓకే!

మ‌రో మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి నినాదాల ప్రిప‌రేష‌న్‌లో ప్ర‌ధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విష‌యంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్ప‌టికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌, జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం.. రావాలి జ‌గ‌న్‌, కావాలి జ‌గ‌న్‌.. వంటివి ఇప్ప‌టికే పాపుల‌ర్ అయ్యాయి. ఇక‌, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నాయని నాయ‌కులు అంటున్నారు. …

Read More »

రాధాకు పెరుగుతున్న పొలిటిక‌ల్ స్పేస్‌.. !

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్న ద‌రిమిలా.. వంగ‌వీటి రంగా వార‌సుడు రాధాకు కూడా.. రాజ‌కీయ స్పేస్ పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే విష‌యంపై క్లారిటీ లేదు. ఆయ‌న కూడా పార్టీపై ఒత్తిడి తేవ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేసిన ఓకే అన్న వైసీపీ.. రాధా కోరుకున్న విజ‌య‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న అలిగి బ‌య‌ట‌కు …

Read More »

అన్నావారి అల‌క‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నార‌ట‌!

గిద్ద‌లూరు వైసీపీ ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన అన్నా రాంబాబు.. అల‌క బూనారు. ఒక్క రోజులో ఆయ‌న మాట మార్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గిద్ద‌లూరు నుంచి పోటీ చేసిన అన్నా.. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న రెండో నాయ‌కుడిగా పేరు తెచ్చుక‌న్నారు. అయితే.. ఆయ‌న దూకుడు స్వ‌భావ‌మే.. ఆయ‌న‌ను నాయ‌కుల‌కు దూరం చేసింది. మితి మీరిన అహంకారం కూడా ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులే చెప్పుకొనే ప‌రిస్థితికి …

Read More »

ఇక‌, ష‌ర్మిల‌దే నిర్ణ‌యం!

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఢిల్లీ లో తాజాగా జ‌రిగిన ఏపీసీసీ(ఏపీ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ) సమావేశంలో షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలపై చర్చ జ‌రిగింది. షర్మిల పేరును ఏపీసీసీ చీఫ్ గా ప్రతిపాదించిన పీఏసీ మెంబర్, ఏపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు.. ఆమె ప్రాతినిధ్యంలో …

Read More »

“ప‌వ‌న్ ఆ ఒక్క మాట చెబితే.. వైసీపీ ఖాళీ అవుతుంది”

“జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే సీఎంన‌ని ప్ర‌క‌టిస్తే.. విశాఖ‌ప‌ట్నం వైసీపీ నాయ‌కులు మొత్తం వ‌చ్చి జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు” అని వైసీపీ నుంచి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న‌ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న పవన్‌ కల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. “వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్‌కు …

Read More »

కిక్కిరిసిన తాడేప‌ల్లి.. క్యూ క‌ట్టిన ఎమ్మెల్యేలు!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉన్న తాడేప‌ల్లికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ క‌ట్ట‌డంతో తాడేప‌ల్లి ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. ఒకరు కాదుఇద్ద‌రు కాదు.. ఏకంగా.. ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి క్యూ క‌ట్టారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతున్న నేప‌థ్యంలో త‌మ‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌నే అభ్య‌ర్థ‌న‌ను నేరుగా అధినేత‌కే విన్న‌వించేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపుకార్యాల‌యానికి చేరుకున్నారు. వీరిలో కొంద‌రికే …

Read More »

కుదిరితే ఓడించ‌డం.. లేక‌పోతే మెజారిటీని త‌గ్గించడం

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఆయ‌న‌ను ఓడించాల‌నేది టీడీపీ వ్యూహం. ఎందుకంటే.. క‌త్తికి క‌త్తి! అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంపై వైసీపీ క‌న్నేసిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ కూడా క‌న్నే సింది. ఈ నేప‌థ్యంలో కుదిరితే జ‌గ‌న్‌ను ఓడించ‌డం.. లేక‌పోతే మెజారిటీని భారీగా త‌గ్గించడం అనే టార్గెట్‌ను నిర్దేశించుకుంది. ఈనేప‌థ్యంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం …

Read More »