Political News

జనసేనా.. మాకొద్దు బాబోయ్

బీజేపీ మాట మార్చింది. రూటు మార్చింది. జనసేనతో పొత్తు విషయంలో ప్లాన్ మార్చింది. తెలంగాణలో జనసేనతో ఒరిగేదేమీ లేదని భావించిన ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కరివేపాకులా తీసిపారేస్తూ.. ఆ పార్టీతో పొత్తు వద్దంటే వద్దని చాలా స్పష్టంగా చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ …

Read More »

కేటీఆర్‌, రేవంత్ ఇద్దరూ తగ్గట్లేదుగా

తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ గేమ్ న‌డుస్తోంది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నా యి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మాట‌లు గుప్పించారు. కేటీఆర్‌ను ఎన్నారై అంటూ.. సంబోధించారు. ఎన్నారైల‌కు ఏం తెలుసు.. రాష్ట్ర స‌మ‌స్య‌లు అంటూ వ్యాఖ్యానించారు. “గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ …

Read More »

అప్పులనే చూస్తున్నారు.. ఆస్తులు చూడరా..

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. సభ్యుడిగా దీనికి తాను సిగ్గు పడుతున్నానన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప్ర‌సంగానికి ధ‌న్వవాదాలు తెలిపే తీర్మానం సంబ‌ర్ధంగా శ‌నివారం ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌.. …

Read More »

ఇక ధరణిపై ఫోకస్

కేసీయార్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన విషయం ఏదన్నా ఉందా అంటే అది ధరణి పోర్టల్ మాత్రమే. చాలా శాఖల్లో జరిగిన అవకతవకలు, అవినీతి కూడా జనాలపైన ప్రభావం చూపుతుందనటంలో సందేహంలేదు. అయితే వాటి ప్రబావం జనాలపైన డైరెక్టుగా ఉండదు. కానీ ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు జనాలపై డైరెక్టుగా ప్రభావం చూపుతుంది. ఎలాగంటే భూ వివరాలు పోర్టల్లో తప్పులుగా నమోదైతే దాన్ని సవరించుకరని కరెక్టు చేసుకోవటానికి సదరు భూ యజమానికి …

Read More »

కేసీఆర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శలు

పదేళ్ళుగా బీఆర్ఎస్ లో నోరుమూసుకుని పడున్న గొంతులన్నీ ఇపుడు సడెన్ గా పైకి లేస్తున్నాయి. తాజాగా ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ఎంఎల్సీ తక్కెళ్లపల్లి మాట్లాడుతు పదేళ్ళ పాలనలో క్షేత్రస్ధాయిలో సమస్యలను తెలుసుకునేందుకు కేసీయార్ ఏమాత్రం ఇష్టపడేలేదన్నారు. బీఆర్ఎస్ లో జోకుడు బ్యాచ్ కే కేసీయార్ ప్రయారిటి ఇవ్వటం వల్లే పార్టీ ఓడిపోయిందని తేల్చేశారు. పార్టీలో, జనాల్లోని అసంతృప్తిని కేసీయార్ తెలుసుకుని ఉండుంటే …

Read More »

జిల్లాలు మారి.. తిరువూరుకు వైసీపీ రెబ‌ల్‌.. !

వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం.. నాయ‌కులు జిల్లాలు సైతం మారిపోతున్నారు. కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గాల‌ను మారుతుంటే.. ఇప్పుడు ఉన్న పోటీ నేప‌థ్యంలో మ‌రికొంద‌రు జిల్లాల‌ను కూడా మారేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ నాయ‌కుల హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తాజాగా టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం.. తాడికొండ ప్ర‌స్తుత ఎమ్మెల్యే.. వైసీపీ రెబ‌ల్ నాయ‌కురాలు.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. తిరువూరు నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన …

Read More »

వాడుకుని వ‌దిలేశారా? లాభం లేద‌నుకున్నారా?

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వ‌చ్చే పార్ల‌మెంటుఎన్నిక‌ల్లో మాత్రం క‌టీఫ్ చెప్పింది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేది లేద‌ని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వాడుకుని వ‌దిలేశారా? లేక‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద‌గా …

Read More »

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా త‌న దైన ముద్ర వేస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న మ‌రో నిర్ణ‌యం కూడా అంత‌కంటే ఎక్కువ సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యంగా కీల‌క నాయ‌కులు, ప్ర‌ధానంగా సీఎం స‌హా మంత్రులు వ‌స్తున్నారంటే.. ట్రాఫిక్ క‌ష్టాలు మామూలుగా ఉండ‌డం లేదు. హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే.. గంట‌ల‌కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక‌, సామాన్య ప్ర‌జ‌లు ఆఫీసుల‌కు వెళ్లే స‌మ‌యంలోనో.. త‌మ పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపించే స‌మ‌యంలోనో సీఎం వంటి …

Read More »

నాపై నాకే అస‌హ్య‌మేస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

“నాపై నాకే అస‌హ్యమేస్తోంది. ఇది నిజం. పైకి అసంతృప్తి అని చెబుతున్నానే కానీ.. మ‌న‌సులో మాత్రం చాలా అస‌హ్యంగా ఉంది. నాలుగున్న‌రేళ్ల‌లో ఒక్క ప‌నిని కూడా చేయ‌లేక‌పోయాను. ఇప్పుడు చేస్తాన‌న్న న‌మ్మ‌కం కూడా నాకులేదు. టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది ప‌క్క‌న పెట్టండి. నేను మాత్రం ఇక్క‌డ నుంచే పోటీ చేస్తా. ఈ విష‌యంలో ఢోకాలేదు. నేను.. నా దేహం ఈ మ‌ట్టిలోనే క‌లిసిపోతుంది. ఇది ప‌క్కా!” అని వైసీపీ …

Read More »

వైసీపీ మునుగుతున్న నావ‌.. జాగ్ర‌త్త ప‌డండి: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైసీపీని మునుగుతున్న నావ‌తో పోల్చారు. ఆ పార్టీలో ఉన్న నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే జాగ్రత్త ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. “చేతులు కాలాక‌.. నిండా మునిగాక బాధ‌ప‌డి ప్ర‌యోజ‌నం లేదు. ముందుగానే మేల్కొనండి. మీ దారి మీరు చూసుకోండి. ధైర్యం చేయండి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నావకు చిల్లు పడింద‌న్న ఆయ‌న దాని నుంచి ఆ పార్టీ, ఆ …

Read More »

మహాలక్ష్మి పథకం..ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల అల్టిమేటం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంది. అయితే, మహిళలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో మెట్రో రైలుతోపాటు ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంపై భారతీయ మజ్దూర్ …

Read More »

జ‌గ‌న్ నిర్ణ‌యంతో ల‌క్కు చిక్కుతున్న‌ మ‌హిళా నేత‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంతో కొంద‌రు మ‌హిళా నాయ‌కుల‌కు ల‌క్కు చిక్కుతోంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కురాళ్లు.. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్లు పొందే చాన్స్ ఉంద‌ని సంబ‌ర ప‌డుతున్నారు. వీరిలో ప్ర‌ధానంగా క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు వినిపిస్తోంది. 2014 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రేణుక‌.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. 2017-18 మ‌ధ్య …

Read More »