Political News

తొలి కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఇవే

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా ఆయనతోపాటు 11 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రులకు శాఖలను కూడా రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి టీం తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది. రేవంత్ అధ్యక్షతన కొలువుదీరిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన …

Read More »

మ‌రోసారి ఓడినా.. పార్టీని విలీనం చేయ‌ను: ప‌వ‌న్‌

“పార్టీని విలీనం చేస్తాన‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీతో క‌లిసి ఉన్నాన‌న్న‌ది ఎంత నిజ‌మో.. పార్టీని విలీనం చేయ‌బోన‌నేది అంతే నిజం. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా.. పార్టీని విలీనం చేసే ప్ర‌స‌క్తే లేదు. 2014లో పోటీ చేయ‌కుండా మ‌ద్ద‌తు తెలిపాం. 2019లో ఒంట‌రిగానే బ‌రిలో నిలిచి పోరాడాం. ఓడిపోయాం. అయినా.. పార్టీని నిల‌బెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. మ‌రోసారి ఓడిపోయినా.. పార్టీని మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ విలీనం చేసే …

Read More »

డ‌బ్బు ఖ‌ర్చుచేయ‌కుండా ఓట్లు రాల‌వు: ప‌వ‌న్

ఎన్నిక‌ల్లో డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌కండా ఓట్లు వేయ‌మంటే.. ఎవ‌రూ వేయ‌ర‌ని, ఈ విష‌యం త‌న‌కు తెలిసి వ‌చ్చింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌తి ఒక్క జ‌నసేన కార్య‌క‌ర్త ఎన్నిక‌ల పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టాల‌ని.. ఎన్నిక‌ల సంఘ‌మే మ‌న‌కు 45 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకునే అవ‌కాశం ఇచ్చింద‌న్నారు. ఇంటి నుంచి పోలింగ్ బూత్ …

Read More »

రేవంత్‌ను చూసి నేర్చుకోవాలేమో: ఏపీ టాక్‌!

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌.. రేవంత్‌రెడ్డికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అబినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌హ‌జంగానే ఈ అభినంద‌న‌లు వెల్లువెత్తితే.. చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏమీ ఉండ‌దు. కానీ, ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకుంటూనే రేవంత్ వేసిన అడుగు, తీసుకున్న నిర్ణ యంవంటివి దుమ్మురేపేలా ఉండ‌డంతోపాటు.. కొంద‌రు ముఖ్య‌మంత్రుల‌కు ఆద‌ర్శంగా కూడా ఉండ‌డం తో మ‌రింత‌గా ఈ అభిమానం పెల్లుబుకుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మారుస్తున్నామ‌ని.. …

Read More »

ముఖ్య‌మంత్రి పీఠాన్ని పంచుకుంటాం.. కానీ: ప‌వ‌న్

వ‌చ్చే ఏడాది ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జన‌సేన పార్టీ అన్ని స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకుంటే.. ముఖ్య‌మంత్రీ పీఠాన్ని పంచుకుంటామ‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో జ‌న‌సేన నాయ‌కుల ఆధ్వ‌ర్యం లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు వైసీపీ కౌన్సిల‌ర్లు.. జ‌నసేన తీర్థం పుచ్చుకు న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ‘ప‌వ‌న్ …

Read More »

సీఎంగా రేవంత్‌.. నంద‌మూరి కుటుంబం హ్యాపీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌.. రేవంత్‌రెడ్డి విష‌యంలో నంద‌మూరి కుటుంబం హ్యాపీగా స్పందించింది. ఆయ‌న ప‌దికాలాల పాటు తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలో ముందుకు న‌డిపించాలని నంద‌మూరి ఫ్యామిలీ అభిల‌షించింది. ఈ మేర‌కు ఎన్టీఆర్ కుటుంబం సందేశం పంపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ప్రమణస్వీకారం చేసిన మంత్రులకు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి నియామకం పట్ల తనకు …

Read More »

రేవంత్ తొలి కేబినెట్ భేటీ..ఎవరికి ఏ శాఖ అంటే..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా మల్లు పట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సీఎం కాకుండా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళసై ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, వీరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించబోతున్నారు అన్న విషయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తాజాగా ఆ 11 మంది మంత్రులకు శాఖలను సీఎం …

Read More »

టీడీపీ స‌రికొత్త వ్యూహం… ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు.. ఇక నుంచి మ‌రో ఎత్తు.. అన్న‌ట్టుగా టీడీపీ వ్యూహం మార్చుకుంటోంది. ఈ నెల 17తో నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మాప్తం కానుంది. నిజానికి ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, కొన్నిఅవాంత‌రాలు.. యాత్ర‌కు ఆటంకం క‌లిగించాయి. దీంతో ముందు వ‌డివ‌డిగా సాగి..షెడ్యూల్ క‌న్నా వేగంగా ముందుకు సాగిన యాత్ర ఆగిపోయింది. త‌ర్వాత‌.. గ‌త నెల 27న తిరిగి ప్రారంభించారు. అయితే.. …

Read More »

బీజేపీకి ఛాన్సివ్వ‌ని జ‌గ‌న్‌.. హ‌డావుడి శంకుస్థాప‌న‌లు!

హిందూ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఏపీ బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కూలిపోయిన‌, వివిధ కార‌ణాల‌తో కూల్చేసిన ఆల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ పేరుతో.. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చేందుకు రాష్ట్ర క‌మ‌లం పార్టీ నాయ‌కులు రెడీ అయ్యారు. అయితే. అనూహ్యంగా వీరికి ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండానే సీఎం జ‌గ‌న్ రంగంలోకి దిగిపోయారు. హ‌డావుడిగా.. ఆయా ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టార‌నే …

Read More »

స్పీడ్ పెంచిన రేవంత్.. మార్పు ప్రజలకు తెలిసేలా!

ఒకటి తర్వాత ఒకటి చొప్పున వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పు నినాదాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బలంగా వినిపించిన కాంగ్రెస్ అందుకు తగ్గట్లే తాను అధికారంలోకి వచ్చిన వేళ.. చకచకా నిర్ణయాల్ని తీసుకుంటోంది. పదేళ్లుగా చూస్తున్న కొన్ని అంశాల్ని రాత్రికి రాత్రి మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఆసక్తికర పరిణామాలు ఒకటో.. రెండో కాకుండా అంతకు మించి అన్నట్లుగా సాగుతున్నాయి. ప్రభుత్వం మారి.. ముఖ్యమంత్రిగా రేవంత్ అధికారంలోకి …

Read More »

తెలంగాణ‌లో ప‌ట్ట‌ణాలు.. ఏపీలో ప‌ల్లెలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. అధికార పార్టీ బీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది. 2018లో 88 స్థానాలు ద‌క్కించుకు న్న ఈ పార్టీ.. తాజా ఎన్నిక‌ల్లో 36 స్థానాల‌కు ప‌డిపోయింది. ఈ ప‌రిణామం.. ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. అధికార పార్టీ వైసీపీ నుంచి చిన్నా చిత‌కా పార్టీల వ‌ర‌కు.. అన్నిపార్టీల‌దీ ఇదే చ‌ర్చ‌. అయితే… ముఖ్యంగా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల స్థాయిలో …

Read More »

కాంగ్రెస్ మొదటి అడుగు బాగానే ఉందా

ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరెవరిని పిలవాలనే విషయం ఇప్పటికే నిర్ణయమైపోయింది. ముఖ్య అతిధులకు ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అయితే ఎవరొస్తారో రారో ముహూర్తం సమయానికి బయటపడుతుంది. ఆరుగురు ముఖ్యమంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేసీయార్, చంద్రబాబాబునాయుడుకి ఆహ్వానాలు అందాయి. వీళ్ళిద్దరిలో ఎవరొస్తారనే విషయంలో సస్పెన్స్ మొదలైంది. ప్రముఖులను ఆహ్వానించటంలో గొప్పేమీలేదు. ప్రతి ప్రభుత్వం చేసేదిదే. అయితే ఇపుడు కొత్తదనం ఏమిటంటే తెలంగాణా ఉద్యమంలో అమరులైన మూడు వందల మంది కుటుంబాలను …

Read More »