Political News

ఏపీలో పెరిగిన టీడీపీ గ్రాఫ్‌.. మ‌రి వైసీపీ ?

మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితి ఎలా ఉంది? జ‌నం నాడి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏ పార్టీ విష‌యంలో ప్ర‌జ‌లు ఎలా ఆలోచిస్తున్నారు? వెర‌సి మొత్తంగా ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఇవే విష‌యాల‌పై తాజాగా ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే రాష్ట్రంలో ప‌ర్య‌టించి వివ‌రాలు సేక‌రించింది. దీని ప్ర‌కారం.. …

Read More »

చంద్ర‌బాబుకు పీకే స‌ల‌హా ఇదేనా?

“మ‌హిళా ఓటు బ్యాంకును మీకు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు బాగానే ఉన్నాయి. అయితే.. ఈసారి యువ‌త చాలా ఆవేశంతో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధిలేక‌.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఒక్క‌సారి గ‌మ‌నించండి. యువ‌త నాడిని ప‌ట్టుకుని.. వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించండి. వారి ఓటు బ్యాంకును మీ వైపు మ‌ళ్లించుకునే ప్ర‌య‌త్నం చేయండి” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు …

Read More »

‘స‌లార్‌’కు లింకు పెట్టి జ‌గ‌న్‌పై బుచ్చ‌య్య స‌టైర్లు

తాజాగా విడుదలైన ప్ర‌భాస్ మూవీ స‌లార్ తొలి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత‌..అనేక ప‌రాజ‌యాలు చ‌వి చూసిన ప్ర‌భాస్‌కు ఒకింత ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో డైలాగులు కూడా.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పేలుతున్నాయి. ఇక‌, ఈ సినిమాను రాజ‌కీయ నాయ‌కులు కూడా వీక్షించారు. అయితే.. వీక్షించి స‌రిపెడితే ఏముంటుంద‌ని అనుకున్నారో..ఏమో టీడీపీ కురువృద్ధుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి.. …

Read More »

చంద్రబాబుతో లోకేష్, పీకే భేటీ?

పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. 2014లో ప్రధాని మోడీ మొదలు 2019లో సీఎం జగన్ వరకు ఎందరో నేతలకు అధికార పీఠాన్ని దగ్గర చేసిన క్రెడిట్ పీకేది. ఐపాక్ అధినేతగా తన రాజకీయ వ్యూహాలతో కార్పొరేట్ స్థాయిలో పొలిటికల్ స్ట్రాటజీస్ ని అందించడంలో పీకే సిద్ధ హస్తుడు. గత ఎన్నికలలో ఏపీలో వైసిపి అధికారంలోకి రావడానికి, జగన్ సీఎం కావడానికి …

Read More »

జేడీ వారి కొత్త పార్టీ.. ప్ర‌భావం ఎంత‌?

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. కొత్తగా ఆయ‌న సొంత కుంప‌టి పెట్టుకున్నారు. జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఇది పెట్టిన పార్టీ కాద‌ని పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని చెప్పిన జేడీ.. కొన్నాళ్ల కింద‌టే.. వేరు కుంప‌టిపై లీకులు ఇచ్చారు. ఇప్పుడు అది కార్య‌రూపం …

Read More »

టీడీపీ హామీ… వైసీపీ అమ‌లు చేస్తోంది

jagan

ఇటీవ‌ల మినీ మ‌హానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒక‌టి.. మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్క‌డకైనా.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో వైసీపీ ప్ర‌భుత్వం ఇదే ప‌థ‌కాన్ని చెప్పాపెట్ట‌కుండానే అమ‌లు చేసేందుకు రెడీ అయిపోయింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. …

Read More »

రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది. అందుకనే …

Read More »

పవన్ కూడా రంగంలోకి దిగారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను ఫైనల్ చేయటం కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు, ఆశావహులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో వన్ టు వన్ సమావేశమయ్యారు. శుక్రవారం పార్టీ ఆపీసులో జరిగిన సమీక్షల్లో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని నేతలతో చాలాసేపు మాట్లాడారు. నిజానికి ఇలాంటి సమీక్షలు చేయటంలో ఏమిటి ఉపయోగమో పవన్ …

Read More »

రేవంత్ టీముకు మంచి మార్కులు పడ్డాయా ?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలు జరిగిన విధానం చూస్తే ఒకవైపు వాడివేడిగాను మరోవైపు హుందాగాను జరిగినట్లే అనుకోవాలి. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. గతంలో కేసీయార్ హయాంలో కూడా ఇలాగే జరిగింది. కేసీయార్ పాలనలో పదేళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు ప్రతిపక్ష ఎంఎల్ఏలను బయటకు పంపేయటం లేదంటే సస్పెండ్ …

Read More »

సీఎం జ‌గ‌న్‌పై కామెంట్లు.. ‘యాష్‌’ అరెస్టు విడుద‌ల‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఎన్ఆర్ఐ యశస్వి.. ఉర‌ఫ్ యాష్ పొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు జామున అరెస్టు చేశారు. అనంతరం ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. వ‌దిలి పెట్టారు. వ‌చ్చే నెల 11 వ తేదీన విజ‌య‌వాడ‌లోని సీఐడీ కార్యాల‌యానికి వ‌చ్చి.. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. వాస్త‌వానికి యాష్ ను అరెస్టు చేశార‌న్న వార్త ఏపీలో సంచ‌ల‌నం రేపింది. …

Read More »

చంద్ర‌బాబు యాగాలు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికార యాగాలు చేప‌ట్టారు. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసంలో నిర్విరామంగా య‌జ్ఞాలు, యాగాలు నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి ఆల‌యాల‌కు వెళ్ల‌డం, దేవుళ్ల‌ను ద‌ర్శించుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబు.. గ‌తంలో ఎప్పుడూ ఎన్నిక‌ల‌కు ముందు ఇలా యాగాలు, య‌జ్ఞాలు చేసిన దాఖ‌లాలు లేవు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు సీఎం కావాల‌ని కోరుతూ.. కొంద‌రు యాగాలు చేశారు. ఉమ్మ‌డి క‌డ‌ప …

Read More »

వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరు రాష్ట్ర రాజకీయాలలో కొంతకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక, వైసీపీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చినట్లు పుకార్ల వ్యాపించాయి. అయితే, విశాఖ ప్రజలు తనను అభిమానిస్తున్నారని, ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానని ఆయన గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ …

Read More »