Political News

నా మాటే శాస‌నం : ప‌రిటాల శ్రీరామ్

ప‌రిటాల శ్రీరామ్‌. టీడీపీ యువ నాయ‌కుడు. మంచి ఫైర్ ఉన్న నాయ‌కుడు కూడా! అనంత‌పురం జిల్లాలో ఒక‌ప్పుడు.. రాజ‌కీయాల‌ను శాసించిన ప‌రిటాల ర‌వి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరాం.. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా సున్న ప‌రిటాల సునీత త‌న కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు ఆమె పోటీ నుంచి త‌ప్పుకున్నారు. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా భారీ అంచ‌నాల‌తో ఆయ‌న రంగంలోకి …

Read More »

లోక్ సభకు జీవీఎల్ పోటీ చేస్తారా?

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా ? అందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారా  ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు సొంత జిల్లా ప్రకాశం. జీవీఎల్ రాజ్యసభ ఎంపీ అయ్యేంతవరకు చాలామందికి అసలాయన ఏపీ వ్యక్తే అన్న విషయం కూడా తెలీదు.ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి గుంటూరు …

Read More »

లాక్ డౌన్ దిశగా సంపన్న దేశం.. మన పరిస్థితేంటి?

అక్కడెక్కడో సౌతాఫిక్రాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్న వార్తలు రావటం.. ఆ వెంటనే మొదలైన కలకలం.. కొద్దిరోజులకే ప్రపంచంలోని దాదాపు పాతిక దేశాలకు పైనే ఈ మాయదారి మహమ్మారి విస్తరించటం తెలిసిందే. పక్కా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికి.. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వచ్చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ లో మొదలైన కేసులు.. చూస్తుండగానే …

Read More »

మందు బాబులకు గుడ్ న్యూస్

ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్య నిషేధం అంటూనే.. మ‌రోసారి.. మందు బాబుల‌కు మ‌రింత కిక్కు ఇచ్చే నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్యం ప్రియులు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న ప్ర‌ముఖ బ్రాండ్ల మ‌ద్యాన్ని వ‌చ్చే వారం నుంచి తీసుకురానున్నారు. దీంతో ఇంపీరియ‌ల్ బ్లూ, మెక్‌డోల్ విస్కీ, బ్రాందీ, రాయ‌ల్ స్టాగ్‌ స‌హా అనేక ప్ర‌ముఖ బ్రాండ్లు ప్ర‌భుత్వ‌ రిటైల్ దుకాణాల్లోకి వ‌చ్చేస్తాయి. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం …

Read More »

ఆ పంట‌ను కొనేది లేదు: KCR

నిన్న మొన్న‌టి వ‌ర‌కు యాసంగి ధాన్యంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించి కేంద్రం ఎందుకు కొన‌ద‌ని ప్ర‌శ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తాజాగా ఈ విష‌యంపై చేతులు ఎత్తేశారు. యాసంగిలో పంటల సాగు, ఉద్యోగ విభజన, కల్పన లాంటి అంశాలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో రైతులను లాభసాటి పంటలవైపు మళ్లించే బాధ్యత అధికారులదేనని కేసీఆర్ …

Read More »

వివాదంగా మారిన మూడు రాజ‌ధానుల స‌భ‌

తిరుప‌తిలో తాజాగా జ‌రుగుతున్న మూడు రాజ‌ధానుల(వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్దతుగా) స‌భ జ‌రుగుతోంది. రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం నేతృత్వంలో ఈ స‌భ సాగుతోంది. అయితే.. ఇది ఆది నుంచి వివాదంగా మారింది. అనేక ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు వివాదంగా మారింది? అనేది ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. ఇక్క‌డి రైతులు.. 700 రోజ‌లకు పైగా …

Read More »

రేవంత్ ను చూసి నేర్చుకోండి!

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా వెళుతోంది. అంత‌కు ముందు వ‌ర‌కు తాబేలు న‌డ‌క‌లా ఉన్న పార్టీ రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత కుందేలు ప‌రుగులా మారింది. వ‌రుస స‌మావేశాలు.. స‌భ‌లు.. ర్యాలీల‌తో పార్టీకి దూకుడు నేర్పించారు రేవంత్‌. ఇప్పుడు పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా డిసెంబ‌రు 9 నుంచి …

Read More »

కేర‌ళ‌లో అమ్ముతున్న జ‌గ‌న‌న్న సంచులు

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన్ని నెల‌ల కింద‌ట అమ‌లు చేసిన‌.. బియ్యం ప‌థ‌కం గుర్తుందా?  నేరుగా ఐదు కేజీలు.. ప‌దికేజీలతో కూడిన బియ్యాన్ని సంచుల్లో నింపి.. వాటిపై జ‌గ‌న్‌, ఆయ‌న తండ్రి వైఎస్ ఫొటోలను వీటిపై ముద్రించి.. ల‌బ్ధి దారుల‌కు చేర‌వేశారు. ఒక్కొక్క సంచికి.. ప్ర‌బుత్వం రూ.38 ఖ‌ర్చు చేసిన‌ట్టు అప్ప‌ట్లో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని స్ప‌ష్టం చేశారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ కార్డు …

Read More »

వివాదంలో ప్రధానమంత్రి కార్యాలయం

నరేంద్రమోడి కార్యాలయం సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. ఎన్నికల సంస్కరణల విషయాన్ని చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి రావాల్సిందిగా చీఫ్ ఎన్నికల కమీషనర్+ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కేంద్ర న్యాయశాఖ మంత్రి కార్యాలయం లేఖ రాసిందనే విషయంపై వివాదం పెరుగుతోంది. నవంబర్ 16న జరిగినట్లుగా చెబుతున్న సమావేశం వివరాలు ఇపుడు బయటకు పొక్కటంతో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయంపై మండిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఈ వ్యవస్థ …

Read More »

బ్రిటీష్ పాల‌న‌ను త‌ల‌పిస్తున్న జ‌గ‌న్‌.. టీడీపీ ఆగ్ర‌హం

“బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది.” అని టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. తాజాగా తిరుపతి వేదిక‌గా.. అమరావతి రైతులు …

Read More »

అమ‌రావ‌తి ఎక్క‌డికీ పోదు: RRR

రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ.. ఆయ‌న స‌భ‌లో హ‌ల్చ‌ల్ చేశారు. రాజ‌ధానిపై పూర్తిగా త‌న‌కు న‌మ్మ‌కం ఉందని.. రాజ‌ధాని ఎక్క‌డికీ పోద‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల …

Read More »

విశాఖ ఉక్కుపై.. ప‌వ‌న్ మ‌రో ఉద్య‌మం

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌దం తొక్కుతున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌కు వెళ్లి అక్క‌డి కార్మిక సంఘాల‌కు సంఘీభావం తెలిపిన ప‌వ‌న్‌.. త‌ర్వాత‌.. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలో ఒక‌రోజు దీక్ష చేశారు. అయితే.. ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేసేందుకు ప‌వ‌న్ మ‌రో రూపంల ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌తి ప్రాతానికి ఈ ఉద్య‌మం విస్తృతం చేయ‌నున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జనసేన …

Read More »