Political News

మ‌రింత ప‌ట్టు బిగిస్తేనే జేసీ గెలుపు… !

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న లెక్క వేరు. వార‌సత్వాన్ని చూసి.. లేదా.. యువ నాయకుడు అనే సానుభూతి చూపి ప్ర‌జ‌లు గెలిపించిన ప‌రిస్తితి ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ వేస్తున్న అడుగులు.. వీటికి భిన్నంగా ఉన్నాయి. ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా మెస్మ‌రైజ్ చేసేలా ఆ పార్టీ వ్యూహాలు క‌నిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నాయ‌కులు.. ముఖ్యంగా గెలుపు గుర్రంపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల‌నేది ప‌రిశీల‌కుల …

Read More »

విష్ణు ఈ సారైనా ఖ‌ర్చు చేస్తారా?

పార్టీ ఏదైనా నాయ‌కుడు ఎవ‌రైనా.. విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో సొమ్ములు తీయాల్సిందే. వాటిని కూడా తాను నేరుగా ఖ‌ర్చు పెట్టే ప‌రిస్తితి లేదు. లోక‌ల్‌గా ఉండే నాయ‌కుల‌తోనే పంపిణీ చేయాలి. అప్పుడు ప్ర‌జ‌ల చేతులు త‌డిచేది.. ఓట్లు ప‌డేది! ఇది నేత‌లెరిగిన స‌త్యం. 2019 ఎన్నిక ల్లో టీడీపీ నాయ‌కులు ఈ విష‌యంలోనే బోల్తా కొట్టార‌నే వాద‌న ఉంది. పై నుంచి సొమ్ములు వ‌చ్చినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఖ‌ర్చు …

Read More »

పవన్ త్యాగరాజు, త్యాగాల రాజు – జగన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్‌గా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త్యాగాల త్యాగ‌రాజు.. అంటూ ప‌వ‌న్‌కు కొత్త పేరు పెట్టారు. “ఎక్క‌డ సీటిచ్చినా.. ఓకే అంటారు. అస‌లు ఇవ్వ‌క పోయినా.. ఓకే అంటారు. పొరుగు పార్టీ అధికారంలోకి వ‌స్తే అదే వంద కోట్లు అన్న‌ట్టుగా ఫీల‌వుతారు. పార్టీని బ‌లోపేతం చేయ‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నేత సీఎం అయితే.. అదే చాలంటారు. ఆయ‌న త్యాగాల త్యాగ‌రాజు” అని …

Read More »

పక్కా ప్లాన్ తో రెడీ అవుతోందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. ప్రతి అడుగులోను జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ప్రజాపాలన, అభయహస్తం, లబ్దిదారుల ఎంపికకు గ్రామసభలు, ప్రగతిభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించటం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజాధరణను దృష్టిలో పెట్టుకునే చేసింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు ఉచిత …

Read More »

టీడీపీపై ‘హిమాల‌య‌’మంత అభిమానం!!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ జెండా హిమాల‌యాల‌పై రెప‌రెప‌లాడింది. ఆ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానం హిమాల‌య‌మంత అని యువ‌త చాటుకున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ‌త‌.. ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వ‌తారోహణం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక క‌ష్టాలు ప‌డి(శీతాకాలం కావ‌డంతో) ప‌ర్వతాన్ని చేరుకున్నారు. సాధార‌ణంగా.. ఇలాంటి అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన‌ప్పుడు దేశ‌భ‌క్తిని చాటుకుంటూ.. జాతీయ జెండాను రెప‌రెప‌లాడించ‌డం ప‌రిపాటి. …

Read More »

బయటపడిన ల్యాండ్ క్రూయిజర్లు

తాజాగా రేవంత్ రెడ్డి బయటపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ల ఆచూకి బయటపడింది. రేవంత్ చిట్ చాట్ గా మాట్లాడుతు కేసీయార్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టినట్లు చెప్పారు. రేవంత్ బయటపెట్టిన విషయం సంచలనంగా మారింది.  కేసీయార్ ప్రభుత్వం ల్యాండ్ క్రూయిజర్లు కొనటం ఏమిటి ? వాటిని విజయవాడలో దాచిపెట్టడం ఏమిటనే విషయంపై జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. దాంతో క్రూయిజర్ల కార్ల ఆచూకీ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాలు …

Read More »

అమిత్ టార్గెట్ సాధ్యమేనా ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాపై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ పదిసీట్లు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇపుడున్న నాలుగు సిట్టింగ్ స్ధానాలకు అదనంగా మరో ఆరు సీట్లలో గెలవాలని అమిత్ షా సమీక్షలో కచ్చితంగా చెప్పారు. 35 శాతం ఓట్ల షేరుతో బీజేపీ పదిసీట్లలో గెలవాల్సిందే అని స్పష్టంగా ఆదేశించారు. ఒక్కరోజు పర్యటన కోసం ఢిల్లీ నుండి అమిత్ …

Read More »

మోడీతో మొహ‌మాటం.. జ‌గ‌న్ ఏం చేస్తారో…!

రాజ‌కీయాల్లో మొహ‌మాటాల‌కు తావులేదు. ఉంటే ఎంత క‌ష్ట‌మో.. ఎన్నిక‌ల వేళ ప‌లు పార్టీల‌కు అనుభ‌వ మే. అయినా కూడా ఒక్కొక్క‌సారి మొహ‌మాటం త‌ప్ప‌దు. ఏం చేస్తారు..? బ‌ల‌మైన నేత‌లు తార‌స ప‌డిన ప్పుడు స‌ర్దుకు పోవాల్సి ఉంటుంది. అయితే.. ఇలా స‌ర్దుకు పోయే సంద‌ర్భంలో ఎదుర‌య్యే ప‌రిణామాల ను ఎలా డీల్ చేయాల‌నేది కూడా కీల‌క‌మే. ఈ విష‌యంమే ఇప్పుడు వైసీపీకి చిక్కుగా మారింది. దేశంలో కీల‌క‌మైన ఘ‌ట్టం మ‌రికొన్ని …

Read More »

కుప్పం.. పెద్ద టార్గెట్టే పెట్టుకున్నరు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించాల‌ని అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, కానీ, ఆ పప్పులేవీ ఉడ‌క‌వ‌ని.. తాను ల‌క్ష ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కుప్పం ప్ర‌జ‌లు త‌న‌తోనే ఉన్నార‌ని బాబు వెల్ల‌డించారు. తాజాగా బెంగ‌ళూరు నుంచి కుప్పం చేరుకున్న ఆయ‌న మూడు రోజుల పాటు ఇక్క‌డే బ‌స చేసి.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం …

Read More »

చంద్ర‌బాబు పాలిటిక్స్‌.. డీకే శివ‌కుమార్ తో చ‌ర్చ‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయాలు రోజుకో ర‌క‌మైన ట్విస్ట్ ఇస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట జాతీయ రాజ‌కీయాల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే)తో భేటీ అయిన చంద్ర‌బాబు రాజ‌కీయాలను స‌ల‌స‌ల మ‌రిగేలా చేశారు. దీనిపై అనేక వంద‌ల విశ్లేష‌ణ‌లు.. చ‌ర్చ‌లు.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ వేడి త‌గ్గ‌క‌ముందే.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించిన చంద్రబాబు.. అక్క‌డి బెంగ‌ళూరులో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం తిరిగి …

Read More »

‘మాట‌ల రాయుడు’.. చేర‌గానే ప‌ని మొద‌లు పెట్టేశాడే!

భార‌త క్రికెట‌ర్‌.. గుంటూరుకు చెందిన అంబ‌టి రాయుడు.. కేవ‌లం బ్యాటింగ్ రాయుడే కాదు.. మాట‌ల రాయుడు అని కూడా నిరూపించేసుకున్నాడు. వైసీపీలో ఇలా చేరాడో లేదో అలా.. నోటికి, మాట‌ల‌కు ప‌ని చెప్పేశారు. తాజాగా గురువారం సాయంత్రం వైసీపీ కండువా క‌ప్పుకొన్న రాయుడు.. ఆ పార్టీలోకి అధికారి కంగా చేరిన విష‌యం తెలిసిందే. స‌హ‌జంగా అయితే.. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌, లేదా.. క‌నీసంలో క‌నీసం ఓ ప‌దేళ్ల హిస్ట‌రీ ఉన్న …

Read More »

వైసీపీలో మారిన ‘వ‌సంత’ గానం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారంపై ఏపీ అధికార పార్టీలో కీల‌క‌చ‌ర్చ‌గా మారింది. కొంద‌రిని తీసేయ‌డం.. మ‌రికొంద‌రిని చేర్చ‌డం వంటివి ఆస‌క్తిగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు నొచ్చుకుంటుండగా.. మ‌రికొంద‌రు స‌ర్దుకుపోతున్నారు. ఇలాంటివారిలో మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండానే.. లేదా ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌కుండానే.. “నేను పోటీ చేయ‌ను” అని ప్ర‌క‌టించారు. ఈ ఆకస్మిక వ‌సంత గానం మార్పుపై పార్టీలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది 2019 …

Read More »