తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయం దక్కించుకుని మూడోసారి కూడా అధికారం చేజిక్కిం చుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబానికే చెందిన తనయుడు, తనయ, మేనల్లుడు.. సహా ఇతర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను తమవైపు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు కనిపిస్తున్నది కేవలం కేసీఆర్(బహిరంగ సభల్లో), కేటీఆర్, హరీష్రావు వీరిలోనూ కేసీఆర్ కేవలం జిల్లాల్లో సుడిగాలి …
Read More »బీ టెక్ రవి అరెస్టు.. ఫుల్ హైడ్రామా..
టీడీపీ నాయకుడు, కడప జిల్లా పులివెందుల పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి(రవీంద్రారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పులివెందుల మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరిచారు. అయితే.. దీనికి ముందు భారీ హైడ్రామా చోటు చేసుకుంది. బీటెక్ రవిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. కొందరు మీడియాకు ఉప్పందించారు. దీంతో మీడియాలో బీటెక్ రవి కిడ్నాప్ అంటూ.. భారీ ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. కడప నుంచి పులివెందుల వస్తుండగా బీటెక్ …
Read More »కేటీఆర్ సీఎం అయినా అభ్యంతరం లేదు: హరీష్ రావు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ల మధ్య గ్యాప్ ఉందని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తర్వాత సీఎం రేసులో హరీష్ రావు ఉన్నారని, కానీ, కేటీఆర్ రాకతో ఆయన ఆశలకు గండిపడిందని పుకార్లు వచ్చాయి. ఇక, హరీష్ రావు సొంత కుంపటి కూడా పెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత బావాబామ్మర్దులు పలు సందర్భాల్లో తమ మధ్య గ్యాప్ …
Read More »ఎన్టీఆర్ ఘనత కేసీఆర్కు దక్కేనా? రికార్డులు సృష్టించేనా?
తెలుగు వారి అన్నగారు.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ .. సినీ రంగంలోనే కాదు.. రాజకీయంగా కూడా అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. ఒకే సమయంలో రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసి, విజయం కూడా దక్కించుకున్న ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన గురించిన చర్చ తెలంగాణ ఎన్నికల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుత సీఎం, బీఆర్ ఎస్ అదినేత కేసీఆర్.. …
Read More »బీఆర్ ఎస్పై కాంగ్రెస్ సెల్ఫీ ఎటాక్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ ఎస్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్నిముమ్మరం చేసింది. మరోవైపు.. బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీం అంటూ ప్రచారం కూడా చేస్తోంది. అందుకే తమప్రచారాల్లో ఎక్కడా బీజేపీని కానీ, ప్రధాని నరేంద్ర మోడీని కానీ బీఆర్ ఎస్ నేతలు విమర్శించడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఎంఐఎం, …
Read More »బీఆర్ఎస్ కు బాగా మండుతోందా ?
కేసీయార్ పాలన పై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యాడ్స్ తో బీఆర్ఎస్ కు బాగా మండుతున్నట్లే ఉంది. కాంగ్రెస్ యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిందంటేనే బీఆర్ఎస్ కు ఎంతగా మండుతోందో అర్ధమవుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ జారీ చేసిన ప్రకటనల్లో కొన్నింటిపై కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తచేసింది. మొత్తంమీద రెండుపార్టీలు పరస్పరం జారీచేసుకున్న యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికలకమీషనర్ కు …
Read More »పల్నాడువాసుల కల నెరవేర్చనున్న జగన్
దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతం వెనుకబాటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరున్న పల్నాడు ఆ తర్వాత ఆ మచ్చను చెరిపేసుకుంది. కానీ, కరువు కోరల నుంచి మాత్రం బయటపడలేదు. ముఖ్యంగా తాగు, సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎగువ పల్నాడు ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. నాగార్జునసాగర్ డ్యాం ద్వారా వచ్చే నీటితో దిగువ పల్నాడులో నీటి ఎద్దడి తగ్గింది. దీంతో, ఎగువ పల్నాడు ప్రాంతంలో …
Read More »కేటీఆర్ లైక్ చేసిన ముగ్గురు నేతలు ఎవరంటే..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ పై కన్నేశారు. ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ కేసీఆర్ లో ఆందోళన పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై సందేహాలు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ దారికి కాంగ్రెస్ అడ్డు వస్తుందనే కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకే …
Read More »చంద్రబాబుకు ఆ క్రెడిట్ ఇవ్వొద్దు.. 2018 గెలుపు మాదే
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ భారీగా సీట్లు సాధించి.. రెండోసారి అధికారంలోకి రావటానికి చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకోవటం కనిపిస్తుంది. ఈ సందర్భంగా చాలామంది నోటి నుంచి వచ్చే రెగ్యులర్ కామెంట్.. చంద్రబాబు పుణ్యమా అని తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ …
Read More »ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ కు ఎందుకు చెడిందో బయటకొచ్చింది
ప్రగతి భవన్ లో గంటల కొద్దీ చర్చలు జరిపి.. గులాబీ పార్టీకి ఎన్నికల వ్యూహాల్ని అందించేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఆ తర్వాతి కొద్దిరోజులకే తెగ తెంపులు చేసుకోవటం తెలిసిందే. ఇంతకూ కేసీఆర్ -ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఎందుకు చెడిందన్న విషయాన్ని ఎవరూ బయటపెట్టింది లేదు. అంచనాలు.. ఊహాగానాలు తప్పించి.. గులాబీ బాస్ కు పీకేకు ఎక్కడ చెడిందన్న విషయంపైనా క్లారిటీ లేదు. తాజాగా ఈ …
Read More »లోకేష్, జగన్, పవన్ తో టచ్లో ఉంటా..
తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రచార జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలు, రోడ్ షోలు, సమావేశాలతోపాటు మీడియాకు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్…టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మరో పదిపదిహేనేళ్లు రాజకీయం చేయగలిగిన సామర్థ్యం ఉందని …
Read More »వైసీపీ పై టీడీపీ ‘సూపర్ సిక్స్’
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అశోక్బాబు, పట్టాభి హాజరయ్యారు. జనసేన తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఆల్రెడీ ప్రతిపాదించిన 6 అంశాలకు తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలను కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించామని యనమల వెల్లడించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates