Political News

జ‌గ‌న్ వీళ్ల‌కు కేబినెట్ ఛాన్స్ ఇవ్వ‌రా ?

ఏపీలో అధికార వైసీపీకి చెందిన నేత‌ల్లో ఇప్పుడు ఒక్క‌టే ఉత్కంఠ పెరిగిపోతోంది. ద‌స‌రాకు కాస్త అటూ ఇటూగా మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని తెలియ‌డంతో ప్ర‌స్తుతం కేబినెట్లో ఉన్న వారిలో ఎవ‌రు అవుట్ అవుతారు ? కొత్త‌గా ఎవ‌రు ఇన్ అవుతారు ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల లెక్క‌ల్లో ఎవ‌రికి వారు మునిగి తేలుతున్నారు. జ‌గ‌న్ ముందు నుంచి ఒకే మాట మీద నిల‌బ‌డ‌తారు. ఆయ‌న రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఉన్న …

Read More »

మ‌ల్లాది విష్ణుకు వైసీపీలో పొగ‌పెడుతోందెవ‌రు ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. నిన్న‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న నేత‌లు.. రేపు శ‌త్రువులు అయిపోతారు. నిన్న‌టి వ‌ర‌కు బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న వాళ్లు సాయంత్రానికే మిత్రులు అయిపోతారు. ద‌శాబ్దాల రాజ‌కీయ వైరం ఉన్నోళ్లు కూడా చిటుక్కున క‌లిసిపోతుంటారు. మ‌రి కొంద‌రు ఉద‌యం ఒక పార్టీలో ఉంటే..సాయంత్రం మ‌రో పార్టీలో ఉంటారు. ఓ వైపు విజ‌య‌వాడ‌లో విప‌క్ష టీడీపీకి చెందిన నేత‌ల మాట‌ల తూటాల‌తో అక్క‌డ …

Read More »

జైజై గ‌ణేశా! సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నానికి సుప్రీం ఓకే! కానీ..

తెలంగాణ ప్ర‌భుత్వానికి తీవ్ర సంక‌టంగా మారిన ప్ర‌ధాన అంశం.. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు.. గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం! ఇటీవ‌ల కాలంలో క‌రోనా తీవ్రత ప్ర‌బ‌లిన నేప‌థ్యంలో బ‌హిరంగంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు నిర్వ‌హించే విష‌యంపై వైద్యులు.. నిపుణులు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విష‌యంపై ప్ర‌ధానంగా కేసు న‌మోదైంది. దీంతో విచార‌ణ చేప‌ట్టిన‌.. ధ‌ర్మాస‌నం.. త‌క్కువ మందితో నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. దీంతో క‌కేసీఆర్ …

Read More »

రేవంత్ కు కాంగ్రెస్ మార్కు ట్రీట్మెంట్ ?

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఉదయం హీరోగా ఉన్న నేత మధ్యాహ్నానికి జీరో అయిపోతారు. ఇపుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిస్థితి దాదాపు అదే లాగా తయారైందట. పీసీసీ పగ్గాలు చేతికి అందిన దగ్గర నుండి పార్టీ క్యాడర్లో మంచి ఉత్సాహాన్నే తెచ్చారు. అప్పటివరకు స్తబ్దుగా ఉన్నా చాలామంది నేతలు, క్యాడర్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. డైరెక్ట్ గా కేసీయార్+కేటీయార్ ను ఎటాక్ చేస్తుండటం, ప్రభుత్వంపై …

Read More »

సైదాబాద్ ఘటన.. నిందితుడు ఆత్మహత్య!

సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు. కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ …

Read More »

టీటీడీ ఏమన్నా పునరావాస కేంద్రమా ?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులపై అనేక విమర్శలు మొదలయ్యాయి. 25 మందితో కూడిన బోర్డు సభ్యుల ఫైలును జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశారు. అలాగే మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో ఎన్నడూ లేనట్లు మొత్తం 75 మందిని బోర్డు సభ్యులుగా నియమించినట్లయ్యింది. ఈ నియామకంలో రాజకీయ అనివార్యతే కనబడుతోంది. ఇందులో …

Read More »

సోనూసూద్ పై కేంద్రానిది కక్ష సాధింపేనా ?

కరోనా వైరస్ కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సోనూసూద్ కేంద్రంగా వివాదం మొదలైంది. మంగళ, బుధవారాల్లో సోనూసూద్ కు చెందిన ఇళ్ళు, ఆఫీసులపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు జరపటం వివాదాస్పదమవుతోంది. ఇంత హఠాత్తుగా ఐటీ అధికారులు దాడులు జరగడానికి కారణాలు ఏమున్నాయి ? ఏమున్నాయంటే సోనూ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటమే అని తెలుస్తోంది. …

Read More »

జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్‌.. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టులో బిగ్ రిలీఫ్ వ‌చ్చింది. ఆయ‌న బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరు తూ.. వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సీబీఐ ప్ర‌త్యేక కోర్టు.. తాజాగా కొట్టివే సింది. అదేస‌మ‌యంలో పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న‌.. ఆర్ ఆర్ ఆర్ పిటిష‌న్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. దీంతో అటు సీఎం జ‌గ‌న్‌కు, ఇటు సాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ …

Read More »

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ?

దేశవ్యాప్తంగా జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నట్లుగా పెట్రోల్, డీజల్ ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తెస్తుందా ? అవకాశాలు ఉన్నాయనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వచ్చే శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో చర్చించబోయే అజెండాలో వివిధ అంశాల్లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశం కూడా ఉందని సమాచారం. మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా …

Read More »

ఆర్ ఆర్ ఆర్‌కు బిగ్ షాక్‌.. నెక్ట్స్ ఏంటి?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌కు ఫ‌స్ట్ షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా.. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా.. ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న పోరాటంలో తొలిసారి ఆయ‌న‌కు తీవ్ర‌మైన ఎదురు దెబ్బ‌త‌గిలింది. దీంతో ఇప్పుడు ఆయ‌న నెక్ట్స్ ఏం చేయ‌ను న్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ.. కొన్నాళ్ల కింద‌ట హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో …

Read More »

గడ్కరి టార్గెట్ చేసింది మోడీనేనా ?

బీజేపీతో పాటు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మెల్లి మెల్లిగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు అంటే మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నపుడు పార్టీ లేదా ప్రభుత్వంపై బహిరంగంగా మాట్లాడాలంటేనే అందరు వణికిపోయేవారు. అలాంటాది మోడి విధానాలపైన, నిర్ణయాలతో పాటు పార్టీలోని అసంతృప్తులు కూడా కొందరు బహిరంగంగానే మాట్లాడేస్ధాయికి చేరుకుంటున్నారు. మోడి అనుసరిస్తున్న విధానాలపై ఆ మధ్య షాట్ గన్ గా పాపులరైన శతృజ్ఞ సిన్హా బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం …

Read More »

ఆన్ లైన్ టికెట్ల మీద ఏపీ మంత్రి ఇచ్చిన తాజా క్లారిటీ ఇదే

ఏపీలోని సినిమాహాళ్ల టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశంపై చోటు చేసుకున్న రగడ తెలిసిందే. ప్రభుత్వమే.. ఆన్ లైన్ టికెట్లను అమ్ముతానని చెప్పటం.. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయటం.. టికెట్లు అమ్మిన 20 రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పటం లాంటి అంశాల్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ …

Read More »