Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. చంద్ర‌బాబుకు మొహ‌మాటాల‌ వెల్లువ‌!

టీడీపీలో ఒక‌టి కాదు.. రెండు టికెట్‌లు కోరుకునేవారు పెరుగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి త‌ల్లీ కుమారులు, తండ్రీ కూతుళ్లు, అన్న‌ద‌మ్ములు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. చివ‌ర‌కు ఇది చంద్ర‌బాబుకు మొహ‌మాటాల చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిటాల కుటుంబం ఆశిస్తోంది. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెర‌మీదికి వ‌చ్చిన‌.. శ్రీరామ్‌.. మ‌రోసారి త‌న …

Read More »

షర్మిలకు లైన్ క్లియర్ చేసిన రుద్రరాజు

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల …

Read More »

రాహుల్-వైఎస్‌ సెంటిమెంట్‌.. ఏపీపై బాగానే ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్‌

ఏపీపై కాంగ్రెస్ పార్టీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ రాహుల్ గాంధీ, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సెంటిమెంటును వాడుకుని పార్టీని తిరిగి గాడిలో పెట్టాల‌ని నిర్ణ‌యించుకుం ది. రాహుల్ గాంధీని ప్ర‌ధాన మంత్రిగా చూడాల‌ని అనుకున్న రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆలోచ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. వైఎస్ అభిమానులు, ఆయ‌న‌ను ఆరాధించేవారు.. కాంగ్రెస్కు అండ‌గా నిల‌వాల‌న్న పిలుపుని ఇవ్వాల‌ను నిర్ణ‌యించుకుంది. ఇదేస‌మ‌యంలో వైఎస్ సానుభూతి ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి అండ‌గా …

Read More »

రెండు పేర్లు ఫైనలయ్యాయా ?

తెలంగాణాలో  ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన రెండు ఎంఎల్సీ అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసిందా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రెండుసీట్లను అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు దాదాపు ఖాయమయ్యాయట. అయితే వీళ్ళ పేర్లతో పాటు షబ్బీర్ ఆలి, చిన్నారెడ్డి పేర్లను కూడా జాబితాలో రేవంత్ రెడ్డి చేర్చినట్లు తెలుస్తోంది. మహేష్  కుమార్, అద్దంకి దయాకర్ పేర్లను మొదటి ప్రాధాన్యతలో ఎందుకు …

Read More »

రెండు సీట్లపై రేవంత్ ప్రత్యేకంగా గురిపెట్టారా?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్నీ సీట్లను స్వీప్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే రెండుసీట్లపైన రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టిపెట్టారట. ఇంతకీ ఆ రెండు సీట్లు ఏవంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు. ఈ రెండు సీట్లపైనే రేవంత్ ఎందుకింత ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు ? ఎందుకంటే ఇవి రెండు రేవంత్ సొంత జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాలు కావటమే కారణం. రేవంత్ ది మహబూబ్ …

Read More »

బీఆర్ఎస్ వీకైపోతోందా?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి సీట్లు గెలవాలని ఒకవైపు కేసీయార్ టార్గెట్ పెట్టుకుంటే మరోవైపు బీఆర్ఎస్ వీకైపోతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. పదేళ్ళు తిరుగులేకుండా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రూపంలో పెద్ద దెబ్బపడింది. అధికారంలో ఉన్నపుడు బలంగా కనిపించిన పార్టీ ఓటమి తర్వాత అంతా డొల్లగా కనబడుతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో పార్టీని కట్టుదిట్టంగా నడిపించే సామర్ధ్యం కేటీయార్ కు …

Read More »

21న మొదటి జాబితా విడుదల ?

ఈనెల 21వ తేదీన టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదలకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. తొలిజాబితాలో టీడీపీ సిట్టింగుల్లో చాలామందికి టికెట్లు ఖాయంగా ఉంటాయని అంటున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని చంద్రబాబునాయుడు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా పట్టుబడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈ …

Read More »

ఏపీకి క‌నుగోలు ఎంట్రీ… కాంగ్రెస్‌కు అదిరిపోయే వ్యూహం

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా అడుగంటి పోయింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఈ పార్టీకి క‌నీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా ద‌క్క‌లేదు. ఒక‌ప్పుడు రాజ్య‌మేలిన ఈ రాష్ట్రంలో ప‌రిస్థితిదారుణంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఏపీలో జ‌వ‌జీవాలు పుంజుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దివంగ‌త సీఎం …

Read More »

మోడీ వ్యూహాన్ని ఊహించ‌ని కాంగ్రెస్‌.. బిగ్ షాక్‌!!

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపి.. అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు త‌గులు తున్నాయి. ఇండియా కూట‌మిలో లుక‌లుక‌లు కొన‌సాగుతుండ‌డం ఒక త‌ల‌నొప్పిగా మారితే.. మ‌రోవైపు కీల‌క నేత‌ల‌ను బీజేపీ లాగేస్తోంది. ఇదంతా మోడీ వ్యూహ‌మేన‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. దీనికి అడ్డుక‌ట్ట మాత్రం వేయ‌లేక పోతోంది. తాజాగా జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్టాయి. ఒక‌టి.. కాంగ్రెస్ …

Read More »

ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీడీపీ 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రాలు ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతోంది. వ్య‌క్తుల ప్ర‌భావం.. పార్టీ ప్ర‌భావం వెర‌సి.. టీడీపీకి కొత్త సంవ‌త్స‌రం.. భారీ ఎత్తున మేలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఈ ద‌ఫా అనంపురంలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టికే.. చాలా మందికి సీట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష ను.. పెనుకొండ‌కు …

Read More »

అంబేడ్క‌ర్ మీద జ‌గ‌న్ ఆశ‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మ‌రింత‌గా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వ‌ర్గాన్ని, చ‌దువరుల‌ను కూడా వైసీపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే .. ఆఘ‌మేగాల‌పై విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించారు. ప్ర‌త్యేకంగా మంత్రుల క‌మిటీని నియ‌మించి మ‌రీ.. వైసీపీ …

Read More »

ఆ కమ్మ లీడ‌ర్ వైసీపీకి బైబై..!

విజ‌య‌వాడ‌లో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఒక‌వైపు.. టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని బ‌య‌ట‌కు వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే ఎంపీ టికెట్ ఇస్తూ.. వైసీపీ నిర్ణ‌యించింది. దీని నుంచి నాయ‌కులు.. విజ‌య‌వాడ రాజ‌కీయాలు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు వైసీపీలో మ‌రో దుమారం తెర‌మీదికి వ‌చ్చిం ది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్ప‌న భ‌వ‌కుమార్ వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు స‌మాచారం. …

Read More »