వైసీపీ ఎమ్మెల్యే, పిఠాపురం నాయకుడు పెండెం దొరబాబు దారెటు? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? ఇదీ.. ఇప్పుడు నియోజకవర్గం సహా.. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న భారీ చర్చ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం దొరబాబుకు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్ను ఎంపీ వంగా గీతకు కేటాయించారు. టికెట్ కోసం దొరబాబు ఎంతో ప్రయత్నించినా.. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలే దు. వైసీపీ అధిష్టానం ఎంపీ గీతవైపు మొగ్గు …
Read More »నాలుగేళ్ల తర్వాత.. సొంత నియోజకవర్గంలో రఘురామ
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల తర్వాత.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. తన సొంత నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి వచ్చారు. వైసీపీతో విభేదించిన తర్వాత.. ఆయన దాదాపు ఢిల్లీకే పరిమితం అయ్యారు. సొంత నియోజకవర్గానికి రావాలని ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేయడం ఖాయమని భావించిన ఆయన.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన ఇక్కడ అభివృద్ధి విషయంలో …
Read More »వైసీపీ వ్యూహం… రాజకీయ మేధావులకు సైతం మైండ్ బ్లాంక్
“వైసీపీ అంటే కేవలం పార్టీనే కాదు.. అదొక సోషల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బ్రో!!”- అంటున్నారు రాజ కీయ మేధావులు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎలాంటి శషభిషలు లేకుం డా.. వ్యూహాత్మకంగా స్థానాలు మార్చేసిన తీరు.. రాజకీయంగా సంచలనాలకు వేదిక అయింది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి ఇంత పెద్ద స్థాయిలో …
Read More »కనుమ నాడు చంద్రబాబు కేసులో తుది తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 50 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అయితే, చంద్రబాబు అరెస్టు సమయంలో సెక్షన్ 17 ఏ ఆయనకు వర్తిస్తుందా లేదా అన్నదానిపై ఏపీ హైకోర్టుతో …
Read More »కమ్మ వర్సెస్ బీసీ.. జగన్ ఫార్ములా ఇది!
రెండు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జగన్ చేసిన మార్పులు సంచలనం రేపుతున్నాయి. అవి కూడా పార్లమెంటు స్థానాలే కావడం గమనార్హం. బలమైన కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తు న్న ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎవరూ ఊహించని విధంగా చేసిన మార్పులు.. రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అవే.. ఒకటి ఏలూరు పార్లమెంటు స్థానం, రెండు.. విశాఖపట్నం పార్లమెంటు స్థానం. ఈ రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం కమ్మ నేతల …
Read More »పవన్-చంద్రబాబు.. భేటీ.. విషయం సీరియస్!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు.. తాజాగా డిన్నర్ భేటీ నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరగనున్న ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉందని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. అత్యంత తక్కువ మందిని మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి నలుగురు మాత్రమే ఈ డిన్నర్ బేటీకి హాజరవుతు న్నట్టు తెలిసింది. ప్రస్తుతం విజయవాడలోనే చంద్రబాబు.. సీఐడీ ఆఫీస్కు వెళ్లారు. …
Read More »కొత్త కొత్తగా షర్మిల.. టీడీపీ ఫిదా..ఏం జరిగింది?
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకొన్న వైఎస్ షర్మిల తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి.. ఆహ్వానించేందుకు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్లారు. ఆహ్వాన పత్రిక, కానుక అందించారు. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. షర్మిల కొత్తకొత్తగా ఉండడమే చర్చగా మారింది. చంద్రబాబుకు …
Read More »వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. కీలక నేత దూరం!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. ఇప్పటికే కర్నూలు ఎంపీగా ఉన్న బీసీ నాయకుడు సంజీవ్ కుమార్ టికెట్ దక్కని కారణంగా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అయితే.. ఈయన తన ఎంపీ పదవికి ఇంకా రాజీనామా చేయలేదు. త్వరలోనే ఈయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇదిలావుంటే… తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని …
Read More »మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఊడ్చేస్తోందా ?
బీఆర్ఎస్ బలం ఎలాగ వచ్చిందో అలాగే పోతున్నట్లుంది. వరద వచ్చినపుడు ఉన్న నీటిపోటు తర్వాత ఉండదని పెద్దలు ఊరికే చెప్పలేదు. అదే పద్దతిలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావటంతో మొదలైన బీఆర్ఎస్ హవాకు 2023లో బ్రేకులు పడింది. దాంతో అప్పట్లో ఎలా బలం పుంజుకున్నదో అదే పద్దతిలో ఇపుడు బలాన్ని కోల్పోతోంది. అంటే బీఆర్ఎస్ ది వాపే కానీ బలుపుకాదని అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని మున్సిపాలిటీలను కాంగ్రెస్ …
Read More »రఘురామ రాజీనామా
వైసీపీ రెబల్ ఎంఎల్ఏ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి రెండోవారం లోపు రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తులో నరసాపురం పార్లమెంటు సీటులో పోటీచేయబోయే పార్టీలో తాను చేరతానన్నారు. పై రెండుపార్టీలతో బీజేపీ కూడా చేరితే బాగుంటుందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు. రచ్చబండ కార్యాక్రమంలో మీడియాతో మాట్లాడుతు తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తనను అనర్హుడిగా ప్రకటింపచేయటంలో వైసీపీ …
Read More »చంద్రబాబుతో షర్మిల భేటీ!
కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైనం చర్చనీయాంశమైంది. తన అన్న జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు షర్మిల విషెస్ చెప్పడం సంచలనం రేపింది. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి షర్మిల …
Read More »శభాష్ డాక్టర్ ఎమ్మెల్యే !!
ఆయన ఎమ్మెల్యే. సహజంగానే అధికారికంగా ఆయన దర్పానికి తిరుగు ఉండదు. పార్టీ కూడా అధికారంలోనే ఉంది కాబట్టి.. ఇక, ఆయన నేలపై కూడా నడవాల్సిన అవసరం లేదు. ఇది.. సహజంగా అందరి ఎమ్మెల్యేల గురించి జరిగే చర్చ. కానీ, అందరిలా తాను ఎందుకు ఉండాలి? అనుకున్నారో ఏమో.. ఆ ఎమ్మెల్యే తనలోని సహజత్వానికి ప్రతీకగా నిలిచారు. వైద్యో నారాయణో హరి అన్న నానుడిని ఆయన నిజం చేశారు. ముందు వృత్తి.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates