Political News

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన పోలింగ్ దశకు చేరుకోనుంది. ఇలాంటి వేళలో ఎంతటి హడావుడి నెలకొని ఉంటుందో తెలిసిందే. రెండోసారి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించటంతో పాటు.. రోజువారీ ప్రచారంతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్ని …

Read More »

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గ‌తంలో ఒక‌సారి త‌ప్పిపోయిన ఎమ్మెల్సీ సీటు ఈ ద‌ఫా ద‌క్కింది. దీంతో తాజాగా ఆయ‌న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. దీనికి ముందు తీన్మార్ …

Read More »

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్రమోడీ ఆకర్షణ, రామమందిరం, హిందుత్వవాదం తమను గెలుపు వాకిట నిలబడతాయని భావిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సినీ నటులను ప్రచారానికి దించుతున్నారు. అయితే ఈ సారి హోంమంత్రి …

Read More »

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట. హైదరబాాద్ ఎంపీ …

Read More »

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నది. అయితే తొలి, మలి దశ పోలింగ్ అనంతరం బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఆశాజనకంగా లేవని ఆ పార్టీ నేతల మారిన స్వరాలు స్పష్టం చేస్తున్నాయి. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హిందూ – ముస్లిం విభజన, రిజర్వేషన్ల అంశాన్ని …

Read More »

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం. చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ …

Read More »

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజ‌కీయాల్లో రంగు ప‌డుతోంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ఆమె రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒక‌టి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు ప‌డుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్య‌వ‌హార శైలే. మ‌రో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. నేత‌లు …

Read More »

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించేవాళ్లు. ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాట‌ల‌తో చెల‌రేగిన రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దు అనే అంశంపై కేసీఆర్ సైలెంట్‌గా ఉండ‌టం, బీజేపీని ఒక్క మాట కూడా అన‌క‌పోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. త‌న …

Read More »

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ హైక‌మాండ్ హ్యాపీగా ఉన్న‌ట్లు స‌మాచారం. తెలంగాణతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ప్ర‌చారంతో రేవంత్ నేష‌న‌ల్ లెవ‌ల్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో రేవంత్ స్పీచ్‌ల కార‌ణంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో …

Read More »

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. అంతేకాదు.. 50 వేల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. దీంతో బీఆర్ ఎస్‌కు కీల‌క స‌మ‌యంలో భారీ ఎదురు దెబ్బ తగిలిన‌ట్ట‌యింది. ఈ క్ర‌మంలో విఠ‌ల్ రావు స‌భ్య‌త్వాన్ని సైతం.. హైకోర్టు ర‌ద్దు చేయ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగింది? …

Read More »

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న క‌డ‌ప ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న పిటిష‌న్‌ను హైద‌రాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నిక‌ల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో ఆయ‌న సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌న్న వాద‌న‌ను కూడా తోసిపుచ్చింది. ఇక‌, ఇదే కేసులో మ‌రో భారీ ఊర‌ట కూడా …

Read More »

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019 ఎన్నికలలో యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానాల నుండి పోటీ చేసి అమేథీలో ఓటమి, వయనాడ్ లో విజయం దక్కించుకున్నాడు రాహుల్. ఈ ఎన్నికలలో మరో సారి వయనాడ్ నుండి ఎంపీగా మరోసారి బరిలోకి దిగాడు. అక్కడ పోలింగ్ తొలిదశలోనే ముగిసింది. వయనాడ్ లో ఈ సారి విజయం …

Read More »