రాజకీయాలు ఒక్కొక్కసారి గమ్మత్తుగా ఉంటాయి. కంచంలో అన్నీ వడ్డించినట్టు కనిపిస్తున్నా.. ఏం చేయాలో ఆలోచన తట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏపీలోనూ.. అలాంటి పరిస్థితే ఎదురైంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దింపేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న టీడీపీకి.. కీలకమైన వ్యవహారంలో వైసీపీ నుంచి రూట్ క్లియర్ అయిపోయింది. సీఎం జగన్.. ఒకరకంగా.. చంద్రబాబుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చేశారు. అంటే.. వైసీపీని ఓడించాలంటే.. టీడీపీ సరైన అభ్యర్థులను …
Read More »ఈసారి తెలంగాణకే పరిమితం.. కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఆయన పార్టీ కీలక నేతలు, పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు మాసాలుగా ఇంటి నుంచి బయట కు రాని కేసీఆర్.. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడం.. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలనోటిఫికేషన్ వచ్చేందుకు రంగం కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఏవిధంగా పోరు సాగిద్దామనే విషయంపై ఆయన …
Read More »ఢిల్లీకి పవన్.. రీజనేంటి?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా శుక్రవారం గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా రెండు అసెంబ్లీ టికెట్లు ప్రకటించుకున్నారు. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేనే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సమయంలోనే ఆయన టీడీపీ పై సుతిమెత్తని విమర్శలు గుప్పించారు. తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించుకోవడం.. సీఎం సీటు విషయంలో వ్యాఖ్యలు చేయడం వంటివి …
Read More »మైలవరం రాజకీయాల్లో బిగ్ ట్విస్టులేనా…!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరం. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు నిన్న మొన్నటి వరకు జోరుగానే సాగాయి. అయితే.. ఇప్పుడు వైసీపీలోనే రాజకీయాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను వ్యతిరేకిస్తున్నవారు రోడ్డెక్కుతున్నారు. తమకు ఏం చేశారని.. ఆయనకు ఓటేయాలని చాలా మంది కమ్మ సామాజిక వర్గం నేతలు.. చర్చిస్తున్నా రు. కొందరు సోషల్ మీడియా గ్రూపులు క్రియేట్ చేసుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగాప్రచారం …
Read More »సునీల్ రంగంలోకి దిగేశారా ?
తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల కోసమని వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవటమే టార్గెట్ గా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ తదితరులతో రేవంత్, సునీల్ కనుగోలు రెండుసార్లు భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో తాను చేయాల్సిన పనులను, చేయబోతున్న సర్వేలను సునీల్ వివరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. దానికి పార్టీ గ్రీన్ సిగ్నల్ …
Read More »షర్మిల అదే రేంజ్.. తగ్గట్లేదుగా..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తన దూకుడు ఏమా త్రం కూడా తగ్గించడం లేదు. వైసీపీపైనా.. సీఎం జగన్ సర్కారుపైనా ఆమె విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ ఆఫీస్ ఆంధ్ర రత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల సీఎం జగన్ విజయవాడలో ఆవిష్కరించిన డాక్టర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విగ్రహాలు పెడితే కడుపు …
Read More »ఆ రెండు స్థానాలూ మావే.. : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి తాము పోటీ చేయనున్న రెండు స్థానాలను ఆయన తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన పొత్తులో బాగంగా రాష్ట్రంలో పోటీ చేస్తామని మాత్రమే చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా.. రెండు కీలక నియోజక వర్గాల పేర్లను వెల్లడించడం.. జనసేనలో ఉత్సాహాన్ని నింపింది. వాస్తవానికి కొన్ని రోజులుగా జనసేన పోటీ చేసే స్థానాల విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఫ్రీ కరెంట్ భారమెంతో తెలుసా ?
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలులో ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలులోకి తెస్తామని పార్టీ తరపున రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారంచేశారు. వీళ్ళ ప్రచారమే లేకపోతే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఏదైనా కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ …
Read More »షర్మిలకు ఇప్పుడు అసలు టెస్ట్ మొదలైంది…!
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన దివంగత వైఎస్ తనయ వైఎస్ షర్మిల.. తన పోరాటం ఎవరి మీదో చెప్పకనే చెప్పేశారు. ఒక దశలో నేరుగా తన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్రంలో అదికారంలోకి తీసుకురావడమేనన్నారు. మరోవైపు.. తన అన్న జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటిస్తానన్నారు. మొత్తంగా ఏపీపై తన వ్యూహాన్ని షర్మిల వెల్లడించారు. ఇప్పుడు దీనికి అనుసంధానంగా ఆమె జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. …
Read More »బైరెడ్డికి లైన్ క్లియరైందా ?
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ఉంది. తొందరలోనే అంటే ఈనెలాఖరులోపు లేదా వచ్చేనెలలో తెలుగుదేశంపార్టీలో చేరటం ఖాయమని పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో నంద్యాల నుండి లోక్ సభకు బైరెడ్డి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. ఆయన కూతురు శబరిని కూడా అసెంబ్లీకి పోటీచేయించాలని బైరెడ్డి పట్టుబడుతున్నారట. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటిరాలేదు. కూతురు పోటీచేసే విషయాన్ని పక్కనపెట్టేసినా …
Read More »ఇండియాను నితీషే ముంచేస్తారా ?
ఇండియా కూటమిని దాని కన్వీనర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారే ముంచేసేట్లున్నారు. ఇప్పటికే మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలతో కూటమిలో గందరగోళం జరుగుతోంది. ఈ నేపధ్యంలో నితీష్ కూడా పెద్ద బండరాయి వేయటానికి రెడీ అవుతున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తొందరలోనే నితీష్ కూటిమికి గుడ్ బై చెప్పి మళ్ళీ ఎన్డీయేలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ఎన్డీయేలోని ముఖ్యులతో నితీష్ …
Read More »కడప వైసీపీలో బిగ్ వికెట్లు డౌన్… !
మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ.. ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐప్యాక్ సర్వే సహా.. వలంటీర్లు, ఇతర మాధ్యమాల్లో అభ్యర్థుల పనితీరు, ప్రజల నాడిని పసిగడుతున్న విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదికల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates