Political News

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి ఆయ‌నే దిక్కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొదలెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ శ్రేణుల‌ను తిరిగి ఆక్టివ్ చేసే ప‌నిలో ప‌డ్డ ఆయ‌న‌.. ఆ మేర‌కు ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. అందులో భాగంగానే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా దేవ‌గుడి భూషేష్‌రెడ్డిని బాబు నియ‌మించారు. క‌డ‌ప టీడీపీ పార్ల‌మెంట్ …

Read More »

అచ్చెన్న‌.. రామ‌న్న స్పీడ్ అందుకున్నారా?

జ‌గ‌న్ హ‌వా ముందు తేలిపోయిన తెలుగు దేశం పార్టీ ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్ గాలిని త‌ట్టుకుని నిల‌బడ్డ కొంత‌మంది టీడీపీ నేతులు ఊహించిన స్థానియ‌లో ఆక్టివ్‌గా ఉండ‌కుండా మౌనం పాటించ‌డం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతూ వ‌చ్చింది. కానీ ఇటీవ‌ల ఆ పార్టీ నాయ‌కులు తిరిగి జోరు అందుకోవ‌డంతో టీడీపీలో జోష్ వ‌చ్చింద‌నే అభిప్రాయాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కీల‌క …

Read More »

రేవంత్‌, ఈట‌ల ర‌హ‌స్య మంత‌నాలా? కౌశిక్ చెప్పిన‌దాంట్లో నిజ‌మెంత?

తెలంగాణ రాజ‌కీయాల్లో కాక పుట్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజులు గ‌డుస్తున్నా కొద్దీ మ‌రింత మంట రాజేస్తోంది. అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌లు విజ‌య వ్యూహాలు గెలుపు ప్ర‌ణాళిక‌లు ఇలా ఇప్పుడంద‌రి దృష్టి హుజూరాబాద్ మీదే ఉంది. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ నుంచి విజ‌యం క‌న్నేయ‌గా.. ఈ ఉప …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు..!

కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బకు హుజురబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో హుజురాబాద్ మరియు బద్వేల్ నియోజకవర్గాల లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యం లో.. …

Read More »

బద్వేలు టీడీపీ అభ్యర్ధి ఎవరో తెలుసా ?

కడప జిల్లా బద్వేలులో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించటానికే చంద్రబాబు మొగ్గుచూపారు. రాజశేఖర్ మొన్నటి 2019 ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేలులో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేయగా టీడీపీ తరపున రాజశేఖర్ పోటీచేశారు. ఇద్దరు డాక్టర్ల పోటీలో వెంకటసుబ్బయ్య భారీ మెజారిటితో గెలిచారు. …

Read More »

హుజూరాబాద్ లో డబ్బే డబ్బు

అవును మీరు చదివింది అక్షరాల నిజమేనట. కాకపోతే నియోజకవర్గానికి అందుతున్న నిధులన్నీ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల రూపంలో వస్తున్నాయి. కానీ జనాలు చెప్పుకుంటున్న డబ్బంతా పార్టీలు వెదలజల్లుతున్నది. పార్టీలు వెదజల్లుతున్న డబ్బంటే అనధికారికంగా స్ధానికనేతలకు అందిస్తున్న డబ్బన్నమాట. ఎప్పుడు జరుగుతుందో స్పష్టతలేని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒకవైపు కేసీయార్, మరోవైపు ఈటల రాజేందర్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎవరికివారుగా స్దానికంగా …

Read More »

పీకే.. కాంగ్రెస్‌కే కాదు అస‌లు రాజ‌కీయాల‌కే ఇప్పుడు దూరం

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా గొప్ప పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నే త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారా? ఆయ‌న ఇప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలం పాటు ఈ రాజ‌కీయాలు.. ఎన్నిక‌ల గొడ‌వ నుంచి ఆయ‌న దూరంగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని కావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన …

Read More »

విజయమ్మ చెపిందేమిటి ? చేసిందేమిటి ?

పైకి చెప్పిందేమో రాజకీయాలకు అతీతమైన సమావేశమని. అందుకే తాము నిర్వహించిన సమావేశానికి ఆత్మయ సమావేశమని చెప్పుకున్నారు. కానీ సమావేశంలో జరిగింది మొత్తం రాజకీయమే. మరి ఇంతోటిదానికి విజయమ్మ వివిధ పార్టీల్లోని ఒకప్పటి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులను ఎందుకు పిలిచారో అర్ధం కావటంలేదు. దివంగత సీఎం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ పేరుతో సుమారు 350 మందికి ఆహ్వానాలు పంపారు. …

Read More »

సొంత పార్టీ నుంచే సెగ‌.. రేవంత్ ఏం చేస్తారో?

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల‌న్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పైనే దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఎలాంటి అడుగులు వేసినా ఆ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ల‌క్ష్యంగా చేసుకునే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆ దిశ‌గా త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ముందుగానే రంగంలోకి దించాయి. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో దిగ‌డం ఖాయ‌మైన‌ట్లే. ఇక రాష్ట్రంలో మూడో ప్రధాన పార్టీగా ఉన్న …

Read More »

ప్టాలిన్ పై పవన్ ట్వీట్.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పవన్ ట్వీట్ చేశారు. అయితే.. ఇప్పుడు అదే ట్వీట్..తమిళనాడు అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీయడం గమనార్హం. శాసన సభ లో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర మణియన్‌ ప్రసంగిస్తూ… ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా …

Read More »

వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్..!

కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు.. దానిని అరికట్టేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే.. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. అందులో మందుబాబులు ఎక్కువ మంది ఉన్నారట. వ్యాక్సిన్ వేయించుకుంటే కొద్ది రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. వ్యాక్సిన్ వేయించుకోనివారు కూడా ఉన్నారట. అందుకే.. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ ఫిట్టింగ్ పెట్టింది. సచ్చినట్టూ మందుబాబులు కూడా వ్యాక్సిన్ …

Read More »

నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిపెంపు విషయంలో నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. వయోపరిమితిని 5 ఏళ్ళ సడలింపులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు మాత్రమే వర్తించేట్లుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్ధులు దారుణంగా దెబ్బతినబోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి పెంచినట్లే తమకు కూడా పెంచాలని పై క్యాటగిరీల నిరుద్యోగులు ఎంత అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓసీలకు ఐదేళ్ళు వయోపరిమితిని పెంచాలని …

Read More »