జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని, ఇక్కడే సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటానని.. ఇక్కడే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా …
Read More »11 మంది టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీలోని 25 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ 17 స్థానాలు తీసుకుంది. బీజేపీ 6, జనసేన పార్టీ రెండు స్థానాలు పంచుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తీసుకున్న 17 పార్లమెంటు స్థానాల్లో 11 సీట్లకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ఒకరు మాత్రమే సిట్టింగ్ అబ్యర్థి ఉన్నారు. మిగిలిన …
Read More »రోజా హ్యాట్రిక్.? రిపీట్ అయ్యేనా నగిరిలో ఆ మ్యాజిక్.?
నగిరి ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా, ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. ముచ్చటగా మూడోసారి నగిరి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేస్తానంటున్నారామె. అయితే, నగిరి సీటు మూడోస్సారి రోజాకి దక్కడానికి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది. అసలంటూ రోజాకి నగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇంకోసారి ఇస్తే, ఆమెను ఓడించి తీరతామని స్థానిక వైసీపీ నేతలు, వైసీపీ అధినాయకత్వానికి వార్నింగుల మీద …
Read More »వైఎస్ షర్మిల ‘బ్లైండ్’ గేమ్.! మాస్టర్ మైండ్ ఎవరిది?
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం కాంగ్రెస్ నేతలకే అర్థం కావడంలేదు. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో, ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వైఎస్ షర్మిల, అదీ ఎన్నికల సమయంలో. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. …
Read More »చక్రం తిప్పిన టీడీపీ టాప్ లీడర్.. అల్లుడికి ఎంపీ టిక్కెట్ ఫిక్స్..!
ఏపీలో ఎన్నికల డేట్లు వచ్చేశాయి. కోడ్ అమల్లోకి వచ్చేయడంతో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ క్యాండెట్లు మొత్తం ఫిక్స్ అయ్యారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉండడంతో ఈ కూటమి పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఇంకా కొన్ని చోట్ల ఫిక్స్ కావాలి. టీడీపీ ఎంపీ క్యాండెట్ల పేర్లను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే టీడీపీలో ఓ టాప్ లీడర్ తన అల్లుడికి …
Read More »చంద్రబాబుకు ఈసీ నోటీసులు.. మరి వైసీపీ మాటేంటి?
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు. అధికార పార్టీకి కూడా సంపూర్ణంగా వర్తిస్తుంది. కానీ, చిత్రంగా ప్రతిపక్షంపైనే చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎందుకంటే..టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అది కూడా సీఎం జగన్పై అభ్యంతరకర వ్యాఖ్యలతో టీడీపీ సోషల్ మీడియాలో ఎవరో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని చంద్రబాబును ఆదేశించింది. ఈ …
Read More »దళిత బంధు దెబ్బేసింది.. బేఫికర్: కేసీఆర్
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోతుందని తాను భావించలేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దళిత బంధు ద్వారాఇచ్చిన రూ.10 లక్షలు పార్టీని గెలిపిస్తాయని అనుకున్నట్టు తెలిపారు. అయితే.. అదే తమ పార్టీని ఓడించిందని చాలా మంది తనకు చెప్పినట్టు వ్యాఖ్యానించారు. “ఓడితే ఓడినం.. కానీ, మనం అమలు చేసిన దళిత బంధు అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. పార్లమెంటు …
Read More »22 నుంచి ‘ప్రజాగళం’తో చంద్రబాబు ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం భారీ బహిరంగ సభ హిట్టయిన నేపథ్యంలో ఈ ‘ప్రజాగళం’ పేరుతోనే ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలు పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గకుండా వెంటనే …
Read More »ఇది జగన్ రెడ్డి మార్క్ సామాజిక న్యాయం!
మళ్ళీ అదే సీన్. ఒక పక్క మంత్రి ధర్మాన, మరోపక్క ఎంపీ నందిగం సురేష్. ధర్మాన మొత్తం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు లిస్ట్ చదివితే, సురేష్ 25 ఎంపి ల లిస్ట్ చదివారు. ఈ మొత్తం కార్యక్రమంలో బీసీ లకు, దళితులకు మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అని చెప్పుకోవడానికి తప్ప, నిజానికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే ల ఎంపికలో వీరి పాత్ర ఏమీ వుండదు, బహుశా వాళ్లకు …
Read More »ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం జగన్ బస్సు యాత్ర
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల టూర్ ప్రణాళిక సిద్ధమైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. సుమారు వచ్చే ఎన్నికల పోలింగ్కు ఒక రోజు ముందు వరకు ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు. తాను స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న …
Read More »వైసీపీ మాస్టర్ ప్లాన్.. టీడీపీ కీలక నేతకు గేలం?
కీలకమైన ఎన్నికల ముంగిట వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి బలమైన గళంగా ఉన్న కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. టీడీపీలో సీనియర్ నేత అయిన బండారు.. పెందుర్తి టికెట్ ఆశించారు. అయితే, పొత్తుల్లో భాగంగా ఈ సీటును చంద్రబాబు జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో బండారు తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా …
Read More »అంబటిని ఇరికించేసిన అనిల్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ సర్కారు అతి పెద్ద ఫెయిల్యూర్లలో పోలవరం ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 70 శాతానికి పైగా పూర్తయిన ఆ మెగా ప్రాజెక్టును ఇంకో ఏడాదిలో పూర్తి చేస్తాం అంటూ.. ఒక్కో సంవత్సరం గడుపుతూ వచ్చారు. కానీ చివరికి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది పరిస్థితి. డయాఫ్రాం వాల్ కూలిపోవడంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates