Political News

ఆ 100 కోట్లు ఎక్క‌డివి? క‌విత‌కు తొలి రోజే ఉక్కిరిబిక్కిరి

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను హైద‌రాబాద్‌లోని స్వ‌గృహం నుంచి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అనంత‌రం.. శ‌నివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ పెట్టి అనంత‌రం.. త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. కోర్టు కూడా ఏకంగా ఏడు రోజుల పాటు క‌విత‌ను ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. …

Read More »

వైసీపీ ఖాతాలో 442 కోట్లు.. బాండ్ల ఎఫెక్ట్‌

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఇచ్చారో.. తెలియ‌ని ఈ బాండ్ల నిధులు కోట్ల కు కోట్ల రూపంలో పార్టీల‌కు చేరిపోయాయి. సుదీర్ఘంగా 2019 నుంచి సాగిన ఈ బాండ్ల వ్య‌వ‌హారం.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ క్ర‌మంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ …

Read More »

మోడీతో ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ర‌హ‌స్య భేటీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా?  ఆయ న‌తో 15 నిమిషాల‌పాటు హెలీ ప్యాడ్ వ‌ద్దే నిల‌బ‌డి చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప‌ల్నాడు జిల్లాలో ని చిల‌క‌లూరిపేట‌లో ఉన్న బొప్పూడి వ‌ద్ద టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి సంయుక్తంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ అనంత‌రం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ …

Read More »

మోడీ.. రింగ్ మాస్టర్ :  మోడీపై ష‌ర్మిల ఫైర్‌

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోడీ చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన `ప్ర‌జాగ‌ళం` స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. …

Read More »

సీఎం జ‌గ‌న్ సారా వ్యాపారి: ప‌వ‌న్‌

ఏపీలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న కురుక్షేత్ర స‌మ‌రం అనంత‌రం.. రామ‌రాజ్యం ఏర్పాటు కానుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారం, డబ్బు అండతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ‘ప్రజాగళంస‌ బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని ప‌వ‌న్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు …

Read More »

మేం మీ వెంట ఉంటాం:  మొడీ తో చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల‌(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) అజెండా మాత్రం ఒక్క‌టేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన ఎన్డీయే కూట‌మి ప‌క్షాల తొలి బ‌హిరంగ స‌బ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ కార‌ణంగానే దేశానికి ప్ర‌పంచ స్థాయిలో పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. “మోడీ ఒక …

Read More »

కాంగ్రెస్‌-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు: మోడీ

ఏపీలో కాంగ్రెస్‌-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కావ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పారు. చిల‌క‌లూరి పేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తొలుత తెలుగు లో ప్ర‌సంగించారు. కోట‌ప్ప‌కొండ ప్రావ‌స్త్యాన్నివివ‌రించారు. త్రిమూర్తుల ఆశీర్వాదం త‌న‌కు, ఏపీకి కూడా ఉంద‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న హిందీలో త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది …

Read More »

నేనే పోటీ చేస్తా.. రంగంలోకి దిగిన లాస్య చెల్లి

సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో స్పందించిన బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి లాస్య‌ నివేదిత ఆ సీటు మాదే.. నేనే పోటీ చేస్తా అని తెలిపారు. తాజాగా శ‌నివారం ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోని త‌మ‌ అభిమానులు, కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. అనంతరం మాట్లాడుతూ.. తన తండ్రిని, సోదరిని గెలిపించినట్లే తనని కూడా …

Read More »

అందరి దృష్టి మోడీ మీదేనా ?

కూటమి ఆధ్వర్యంలో మొదటి బహిరంగసభ ఆదివారం మధ్యాహ్నం  జరగబోతోంది. టీడీపీకి  బాగా పట్టున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగసభకు నరేంద్రమోడీ స్వయంగా హాజరవుతున్నారు. అందుకనే అందరి దృష్టి మోడీపైనే నిలిచింది. బహిరంగసభకు మోడీ హాజరవ్వటం, మాట్లాడటం చాలా మామూలే. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేమిటంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటివకు మంచి సంబంధాలున్నాయి. ఇదే సమయంలో వైసీపీ, బీజేపీలు మాత్రం ఒకదానిపై మరోటి …

Read More »

ప్ర‌జాగ‌ళం ఎఫెక్ట్ … కూట‌మిలో జోరు.. !

టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన జ‌త క‌ట్టిన త‌ర్వాత‌.. తొలిసారి జ‌రుగుతున్న భారీ బ‌హిరంగ స‌భ ప్ర‌జాగ‌ళం. చిల‌క లూరిపేటలోని బొప్పూడి వేదిక‌గా జ‌రుగుతున్న ఈ స‌భ‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. మూడు పార్టీలూ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న తొలిస‌భ కావ‌డం.. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు.. ప‌రిస్థితులు అనూహ్యంగా మారిన నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న స‌భ కావ‌డంతో స‌హ‌జంగానే ఈ స‌భ‌పై అంచ‌నాలు పీక్ లెవిల్లో ఉన్నాయి. తొలి రెండు రోజులు ఈ …

Read More »

కేసీఆర్‌కు మ‌రో షాక్‌.. కీల‌క ఎంపీ ఔట్‌

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ‘చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. …

Read More »

‘మీరు తీసేస్తారా? మ‌మ్మ‌ల్ని తీసేయమంటారా?’

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మీరు తీసేస్తారా?లేక మ‌మ్మ‌ల్ని తీసేయ‌మంటారా? అని ఆయ‌న పార్టీలకు క‌బురు పంపారు. స‌రే.. మీరే తీసేసుకోండి! అని ఆన్స‌ర్ …

Read More »