Political News

చీరాల సమస్య పరిష్కారమైనట్లేనా ?

ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ పరంగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం సమస్య పరిష్కారమైనట్లేనా ? క్షేత్రస్థాయిలో పరిస్ధితులను చూస్తుంటే తాజా డెవలప్మెంట్ అలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరపున కరణం బలరామ్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోటీలో కరణం గెలిచారు. ఎప్పుడైతే అఖండ మెజారిటితో వైసీపీ అధికారంలోకి వచ్చిందో కొద్దిరోజులకే కరణం వైసీపీ మద్దతుదారుడిగా మారారు. అప్పటినుండి కరణం-ఆమంచి వర్గాల మధ్య …

Read More »

తెలంగాణ‌లో రాహుల్ తో కానిది అమిత్ షా చేశారా..!

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ చేయ‌లేని ప‌నిని అమిత్ షా చేసి చూపించారా..? దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో అమిత్ షాతో పోలిస్తే రాహుల్ వెన‌క‌ప‌డ్డారా..? ఇది ఆ పార్టీ అప‌రిప‌క్వ‌త‌ను చూపిస్తోందా..? అంటే కాంగ్రెస్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఇటీవల వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ టీఆర్ఎస్ పై ప‌లు విమ‌ర్శ‌లు సంధించారు. …

Read More »

మ‌సీదులో శివ‌లింగం.. బీజేపీ సంబ‌రాలు!!

జ్ఞాన్వాపి మసీదు-శృగార్ గౌరీ ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను వీడియో తీశారు. ఈ సందర్భంగా మసీదు చెరువులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అక్క‌డ మ‌రింత మంది పోలీసుల‌ను మోహ‌రించి.. చీమ కూడా వెళ్ల‌కుండా.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఎవ‌రైనా నిర‌స‌న కారులు ఆందోళ‌న‌కుదిగితే.. ప‌టిష్ట చ‌ట్టాల …

Read More »

‘దేశాన్ని మోడీ విభ‌జిస్తున్నారు’

Rahul Gandhi

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో కూడిన మరో దేశాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా దేశాన్ని రెండుగా మార్చుతున్నారని రాహుల్ ఆరోపించారు. హిందుస్థాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ కలుపుకొంటూ వెళ్తుంటే.. బీజేపీ ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. …

Read More »

రావెల ప్ర‌స్థానం బీజేపీలో ముగిసింది !

బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగ ఉపాధ్య‌క్షులు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని పేర్కొంటూ రాజీనామా లేఖ‌ను విడుద‌ల చేశారు. నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయ‌న దేశాన్ని శ‌క్తిమంతం అయిన భార‌త్ గా రూపొందింప‌జేస్తారు అన్న న‌మ్మ‌కంతోనే ఇటుగా వ‌చ్చాన‌ని పేర్కొంటూ, ఆర్థిక, రాజ‌కీయ అస‌మానత‌లు తొల‌గించే క్ర‌మంలో మోడీ …

Read More »

అప్పుడు ఈ ద‌త్త‌పుత్రుడు ఎక్క‌డున్నాడు: సీఎం జ‌గ‌న్ ఫైర్‌

ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం జగన్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామ‌ని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? అని ప్ర‌శ్నించారు. …

Read More »

సొంత ఊళ్లో బొత్స‌కు ఝ‌ల‌క్ ! అయినోళ్లే దెబ్బేశారే !

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సొంత ఊళ్లోనే ఝ‌ల‌క్ త‌గిలింది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వేల మంది కార్య‌క‌ర్త‌లు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ అనూహ్య ప‌రిణామంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. మంత్రి బొత్స పోక‌డ‌లు న‌చ్చ‌క వీరంతా ప‌సుపు కండువాలు క‌ప్పుకున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా గ‌త కొద్దికాలంగా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో సొంత మ‌నుషులే మంత్రిని న‌మ్మ‌డం లేద‌ని కూడా తెలుస్తోంది. మంత్రికి …

Read More »

కాంగ్రెస్ సార‌థిగా ప్రియాంక గాంధీ! ప్ర‌క‌ట‌నే లేటు!

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు.. ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలు.. ప్రియాంక గాంధీకేనా?.. ఆమెకే ప‌గ్గాలు అప్ప‌గించ‌నున్నా రా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టేందుకు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నవసంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఆరు కమిటీలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది. అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రాహుల్ …

Read More »

కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాహుల్ దేశ‌వ్యాప్త పాద‌యాత్ర‌!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్లో ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏడాది చివర్లో ఈ పాదయాత్ర ఉండనుందని పేర్కొన్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుతూ రాహుల్ పాద‌యాత్ర సాగ‌నుంద‌న‌ని తెలిపారు. సుమారు రెండేళ్ల‌పాటు… …

Read More »

స‌ర్కారు వారి అప్పు !

ఆంధ్రావ‌ని అప్పుల‌పై మ‌ళ్లీ కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేరకు ప‌బ్లిక్ కోసం చేసిన అప్పును ప‌బ్లిక్ గానే తెలియ‌జేయాల‌ని, దాచేందుకు వీల్లేద‌ని చెబుతూ, బ‌డ్జెట్ లో లెక్క చూపని అప్పుల లెక్క తేల్చాల‌ని ప్రిన్సిప‌ల్ అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ (ఏపీజీ) ఓ లేఖ రాసింది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు మ‌రోసారి డైలామాలో ప‌డిపోయింది. ఇప్ప‌టికే ఏపీ చేసిన లేదా చేస్తున్న అప్పుల‌పై తామేమీ షూరిటీ ఉండ‌మ‌ని, ఆ …

Read More »

ఆ ధైర్యానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాజ‌కీయాల్లో ఆయ‌న స్టైలే వేరు. ఆయ‌నే ర‌ఘు రామ కృష్ణం రాజు. న‌ర‌సాపురం ఎంపీ. ఆయ‌న బ‌ర్త్ డే ఇవాళ. శుభాకాంక్ష‌లు చెబుతూ రాస్తోన్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది. మొద‌ట్నుంచి ఆయ‌న శైలి వేరు. గెలిచాక కూడా అలానే ఉన్నారాయ‌న. ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రా ప్ర‌భుత్వంపై అదే ప‌నిగా విమ‌ర్శ‌లుచేసినా ఆయ‌న‌కే చెల్లు. అదేవిధంగా కొన్ని సార్లు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆకాశానికెత్తేసిన దాఖ‌లాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయ‌న వ్య‌వ‌హార శైలి …

Read More »

ఏపీలో ఆ స్కీం బడ్జెట్ 25 కోట్లు, పబ్లిసిటీకి 60 కోట్లట

తన పథకాల గురించి జగన్ సర్కారు పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఏపీలో ఉంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ న్యూస్ పేపర్లు ఫాలో అయ్యే వారికి ప్రతి నెలా ఏదో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు.. భారీగా నిధుల్ని కేటాయించినట్లు.. దానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి మొదటి పేజీ మొత్తాన్ని కవర్ చేస్తూ యాడ్ ఇవ్వటం కనిపిస్తుంది. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఈ …

Read More »