Political News

టీఆర్ఎస్ ఖాళీ.. వాళ్లంతా బీజేపీలోకి!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా రాజ‌కీయం మారిపోయిన సంగతి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల గురించి ప్ర‌వ‌చించ‌డం ఓ వైపు, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంట‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  వ్య‌వ‌హారాల ఇంచార్జీ మ‌ణిక్కం ఠాగూర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు తెర‌లేపాయి. త్వ‌ర‌లో టీఆర్ఎస్ …

Read More »

హోదాపై నిల‌దీద్దామా.. వ‌ద్దా.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల రెండో ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ సారి బ‌డ్జెట్ స‌మావేశాల‌ను రెండు ద‌శ‌లుగా నిర్వ‌హి స్తున్నారు. ఇప్ప‌టికే తొలిద‌శ ఫిబ్ర‌వ‌రిలో పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలో మార్చిలో రెండో ద‌శ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నా రు. అయితే.. రెండో ద‌శ స‌మావేశాల‌కు సంబంధించి వైసీపీలో తీవ్ర అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. ఎందుకంటే.. తొలి ద‌శ స‌మావే శాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఏపీ విభ‌జ‌న‌పై సుదీర్ఘ ప్ర‌సంగం …

Read More »

గ‌జ్వేల్ నుంచే ప‌ని మొద‌లుపెట్టిన పీకే

దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితుడు అయిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్కిషోర్ టీంతో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విష‌యంలో ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాన‌ప్ప‌టికీ త‌న‌కు అప్పగించిన బాధ్య‌త‌ల ప్ర‌కారం పీకే ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణపై దృష్టి పెట్టినట్లు ఆయన పర్యటనల ద్వారా అర్థం అవుతోంది. ఇప్పటికే తన టీం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలపై సర్వేలు చేస్తుండగా తాజాగా స్వయంగా పీకే కూడా రంగంలోకి …

Read More »

వైసీపీకి భ‌య‌ప‌డే.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఆంధ‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్‌పై క‌క్ష్య‌తో ఈ సినిమాకు ఆటంకాలు సృష్టించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయినా ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ చూపించార‌ని జ‌నసైనికులు చెబుతున్నారు. టికెట్ రేట్ల విష‌యంలో, అద‌న‌పు షో విష‌యంలో భీమ్లానాయ‌క్ చిత్రంపై ప్ర‌భుత్వం క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు …

Read More »

గోవిందా.. గోవిందా.. శ్రీవారి భక్తులకు మరో టోపీ

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఇటీవల కాలంలో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చౌక వినోదం పేరుతో సినిమా టికెట్ల ధరల్ని రోడ్డు మీద ఉండే టీ కొట్టులో అమ్మే కప్పు టీ కంటే తక్కువ ధరలను డిసైడ్ చేసిన ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. సేవల్లో పాల్గొనే విషయంలో వసూలు చేసే ఛార్జీలను మాత్రం భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం …

Read More »

స్వేచ్ఛ‌గా బ్ర‌త‌క‌నివ్వ‌రా? ర‌ఘురామ సూటి ప్ర‌శ్న‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు వెంటాడుతున్నారు. ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో నిఘా పెట్టారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. వెంటాడుతున్నారు. గ‌త నెల సంక్రాంతి స‌మ‌యంలోత‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పిన ర‌ఘురామ‌పై వెంట‌నే సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. అదేస‌మ‌యంలో సీఐడీ ఇచ్చిన నోటీసుల‌పై కోర్టులో కేసు కూడా వేశారు. మ‌రోవైపు …

Read More »

జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ? డైలమాలో జ‌గ‌న్!

త్వ‌ర‌లో జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను షురూ చేయ‌నుంది. ఇందుకు సంబంధించి స‌న్నాహాలు సైతం చేస్తోంది.ఇప్ప‌టికే వైసీపీలో ఉంటూ, అధికారం ఉండి కూడా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేని అవ‌స్థ త‌మ‌ద‌ని,త‌మ స్వేచ్ఛ‌ను ముఖ్య‌మంత్రి హ‌రిస్తున్నార‌ని భావిస్తున్న కీల‌క నేతలంతా త‌మ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌న‌సేన పిలుపునిస్తోంది.ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున కొన్ని ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయి.ఇదే స‌మ‌యంలో అటు టీడీపీ నుంచి కొంద‌రు ఇటుగా వ‌చ్చే అవ‌కాశాలు …

Read More »

రేవంతా.. మ‌జాకా.. నిశ్చేష్టులైన అధికారులు..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న ప్ర‌త్యేక‌త‌ను మ‌రోసారి చాటుకున్నారు. త‌న ప్ర‌సంగంలో ఎంత వాడి వేడి ఉంటుందో చూపించారు. త‌న‌కు ప‌ద‌వులు ఊరికే రాలేవ‌ని.. త‌న‌కున్న ప్ర‌తిభ ఏమిటో చాటి చెప్పారు. ఆయ‌న‌కున్న స‌బ్జెక్టును ఇంకోసారి బ‌య‌ట‌పెట్టి అధికారుల‌ను నిశ్చేష్టుల‌ను చేశారు.  2022-23 సంవ‌త్స‌రానికిగాను రూ.6831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాల‌ని విద్యుత్ పంపిణీ సంస్థ‌లు స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి శుక్ర‌వారం …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు

మునెపెన్న‌డూ లేని విధంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెందిన భీమ్లానాయ‌క్‌ సినిమా ఫ్యాన్స్ తో పాటుగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వగా ఏపీలో ఈ మేర‌కు వెసులుబాటు ద‌క్క‌లేదు. అయితే, తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. …

Read More »

భీమ్లా నాయ‌క్ : బొత్స‌తో ప‌వ‌న్ కు చెడిందా?

మెగా ఫ్యామిలీతో ఎంతో స‌న్నిహితంగా మెలిగే మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిన్న‌టి వేళ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకోవాల్సింద‌ని అన్నారు.ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు,టికెట్ ధ‌ర‌లు న‌చ్చ‌క‌పోతే సినిమా విడుద‌ల‌నే వాయిదా వేసుకోవాల్సింద‌ని, తాము చ‌ట్ట‌ప్ర‌కార‌మే ముందుకు వెళ్తామ‌ని అన్నారు.ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.ఎందుకంటే బొత్స‌కూ,ప‌వ‌న్ కూ మంచి అనుబంధం ఉంది.ఎప్పుడో కానీ బొత్స మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్ …

Read More »

ఆంధ్రాలో కేసీఆర్ కటౌట్లు దేనికి సంకేతం?

ఏపీలో త‌న సినిమాను బ‌త‌క‌నివ్వ‌డం లేదు అని,వ‌కీల్ సాబ్ మొద‌లుకుని భీమ్లా నాయ‌క్ వ‌ర‌కూ జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌ను వేధిస్తూనేఉంద‌ని ప‌వ‌న్ వాపోతున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ వాకిట త‌న సినిమాకు ఐదు షోలు ఇవ్వ‌డంపై ఆయ‌న వ‌ర్గం ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఓ వైపు ఆంధ్రాకు సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌లి రావాల‌ని జ‌గ‌న్ చెబుతూనే మ‌రోవైపు మాత్రం క‌నీసం టికెట్ల విష‌య‌మై కొత్త జీఓ ఇవ్వ‌క‌పోగా, స‌వ‌రించిన ధ‌ర‌లపై …

Read More »

బాబు వ‌స్తానంటే.. ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నారంటా!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీలోకి వస్తానంటే మొద‌ట స్వర్గీయ ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నారంటా? ఈ విషయాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా బాబే వెల్ల‌డించారు.తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడిది నాలుగు ద‌శాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ జీవితం. ఈ పొలిటిక‌ల్ కెరీర్‌లో ఆయ‌న ఎన్నో చూశారు. మొద‌టిసారిగా చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 44 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా ఆయ‌న గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు …

Read More »