Political News

జ‌గ‌న్‌ పై నెటిజ‌న్ల ఫైర్‌.. బ్ర‌హ్మాజీ వ్యంగ్యం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా శ‌నివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ వ‌ర‌దల విష‌యంపై సుదీర్ఘ పోస్టు చేశారు. మొత్తం 8 అంశాల‌తో ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర‌ద‌లు వ‌చ్చి 8 రోజులు అయిపోయినా బాధితుల ఆక‌లి కేక‌లు వినిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఏమైపోయింద‌ని నిలదీశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? లేదా? అని కూడా ప్ర‌శ్నించారు. మొత్తానికి ఈ …

Read More »

త‌న టీంను రెడీ చేసుకున్న ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఎట్ట‌కేల‌కు త‌న టీంను రెడీ చేసుకున్నారు. గ‌త నెల మొదటి వారం లోనే ఏపీలో త‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ప్ర‌త్యేకంగా కొంత మంది పేర్ల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. దీనికి అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీనిపై కొన్ని విమ‌ర్శ‌లు, మ‌రికొన్ని సూచ‌న‌లు వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గ‌ని ష‌ర్మిల‌.. మొత్తానికి అధిష్టానంతో ఆమోదం …

Read More »

హరీష్ శంకర్ ఏం చేస్తున్నాడు?

కొన్ని వారాల ముందు మంచి జోష్‌లో ఉన్నాడు దర్శకుడు హరీష్ శంకర్. తన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ సూపర్ హిట్ కాబోతోందన్న ధీమాతో ఆయనున్నాడు. ‘దబంగ్‌’ను ‘గబ్బర్ సింగ్‌’గా.. ‘జిగర్ తండ’ను ‘గద్దలకొండ గణేష్‌’గా ఆయన తనదైన శైలిలో రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ‘రైడ్’ రీమేక్ ‘మిస్టర్ బచ్చన్’ కూడా వాటి కోవకే చెందుతుందని అభిమానులు కూడా ఆశించారు. కానీ ఫలితం వేరుగా వచ్చింది. రవితేజ …

Read More »

వ‌రద బాధితుల కోసం పోరాటం చేస్తాం: జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా ఎక్స్ వేదిక‌లో స్పందించారు. విజ‌య‌వాడ‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌పై ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు. మొత్తం 8 అంశాల‌పై ఆయ‌న త‌న వాద‌న వినిపించారు. ఈ క్ర‌మం లో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య జ‌రిగిన ఓ కీల‌క ఫోన్ సంభాష‌ణ‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం ఏమైంద‌ని.. వారం రోజుల విపత్తులో ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. వ‌ర‌ద …

Read More »

ప్రజలకు వజ్రాయుధం ఇచ్చిన చంద్రబాబు

భారీ వర్షాలు.. వరదలు విజయవాడ ను ముంచేసి వారం దాటేసింది. ఎనిమిది రోజులు పూర్తై.. తొమ్మిదో రోజుకు చేరుకున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొన్నది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నా.. పరిస్థితి సాధారణ స్థాయికి రాని పరిస్థితి. అయితే.. జరిగిన నష్టం భారీగా ఉండటం… సైన్యం రంగంలోకి దిగినా ఇంకా పరిస్థితి చక్కబడలేదు. కానీ ప్రభుత్వ అలసత్వం లేదనే చెప్పాలి. విజయవాడను వరద ముంచెత్తిన …

Read More »

వ‌ర‌ద న‌ష్టం 6800 కోట్లు.. 322 పేజీల‌తో కేంద్రానికి నివేదిక‌:  చంద్ర‌బాబు

ఏపీలో సంభ‌వించిన వ‌ర‌దల కార‌ణంగా.. న‌ష్టం 6,800 కోట్ల రూపాయ‌లుగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథ‌మిక అంచ‌నానేన‌ని వెల్ల‌డించారు. గ‌త ఆదివారం ముంపు ముంచెత్తిన కాల‌నీలు, న‌గ‌రాల్లో ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో మ‌రోసారి అంచ‌నా వేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి వేసినఅంచ‌నా ప్ర‌కారం బాధిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం 6800 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కేంద్రానికి పంపుతున్నామ‌న్నారు. సింగ్‌న‌గ‌ర్‌ను పూర్తిగా …

Read More »

బాబుతో ప‌వ‌న్ భేటీ.. పూజ‌లో ఉండ‌గా `గుడ్ న్యూస్‌`

సీఎం చంద్ర‌బాబుతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌రే ట్‌లోనే సీఎం చంద్ర‌బాబు గ‌త ఆరు రోజులుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉదయం వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్ర‌బాబు ఈ పూజలో పాల్గొని గ‌ణ‌నాథునుని అర్చిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు గుడ్ న్యూస్ అందింది. దీంతో ఆయ‌న సంతోషం …

Read More »

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని టీడీపీ ..!

టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిమూలంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రిగింది. నిన్న మొన్న‌టి వ‌రకు.. వైసీపీ నాయ‌కులు అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీడీపీ వంతు వ‌చ్చింద‌ని.. వైసీపీ నాయ‌కులు నోటికి ప‌ని చెబుతార‌ని భావించారు. కానీ, వైసీపీ చంద్ర‌బాబు ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఒక‌వైపు వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూనే.. మ‌రోవైపు రాజకీయ దుమారం రేగ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. …

Read More »

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం ది ఎంపీలను కూడా ఉంచుకుని.. అస‌లు ఎలాంటి చ‌ట్ట స‌భ స‌భ్యులు లేని ష‌ర్మిల కంటే చాలా చాలా వెనుక బ‌డిపోయార‌ని అంటున్నారు రాజ‌కీయ నేత‌లు. ఇదేదో పాత ముచ్చ‌ట కాదు. తాజా సంఘ‌ట‌నే. విజ‌య‌వాడ‌లో వ‌ర‌దల కార‌ణంగా.. ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. వారిని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్‌, ష‌ర్మిల కూడా.. …

Read More »

పీసీసీ కొత్త చీఫ్.. రేవంత్ కు తిరుగులేదని ఫ్రూవ్ అయ్యింది

కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ అధిష్ఠానాన్ని.. ఆ పార్టీకి గాడ్ ఫాదర్ గా నిలిచే గాంధీ ఫ్యామిలీ ని అర్థం చేసుకోవటం.. వారి అభిమానాన్ని పొందటం.. వారి నమ్మకాన్ని సాధించటం అంత తేలికైన విషయాలు కావన్నట్లుగా చెబుతుంటారు. అయితే.. ఇలాంటి క్లిష్టమైన అంశాల్ని ఇట్టే అధిగమించిన రేవంత్ రెడ్డి.. తాజాగా మరోసారి తనకున్న పట్టును ప్రదర్శించారు. పైకి వినయంగా.. ఒద్దికగా కనిపించే రేవంత్.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే విషయంలో …

Read More »

రూ.3300 కోట్లు.. పుకార్ మాత్ర‌మే

ఏపీలో చుట్టుముట్టిన వ‌ర‌ద‌లు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు త‌దిత‌ర ప్రాంతా ల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా.. బాధితుల‌కు ఇంకా మెరుగై న వ‌స‌తులు క‌ల్పించాల్సి ఉంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై ఆశ‌లు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. ఇప్ప‌టికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర …

Read More »

అఖిల ప్రియ మాస్ వార్నింగ్

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వైసీపీ నాయ‌కుల కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. త‌న ద‌గ్గర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. దానిలో 100 మంది పేర్లు ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రి సంగ‌తి తేలుస్తాన‌ని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బంది ప‌డ‌తారు. ఎందుకు ప‌డ‌ర‌నుకుంటున్నారు మీరు? అని …

Read More »