విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్దితి తలెత్తింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లలో ఏడుగురు వైసీపీ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భేటి విషయం బయటపడగానే పార్టీ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో టీడీపీ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జీవిఎంసి …
Read More »సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ టాప్
ఎన్నికల్లో గెలవటానికి ముఖ్యమైన అంశాల్లో సోషల్ ఇంజనీరింగ్ కూడా చాలా కీలకం. సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వటం. సామాజికవర్గాల దామాషా ప్రకారం టికెట్లు కేటాయించటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పంచటం, పార్టీ పదవుల్లో నియామకాలు చేయటం. సోషల్ ఇంజనీరింగ్ లో చంద్రబాబునాయుడు ఫెయిలైన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొదటిసారి …
Read More »ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్
తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 25వ తేదీనుండి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నేతలంతా ప్రచారంలోకి దిగాలంటూ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటి 2.28 లక్షలు. అప్పటి మెజారిటికి మించి రాబోయే ఎన్నికల్లో రావాలని స్పష్టం చేశారు. అంటే ప్రచారంలో లేదుకానీ సుమారు 5 లక్షల …
Read More »బెంగాల్ బీజేపీలో ట్విస్ట్
సరిగ్గా ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో ముసలం మొదలైంది. ఇంతకాలం మమతాబెనర్జీని ఓడిస్తామని, అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న పార్టీ అగ్రనేతలకు తాజాగా మొదలైన గొడవలు పెద్ద షాక్ ఇచ్చాయి. బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను పార్టీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా గొడవలు మొదలైపోయాయి. సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి …
Read More »జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసిన విజయసాయి క్వశ్చన్
తరచూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పలు వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలైతే.. పూనకం వచ్చినట్లుగా అధినేత నిర్ణయాల్ని మెచ్చుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే జగన్ సర్కారు ఇలా చేస్తుందా? అన్న భావన కలుగక మానదు. రాష్ట్రం ఏదైనా కానీ సంక్షేమ …
Read More »ఇంత వేవ్ ఉన్నా తిరుపతిపై వైసీపీలో ఆందోళన ఎందుకు ?
ఏపీలో ఇప్పుడున్న గాలిలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాత్రం పక్కా వైసీపీదే అని చెప్పక తప్పదు. మొన్న పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికలు చూశాక వైసీపీ ప్రభంజనం అడ్డుకోవడం ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాదన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు. క్షేత్రస్థాయిలో వైసీపీ మామూలు బలంగా లేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరువు …
Read More »కేసీఆర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. ఒక్కటే గుసగుసలు ?
తెలంగాణలో రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల జంపింగ్లకు బ్రేక్ పడింది. అయితే కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ జంపింగ్ల పర్వం ప్రారంభం కానుందా ? అంటే అవుననే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణకు మరో విపక్ష పార్టీ ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట …
Read More »‘కొత్త నీరు’ తేవటం వెనుక జగన్ అసలు వ్యూహం ఇదేనా?
మారే కాలానికి తగ్గట్లు రాజకీయ వ్యూహాల్ని అమలు చేయటం ద్వారా ప్రజల ఆదరాభిమానాల్ని.. అధికారాన్ని చేజిక్కించుకునే సరికొత్త ఎత్తుగడను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారా? అంటే అవునని చెప్పాలి. గడిచిన కొద్ది కాలంగా మారుతున్నరాజకీయాల్ని నిశితంగా గమనిస్తున్న ఆయన.. రొడ్డు కొట్టుడు నిర్ణయాల్ని పక్కన పెట్టేసి.. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే వాటిని రియల్ గా చేసి చూపిస్తున్నారు. కూరగాయలు అమ్మే వ్యక్తి మున్సిపల్ ఛైర్మన్ కావటం ఏమిటి? …
Read More »ఖమ్మం తర్వాత షర్మిల టార్గెట్ ఏ జిల్లా?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన షర్మిల రాజకీయ ప్రయాణం.. ఆద్యంతం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఒక అడుగు తర్వాత మరో అడుగు అన్నట్లుగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతల్ని ఆకర్షించే కన్నా.. తెలంగాణలోని వివిధ వర్గాల మద్దతు తనకుందున్న విషయాన్ని రోజువారీ నిర్వహించే కార్యక్రమాలతో ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు బోలెడంత సమయం ఉండటం.. తన రాజకీయాన్ని భారీ హైప్ తీసుకొచ్చే కన్నా.. మెట్టు తర్వాత మెట్టు అన్నట్లుగా సాగుతోంది. ఏప్రిల్ …
Read More »ఏపీలో కొత్త రాజకీయాన్ని చూపించిన జగన్.. 11 మందిలో 10 మంది వారే
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగటం.. కొత్త ఛైర్మన్లు.. మేయర్లు వచ్చేయటం తెలిసిందే. మొత్తం 11 మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పది చోట్ల పూర్తిగా కొత్తవాళ్లే మేయర్లుగా ఎన్నిక కావటం సంచలనంగా మారింది. ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేని వారికి మేయర్ పదవిని కట్టబెట్టటం ద్వారా జగన్ తనదైన ముద్రను వేయటమే కాదు.. కొత్త నాయకత్వానికి తెర తీశారు. కొత్తగా మేయర్ పదవుల్ని చేపట్టిన వారిలో అత్యధికులు సామాన్య జీవితాన్ని …
Read More »ఈ ఆలోచన మనకెందుకు రాలేదు… టీడీపీ అంతర్మథనం!
చేతులు కాలిపోయిన తర్వాత.. చిందులు వేసినట్టుగా ఉంది.. టీడీపీ నేతల పరిస్థితి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులను నమ్ముకునే కన్నా.. ప్రజలను నమ్ముకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుందనే విషయం కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ విషయంలో అధికార పక్షం వైసీపీ వైఖరి ఒకవిధంగా ఉంటే.. ఈ పార్టీని ఓవర్ టేక్ చేయాలని భావిస్తున్న టీడీపీ మాత్రం మరో పంథాను ఎంచుకుంది. ఇది.. రాజకీయంగా స్పీడుకు బ్రేకులు వేస్తోందనే విశ్లేషణలు …
Read More »తాడిపత్రి నెగ్గారు.. జేసీ గేర్ మార్చారు!
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అందరూ అనుకున్నా.. ఫలితాల్లో మాత్రం ఆ తరహా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అయితే.. ఇంతగా విజయం సాధించినా అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ మా త్రం వైసీపీకి దక్కలేదు. ఇక్కడ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు .. తాజాగా ఆయనే చైర్మన్గా ఏకగ్రీవం …
Read More »