వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల టూర్ ప్రణాళిక సిద్ధమైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. సుమారు వచ్చే ఎన్నికల పోలింగ్కు ఒక రోజు ముందు వరకు ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు. తాను స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న …
Read More »వైసీపీ మాస్టర్ ప్లాన్.. టీడీపీ కీలక నేతకు గేలం?
కీలకమైన ఎన్నికల ముంగిట వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి బలమైన గళంగా ఉన్న కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. టీడీపీలో సీనియర్ నేత అయిన బండారు.. పెందుర్తి టికెట్ ఆశించారు. అయితే, పొత్తుల్లో భాగంగా ఈ సీటును చంద్రబాబు జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో బండారు తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా …
Read More »అంబటిని ఇరికించేసిన అనిల్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ సర్కారు అతి పెద్ద ఫెయిల్యూర్లలో పోలవరం ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 70 శాతానికి పైగా పూర్తయిన ఆ మెగా ప్రాజెక్టును ఇంకో ఏడాదిలో పూర్తి చేస్తాం అంటూ.. ఒక్కో సంవత్సరం గడుపుతూ వచ్చారు. కానీ చివరికి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది పరిస్థితి. డయాఫ్రాం వాల్ కూలిపోవడంతో …
Read More »‘వైసీపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది’
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు వైసీపీ దారుణాలకు పాల్పడుతోందని అన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టి.. ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. అనేక పథకాలను అమలు …
Read More »మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారు: ప్రవీణ్కుమార్
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్సీ తెలంగాణ ఇంచార్జ్ పదవికి ఆదివారం రాజీనామా చేసిన ఆర్. ఎస్. ప్రవీణ్కుమార్ తాజాగా బీఆర్ ఎస్ గూటికి చేరారు. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో ఆయన కారెక్కారు. కేసీఆర్ స్వయంగా ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. ఈ సందర్భంగా ప్రవీణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపై ఆయన …
Read More »కడప ఎంపీ బరిలో షర్మిల!
పంతం నీదా-నాదా.. అన్నట్టుగా సాగుతున్న ఏపీసీసీచీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చివరకు కడపకు చేరాయని తెలుస్తోంది. వాస్తవానికి ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నా.. పార్టీ అధిష్టానం ఆమెను కడప ఎంపీ బరిలో నిలవాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో షర్మిల.. కడప నుంచి పోటీ చేయాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎం జగన్ తమ పార్టీని నాశనం చేశారన్న ఆవేదనలో ఉన్న కాంగ్రెస్.. ఆయనను …
Read More »వంద రోజుల్లో వంద తప్పులు పట్టుకున్న KTR
వంద రోజుల్లో వంద తప్పులు పట్టుకున్న KTR తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ మంచి జోష్పై ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బీఆర్ ఎస్ పార్టీకి కూడా చుక్కలు చూపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నేతలను కూడా తీసుకుని, కండువాలు …
Read More »పదుల సంఖ్యలో వలంటీర్లను తొలిగింపు
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా వలంటీర్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వలంటీర్లను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ను రూ.20 వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్యర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు …
Read More »గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. కాగా, 2019, సెప్టెంబరు 8న తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు …
Read More »ధర్మవరంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే పొత్తులో ఈ సీటును బీజేపీ ఖాతాలోకి వెళిపోతోందని. నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించవద్దని నియోజకవర్గంలోని తమ్ముళ్ళు భారీ ర్యాలి నిర్వహించారు. ఒకరకంగా ఇది నిరసన ర్యాలీ అనేచెప్పాలి. బీజేపీకి సీటు ఇవ్వద్దు టీడీపీనే పోటీచేయాలంటు ర్యాలీలో తమ్ముళ్ళు, క్యాడర్ గట్టిగా నినాదాలు చేశారు. ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)కు వ్యతిరేకంగా అని …
Read More »ప్రవీణ్ రాజకీయం అంతుపట్టడంలేదా ?
ప్రవీణ్ కుమార్ రాజకీయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇంతకాలం రాజకీయాల్లో చాలా ఆదర్శాలను వల్లెవేసిన ప్రవీణ్ చివరకు తాను కూడా సగటు రాజకీయ నేతని నిరూపించుకున్నారు. ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ స్వచ్ఛంద విరమణ తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం తర్వాత బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున కాగజ్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా సుమారు 48 …
Read More »నీవు నేర్పిన విద్యయే కదా KCR
బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి గేట్లెత్తినట్లే అనిపిస్తోంది. తాను గేట్లెత్తితో బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో చాలామంది కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారని రేవంత్ ఈమధ్యనే హెచ్చరించారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అప్పుడు కూలిపోతుంది ఇపుడు కూలిపోతుందని కేటీయార్, హరీష్ రావు లాంటి వాళ్ళు పదేపదే శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నా రేవంత్ కమలనాదులను పెద్దగా లక్ష్యపెట్టడంలేదు. అందుకనే బీఆర్ఎస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates