Political News

2023 సమ్మర్ లాగే 2024 కూడా..

ఏడాది మొత్తంలో సినిమాలకు బాగా కలిసి వచ్చే లాంగ్ సీజన్ అంటే.. వేసవే. సంక్రాంతికి వారం పది రోజులు ఉండే సందడి.. సమ్మర్లో దాదాపు రెండు నెలలు కొనసాగుతుంది. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్.. స్కూళ్లు, కాలేజీలు అవగొట్టుకుని.. పరీక్షలు ముగించుకుని బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయటికి వస్తారు. థియేటర్లను నింపేస్తారు. ఇక ఫ్యామిలీస్‌ కూడా ఆ టైంలో థియేటర్లకు బాగా వస్తాయి. అందుకే ఈ సీజన్లో వారం వారం గ్యాప్ …

Read More »

చంద్ర‌బాబు-ప‌వ‌న్ కలిసారు.. ఏమి డిసైడ్ అయ్యరంటే

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. బీజేపీతో క‌లిసి ఉమ్మ‌డిగా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ల పంప‌కాలు పూర్త‌య్యాయి. ఇక‌, ఇప్పుడు ప్ర‌చారం, ఎన్నిక‌ల వ్యూహాల‌లో ఎలా ముందుకు సాగాల‌నే విష‌యంపైనా ఇరు పార్టీలు తాజాగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. …

Read More »

ఆపితే ఆగుత‌రా. పోనిర్రు..

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ను విడిచి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక‌రు ఇద్ద‌రు కాదు.. ఇప్ప‌టికి ప‌దికి పైగా నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గెలిచిన వారు ఓడిన వారు అనే తేడా లేకుండా.. నాయ‌కులు కారు దిగిపోతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు …

Read More »

వర్మ విషయంలో టీడీపీ ఇంకాస్త జాగ్రత్తగా వుండాల్సిందే

ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.! లక్ష మెజార్టీకి అస్సలేమాత్రం తగ్గకూడదంటూ ఇటీవలే పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ‘టీ టైమ్’ సంస్థ అధినేత తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుని ఖరారు చేసే క్రమంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలవాలని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఓటుకి లక్ష ఖర్చు పెట్టడానికైనా సిద్ధమయ్యారు, అయినాగానీ …

Read More »

హెలికాప్ట‌ర్లు కావాలా.. నాయ‌కా? దేశంలో పెరిగిన డిమాండ్‌

దేశంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. దీంతో విస్తృత స్థాయిలో ప్ర‌చారానికి పార్టీలు శ్రీకారం చుట్టాయి. పైగా ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌కారం షెడ్యూల్‌కు పోలింగ్‌కు మ‌ధ్య వ్య‌వ‌ధి ఎక్కువ‌గా ఉంది. రాజ‌కీయ పార్టీలు ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని, ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో.. ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు రాష్ట్రాలను చుట్టేసేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటు న్నా రు. దీనిలో భాగంగా మెజారిటీ పార్టీల నాయ‌కులు.. హెలికాప్ట‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. …

Read More »

‘ఉస్తాద్’ గ్లాస్ డైలాగ్‌పై ట్రోలింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం. మంగళవారం ముంబయిలో జరిగిన అమేజాన్ ప్రైమ్ మీట్‌కు టీం హాజరైంది. ఈ నేపథ్యంలో ఒక స్పెషల్ టీజర్ తయారు చేసి అక్కడ ప్రదర్శించారు. అది తర్వాత సోషల్ మీడియాలోకి కూడా వచ్చింది. ఈ అనుకోని కానుక విషయంలో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. షూటింగ్ చేసింది తక్కువ రోజులే అయినా.. కొన్ని నెలలుగా …

Read More »

ఆ కాపు నేత‌ల మాటల‌కు వాల్యూ ఉంటుందా..!

ఔను.. మాట చాలా ముఖ్యం. ముఖ్యంగా రాజ‌కీయాల్లో నాయ‌కులు ఇచ్చే వాగ్దానాల‌కు, చెప్పే మాట‌ల‌కు కూడా వాల్యూ ఉండాలి. ఎందుకంటే.. ఎన్నికల్లో నాయ‌కులు చెప్పే మాట‌ల‌ను బ‌ట్టి.. వారిపై ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌ను బ‌ట్టి.. ప్ర‌జలు వారివైపు మొగ్గు చూపుతారు. పోలింగ్ బూతుల్లో ఓట్లు వేస్తారు. అందుకే రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌కు కీల‌క‌మైన పాత్ర ఉంది. ఇక‌, తాజాగా రాష్ట్రంలో కాపుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక …

Read More »

టీడీపీకా.. బీజేపీకా.. హిందూపురం టికెట్‌పై స‌స్పెన్స్‌!

పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్ప‌టికే 6 పార్ల‌మెంటు స్థానాల‌ను బీజేపీకి కేటాయించిన విష యం తెలిసిందే. అయితే.. వీటిలో ఏవేవి ఇస్తార‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన‌.. హిందూపురం పార్ల‌మెంటు స్థానం విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ టికెట్‌ను తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే..ఇ ప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని తెలుస్తోంది. మైనారిటీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ …

Read More »

టీడీపీకి ఊపిరి పోస్తున్న బీజేపీ?

తెలంగాణ టీడీపీ అనూహ్య నిర్ణ‌యం తీసుకుందా? గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న టీడీపీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న త‌మ‌ది కాద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీకి టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ సీట్లు పంచుకున్న విష‌యం కూడా తెలిసిందే. అయితే.. తెలంగాణ‌లో త‌మ‌కు క్లిష్టంగా.. టీడీపీకి …

Read More »

పవన్ ‘మైండ్ గేమ్’ దేనికి.?

గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చి, చివరికి పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పిఠాపురం విషయమై జనసేనలో క్లారిటీ వున్నా, వైసీపీ శ్రేణుల్లో కొంత అయోమయం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వ్యూహాత్మకంగా పిఠాపురంలో మోహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం అసెంబ్లీ …

Read More »

సీనియ‌ర్ల‌ను పక్కన పెడుతున్న బీజేపీ

ఏపీ బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ కురువృద్ధుల‌కు వీర‌తాళ్లు వేయాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ను ముందుపెట్టి విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. టీడీపీ ఎన్డీఏలో చేర‌డంతో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి …

Read More »

వైసీపీలో చేరిన వంగ‌వీటి రాధా త‌మ్ముడు.. రీజ‌నేంటి?

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా సోద‌రుడు(చిన్నాన్న కుమారుడు) వంగ‌వీటి న‌రేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసేలా.. సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌రుస పెట్టి …

Read More »