సీఆర్డీఏ యాక్ట్ ను అమలు చేయాలని కోర్టు చెప్పినా కూడా వినేందుకు సిద్ధంగా లేమని నిన్నటి వేళ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంతో ముందున్న కాలంలో అమరావతి రైతులు కేసీఆర్ మద్దతు కూడా కోరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎలానూ విభజన చట్టం అమలులో జరిగిన లేదా జరుగుతున్న అన్యాయంపై జగన్ మాట్లాడడం లేదు కానీ రాజధాని ప్రాంతంకు చెందిన రైతులను మాత్రం బాగానే నిలువరిస్తున్నారు. ఇందుకు కులం కార్డు కూడా …
Read More »వివేకా హత్య.. సీబీఐ నోటీసుకు నో చెప్పిన ఎంపీ అవినాశ్
గడిచిన వారం.. పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇష్యూ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఇచ్చిన నోటీసును తాజాగా ఆయన అంగీకరించలేదు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు 207 మందిని విచారించిన సీబీఐ మొత్తం 146 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ …
Read More »రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కీలకం ఈ లెక్కలేనా?
అనూహ్యమైన ఎత్తులు వేయడం మోడీకి అలవాటే. మరో ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ పరివారం డిసైడ్ చేసే రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గా ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా? అన్నప్పుడు మోడీకి ముస్లిం మైనార్టీలంటే మంట.. ఆయన వారిని ద్వేషిస్తారన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయమని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం ‘లెక్కలే’ అని చెప్పాలి. …
Read More »‘అమరావతి’ విషయంలో ఏపీ హైకోర్టు తేల్చిన 10 అంశాలివే
కోట్లాది మంది ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. దాని సోదర రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన అంశంలో ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును ఇవ్వటం తెలిసిందే. రాజధానికి సంబంధించి కోర్టు ముందుకు వచ్చిన వ్యాజ్యాల్లో తేల్చాల్సిన పది అంశాలను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.ఈ పది అంశాలకు సంబంధించి ఒక్కో అంశానికి విడివిడిగా ప్రత్యేకంగా వివరణ ఇస్తూ తన నిర్ణయాన్ని …
Read More »పవన్ ఎప్పటికి ఫ్రీ అవుతాడు?
2019 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే పవర్ స్టార్ ట్యాగ్ వదిలేసి జనసేనానిగా మారాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆయన జనాల్లోకి వెళ్లాడు. దీంతో ఆయన్ని అందరూ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించకుండా.. అభ్యర్థుల ఎంపికలో సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా ఎన్నికల్లోకి వచ్చేయడం వల్లే ఆయనకు చేదు అనుభవం ఎదురైందని రాజకీయ విశ్లేషకులు తీర్మానించారు. అప్పటి తప్పుల …
Read More »వివేకా కేసులో జగన్ పాత్రపై సవాంగ్ కామెంట్స్
వివేకా కేసుపై తొలిసారి స్పందించిన సవాంగ్వివేకా కేసు జగన్ పై సవాంగ్ సంచలన వ్యాఖ్యలువివేకా కేసులో జగన్ అలా చేయమన్నారు:సవాంగ్వివేకా మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి మొదలు..తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం వరకు ఒక్కొక్కటిగా సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఆ వాంగ్మూలాలలో సీఎం జగన్ పై కూడా సునీతా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి …
Read More »శ్రీనివాస్ గౌడ్ హత్య సుపారీ కేసు.. గులాబీ సర్కారులో గడబిడ?
జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బలం.. తెలంగాణ రాష్ట్రంలోని తమ ప్రభుత్వ తీరు. ఎందుకంటే.. దేశానికి మోడీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితుల గురించి గొప్పలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వంకలు పెట్టేందుకు వీలు కాని రీతిలో పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్న విషయాన్ని …
Read More »అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వంటి పరిణామాలతో ఏపీ రాజధాని అమరావతి అని ఫిక్సయింది. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు వ్యవహారం తర్వాత కూడా అమరావతిలో డెవలప్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ …
Read More »అదాని భార్యకు వైసీపీ రాజ్యసభ సభ్యత్వం?
వైసీపీ నుంచి ప్రీతి అదానికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కబోతోందా ? మీడియా వార్తల ప్రకారం అవుననే అనుకోవాలి. జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అనీ వైసీపీకే దక్కుతాయి. ఈ నాలుగింటికి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. నాలుగింటిలో ఒక సీటును విజయసాయిరెడ్డి కి రెన్యువల్ చేస్తారని అందరు …
Read More »యూపీ ఫలితాలను టర్న్ చేయనున్న బీజేపీ!
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. ఏడు విడతల పోలింగ్ లో ఇప్పటికి ఐదు విడతలు అయిపోయాయి. గురువారం ఆరో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో జరిగిపోయిన పోలింగ్ సరళిపై అనేక విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. వీటి ప్రకారం బీజేపీ-ఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపోటములపై బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే దళితుల్లో కీలకమైన జాతవ్ ల ఓట్లు ఎక్కువగా బీఎస్పీకే పడ్డాయని …
Read More »వామ్మో.. పవన్ మీద మరీ ఇంత ఏడుపా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఏడుపు మామూలుగా లేదు. తాము.. తమ చేతిలో ఉన్న అధికారానికి మిగిలిన వారి మాదిరి కుక్కిన పేనులా ఉండిపోవాలే తప్పించి.. ఆత్మాభిమానంతో కూడిన పొగరుతో తల ఎగరవేయడం అస్సలు నచ్చట్లేదు. తోపుల్లాంటి వారి తోకనే కట్ చేసేశాం.. నువ్వెంత? అన్నది ఇప్పుడు వారి భావనలా మారింది. అందుకేనేమో.. భీమ్లా నాయక్ మూవీ విడుదల వేళ.. చేసిన చేష్టలు చాలవన్నట్లు.. సినిమా విడుదలై.. భారీ ఎత్తున …
Read More »ఏపీలో సంక్షేమ పథకాలపై సర్వేలో ఏం తేలింది?
పథకాలు ఏవయినా సరే పేర్ల విషయమై రగడ నెలకొంటోంది.గతంలో కూడా పేర్ల విషయమై వివాదం వచ్చింది.కేంద్ర ప్రాయోజిక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ ఆరోపించింది.ఆధారాలతో సహా నిరూపించింది కూడా! ప్రధాని ఫొటో కూడా లేకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయడం ఎంతవరకూ భావ్యం అని ప్రశ్నించింది కూడా! తాజాగా చాలా రోజుల తరువాత ఓ వివాదం రేగింది.పథకాల అమలుపై రేగిన ఈ వివాదం నేపథ్యం …
Read More »