Political News

రాష్ట్రాన్ని ముంచేశారు: బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వైసీపీపై నిప్పులు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలి ఉన్న ఐదు నెల‌ల కాలానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ ఈ బ‌డ్జెట్‌ను చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త వైసీపీ స‌ర్కారు నిర్వాకాల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పుల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు. ప‌రిమితికి మించి చేసిన అప్పులు కార‌ణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో ప‌డింద‌న్నారు. …

Read More »

బ‌డ్జెట్‌పై బాబు ముద్ర‌: అన్ని రంగాల‌కూ.. నిధులు

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా అసెంబ్లీ ప్ర‌వేశ పెట్టిన స్వ‌ల్పకాలిక బ‌డ్జెట్‌(డిసెంబ‌రు-మార్చి)లో అన్ని రంగాల కూ ప్రాధాన్యం క‌ల్పించారు. వాస్త‌వానికి స్వ‌ల్ప కాలిక బ‌డ్జెట్‌లో కొన్ని రంగాల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప్ర‌వేశ పెట్టిన తొలి బ‌డ్జెట్ కావ‌డంతో అన్ని వ‌ర్గాల‌కు అనేక ఆశ‌లు ఉంటాయి. ముఖ్యంగా చంద్ర‌బాబు ముద్ర కోసం వేచి చూస్తారు. ఈ నేప‌థ్యంలో అన్ని అంశాల‌ను ప్రామాణికంగా తీసుకుని ఈ …

Read More »

2029 నాటికి పేదలకు 25 లక్షల ఇళ్లు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి పేదలందరికీ …

Read More »

ఏపీ బడ్జెట్ హైలైట్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా ఉంది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఓ వైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ …

Read More »

2.90 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి …

Read More »

అసెంబ్లీలో బడ్జెట్ కు దూరంగా వైసీపీ సభ్యులు

ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు వెళ్లబోవడం లేదని, సభ జరిగినన్ని రోజులు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిర్ణయంలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. అయితే, కేవలం తమ ప్రశ్నలు ఉన్నపుడు మాత్రమే …

Read More »

టీటీడీ కోటేశ్వరరావు.. సామాజిక సేవలను గుర్తించిన బాబు

రాజమహేంద్రవరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో సభ్యుడిగా నియమితులైన అక్కిన ముని కోటేశ్వరరావు తిరుమల సేవకు అర్హత సాధించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని ఎవరు ఉహించలేదు. చర్చల్లోకి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికి కోటేశ్వరరావు పేరు పెద్దగా హైలెట్ కాలేదు. అయితే ఆయన ఈ బాద్యత అందుకోవడానికి పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన కారణం. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు పర్సనల్ లైఫ్ …

Read More »

బాబు కోసం ఒక‌రు.. పార్టీ కోసం మ‌రొక‌రు..

ఆ మ‌హిళ‌లు ఇద్దరూ టీడీపీ నాయ‌కురాళ్లే. కానీ, ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. మీడియాలో క‌నిపించాల‌ని కూడా అనుకోలేదు. దీంతో వారిపేర్లు..ఊర్లు పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. తాజాగా ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల వ్య‌వ‌హారం రాజకీయంగానే కాకుండా.. తెగువ ప‌రంగా కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వారి గురించి జోరుగా ఆన్లైన్ సెర్చ్ కూడా సాగుతోంది. వీరిలో చంద్ర‌బాబు కోసం ఒక మ‌హిళ, టీడీపీ కోసం మ‌హిళ‌.. తెగువ ప్ర‌ద‌ర్శించారు. ఈ ప‌డ‌తుల …

Read More »

బాబు వార్నింగ్.. వైసీపీ కుటుంబాల జోలికెళ్లారో!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు …

Read More »

కేసీఆర్ రంగ ప్ర‌వేశం ఎప్పుడంటే

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టికే వేడి వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌ల‌కు, విప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కులు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావుల మ‌ధ్య మాట‌ల యుద్ధ కొన‌సాగుతోంది. మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీ కూడా.. హాట్ హాట్‌గానే రాజకీయాలు సాగిస్తోంది. ముఖ్యంగా మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌, హైడ్రా వ్య‌వ‌హారం, రైతుల‌కు హామీలు, గ్యారెంటీల అమ‌లు వంటివి రాజ‌కీయంగా ఇప్ప‌టికే కాక రేపుతు న్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో వ్య‌వ‌హారం …

Read More »

స‌మ‌పాళ్ల‌లో సంతృప్తి.. బాబు ప‌ద‌వులతో అంద‌రూ హ్యాపీ!

తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం నామినేటెడ్ ప‌ద‌వుల‌ను కేటాయించింది. తొలి ద‌శ‌లో 21 ప‌ద‌వుల‌ను కేటాయించిన సీఎం చంద్ర‌బా బు.. మ‌లి విడ‌త‌లో 51 వ‌ర‌కు ప‌ద‌వుల‌ను వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కూట‌మి నాయ‌కుల‌కు పంపిణీ చేసింది. గ‌తం క‌న్నా ఈ ద‌ఫా ఎక్కువ మందికి అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. ఎమ్మెల్యే సీట్ల‌ను త్యాగం చేసిన వారికి ప్రాదాన్యం ఇవ్వ‌డం వంటివి స‌మ‌పాళ్ల‌లో చేసిన నియామ‌కాలుగా భావిస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా వైసీపీ …

Read More »

ప‌ద‌వి పోయినా ప‌ట్టు పోలే.. చెవిరెడ్డా.. మ‌జాకా?!

ఆయ‌న వైసీపీ ఫైర్‌బ్రాండ్‌. చంద్ర‌గిరి నుంచి వ‌రుస విజ‌యాలు కూడా అందుకున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నా.. వైఎస్ కుటుంబం అన్నా చెవి కోసుకుంటారు. ప్రాణం కూడా పెడ‌తారు. ఆయ‌నే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. అయితే.. ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా, ఆయ‌న కుమారుడు చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. ఇద్ద‌రూ కూడా.. కూట‌మి దూకుడు నేప‌థ్యంలో ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రోవైపు.. …

Read More »